సాక్షి
మంత్రి అరెస్టు
Andhraprabha Daily
కోల్కతా: కోట్లాది రూపాయల శారదా చిట్ఫండ్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాజాగా పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రాను అరెస్టు చేసింది. మిత్రానే కాకుండా శారదా గ్రూపునకు గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (సీఎండీ) సుదీప్త సేన్కు న్యాయ సలహాదారైన నరేశ్ బలోదియాను కూడా శుక్రవారం సీబీఐ అరెస్టు చేసింది. నేరపూర్వక ...
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండిసాక్షి
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి: మమత సవాల్వెబ్ దునియా
తప్పని సెగఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 17 వార్తల కథనాలు »
Andhraprabha Daily
కోల్కతా: కోట్లాది రూపాయల శారదా చిట్ఫండ్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాజాగా పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రాను అరెస్టు చేసింది. మిత్రానే కాకుండా శారదా గ్రూపునకు గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (సీఎండీ) సుదీప్త సేన్కు న్యాయ సలహాదారైన నరేశ్ బలోదియాను కూడా శుక్రవారం సీబీఐ అరెస్టు చేసింది. నేరపూర్వక ...
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి: మమత సవాల్
తప్పని సెగ
వెబ్ దునియా
ప్రపంచానికి భారత 'యోగ'ం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: శరీరం, ఆత్మల కలయికగా భావించే, ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే, ఏకాగ్రతను పెంపొందించే భారతీయ విధానమైన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు నింపింది. ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగాదినంగా ప్రకటించడాన్ని దేశ ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ...
మోడీ మాటకు విలువనిచ్చిన ఐరాస: 'జూన్ 21న వరల్డ్ యోగా డే'వెబ్ దునియా
అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21సాక్షి
యోగా డే జూన్ 21Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: శరీరం, ఆత్మల కలయికగా భావించే, ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే, ఏకాగ్రతను పెంపొందించే భారతీయ విధానమైన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు నింపింది. ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగాదినంగా ప్రకటించడాన్ని దేశ ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ...
మోడీ మాటకు విలువనిచ్చిన ఐరాస: 'జూన్ 21న వరల్డ్ యోగా డే'
అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21
యోగా డే జూన్ 21
వెబ్ దునియా
బొగ్గు గనుల ప్రైవేటీకరణ తగదు
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు గనుల ప్రైవేటీకరణ వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారనీ, కార్మికుల సంక్షేమం ఎవరూ పట్టించుకోరని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత లోక్సభలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కోల్మైన్స్(స్పెషల్ ప్రావి జన్స్) బిల్లు -2014పై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చలో కవిత మాట్లాడుతూ 'గడిచిన కొన్నేళ్లలో బొగ్గు రంగం పలు ...
మోడీని కాశ్మీర్-కన్యాకుమారి వరకు ప్రజలు విశ్వసిస్తున్నారు: కవితవెబ్ దునియా
దేశ ప్రజలు మోడీని విశ్వసిస్తున్నారు: ఎంపి కవితOneindia Telugu
దేశప్రజలు మోదీని విశ్వసిస్తున్నారు: ఎంపీ కవితNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు గనుల ప్రైవేటీకరణ వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారనీ, కార్మికుల సంక్షేమం ఎవరూ పట్టించుకోరని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత లోక్సభలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కోల్మైన్స్(స్పెషల్ ప్రావి జన్స్) బిల్లు -2014పై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చలో కవిత మాట్లాడుతూ 'గడిచిన కొన్నేళ్లలో బొగ్గు రంగం పలు ...
మోడీని కాశ్మీర్-కన్యాకుమారి వరకు ప్రజలు విశ్వసిస్తున్నారు: కవిత
దేశ ప్రజలు మోడీని విశ్వసిస్తున్నారు: ఎంపి కవిత
దేశప్రజలు మోదీని విశ్వసిస్తున్నారు: ఎంపీ కవిత
వెబ్ దునియా
జనసేనకు ఈసీ గుర్తింపు.. త్వరలోనే పార్టీ గుర్తు కేటాయింపు!
వెబ్ దునియా
తెలుగు నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. 1951 నాటి ప్రజా చట్టం, సెక్షన్ 29ఏ ప్రకారం 'జనసేన'ను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది. 24 నవంబర్ 2014 నుంచి జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్టు తెలిపింది.
జనసేన అబిమానులు స్పందించలేదేమిటో!News Articles by KSR
'జనసేన'.. ఒక రాజకీయపార్టీ..10tv
జనసేనకు ఈసీ గుర్తింపుAndhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
అన్ని 28 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగు నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. 1951 నాటి ప్రజా చట్టం, సెక్షన్ 29ఏ ప్రకారం 'జనసేన'ను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది. 24 నవంబర్ 2014 నుంచి జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్టు తెలిపింది.
జనసేన అబిమానులు స్పందించలేదేమిటో!
'జనసేన'.. ఒక రాజకీయపార్టీ..
