2014年12月14日 星期日

2014-12-15 తెలుగు (India) క్రీడలు


Andhrabhoomi
   
కోహ్లీది సరైన నిర్ణయమే   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ చివరి రోజైన శనివారం ఆటలో డ్రాకు కాకుండా లక్ష్య సాధనకు కృషి చేయాలని భారత స్టాండ్ ఇన్ కెప్టెన్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ మహమ్మద్ అరుద్దీన్ సమర్థించాడు. చివరి రోజున 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన భారత్ 48 పరుగుల తేడాతో పరాజయాన్ని ...

టాప్‌ - 20లో కోహ్లీ డ్రా ఆలోచన లేదు   Andhraprabha Daily
'కోహ్లీ కెప్టెన్సీకి వేళయింది'   సాక్షి
అడిలైడ్ టెస్టులో రికార్డుల మోతమోగించిన విరాట్ కోహ్లీ!   వెబ్ దునియా
thatsCricket Telugu   
10tv   
అన్ని 13 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
టైటిల్ విజేత జర్మనీ   
Andhrabhoomi
భువనేశ్వర్, డిసెంబర్ 14: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌ను జర్మనీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు పాకిస్తాన్‌ను 2-0 తేడాతో ఓడించింది. ఎన్ని అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయిన పాకిస్తాన్ తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. రన్నరప్ ట్రోఫీని స్వీకరించింది. ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత హాకీలో అత్యంత ...

విజేత జర్మనీ ఫైనల్లో పాక చిత్తు చాంపియన్స్‌ ట్రోఫీ   Andhraprabha Daily
జర్మనీ జయకేతనం   సాక్షి
మట్టికరిచిన పాక్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చీలమండ గాయంతో టెస్ట్ సిరీస్‌కు దూరమైన క్లార్క్!   
వెబ్ దునియా
అడిలైడ్ టెస్టులో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. చీలమండ గాయం కారణంగా స్వదేశంలో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు కంగారూ జట్టు కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ప్రకటించాడు. తొలి టెస్టు మ్యాచ్‌ చివరి రోజు కాలి గాయం కారణంగా కుంటుకుంటూ మైదానం వీడాడు. 'స్కానింగ్‌ ...

ఇక క్రికెట్ ఆడనేమో, కానీ: క్లార్క్ భయాందోళన   thatsCricket Telugu
ఇక ఎన్నటికీ ఆడలేనేవెూ: క్లార్క్‌   Andhraprabha Daily
సిరీస్‌ నుంచి క్లార్క్‌ అవుట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యత   
Andhrabhoomi
కావలి రూరల్, డిసెంబర్ 14: పర్యాటక రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తుమ్మలపెంటలో ఏర్పాటు చేసిన హరిత బీచ్ రిసార్ట్స్‌ను జిల్లా కలెక్టర్ జానకి, ఆర్డీఓ నరసింహం తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన వసతులను మంత్రి పరిశీలించారు.
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


యువకుడి బలికి యత్నం?   
Andhrabhoomi
సికింద్రాబాద్, డిసెంబర్ 14: ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఘట్‌కేసర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లిన సంఘటన చిలకలగూడ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్శిగుట్ట సంజీవనగర్‌కు చెందిన శివ (23) కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 9 గంటల మధ్యన పార్సిగుట్టలో కేబుల్ ...

'నన్ను నరబలి ఇవ్వడానికి యత్నించారు'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


హోరాహోరీ పోరులో వైఎస్సార్ జిల్లా జట్టు విజయం   
సాక్షి
మదనపల్లె క్రైం : ఏపీ స్కూల్‌గేమ్స్ అండర్-19 రాష్ట్ర స్థాయి గోల్డ్‌కప్ హాకీ పోటీల్లో వైఎస్సార్ జిల్లా జట్టు విజయం సాధించింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అనంతపురం, వైఎస్సార్ జిల్లా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇరు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. మొదటి స్పెల్‌లో వైఎస్సార్ జిల్లా జట్టు ఒక గోల్‌తో పైచేయి సాధించింది. తర్వాత గోల్ ...


ఇంకా మరిన్ని »   


బాల్య వివాహానికి బ్రేక్   
సాక్షి
ధర్మసాగర్ : తమ కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణరుుంచిన తల్లిదండ్రులు ఆదివారం నిశ్చితార్థం చేసేందుకు సిద్ధం కాగా అంగన్‌వాడీ కార్యకర్తలు, స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కూతాటి సారయ్య, రజిత దంపతుల కూతురు సునీత(14)కు కరీంనగర్ జిల్లా భీమదేవపల్లి మండలం ఎర్రబెల్లికి ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
వాడి వేడి మాటలతో భారత్ - ఆసిస్ ఆటగాళ్ల వాగ్యుద్ధం   
వెబ్ దునియా
భారత్‌-ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య బ్యాట్‌తోనే కాకుండా మాటలతోనూ పోరు కొనసాగుతోంది. తొలిటెస్టు నాలుగో రోజు వాడి వేడి మాటలతో ఆటగాళ్ల మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. అంది ఎంత వరకంటే... ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవెన్‌ స్మిత్‌ను 'నీ హద్దుల్లో ఉండు' అంటూ భారత కెప్టెన్‌ కోహ్లీ హెచ్చరించేంతవరకు..! రోహిత్‌ శర్మ బౌలింగ్‌ చేస్తున్న సందర్భంలో ఈ సంఘటన ...

నీ హద్దుల్లో ఉండు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒక్క రోజులో ఎంత మార్పు!   Andhrabhoomi
వార్నర్‌, వరుణ్‌ మాటల యుద్ధం   Andhraprabha Daily
సాక్షి   
thatsCricket Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తొలి టెస్టులో భారత్ ఓటమి   
సాక్షి
గవాస్కర్ బోర్డర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్ లో 364 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 315 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 141 పరుగులు, మురళీ విజయ్ 99 పరుగులు మినహా మిగిలిన ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.
అడిలైడ్ టెస్టులో కోహ్లీ సెంచరీ వృధా, భారత్ ఓటమి... ఆస్ట్రేలియా గెలుపు!   వెబ్ దునియా
మొదటి టెస్టులో భారత్ ఓటమి   Andhrabhoomi
ఆడిలైడ్‌ టెస్టులో పోరాడి ఓడిన భారత్   Namasthe Telangana
thatsCricket Telugu   
Kandireega   
అన్ని 65 వార్తల కథనాలు »   


Kandireega
   
చిక్కుల్లో సానియా-షోయబ్ మ్యారీడ్ లైఫ్?   
Kandireega
కొంత కాలం నుండి టెన్నిస్ స్టార్ సానియా మ్యారీడ్ లైఫ్పై మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. సానియా-షోయబ్ వైవాహిక బంధం చిక్కుల్లోనుందనే టాక్ అటు క్రీడారంగంతో పాటు ఇటు అభిమానులను కలవరపెడుతోంది. ఒకరు టెన్నిస్ స్టార్, మరొకర్ స్టార్ క్రికెటర్. సానియా హైదరాబాద్ లోనే ఎక్కువ సమయం గడుపుతోంది. మరోపక్క షోయబ్ పాకిస్థాన్ లోనే ...

సానియా-షోయబ్ దాంపత్య జీవితంపై అపోహలు.. సానియా కామెంట్   Palli Batani
సానియా మీర్జాకు భర్తతో గడిపే టైమ్ కూడా లేదట!?   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言