Andhraprabha Daily
షింజో అబెకే మళ్లీ పట్టం
Andhraprabha Daily
టోక్యో: జపాన్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని షింజో అబే నాయకత్వంలోని సంకీర్ణ కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఓట్ల శాతం త క్కువగా ఉండ డాన్ని బట్టి ఆయన చేస్తానని వాగ్దానం చేసిన తప్పనిసరి విధానాలు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్ట్టడం వంటి వన్నీ నెరవేర్చడం సులభం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు జరిగిన ఎగ్జిట్ ...
జపాన్ ప్రధానిగా మళ్లీ అబేసాక్షి
జపాన్ ప్రధానిగా మరోసారి షింజో అబె ఎన్నికAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Andhraprabha Daily
టోక్యో: జపాన్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని షింజో అబే నాయకత్వంలోని సంకీర్ణ కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఓట్ల శాతం త క్కువగా ఉండ డాన్ని బట్టి ఆయన చేస్తానని వాగ్దానం చేసిన తప్పనిసరి విధానాలు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్ట్టడం వంటి వన్నీ నెరవేర్చడం సులభం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు జరిగిన ఎగ్జిట్ ...
జపాన్ ప్రధానిగా మళ్లీ అబే
జపాన్ ప్రధానిగా మరోసారి షింజో అబె ఎన్నిక
వెబ్ దునియా
హిందుజా గ్రూపు చేతికి లండన్లోని ఓల్డ్ వార్ ఆఫీస్!
వెబ్ దునియా
లండన్లో చారిత్రక సంపదగా నిలిచిన 'ఓల్డ్ వార్ ఆఫీస్ బిల్డింగ్'ను భారత్కు చెందిన హిందూజా గ్రూప్ కొనుగోలు చేసింది. స్పెయిన్కు చెందిన ఓహెచ్ఎల్డీ సంస్థతో కలసి సంయుక్తంగా హిందూజాలు ఈ భవనాన్ని 250 యేళ్ళ పాటు లీజుకు తీసుకున్నారు. సెంట్రల్ లండన్లో బ్రిటిష్ పార్లమెంట్, ప్రధాని గృహాలకు అత్యంత సమీపంలో ఉన్న ఈ బిల్డింగులో మొత్తం 1,100 ...
హిందూజా గ్రూప్ చేతికి 'ఓల్డ్ వార్ ఆఫీస్' భవంతిసాక్షి
హిందూజాల చేతికి లండన్ ఓల్డ్వార్ బిల్డింగ్Namasthe Telangana
హిందుజాల సొంతమైన చారిత్రాత్మక లండన్ భవంతిAndhrabhoomi
News Articles by KSR
Andhraprabha Daily
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
లండన్లో చారిత్రక సంపదగా నిలిచిన 'ఓల్డ్ వార్ ఆఫీస్ బిల్డింగ్'ను భారత్కు చెందిన హిందూజా గ్రూప్ కొనుగోలు చేసింది. స్పెయిన్కు చెందిన ఓహెచ్ఎల్డీ సంస్థతో కలసి సంయుక్తంగా హిందూజాలు ఈ భవనాన్ని 250 యేళ్ళ పాటు లీజుకు తీసుకున్నారు. సెంట్రల్ లండన్లో బ్రిటిష్ పార్లమెంట్, ప్రధాని గృహాలకు అత్యంత సమీపంలో ఉన్న ఈ బిల్డింగులో మొత్తం 1,100 ...
హిందూజా గ్రూప్ చేతికి 'ఓల్డ్ వార్ ఆఫీస్' భవంతి
హిందూజాల చేతికి లండన్ ఓల్డ్వార్ బిల్డింగ్
హిందుజాల సొంతమైన చారిత్రాత్మక లండన్ భవంతి
సిడ్నీలో హైటెన్షన్, రెచ్చిపోయిన ఆగంతకులు
సాక్షి
సిడ్నీ : ఆస్ట్రేలియా సిడ్నీలో ఆగంతకులు రెచ్చిపోయారు. దాంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. నగరంలోని మార్టిన్ ప్లేస్ లోని ఓ కేఫ్ లో 13మందిని ఆగంతకులు నిర్బంధించారు. దాంతో పోలీసులు కేఫ్ చుట్టుముట్టి నిర్బంధంలో ఉన్నవారిని విడిపించేందుకు యత్నిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని టోనీఅబాట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
ఇంకా మరిన్ని »
సాక్షి
సిడ్నీ : ఆస్ట్రేలియా సిడ్నీలో ఆగంతకులు రెచ్చిపోయారు. దాంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. నగరంలోని మార్టిన్ ప్లేస్ లోని ఓ కేఫ్ లో 13మందిని ఆగంతకులు నిర్బంధించారు. దాంతో పోలీసులు కేఫ్ చుట్టుముట్టి నిర్బంధంలో ఉన్నవారిని విడిపించేందుకు యత్నిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని టోనీఅబాట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
Namasthe Telangana
రష్యాపై మరిన్ని ఆంక్షలు!
