Andhrabhoomi
16న విస్తరణ
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 13: మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రులు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేస్తారు. మంత్రివర్గ విస్తరణను ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. శనివారం ఉదయం గవర్నర్ను ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు కలిశారు. అనంతరం మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వెలువడింది. కరీంనగర్ జిల్లా ...
ఎల్లుండే విస్తరణ ఉదయం 11కు కొత్త మంత్రుల ప్రమాణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎల్లుండే విస్తరణAndhraprabha Daily
16న తెలంగాణ మంత్రివర్గ విస్తరణసాక్షి
వెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 20 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 13: మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రులు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేస్తారు. మంత్రివర్గ విస్తరణను ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. శనివారం ఉదయం గవర్నర్ను ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు కలిశారు. అనంతరం మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వెలువడింది. కరీంనగర్ జిల్లా ...
ఎల్లుండే విస్తరణ ఉదయం 11కు కొత్త మంత్రుల ప్రమాణం
ఎల్లుండే విస్తరణ
16న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
సాక్షి
రాజధాని రైతులకు అన్యాయం చేయం: చంద్రబాబు
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు రాజధానిలో తొలి ప్రాధాన్యత ఇస్తామని, వారికి అన్యాయం జరగదని ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు చెప్పారు. భూ సమీకరణ కోసం దేశంలో ఎక్కడా ఇవ్వని మంచి ప్యాకేజీని ఇచ్చానన్నారు. భూములిచ్చిన రైతులకు తిరిగి వాటాలను లాటరీ పద్ధతిలో ఇస్తామని, ఇందులోనూ ఎవరికీ అన్యా యం ...
నమ్మండి.. స్వార్థం లేదుAndhrabhoomi
నన్ను నమ్మండి అన్యాయం చెయ్యనుAndhraprabha Daily
రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరగదు వందేళ్లు తెలుగువారుగుర్తుంచుకునేలా ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
10tv
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు రాజధానిలో తొలి ప్రాధాన్యత ఇస్తామని, వారికి అన్యాయం జరగదని ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు చెప్పారు. భూ సమీకరణ కోసం దేశంలో ఎక్కడా ఇవ్వని మంచి ప్యాకేజీని ఇచ్చానన్నారు. భూములిచ్చిన రైతులకు తిరిగి వాటాలను లాటరీ పద్ధతిలో ఇస్తామని, ఇందులోనూ ఎవరికీ అన్యా యం ...
నమ్మండి.. స్వార్థం లేదు
నన్ను నమ్మండి అన్యాయం చెయ్యను
రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరగదు వందేళ్లు తెలుగువారుగుర్తుంచుకునేలా ...
వెబ్ దునియా
లక్ష నాగళ్లతో దున్నుతానన్నారు... రామోజీ ఇంటికెళ్లి కూర్చున్నారు... దటీజ్ కేసీఆర్
వెబ్ దునియా
ఇపుడు ఇదే 'టాక్ ఆఫ్ ది తెలంగాణ'. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ గడ్డపై పెట్టుబడిదారులుగా ఉన్న ఆంధ్రోడిని తరిమికొడతామంటూ పెద్దఎత్తున ఎలుగెత్తి చాటిన కేసీఆర్ రామోజీ ఫిలిమ్ సిటీని సందర్శించడమే కాకుండా అక్కడ రామోజీపై పొగడ్తల వర్షం కురిపించడంపై ఇపుడు ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. అంతేకాదు... తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ ఫిలిమ్ ...
రామోజీ ఇలాకాలో కేసీఆర్Kandireega
రామోజీ రమ్మన్నాడు... కెసిఆర్ "సై" అన్నాడు...!!Teluguwishesh
రామోజీరావుతో కెసిఆర్ భేటీ: ఫిల్మ్ సిటీపై పొగడ్తలుOneindia Telugu
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇపుడు ఇదే 'టాక్ ఆఫ్ ది తెలంగాణ'. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ గడ్డపై పెట్టుబడిదారులుగా ఉన్న ఆంధ్రోడిని తరిమికొడతామంటూ పెద్దఎత్తున ఎలుగెత్తి చాటిన కేసీఆర్ రామోజీ ఫిలిమ్ సిటీని సందర్శించడమే కాకుండా అక్కడ రామోజీపై పొగడ్తల వర్షం కురిపించడంపై ఇపుడు ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. అంతేకాదు... తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ ఫిలిమ్ ...
రామోజీ ఇలాకాలో కేసీఆర్
రామోజీ రమ్మన్నాడు... కెసిఆర్ "సై" అన్నాడు...!!