జనసేనకు ఈసీ గుర్తింపు
Namasthe Telangana
రజనీకాంత్కు మోదీ శుభాకాంక్షలు
Namasthe Telangana
న్యూఢిల్లీ: సూపర్స్టార్ రజనీ కాంత్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ పుట్టినరోజును జరుపుకుంటున్న రజనీకాంత్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తున్నట్టు మోదీ ట్విట్టర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. నేటితో 63వ పడిలోకి అడుగుపెడుతున్న రజనీకాంత్ భారత చలన చిత్ర పరిశ్రమలో తనదైన ...
రజనీకి మోదీ శుభాకాంక్షలుAndhrabhoomi
రజనీకి, మోడీ జన్మదిన శుభాకాంక్షలు.. ట్విటర్లో పోస్ట్వెబ్ దునియా
రజనీకి మోడీ బర్త్డే విషెస్... ప్రశంసల జల్లుPalli Batani
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: సూపర్స్టార్ రజనీ కాంత్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ పుట్టినరోజును జరుపుకుంటున్న రజనీకాంత్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తున్నట్టు మోదీ ట్విట్టర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. నేటితో 63వ పడిలోకి అడుగుపెడుతున్న రజనీకాంత్ భారత చలన చిత్ర పరిశ్రమలో తనదైన ...
రజనీకి మోదీ శుభాకాంక్షలు
రజనీకి, మోడీ జన్మదిన శుభాకాంక్షలు.. ట్విటర్లో పోస్ట్
రజనీకి మోడీ బర్త్డే విషెస్... ప్రశంసల జల్లు
సాక్షి
'గాడ్సే' వ్యాఖ్యలపై మహరాజ్ విచారం
సాక్షి
న్యూఢిల్లీ: మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొనడంపై బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ శుక్రవారం లోక్సభలో విచారం వ్యక్తంచేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులు లోక్సభలో ఈ అంశాన్ని ...
నొప్పిస్తే మన్నించండిAndhraprabha Daily
సాక్షి మహరాజ్ వ్యాఖ్యలపై దుమారంAndhrabhoomi
సాక్షి మహరాజ్ వ్యాఖ్యలపై లోక్సభలో దుమారంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొనడంపై బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ శుక్రవారం లోక్సభలో విచారం వ్యక్తంచేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులు లోక్సభలో ఈ అంశాన్ని ...
నొప్పిస్తే మన్నించండి
సాక్షి మహరాజ్ వ్యాఖ్యలపై దుమారం
సాక్షి మహరాజ్ వ్యాఖ్యలపై లోక్సభలో దుమారం
Andhrabhoomi
అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ
Andhrabhoomi
వాషింగ్టన్, డిసెంబర్ 10: భారత్లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ నియామకాన్ని సెనెట్ ఏకగ్రీవంగా బుధవారం ధ్రువీకరించింది. ఈ అవకాశాన్ని అందుకున్న తొలి ఇండో అమెరికన్ ఆయన. మూజువాణి ఓటుతో సెనెట్ వర్మ నియామకాన్ని ధ్రువీకరించటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా చర్చ జరిగితే తప్ప అదీ రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ...
అమెరికా రాయబారిగా రాహుల్వర్మ ఖరారుNamasthe Telangana
భారత్లో అమెరికా రాయబారిగా రిచర్డ్ వర్మAndhraprabha Daily
భారత్ లో అమెరికా రాయబారిగా.... రాహుల్ వర్మ ఎంపికవెబ్ దునియా
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
వాషింగ్టన్, డిసెంబర్ 10: భారత్లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ నియామకాన్ని సెనెట్ ఏకగ్రీవంగా బుధవారం ధ్రువీకరించింది. ఈ అవకాశాన్ని అందుకున్న తొలి ఇండో అమెరికన్ ఆయన. మూజువాణి ఓటుతో సెనెట్ వర్మ నియామకాన్ని ధ్రువీకరించటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా చర్చ జరిగితే తప్ప అదీ రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ...
అమెరికా రాయబారిగా రాహుల్వర్మ ఖరారు
భారత్లో అమెరికా రాయబారిగా రిచర్డ్ వర్మ
భారత్ లో అమెరికా రాయబారిగా.... రాహుల్ వర్మ ఎంపిక
Oneindia Telugu
'మత మార్పిడుల నిరోధానికి చట్టం'
సాక్షి
న్యూఢిల్లీ: ఆగ్రా మతమార్పిళ్ల వివాదం నేపథ్యంలో మతమార్పిళ్లను అడ్డుకునే చట్టం ఉండాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా అభిప్రాయపడ్డారు. బలవంతంగా మతమార్పిడులు జరగరాదని, దీనికి వ్యతిరేకంగా ఓ చట్టాన్ని పార్లమెంటు ముందుకు తీసుకురావాలన్నారు. అయితే, ప్రజలు తాము మతం మారాలనుకుంటే దాన్ని ఎందుకు వ్యతిరేకించాలన్నారు. అయోధ్యలో ...