Namasthe Telangana
వాషింగ్టన్: అమెరికన్ చట్టసభ సభ్యులు అధ్యక్షుడు బరాక్ ఒబామాను ధిక్కరించి మరీ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు బిల్లుకు అమెరికా సెనేట్, ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అధ్యక్షుడు ఒబామా మాత్రం రష్యాపై మరిన్ని ఆంక్షలకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు ఉక్రెయిన్లో రష్యా అనుకూల ...
రష్యా - భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సరైన టైం కాదు : అమెరికావెబ్ దునియా
రష్యాతో వాణిజ్య బంధం వద్దు: అమెరికాసాక్షి
రష్యా వారి వ్యూహాత్మక మైత్రి!Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
వాషింగ్టన్: అమెరికన్ చట్టసభ సభ్యులు అధ్యక్షుడు బరాక్ ఒబామాను ధిక్కరించి మరీ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు బిల్లుకు అమెరికా సెనేట్, ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అధ్యక్షుడు ఒబామా మాత్రం రష్యాపై మరిన్ని ఆంక్షలకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు ఉక్రెయిన్లో రష్యా అనుకూల ...
రష్యా - భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సరైన టైం కాదు : అమెరికా
రష్యాతో వాణిజ్య బంధం వద్దు: అమెరికా
రష్యా వారి వ్యూహాత్మక మైత్రి!
సాక్షి
ప్రపంచ సుందరిగా దక్షిణాఫ్రికా భామ
సాక్షి
లండన్: ప్రపంచ అందాల వేదికపై దక్షిణాఫ్రికా సుందరి మెరిసింది. వందకు పైగా దేశాల అందాలరాశులను వెనక్కి నెట్టిన మిస్ సౌతాఫ్రికా రోలిన్ స్ట్రాస్(22) ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఆదివారం లండన్లోని ఎక్సెల్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన మిస్ వరల్డ్-2014 ఫైనల్ పోటీల్లో విజేతగా నిలిచిన రోలిన్ ప్రపంచ సుందరి కిరీటం ధరించి చిరునవ్వులు ...
'మిస్ వరల్డ్' కిరీటం సాధిస్తాAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: ప్రపంచ అందాల వేదికపై దక్షిణాఫ్రికా సుందరి మెరిసింది. వందకు పైగా దేశాల అందాలరాశులను వెనక్కి నెట్టిన మిస్ సౌతాఫ్రికా రోలిన్ స్ట్రాస్(22) ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఆదివారం లండన్లోని ఎక్సెల్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన మిస్ వరల్డ్-2014 ఫైనల్ పోటీల్లో విజేతగా నిలిచిన రోలిన్ ప్రపంచ సుందరి కిరీటం ధరించి చిరునవ్వులు ...
'మిస్ వరల్డ్' కిరీటం సాధిస్తా
వెబ్ దునియా
మలాలా దుస్తులకు రక్తపు మరకలు... సత్యార్థి వద్ద వెక్కివెక్కి ఏడ్చిన మలాలా
వెబ్ దునియా
నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్ కన్నీళ్లు పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చారు. ఆనాడు తనపై తాలిబన్ తీవ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు ధరించిన స్కూల్ యూనిఫామ్ రక్తపు మరకలతో ఉండటాన్ని చూసి తట్టుకోలేక, రక్తసిక్తమైన దుస్తులను చూసి దుఖః ఆపుకోలేక బావురుమన్నారు. తన సహ బహుమతి గ్రహీత సత్యార్థి కైలాష్ వద్ద తన బాధను వ్యక్తం ...
రక్తంతో తడిసిన ఆ దుస్తులను చూసి మలాలా ఏడ్చేసింది.Oneindia Telugu
కన్నీరు పెట్టిన నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్ కన్నీళ్లు పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చారు. ఆనాడు తనపై తాలిబన్ తీవ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు ధరించిన స్కూల్ యూనిఫామ్ రక్తపు మరకలతో ఉండటాన్ని చూసి తట్టుకోలేక, రక్తసిక్తమైన దుస్తులను చూసి దుఖః ఆపుకోలేక బావురుమన్నారు. తన సహ బహుమతి గ్రహీత సత్యార్థి కైలాష్ వద్ద తన బాధను వ్యక్తం ...
