2014年12月14日 星期日

2014-12-15 తెలుగు (India) ఇండియా


Andhraprabha Daily
   
డ్రగ్స్‌ వద్దు   
Andhraprabha Daily
న్యూఢిల్లి : మాదక ద్రవ్యాల కోసం ఖర్చు చేసే సొమ్ము ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు మళ్లే అవకాశం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదంపై సమాజం, ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడాలన్నారు. పరిష్కా రాలు కోరుకునేవారికి సహాయపడేందుకు హెల్ప్‌లైన్‌ను త్వర లోనే ఏర్పాటు ...

డ్రగ్స్‌.. జాతి రుగ్మత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డ్రగ్స్‌పై సమష్టి పోరు   Andhrabhoomi
మాదక ద్రవ్యాలు కూడా 'ఉగ్ర' భూతాలు   సాక్షి
Namasthe Telangana   
వెబ్ దునియా   
అన్ని 14 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన   
Namasthe Telangana
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మంత్రి మదన్ మత్ర అరెస్టుకు నిరసనగా తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా దిష్టిబొమ్మను ఆందోళనకారులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాట్లాడుతూ... రేపు మా ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన తెలుపుతారని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ...

సహారా గ్రూపు స్కామ్‌లో మోడీకి భాగస్వామ్యం : మమతా బెనర్జీ   వెబ్ దునియా
సహారా గ్రూప్ చైర్మన్‌తో ఫొటో, పిఎంను అరెస్టు చేస్తారా: దీదీ ఫైర్   Oneindia Telugu
మమతలో కనిపించని మార్పు..   10tv
Andhrabhoomi   
Andhraprabha Daily   
News Articles by KSR   
అన్ని 26 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అస్వస్థత నుంచి కోలుకుంటున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ   
వెబ్ దునియా
స్వల్ప అస్వస్థతకు గురైన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రణబ్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల అయింది. స్వల్ప అస్వస్థతకు గురైన రాష్ట్రపతిని శనివారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ రెఫరెల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు గుండె సంబంధిత చికిత్సనందించారు. గుండె కండ ...

కోలుకుంటున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ   Andhraprabha Daily
కోలుకుంటున్న ప్రణబ్   Andhrabhoomi
అస్వస్థత నుంచి కోలుకున్నా:రాష్ట్రపతి   సాక్షి
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మహాభారతాన్ని మించిన పవిత్ర గ్రంథం లేదు : ఎల్కే.అద్వానీ   
వెబ్ దునియా
రాజకీయ పరిజ్ఞానం కోసం మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలను చదవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కే. అద్వానీ సూచన చేశారు. మహాభారతాన్ని మించిన పవిత్ర గ్రంథం మరొకటి లేదని ఆయన చెప్పుకొచ్చారు. దేశానికి స్వతంత్రం రాకముందు మహాభారతంతో పాటు రామాయణాన్ని ఆంగ్లం, సింధీ భాషల్లో చదివానని చెప్పిన ఆయన, స్వాతంత్ర్యానంతమే ఆ ...

మహాభారతాన్ని మించిన గ్రంథం ప్రపంచంలో మరేదీ లేదు: అద్వానీ   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సతీసహగమనం: భర్త చితిపైకి దూకి భార్య మృతి   
Oneindia Telugu
పాట్నా: బీహార్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఆధునిక యుగంలో ఓ మహిళ సతీసహగమనానికి పాల్పడింది. 90 ఏళ్ల భర్త మరణాన్ని తట్టుకోలేని దాహ్వాదేవీ అనే 65 ఏళ్ల వృద్ధురాలు ఆయన చితిపైనే పడి ప్రాణాలర్పించింది. పరిమినియా గ్రామంలో నివసించే చరిత్రా యాదవ్‌, దాహ్వాదేవీ దంపతులు. చరిత్రా యాదవ్‌ చాలా కాలంగా కేన్సర్‌తో బాధపడుతూ. శనివారం ...

బిహార్‌లో సతీసహగమనం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాంకేతిక యుగంలోనూ సతీసహగమనం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
మోడీని యుగపురుషుడు అన్నమంత్రి   
News Articles by KSR
ప్రధాని నరేంద్ర మోడీని బిజెపి నేతలు పొగడడంలో పోటీపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దైవదూతగా మోడీని అబివర్ణించారు. తాజాగా కొద్ది రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరో కేంద్ర మంత్రి సాద్వి జ్యోతి యుగపరుషుడు అని ప్రశంసించారు.గుజరాత్ లో ఆమె మాట్లాడారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ...

'నరేంద్ర మోదీ యుగపురుషుడు'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మరోసారి రైల్వే చార్జీల వాత!   
Namasthe Telangana
న్యూఢిల్లీ : మరోసారి రైల్వే చార్జీల వాత పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. చార్జీలు పెంచి ఏడాది కూడా గడవకముందే ప్రయాణికులపై మరోసారి భారాన్ని మోపడానికి రెడీ అయింది. ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను కూడా చేయనున్నట్టు సమాచారం. గత నాలుగు నెలల్లో ఇంధనఖర్చు నాలుగు శాతం పెరగడంతో, ...

మళ్లీ రైలు చార్జీల మోత!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
బాల కార్మిక వ్యవస్థ అంతం కావాలి   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రపంచమంతా ఉక్కు సంకల్పంతో ఉద్యమించాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. ఓస్లో నుంచి ఆదివారం స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన న్యూఢిల్లీలో విలేఖర్లతో మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా విశృంఖల రూపం దాల్చిన బాల కార్మిక వ్యవస్థ చరిత్ర ...

బాల కార్మిక వ్యవస్థ చరిత్రలో కలవాలి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


పన్ను ఎగవేత మహానేరం   
Andhraprabha Daily
న్యూఢిల్లి : పన్ను ఎగవేతను తీవ్ర నేరంగా పరిగణిం చాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కోరింది. ఇందు వల్ల నల్లధనాన్ని దాచుకున్న వారి వివరాలను వెల్లడిం చేలా విదేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు వీలు ఉంటుందని సిట్‌ పేర్కొంది. ఈ చర్య తీసుకుంటే విదేశాలలో నల్ల్ల ధనం దాచుకున్న వారిపై చర్యలకు మరింత పదును పెట్టడం అవుతుందని, అంతేకాక దేశంలో ఉన్న ...

తీవ్ర నేరంగా పరిగణించాలి   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారత్‌కు రూ. లక్ష కోట్ల స్విస్ బంగారం దిగుమతి   
Andhrabhoomi
బెర్న్, న్యూఢిల్లీ, డిసెంబర్ 14: నల్లధనం బంగారం రూపంలో దేశంలోకి చేరుతోందన్న ఆందోళనల మధ్య భారత్‌కు స్విట్జర్లాండ్ నుంచి ఈ ఏడాది దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన పుత్తడి దిగుమతులు జరిగాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే 18,000 కోట్ల రూపాయల విలువైన పసిడి స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యింది. ఈ మేరకు స్విట్జర్లాండ్ క్రాస్-బార్డర్ ...

రూ. లక్ష కోట్లకు చేరువో 'స్విస్' పసిడి దిగుమతులు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言