2014年12月13日 星期六

2014-12-14 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ లలో నాలుగో దశ పోలింగ్ ప్రారంభం   
సాక్షి
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభకు నాలుగో విడత పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 182 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాలుగో దశ ఎన్నికలు కాశ్మీర్ వ్యాలీలోని శ్రీనగర్, అనంతనాగ్, సోపియాన్ ...

కాశ్మీర్‌లో నాలుగోవిడత పోలింగ్‌కు సర్వసన్నద్ధం   Andhrabhoomi
నేడు నాలుగో దశ పోలింగ్‌   Andhraprabha Daily
జార్ఖండ్, జమ్మూకాశ్మీర్‌లో తుది దశ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం!   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జనసేనకు ఈసీ గుర్తింపు.. త్వరలోనే పార్టీ గుర్తు కేటాయింపు!   
వెబ్ దునియా
తెలుగు నటుడు పవన్ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. 1951 నాటి ప్రజా చట్టం, సెక్షన్‌ 29ఏ ప్రకారం 'జనసేన'ను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది. 24 నవంబర్‌ 2014 నుంచి జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్టు తెలిపింది.
జనసేన అబిమానులు స్పందించలేదేమిటో!   News Articles by KSR
'జనసేన'.. ఒక రాజకీయపార్టీ..   10tv
జనసేనకు ఈసీ గుర్తింపు   Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 28 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి: మమత సవాల్   
వెబ్ దునియా
దమ్ముంటే తనను అరెస్టు చేయండి చూద్దాం అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ సవాలు విసిరాలు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం వ్యవహారం కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఇప్పటికే ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేసిన సీబీఐ శుక్రవారం మమత నమ్మినబంటు, బెంగాల్ రవాణా మంత్రి మదన్ ...

మంత్రి మదన్‌మిత్రాకు రిమాండ్   Namasthe Telangana
మమతలో కనిపించని మార్పు..   10tv
ఇదిగో ఆధారం... వెూడీని అరెస్టు చేస్తారా   Andhraprabha Daily
Andhrabhoomi   
Teluguwishesh   
సాక్షి   
అన్ని 21 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐఎస్ మద్దతుదారుడి అరెస్ట్   
సాక్షి
సాక్షి, బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు వినియోగించే ట్వీటర్ ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన మెహ్దీ మస్రూర్ బిస్వాస్(24) గత కొన్నేళ్లుగా ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఇతడు ఐటీసీ ఫుడ్స్ సంస్థలో ఏటా రూ.5.3 లక్షల వేతన ...

ఐఎస్ ట్విట్టర్ ఖాతా నిర్వాహకుడి అరెస్టు   Andhrabhoomi
ఐఎస్ఐస్ లింక్స్: అతన్ని ఎలా పట్టుకున్నారు?   Oneindia Telugu
బెంగళూరులో బిశ్వాస్ అరెస్టు,ఐఎస్‌ఐఎస్‌తో ట్విట్టర్ ఖాతా   Namasthe Telangana
వెబ్ దునియా   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రపంచానికి భారత 'యోగ'ం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12: శరీరం, ఆత్మల కలయికగా భావించే, ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే, ఏకాగ్రతను పెంపొందించే భారతీయ విధానమైన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు నింపింది. ఐక్యరాజ్య సమితి జూన్‌ 21ని అంతర్జాతీయ యోగాదినంగా ప్రకటించడాన్ని దేశ ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ...

మోడీ మాటకు విలువనిచ్చిన ఐరాస: 'జూన్ 21న వరల్డ్ యోగా డే'   వెబ్ దునియా
జూన్‌ 21 యోగా దినోత్సవం   Kandireega
అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21   సాక్షి
Andhrabhoomi   
Andhraprabha Daily   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రైల్లో బిడ్డను ప్రసవించిన మహిళ..! పురుడుపోసిన హిజ్రాలు...!   
వెబ్ దునియా
పరుగులుతీస్తున్న రైలులో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను కొందరు హిజ్రాలు ఆదుకుని పురుడుపోసి పండంటి బిడ్డను చేతికి అందించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. సికింద్రాబాద్‌ నుంచి లక్నో వెళ్తున్న సికింద్రాబాద్‌ - గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్‌లోని రెండో జనరల్‌ బోగీలో ఓ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ బాధను భరించలేక ఆమె ...

గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో మహిళకు పురుడు పోసిన హిజ్రాలు   Oneindia Telugu
మామూలు వాళ్ల కంటే హిజ్రాలే నయం!!   సాక్షి
మానవత్వం పరిమళించిన వేళ!   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
'గాడ్సే' వ్యాఖ్యలపై మహరాజ్ విచారం   
సాక్షి
న్యూఢిల్లీ: మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొనడంపై బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ శుక్రవారం లోక్‌సభలో విచారం వ్యక్తంచేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులు లోక్‌సభలో ఈ అంశాన్ని ...

నొప్పిస్తే మన్నించండి   Andhraprabha Daily
సాక్షి మహరాజ్ వ్యాఖ్యలపై దుమారం   Andhrabhoomi
సాక్షి మహరాజ్‌ వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
దాటవేతలెందుకు దాదా?   
సాక్షి
గాంధీ మహాత్ముడు కాక మునుపు 1927లో రాసిన ఆత్మకథ (ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్)లోనే అన్ని వాస్తవాలూ రాయలేదనీ, కొన్నిటిని దాచారనీ విమర్శలు వచ్చినప్పుడు పదవులలో ఉన్నవారూ, పదవులు కోరుకునేవారూ అక్షరసత్యాలు రాస్తారని విశ్వసించడం కష్టం. కొన్ని ఇబ్బందికరమైన వివరాలను ప్రస్తావించకపోవచ్చు కానీ శుద్ధ అబద్ధాలు రాసి ...

ఇందిరా గాంధీ అప్పుడు నన్ను తిట్టారు: ప్రణబ్ ముఖర్జీ   Oneindia Telugu
ఇందిరా గాంధీ నన్ను తిట్టారు: ప్రణబ్ ముఖర్జీ   Namasthe Telangana
ఇందిరకు అవగాహన లేదు: అందుకు కారణం సిద్దార్థశంకర్‌ రే ... ప్రణబ్..!   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhraprabha Daily   
Andhrabhoomi   
అన్ని 21 వార్తల కథనాలు »   


సాక్షి
   
శంషాబాద్ వద్ద నలుగురు క్యాబ్ డ్రైవర్ల అరెస్ట్   
సాక్షి
హైదరాబాద్: హైదరాబాద్ లో నలుగురు క్యాబ్ డ్రైవర్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పోలీసులు నలుగురినీ అరెస్ట్ చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇటీవల క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో మరిన్ని భద్రత చర్యలు తీసుకుంటున్నారు. నిందితుడిని ...

'పిన్నమ్మ'నీ వదలని 'ఉబెర్' రేపిస్టు..! ఆలస్యంగా వెలుగులోకి..!   వెబ్ దునియా
'ఉబేర్' డ్రైవర్ల ధర్నా: అతను సైకోటిక్ క్రిమినల్, కాలేజ్ యువతిపైనా..   Oneindia Telugu
ఉబెర్ క్యాబ్ డ్రైవర్ నేరాలు...విస్తుపోయే నిజాలు   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫైలుపై ఓ సంతకానికి రూ.కోటి లంచం : చిక్కుల్లో కేరళ ఆర్థిక మంత్రి!   
వెబ్ దునియా
కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి లంచం కేసులో పట్టుబడ్డారు. ఓ ఫైలుపై సంతకం చేసేందుకు ఆయన ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేయగా, రూ.కోటికి బేరం కుదుర్చుకుని ముడుపులు స్వీకరించారు. ఈ విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమన్ చాండీకి తెలిసినా ఆయన ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కానీ ఏసీబీ మాత్రం కొరడా ఝళిపించింది. అమాత్యులపై కేసు బుక్‌ చేసి ...

మంత్రిగారి ఆమ్యామ్యా.. ముచ్చట   10tv
కష్టాల్లో కేరళ సీఎం ఉమెన్ చాందీ.. ఆర్ధికమంత్రిపై లంచం కేసు..!   Oneindia Telugu
కోటి రూపాయల ఆరోపణ- మంత్రి పై కేసు   News Articles by KSR
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言