మత మార్పిడుల నిరోధానికి పటిష్ఠ చట్టంAndhrabhoomi
మతమార్పిడుల నిరోధానికి చట్టం చేద్దాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
25న మరోసారి మతమార్పిడులుNamasthe Telangana
Andhraprabha Daily
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆగ్రా మతమార్పిళ్ల వివాదం నేపథ్యంలో మతమార్పిళ్లను అడ్డుకునే చట్టం ఉండాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా అభిప్రాయపడ్డారు. బలవంతంగా మతమార్పిడులు జరగరాదని, దీనికి వ్యతిరేకంగా ఓ చట్టాన్ని పార్లమెంటు ముందుకు తీసుకురావాలన్నారు. అయితే, ప్రజలు తాము మతం మారాలనుకుంటే దాన్ని ఎందుకు వ్యతిరేకించాలన్నారు. అయోధ్యలో ...
మత మార్పిడుల నిరోధానికి పటిష్ఠ చట్టం
మతమార్పిడుల నిరోధానికి చట్టం చేద్దాం
25న మరోసారి మతమార్పిడులు
వెబ్ దునియా
ఫైలుపై ఓ సంతకానికి రూ.కోటి లంచం : చిక్కుల్లో కేరళ ఆర్థిక మంత్రి!
వెబ్ దునియా
కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి లంచం కేసులో పట్టుబడ్డారు. ఓ ఫైలుపై సంతకం చేసేందుకు ఆయన ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేయగా, రూ.కోటికి బేరం కుదుర్చుకుని ముడుపులు స్వీకరించారు. ఈ విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమన్ చాండీకి తెలిసినా ఆయన ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కానీ ఏసీబీ మాత్రం కొరడా ఝళిపించింది. అమాత్యులపై కేసు బుక్ చేసి ...
మంత్రిగారి ఆమ్యామ్యా.. ముచ్చట10tv
కష్టాల్లో కేరళ సీఎం ఉమెన్ చాందీ.. ఆర్ధికమంత్రిపై లంచం కేసు..!Oneindia Telugu
కేరళ ఆర్థిక మంత్రిపై లంచం కేసు!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి లంచం కేసులో పట్టుబడ్డారు. ఓ ఫైలుపై సంతకం చేసేందుకు ఆయన ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేయగా, రూ.కోటికి బేరం కుదుర్చుకుని ముడుపులు స్వీకరించారు. ఈ విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమన్ చాండీకి తెలిసినా ఆయన ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కానీ ఏసీబీ మాత్రం కొరడా ఝళిపించింది. అమాత్యులపై కేసు బుక్ చేసి ...
మంత్రిగారి ఆమ్యామ్యా.. ముచ్చట
కష్టాల్లో కేరళ సీఎం ఉమెన్ చాందీ.. ఆర్ధికమంత్రిపై లంచం కేసు..!
కేరళ ఆర్థిక మంత్రిపై లంచం కేసు!
సాక్షి
మంచి నిర్ణయం
సాక్షి
క్షణికావేశమో... అనుకున్నది సాధించలేదన్న నిరాశనో... కోరుకున్నది దక్కలేదన్న భావనో... సర్వం కోల్పోయామన్న బాధనో... పట్టరాని ఉద్రేకమో, ఉద్వేగమో, భయమో...ఏదైతేనేమి, బతకడానికి ఒక్క కారణమూ కనబడని క్షణాన ఏ అభాగ్యజీవి అయినా సేద తీరాలనుకునేది మృత్యుదేవత ఒడిలోనే. కానీ ఆ ప్రయత్నంలో పొందే వైఫల్యం మిగిలిన అన్ని వైఫల్యాలకంటే ఎక్కువగా బాధిస్తుంది.
ఆత్మహత్యాయత్నం నేరం కాదు సరే... ఐపీసీ 309 సెక్షన్ చెపుతోంది?వెబ్ దునియా
ఆత్మహత్యాయత్నం నేరంకాదుAndhraprabha Daily
ఆత్మహత్యాయత్నం నేరం కాదు.. సెక్షన్ 309 రద్దుతెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
క్షణికావేశమో... అనుకున్నది సాధించలేదన్న నిరాశనో... కోరుకున్నది దక్కలేదన్న భావనో... సర్వం కోల్పోయామన్న బాధనో... పట్టరాని ఉద్రేకమో, ఉద్వేగమో, భయమో...ఏదైతేనేమి, బతకడానికి ఒక్క కారణమూ కనబడని క్షణాన ఏ అభాగ్యజీవి అయినా సేద తీరాలనుకునేది మృత్యుదేవత ఒడిలోనే. కానీ ఆ ప్రయత్నంలో పొందే వైఫల్యం మిగిలిన అన్ని వైఫల్యాలకంటే ఎక్కువగా బాధిస్తుంది.
ఆత్మహత్యాయత్నం నేరం కాదు సరే... ఐపీసీ 309 సెక్షన్ చెపుతోంది?
ఆత్మహత్యాయత్నం నేరంకాదు
ఆత్మహత్యాయత్నం నేరం కాదు.. సెక్షన్ 309 రద్దు
沒有留言:
張貼留言