రామోజీరావుతో కెసిఆర్ భేటీ: ఫిల్మ్ సిటీపై పొగడ్తలు
సాక్షి
తెలంగాణకు ప్రత్యేక పోస్టల్ సర్కిల్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక పోస్టల్ సర్కిల్ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. అలాగే ఐటీఐఆర్కు నిధులను పెంచే విషయాన్ని పరిశీలిస్తామని కూడా హామీ ఇచ్చారు. శనివారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసిన ఆయన... వివిధ పలు ...
ఐటీఐఆర్కు మరిన్ని నిధులివ్వండిసాక్షి
అభివృద్ధికి అన్ని రకాల సాయంAndhraprabha Daily
బాబు ప్రభుత్వంపై కేంద్ర మంత్రికి కెసిఆర్ ఫిర్యాదు: గవర్నర్తో భేటీOneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక పోస్టల్ సర్కిల్ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. అలాగే ఐటీఐఆర్కు నిధులను పెంచే విషయాన్ని పరిశీలిస్తామని కూడా హామీ ఇచ్చారు. శనివారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసిన ఆయన... వివిధ పలు ...
ఐటీఐఆర్కు మరిన్ని నిధులివ్వండి
అభివృద్ధికి అన్ని రకాల సాయం
బాబు ప్రభుత్వంపై కేంద్ర మంత్రికి కెసిఆర్ ఫిర్యాదు: గవర్నర్తో భేటీ
Andhraprabha Daily
ఇంకా చల్లారని విష్ణు, వంశీల లొల్లి
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ యువనేతలు ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డిల మధ్య చోటుచేసుకున్న గొడవ ఇంకా సద్దుమణ గలేదు. ఇద్దరు నేతలూ తమ తమ వాదనను పార్టీ నేతలకు బలంగా విన్పిస్తున్నారు. శుక్ర వారం పెళ్లిలో చోటుచేసుకున్న ఘర్షణ విష యమై ఆ ఇద్దరు యువనేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా ...
దాడులు చేయడం విష్ణుకు వెనె్నతో పెట్టిన విద్యAndhrabhoomi
వంశీ నా చెవిలో దూషించాడు...సాక్షి
చిన్న కొట్లాటే: విష్ణు-వంశీ ఘర్షణపై ఎంపి విహెచ్Oneindia Telugu
వెబ్ దునియా
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 47 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ యువనేతలు ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డిల మధ్య చోటుచేసుకున్న గొడవ ఇంకా సద్దుమణ గలేదు. ఇద్దరు నేతలూ తమ తమ వాదనను పార్టీ నేతలకు బలంగా విన్పిస్తున్నారు. శుక్ర వారం పెళ్లిలో చోటుచేసుకున్న ఘర్షణ విష యమై ఆ ఇద్దరు యువనేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా ...
దాడులు చేయడం విష్ణుకు వెనె్నతో పెట్టిన విద్య
వంశీ నా చెవిలో దూషించాడు...
చిన్న కొట్లాటే: విష్ణు-వంశీ ఘర్షణపై ఎంపి విహెచ్
సాక్షి
కుటుంబ సభ్యుల్లో ఒకరిగా..
సాక్షి
పరామర్శ యాత్ర నుంచి 'సాక్షి' ప్రత్యేక ప్రతినిధి: జననేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మహబూబ్నగర్లో చేపట్టిన పరామర్శ యాత్ర శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఐదు రోజుల పాటు జిల్లాలోని 13 ...
రాజకీయ రంగులు వద్దు అంటున్న షర్మిలNews Articles by KSR
రుణమాఫీ వైఎస్ఆర్ ఘనతే : వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు షర్మిలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
షర్మిల 'ఉనికి' పాట్లు..!Andhrabhoomi
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 33 వార్తల కథనాలు »
సాక్షి
పరామర్శ యాత్ర నుంచి 'సాక్షి' ప్రత్యేక ప్రతినిధి: జననేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మహబూబ్నగర్లో చేపట్టిన పరామర్శ యాత్ర శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఐదు రోజుల పాటు జిల్లాలోని 13 ...
రాజకీయ రంగులు వద్దు అంటున్న షర్మిల
రుణమాఫీ వైఎస్ఆర్ ఘనతే : వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు షర్మిల
షర్మిల 'ఉనికి' పాట్లు..!
Oneindia Telugu
హిందువులు సంఘటితం కావాలి
Andhrabhoomi
నంద్యాల అర్బన్, డిసెంబర్ 12: హిందువులను, హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకొనేందుకు హిందువులందరూ ఐక్యంగా, సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్వి ప్రవీణ్ భాయ్ తొగాడియా అన్నారు. శుక్రవారం పట్టణంలోని టెక్కె మార్కెట్యార్డులో విశ్వహిందూ పరిషత్ స్వర్ణజయంతి ఉత్సవాల్లో ...