రక్తంతో తడిసిన ఆ దుస్తులను చూసి మలాలా ఏడ్చేసింది.
కన్నీరు పెట్టిన నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్
వెబ్ దునియా
339 మంది నల్లధన కుబేరులు 4479 కోట్ల దాచారు : ఫ్రాన్స్ నివేదిక
వెబ్ దునియా
నల్లధన ఖాతా వివరాలకు సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యంత కీలకమైన సమాచారాన్ని భారత్ సేకరించింది. స్విస్ బ్యాంకు, హెచ్ఎస్బీసీ బ్యాంకుల్లో 339 మంది ఖాతాదారులు 4479 కోట్ల రూపాయల నల్లధనం దాచి ఉంచారని తెలిపింది. ఈ నల్లధనం వెలికితీత కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తున ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ సిట్ నల్లధనాన్ని ...
స్విస్ బ్యాంకుల్లో.. రూ. 4479 కోట్లు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నల్లధన ఖాతా వివరాలకు సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యంత కీలకమైన సమాచారాన్ని భారత్ సేకరించింది. స్విస్ బ్యాంకు, హెచ్ఎస్బీసీ బ్యాంకుల్లో 339 మంది ఖాతాదారులు 4479 కోట్ల రూపాయల నల్లధనం దాచి ఉంచారని తెలిపింది. ఈ నల్లధనం వెలికితీత కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తున ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ సిట్ నల్లధనాన్ని ...
స్విస్ బ్యాంకుల్లో.. రూ. 4479 కోట్లు!
వెబ్ దునియా
యూఎస్ హైస్కూల్లో తుపాకీ కాల్పులు.. గాయపడ్డ ముగ్గురు యువకులు..!
వెబ్ దునియా
అమెరికాలో ఉత్తర పోర్ట్ లాండ్లోని ఓరెగావ్ రాష్ట్రం ఉన్న రోజ్ మేరీ ఆండర్సన్ హైస్కూల్ ముందు గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. కాల్పులు జరిపినవాళ్లు వెంటనే అక్కడి నుంచి దుండగులు పారిపోవడంతో వాళ్లను పట్టుకోడానికి గాలింపు మొదలైంది. ఇది మాఫియా ...
అమెరికా స్కూల్లో కాల్పులు: ముగ్గురికి గాయాలుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో ఉత్తర పోర్ట్ లాండ్లోని ఓరెగావ్ రాష్ట్రం ఉన్న రోజ్ మేరీ ఆండర్సన్ హైస్కూల్ ముందు గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. కాల్పులు జరిపినవాళ్లు వెంటనే అక్కడి నుంచి దుండగులు పారిపోవడంతో వాళ్లను పట్టుకోడానికి గాలింపు మొదలైంది. ఇది మాఫియా ...
అమెరికా స్కూల్లో కాల్పులు: ముగ్గురికి గాయాలు
సాక్షి
కేసు పెడితే అంతు చూస్తాం...
సాక్షి
బంజారాహిల్స్: తప్పతాగి బైక్లు నడుపుకుంటూ వస్తున్న ఆరుగురు నైజీరియన్లను పోలీసులు పట్టుకోగా... కేసు నమోదు చేస్తే అంతు చూస్తామని వారు పోలీసులను హెచ్చరించడంతో పాటు దుర్భాషలాడారు. ఈ తతంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై నైజీరియన్లు దాడి చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నం.
నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసులో నైజీరియన్ అరెస్టుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
బంజారాహిల్స్: తప్పతాగి బైక్లు నడుపుకుంటూ వస్తున్న ఆరుగురు నైజీరియన్లను పోలీసులు పట్టుకోగా... కేసు నమోదు చేస్తే అంతు చూస్తామని వారు పోలీసులను హెచ్చరించడంతో పాటు దుర్భాషలాడారు. ఈ తతంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై నైజీరియన్లు దాడి చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నం.
నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసులో నైజీరియన్ అరెస్టు
సాక్షి
అక్కినేని జీవితం.. ఓ స్ఫూర్తి సంతకం
సాక్షి
సిటీబ్యూరో: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఈ నెల 17న సాయంత్రం మూడున్నర గంటల నుంచి కృష్ణా జిల్లా గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్ష, ఉపాధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్, రవి కొండబోలు తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సిటీబ్యూరో: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఈ నెల 17న సాయంత్రం మూడున్నర గంటల నుంచి కృష్ణా జిల్లా గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్ష, ఉపాధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్, రవి కొండబోలు తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో ...
沒有留言:
張貼留言