2014年12月14日 星期日

2014-12-15 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


10tv
   
లొసుగుల పుట్ట   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. చట్టంలో చాలా లొసుగులున్నాయని, అప్పట్లో ఆదరాబాదరా దానిని రూపొందించారని తప్పుబట్టారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యే చింతల ...

విభజన చట్టంలో సవరణలు   Andhraprabha Daily
విభజన చట్టాన్ని మళ్లీ సమీక్షిస్తారంట..   10tv
పునర్విభజన చట్టాన్ని సవరిస్తాం   Andhrabhoomi
Oneindia Telugu   
వెబ్ దునియా   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
అలిగిన కొప్పుల!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో మంత్రి పదవుల చిచ్చు మొదలైంది. కేబినెట్‌లో స్థానాన్ని ఆశించిన కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి కాకుండా చీఫ్‌విప్ బాధ్యతలు అప్పగించడంతో అసంతృప్తికి బీజం పడింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, 2004 నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న తనకు తొలి మంత్రివర్గ విస్తరణలో ఉప ...

మాలలు మంత్రులుగా పనికిరారా?   Andhrabhoomi
ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇవ్వాల్సిందే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈశ్వర్‌కు విప్‌.. భగ్గుమన్న మాల మహానాడు   Andhraprabha Daily
వెబ్ దునియా   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 26 వార్తల కథనాలు »   


సిడ్నీలో ఉగ్రవాదుల కలకలం,20 మందిని నిర్భంధించినుట్లుగా అనుమానం   
సాక్షి
రాయచోటి: చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిపై సంబేపల్లె మండ లం నారాయణరెడ్డిపల్లె సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే..చిత్తూరు -1 డిపోకు చెందిన ఆర్టీసి అద్దె బస్సు ప్రొద్దుటూరుకు వెళ్తోంది. రాయచోటి నుంచి సంబేపల్లెకు మోటార్‌సైకిల్ పై ...

ఘోర రోడ్డు ప్రమాదంలో... నలుగురి మృతి   Andhraprabha Daily
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం   Andhrabhoomi
బైక్‌ను ఢీకొన్న బస్సు:భార్య, భర్త, ఇద్దరు పిల్లలు మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
ప్రజల గోడు-కాంగ్రెస్ గోడు   
News Articles by KSR
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల గోడు వినడం లేదని ఎపిసిసి వ్యాఖ్యానించింది.ఈ సందర్భంగా ప్రభుత్వమా ప్రజల గోడు వినుమా అంటూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు ఎపిసిసి కమిటీ ఒక ప్రకటన చేసింది.హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సదస్సు జరుగుతుందని తెలిపింది.అయితే ఇందులో సీనియర్ జర్నలిస్టులను ఆహ్వానించడం ...

'ఓ ప్రభుత్వమా!.. ప్రజల గోడు ఆలకించు'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


10tv
   
పాత వ్యవస్థను పునరుద్ధరించిన సీఎం కేసీఆర్..   
10tv
హైదరాబాద్ : పార్టీలో ఉన్న నేతలను తృప్తిపరచడం..అసంతృప్తికి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిపై ఉంటుంది. కానీ ఇది అనుకున్నంత సులువు కాదు. అధికారంలో ఉన్నప్పుడు మరోరకమైన సమస్యలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఆరు నెలల పాలన తరువాత రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు.
తెరపైకి కొత్త పదవులు   Andhrabhoomi
పార్లమెంటరీ కార్యదర్శులు సహాయ మంత్రులే!   Andhraprabha Daily

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
పోలవరం ఃఎత్తిఃపోతలేనా!   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గోదావరి నదిపై ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవు తున్నాయి. ఈ పథకం నిర్మాణ ప్రతిపాదనల పట్ల ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల రైతులనుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం పట్ల ఎటువంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు ప్రభుత్వాన్ని పునరాలోచనలో ...

ఎత్తిపోతల పథకంపై అపోహలొద్దు   Andhrabhoomi
గోదావరి పై లిఫ్ట్ స్కీము ఎందుకబ్బా   News Articles by KSR
పోల'వరాన్ని' నీరు గార్చేందుకే..   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేసీఆర్‌ను ఒప్పించి చేయకుంటే, పేరు మార్చుకుంటానని తెరాస మహిళా నేత సవాల్!   
Oneindia Telugu
మెదక్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఒప్పించి మెదక్‌ను జిల్లా కేంద్రం చేయకుంటే తన పేరు పద్మ కాదని డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి సవాల్ చేశారట. మెదక్‌ను జిల్లా కేంద్రంగా మార్చలేకుంటే తన పేరును మార్చుకుంటానని ఆమె అంటున్నారట. తాను జిల్లా హెడ్ క్వార్టర్‌పై జరుగుతున్న దీక్ష శిబిరానికి మంచి ...

ఆ మాట తీర్చకుంటే పేరు మార్చుకుంటా   News Articles by KSR
మంజీరా నదిపై వంతెన : ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాపన్నపేటకు పంచాయతీ భవనం మంజూరు   Andhrabhoomi
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
నిర్వాసితులకు అండగా ఉంటాం   
సాక్షి
మణుగూరు : పినపాక నియోజకవర్గంలో విద్యుత్ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన పినపాక, మణుగూరు మండలాల్లోని నిర్వాసిత గ్రామాలైన పోతురెడ్డిపాడు, సీతారాంపురం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సాంబాయిగూడెంలో పర్యటించి ...

భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా పోరాడతాం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలంగాణలో దుబాయ్‌ పెట్టుబడులు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్‌కి చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇటీవల ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం పట్ల అక్కడి పారిశ్రామికవేత్తలు అమితాసక్తిని చూపిస్తుండటం విశేషం. రాష్ట్రంలోకి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రాష్ట్ర ...

'స్మార్ట్'కు దుబాయ్ సహకారం   సాక్షి
దుబాయ్‌లోని స్మార్ట్‌సిటీలో కేటీఆర్ బృందం   Namasthe Telangana

అన్ని 16 వార్తల కథనాలు »   


ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులపై నేడు సమావేశం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై సోమవారం ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ఇప్పటికే వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. ఈయన ఆధ్వర్యంలోనే సోమవారం మంత్రివర్గ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言