నిరుపేద హిందువుల ఆకలి తీరుద్దాంసాక్షి
సంఘటిత హిందూ సమాజ నిర్మాణమే వీహెచ్పీ లక్ష్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హిందువులకు అన్యాయం చేస్తున్న కేసీఆర్...తెలుగువన్
అన్ని 30 వార్తల కథనాలు »
Andhrabhoomi
నంద్యాల అర్బన్, డిసెంబర్ 12: హిందువులను, హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకొనేందుకు హిందువులందరూ ఐక్యంగా, సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్వి ప్రవీణ్ భాయ్ తొగాడియా అన్నారు. శుక్రవారం పట్టణంలోని టెక్కె మార్కెట్యార్డులో విశ్వహిందూ పరిషత్ స్వర్ణజయంతి ఉత్సవాల్లో ...
నిరుపేద హిందువుల ఆకలి తీరుద్దాం
సంఘటిత హిందూ సమాజ నిర్మాణమే వీహెచ్పీ లక్ష్యం
హిందువులకు అన్యాయం చేస్తున్న కేసీఆర్...
వెబ్ దునియా
ప్రపంచంలో మేటి నగరంగా హైదరాబాద్.. సుందర నగరంగానూ..?: కేసీఆర్
వెబ్ దునియా
హైదరాబాద్ను ప్రపంచంలో మేటి నగరంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో చేపట్టాల్సిన నిర్మాణాలపై ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ బృందంతో కేసిఆర్ సమావేశమై చర్చించారు. పలు నిర్మాణాలపై మ్యాప్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి పౌరుడు ...
వావ్.. హైద్రాబాద్ అనేలా: కేసీఆర్, చార్మినార్తో హైటెక్ సిటీకి పోలికనా?Oneindia Telugu
సుందర నగరంగా 'హైదరాబాద్'..!10tv
సుందర నగరంగా హైదరాబాద్Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ను ప్రపంచంలో మేటి నగరంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో చేపట్టాల్సిన నిర్మాణాలపై ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ బృందంతో కేసిఆర్ సమావేశమై చర్చించారు. పలు నిర్మాణాలపై మ్యాప్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి పౌరుడు ...
వావ్.. హైద్రాబాద్ అనేలా: కేసీఆర్, చార్మినార్తో హైటెక్ సిటీకి పోలికనా?
సుందర నగరంగా 'హైదరాబాద్'..!
సుందర నగరంగా హైదరాబాద్
వెబ్ దునియా
గవర్నర్తో కేసీఆర్ భేటీ : ఏపీకి ప్రత్యేక హోదా చంద్రబాబునే అడగాలి.. నరసింహన్!
వెబ్ దునియా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాజ్భవన్లో సమావేశమయ్యారు. రెండు మూడు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ విస్తరణతో పాటు, ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ పర్యటనపైనా, ఇంటర్ పరీక్షల నిర్వహణపైనా ఈ ...
గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గవర్నర్తో కెసిఆర్ భేటీAndhrabhoomi
గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ భేటీNamasthe Telangana
Andhraprabha Daily
సాక్షి
News Articles by KSR
అన్ని 25 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాజ్భవన్లో సమావేశమయ్యారు. రెండు మూడు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ విస్తరణతో పాటు, ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ పర్యటనపైనా, ఇంటర్ పరీక్షల నిర్వహణపైనా ఈ ...
గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ
గవర్నర్తో కెసిఆర్ భేటీ
గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ భేటీ
వెబ్ దునియా
పేలుడు ఘటన బాధితులను ఆర్థికంగా ఆదుకుంటాం: దత్తన్న
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 13: నగరంలోని జూబ్లీహిల్స్ యూసఫ్గూడలోని ఓ ఇంట్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించిన విషయం విధితమే. ఈఘటనలో ఇద్దరు చిన్నారలు మృతిచెందారు. మృతుల కుటుంబసభ్యులను, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా దత్తన్న మాట్లాడుతూ ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తరపున బాధితులను ...
జూబ్లిహిల్స్లో భారీ పేలుడు ఘటనలో చిన్నారి మృతి...!వెబ్ దునియా
పేలుడు ఘటనలో మరో చిన్నారి మృతిAndhrabhoomi
సిలిండర్ పేలుడు: చిన్నారులకు గాయాలుసాక్షి
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 13: నగరంలోని జూబ్లీహిల్స్ యూసఫ్గూడలోని ఓ ఇంట్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించిన విషయం విధితమే. ఈఘటనలో ఇద్దరు చిన్నారలు మృతిచెందారు. మృతుల కుటుంబసభ్యులను, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా దత్తన్న మాట్లాడుతూ ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తరపున బాధితులను ...
జూబ్లిహిల్స్లో భారీ పేలుడు ఘటనలో చిన్నారి మృతి...!
పేలుడు ఘటనలో మరో చిన్నారి మృతి
సిలిండర్ పేలుడు: చిన్నారులకు గాయాలు
沒有留言:
張貼留言