2014年12月13日 星期六

2014-12-14 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ లలో నాలుగో దశ పోలింగ్ ప్రారంభం   
సాక్షి
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభకు నాలుగో విడత పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 182 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాలుగో దశ ఎన్నికలు కాశ్మీర్ వ్యాలీలోని శ్రీనగర్, అనంతనాగ్, సోపియాన్ ...

కాశ్మీర్‌లో నాలుగోవిడత పోలింగ్‌కు సర్వసన్నద్ధం   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
16న విస్తరణ   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 13: మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రులు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేస్తారు. మంత్రివర్గ విస్తరణను ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. శనివారం ఉదయం గవర్నర్‌ను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కలిశారు. అనంతరం మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వెలువడింది. కరీంనగర్ జిల్లా ...

ఎల్లుండే విస్తరణ ఉదయం 11కు కొత్త మంత్రుల ప్రమాణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎల్లుండే విస్తరణ   Andhraprabha Daily
16న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ   సాక్షి
News Articles by KSR   
అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాజధాని రైతులకు అన్యాయం చేయం: చంద్రబాబు   
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు రాజధానిలో తొలి ప్రాధాన్యత ఇస్తామని, వారికి అన్యాయం జరగదని ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు చెప్పారు. భూ సమీకరణ కోసం దేశంలో ఎక్కడా ఇవ్వని మంచి ప్యాకేజీని ఇచ్చానన్నారు. భూములిచ్చిన రైతులకు తిరిగి వాటాలను లాటరీ పద్ధతిలో ఇస్తామని, ఇందులోనూ ఎవరికీ అన్యా యం ...

నమ్మండి.. స్వార్థం లేదు   Andhrabhoomi
నన్ను నమ్మండి అన్యాయం చెయ్యను   Andhraprabha Daily

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లక్ష నాగళ్లతో దున్నుతానన్నారు... రామోజీ ఇంటికెళ్లి కూర్చున్నారు... దటీజ్ కేసీఆర్   
వెబ్ దునియా
ఇపుడు ఇదే 'టాక్ ఆఫ్ ది తెలంగాణ'. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ గడ్డపై పెట్టుబడిదారులుగా ఉన్న ఆంధ్రోడిని తరిమికొడతామంటూ పెద్దఎత్తున ఎలుగెత్తి చాటిన కేసీఆర్ రామోజీ ఫిలిమ్ సిటీని సందర్శించడమే కాకుండా అక్కడ రామోజీపై పొగడ్తల వర్షం కురిపించడంపై ఇపుడు ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. అంతేకాదు... తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ ఫిలిమ్ ...

రామోజీ ఇలాకాలో కేసీఆర్‌   Kandireega
రామోజీ రమ్మన్నాడు... కెసిఆర్ "సై" అన్నాడు...!!   Teluguwishesh
రామోజీరావుతో కెసిఆర్ భేటీ: ఫిల్మ్ సిటీపై పొగడ్తలు   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలంగాణకు ప్రత్యేక పోస్టల్‌ సర్కిల్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక పోస్టల్‌ సర్కిల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రకటించారు. అలాగే ఐటీఐఆర్‌కు నిధులను పెంచే విషయాన్ని పరిశీలిస్తామని కూడా హామీ ఇచ్చారు. శనివారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసిన ఆయన... వివిధ పలు ...

ఐటీఐఆర్‌కు మరిన్ని నిధులివ్వండి   సాక్షి
అభివృద్ధికి అన్ని రకాల సాయం   Andhraprabha Daily
బాబు ప్రభుత్వంపై కేంద్ర మంత్రికి కెసిఆర్ ఫిర్యాదు: గవర్నర్‌తో భేటీ   Oneindia Telugu

అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐఎస్ మద్దతుదారుడి అరెస్ట్   
సాక్షి
సాక్షి, బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు వినియోగించే ట్వీటర్ ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన మెహ్దీ మస్రూర్ బిస్వాస్(24) గత కొన్నేళ్లుగా ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఇతడు ఐటీసీ ఫుడ్స్ సంస్థలో ఏటా రూ.5.3 లక్షల వేతన ...

ఐఎస్ ట్విట్టర్ ఖాతా నిర్వాహకుడి అరెస్టు   Andhrabhoomi
ఐఎస్ఐస్ లింక్స్: అతన్ని ఎలా పట్టుకున్నారు?   Oneindia Telugu

అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రపంచంలో మేటి నగరంగా హైదరాబాద్.. సుందర నగరంగానూ..?: కేసీఆర్   
వెబ్ దునియా
హైదరాబాద్‌ను ప్రపంచంలో మేటి నగరంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో చేపట్టాల్సిన నిర్మాణాలపై ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌ బృందంతో కేసిఆర్‌ సమావేశమై చర్చించారు. పలు నిర్మాణాలపై మ్యాప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి పౌరుడు ...

వావ్.. హైద్రాబాద్ అనేలా: కేసీఆర్, చార్మినార్‌తో హైటెక్ సిటీకి పోలికనా?   Oneindia Telugu
సుందర నగరంగా 'హైదరాబాద్'..!   10tv
నయా నగర్‌! ఆధునికంగా హైదరాబాద్‌ మార్పు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పేలుడు ఘటన బాధితులను ఆర్థికంగా ఆదుకుంటాం: దత్తన్న   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 13: నగరంలోని జూబ్లీహిల్స్‌ యూసఫ్‌గూడలోని ఓ ఇంట్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించిన విషయం విధితమే. ఈఘటనలో ఇద్దరు చిన్నారలు మృతిచెందారు. మృతుల కుటుంబసభ్యులను, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా దత్తన్న మాట్లాడుతూ ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తరపున బాధితులను ...

జూబ్లిహిల్స్‌లో భారీ పేలుడు ఘటనలో చిన్నారి మృతి...!   వెబ్ దునియా

అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి: మమత సవాల్   
వెబ్ దునియా
దమ్ముంటే తనను అరెస్టు చేయండి చూద్దాం అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ సవాలు విసిరాలు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం వ్యవహారం కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఇప్పటికే ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేసిన సీబీఐ శుక్రవారం మమత నమ్మినబంటు, బెంగాల్ రవాణా మంత్రి మదన్ ...

మంత్రి మదన్‌మిత్రాకు రిమాండ్   Namasthe Telangana
మమతలో కనిపించని మార్పు..   10tv
ఇదిగో ఆధారం... వెూడీని అరెస్టు చేస్తారా   Andhraprabha Daily
Andhrabhoomi   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జనసేనకు ఈసీ గుర్తింపు.. త్వరలోనే పార్టీ గుర్తు కేటాయింపు!   
వెబ్ దునియా
తెలుగు నటుడు పవన్ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. 1951 నాటి ప్రజా చట్టం, సెక్షన్‌ 29ఏ ప్రకారం 'జనసేన'ను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది. 24 నవంబర్‌ 2014 నుంచి జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్టు తెలిపింది.
జనసేన అబిమానులు స్పందించలేదేమిటో!   News Articles by KSR
'జనసేన'.. ఒక రాజకీయపార్టీ..   10tv

అన్ని 28 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言