2014年12月13日 星期六

2014-12-14 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
మలాలా దుస్తులకు రక్తపు మరకలు... సత్యార్థి వద్ద వెక్కివెక్కి ఏడ్చిన మలాలా   
వెబ్ దునియా
నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్ కన్నీళ్లు పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చారు. ఆనాడు తనపై తాలిబన్ తీవ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు ధరించిన స్కూల్ యూనిఫామ్‌ రక్తపు మరకలతో ఉండటాన్ని చూసి తట్టుకోలేక, రక్తసిక్తమైన దుస్తులను చూసి దుఖః ఆపుకోలేక బావురుమన్నారు. తన సహ బహుమతి గ్రహీత సత్యార్థి కైలాష్ వద్ద తన బాధను వ్యక్తం ...

రక్తంతో తడిసిన ఆ దుస్తులను చూసి మలాలా ఏడ్చేసింది.   Oneindia Telugu
కన్నీరు పెట్టిన నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూఎస్ హైస్కూల్లో తుపాకీ కాల్పులు.. గాయపడ్డ ముగ్గురు యువకులు..!   
వెబ్ దునియా
అమెరికాలో ఉత్తర పోర్ట్ లాండ్‌లోని ఓరెగావ్ రాష్ట్రం ఉన్న రోజ్ మేరీ ఆండర్సన్ హైస్కూల్ ముందు గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. కాల్పులు జరిపినవాళ్లు వెంటనే అక్కడి నుంచి దుండగులు పారిపోవడంతో వాళ్లను పట్టుకోడానికి గాలింపు మొదలైంది. ఇది మాఫియా ...

అమెరికా స్కూల్లో కాల్పులు: ముగ్గురికి గాయాలు   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
'ఆసియాలోనే శృంగార పురుషుడు హృతిక్'   
Namasthe Telangana
లండన్: ఆసియాలోనే అత్యంత శృంగార పురుషుడిగా బాలీవుడ్ స్టార్ హృతిక్‌రోషన్ నిలిచాడు. బ్రిటన్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ టాబ్లాయిడ్ జరిపిన ఓటింగ్‌లో మంచి శరీర సౌష్టవం కలిగిన, అందమైన హీరోగా హృతిక్ ఎంపికయ్యాడు. ఇతరుల కంటే వ్యక్తిగతంగా ఎంతో భిన్నమైన మనస్తత్వంగల వ్యక్తిగా హృతిక్ రోషన్ గుర్తింపు పొందాడు. దీనిపై హృతిక్ స్పందిస్తూ.. నేను ...

ఆసియాలో శృంగార పురుషుడు హృతిక రోషన్‌   Andhraprabha Daily
ఇబ్బందే: హృతిక్ రోషన్‌ను శృంగార పురుషుడిగా...   FIlmiBeat Telugu
ప్రపంచంలో అత్యంత శృంగార ఆసియా పురుషుడిగా హృతిక్!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
339 మంది నల్లధన కుబేరులు 4479 కోట్ల దాచారు : ఫ్రాన్స్ నివేదిక   
వెబ్ దునియా
నల్లధన ఖాతా వివరాలకు సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యంత కీలకమైన సమాచారాన్ని భారత్‌ సేకరించింది. స్విస్ బ్యాంకు, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుల్లో 339 మంది ఖాతాదారులు 4479 కోట్ల రూపాయల నల్లధనం దాచి ఉంచారని తెలిపింది. ఈ నల్లధనం వెలికితీత కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తున ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ సిట్ నల్లధనాన్ని ...

స్విస్ బ్యాంకుల్లో.. రూ. 4479 కోట్లు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
బ్రూస్ లీ రిటర్న్స్…   
Kandireega
brucelee abbas kandireega.com బ్రూస్ లీ రిటర్న్స్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఫోటో చూడండి. ఇది అలనాటి మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్ లీ ఫోటోయేనంటారా? అస్సలు కానే కాదు. ఈ కుర్రాడి పేరు అబ్బాస్ అలీజాదా. ఇతను అఫ్ఘానిస్థాన్ కు చెందిన వాడు. నిన్న మొన్నటి వరకు సాధారణ యువకుడే అయినా ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ తో ఇతనికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ...

ఆప్ఘనిస్థాన్‌లో బ్రూస్లీ మళ్లీ పుట్టాడంటే నమ్ముతారా?   వెబ్ దునియా
ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్న బ్రూస్ లీ పోలికలున్న వ్యక్తి... ఫ్లయింగ్ కిక్ (వీడియో)   Oneindia Telugu
బ్రూస్ లీ మళ్లీ వచ్చాడు!!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
హిందూజాల చేతికి లండన్ ఓల్డ్‌వార్ బిల్డింగ్   
Namasthe Telangana
లండన్, డిసెంబర్ 13: లండన్‌లో చారిత్రక సంపదైన ఓల్డ్ వార్ ఆఫీస్ బిల్డింగ్‌ను హిందూజా, స్పెయిన్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంలో కొనుగోలు చేసింది. 1,100 గదులు కలిగిన సెంట్రల్ లండన్‌లోని ఈ ఆఫీస్‌లో 5-స్టార్ హోటల్, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు మాత్రం తెలియరాలేదు. బ్రిటిష్ పార్లమెంట్, ఆ దేశ ప్రధానమంత్రి గృహాలకు ...

హిందుజాల సొంతమైన చారిత్రాత్మక లండన్ భవంతి   Andhrabhoomi
చర్చిల్ బిల్డింగ్ హిందూజాల చేతికి   News Articles by KSR
హిందూజా గ్రూపు చేతికి బ్రిటన్‌ చారిత్రక భవనం   Andhraprabha Daily

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాజీ ప్రేయసి పెంపుడు కుందేలును తిన్న నటుడిపై కేసు   
Oneindia Telugu
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా లాస్ ఏంజెలెస్‌కు చెందిన దిమిత్రి డయట్షెంకో (46) అనే టీవీ నటుడు తన మాజీ ప్రియురాలి పెంపుడు కుందేలును తినేశాడు. చంపి, తోలుతీసి భోంచేశాడు. దాంతో సంతృప్తి చెందుకుండా తన మాజీ ప్రేయసిని కూడా కుందేలు తరహాలోనే తోలు తీసి చంపేస్తానని బెదిరించాడు. ఇప్పుడతనిపై జంతు హింస, క్రిమినల్ ...

మాజీ ప్రియురాలి పెంపుడు కుందేలును తినేశాడు.. నటుడికి నాలుగేళ్ల జైలు?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


రష్యాతో వాణిజ్య బంధం వద్దు: అమెరికా   
సాక్షి
వాషింగ్టన్: రష్యాతో ద్వైపాక్షిక వాణిజ్యానికి ఇది సరైన సమయం కాదని అమెరికా పునరుద్ఘాటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో ఇరుదేశాల మధ్య అణుశక్తి, చమురు, రక్షణ, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో 20 ఒప్పందాలు కుదరడం తెలిసిందే. గతంలో మాదిరిగా రష్యాతో వాణిజ్యానికి ఇది సరైన సమయం కాదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ...

రష్యా వారి వ్యూహాత్మక మైత్రి!   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
దుబాయ్‌కి వెళ్లిన మంత్రి కేటీఆర్   
Namasthe Telangana
హైదరాబాద్, డిసెంబర్ 13 (టీ మీడియా): తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు శనివారం రాత్రి 8 గంటలకు దుబాయ్ బయల్దేరి వెళ్లారు. అక్కడ ఆదివారం ఎంటర్‌ప్రెన్యూర్లతో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి ఇండస్ట్రీయల్ పాలసీ ...

దుబాయ్‌లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాత్రికి దుబాయ్ వెళ్లనున్న కేటీఆర్   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బంగ్లా ఏర్పాటు తోడ్పడినందుకే కార్గిల్.. కుక్క కాటుకి చెప్పుదెబ్బ!: ముష్   
వెబ్ దునియా
బంగ్లాదేశ్ ఏర్పాటుకు తోడ్పడినందుకే భారత్‌తో కార్గిల్ యుద్ధం చేయాల్సొచ్చిందని పాకిస్థాన్ మాజీ చీఫ్, సైనిక పాలకుడు ముషారఫ్ చెప్పుకొచ్చారు. 1999లో కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో పాక్ ఆర్మీకి చీఫ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్గిల్ వార్ ఎందుకు జరిగిందో కరాచీలో ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ.. చెప్పుకొచ్చారు. 'కుక్క ...

ప్రతీకారంతోనే కార్గిల్ యుద్ధం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言