2014年12月12日 星期五

2014-12-13 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
రామోజీ ఫిలిం సిటీ తెలంగాణకు గర్వకారణం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): రామోజీ ఫిలింసిటీ తెలంగాణకే గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. 'భూతల స్వర్గంలాంటి రామోజీ ఫిలిం సిటీ, త్వరలో నిర్మించనున్న ఆధ్యాక నగరం ఓం సిటీలను పర్యాటక ప్రదేశాలుగా మలచడానికి మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది'' అని ప్రకటించారు. కేసీఆర్‌ శుక్రవారం రామోజీ ఫిలిం సిటీని ...

రామోజీతో కేసీఆర్ భేటీ   సాక్షి
కేసీఆర్, చంద్రబాబుకి రామోజీ సయోధ్య.. కీలకభేటీలో రూ.450 కోట్ల ప్రాజెక్టు   Palli Batani
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, రామోజీ రావు భేటీ... ఓం అద్భుతం   వెబ్ దునియా
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వంశీ, విష్ణుల మధ్య ఘర్షణపై పొన్నాల ఆరా   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచం దర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిల మధ్య శుక్రవారం చోటు చేసుకున్న ఘర్షణపై తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరా తీశారు. ఆయన శుక్రవారం సాయంత్రం స్వయంగా వంశీచంద్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి గొడవకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు.
పెళ్లిలో గల్లాలు పట్టుకున్న విష్ణువర్ధన్‌, వంశీచందర్‌ నీది తప్పంటే నీది తప అని ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వస్తావా: ఎన్ కన్వెన్షన్లో యువనేతల పౌరుషం: ఫుటేజీలో ఏముంది?   Oneindia Telugu
విష్ణు, వంశీల ఘర్షణ... సిసి ఫుటేజ్ విడుదల   10tv
సాక్షి   
వెబ్ దునియా   
Andhrabhoomi   
అన్ని 28 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
నగరం నడిబొడ్డున పేలుడు   
Andhrabhoomi
హైదరాబాద్, ఖైరతాబాద్, డిసెంబర్ 12: జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జవహర్‌నగర్ బస్తీలో శుక్రవారం ఉదయం ఓ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరోచిన్నారి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతోంది. వంట చేసుకునేందుకు పొయ్యి వెలిగిస్తుండగా ఈ ఘటన సంభవించినట్లు ...

హైదరాబాద్ పేలుడు ఘటన: చిన్నారి మృతి...!   వెబ్ దునియా
జవహనగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు ఇద్దరు చిన్నారులు మృతి....ఒకరి పరిస్థితి విషమం ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పేలుడు ఘటనలో రెండుకు చేరిన మృతులు   Namasthe Telangana
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 26 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రెండు రాష్ట్రాలూ బాగున్నాయి!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): ''ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాషా్ట్రల ముఖ్యమంత్రులు ఇద్దరూ బాగా పని చేస్తున్నారు. రెండు రాష్ట్రాలు బాగున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ శాంతి భద్రతలు బాగున్నాయి'' అని రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ కితాబిచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య ఇకపై సమస్యలు ఉండబోవని, ఇప్పుడు ఉన్న సమస్యలు కూడా ...

ప్రధాని వెూడీతో గవర్నర్‌ భేటీ   Andhraprabha Daily
చంద్రబాబు, కేసీఆర్ వర్కింగ్ వెల్: గవర్నర్ నరసింహన్   వెబ్ దునియా
ఇద్దరు సీఎంలు బాగా పనిచేస్తున్నారు: గవర్నర్   Namasthe Telangana
సాక్షి   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 20 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
రాజకీయ రంగులు వద్దు అంటున్న షర్మిల   
News Articles by KSR
తన పరామర్శ యాత్రకు రాజకీయ రంగు పులమవద్దని వైఎస్.ఆర్.కాంగ్రెస్ నేత షర్మిల అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తను కేవలం వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానుల కోసమే యాత్ర చేస్తున్నానని ఆమె చెప్పారు.జిల్లాలో తనకు ప్రజలు అపూర్వ ఆదరణ చూపారని, అది ఎన్నటికి మరవలేనని ఆమె అన్నారు.పేదవారికి టిఆర్ఎస్ ...

కుటుంబ సభ్యుల్లో ఒకరిగా..   సాక్షి
రుణమాఫీ వైఎస్‌ఆర్‌ ఘనతే : వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు షర్మిల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
షర్మిల 'ఉనికి' పాట్లు..!   Andhrabhoomi
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 32 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేథరిన్ సోదరుడు క్రిస్టఫర్ ఆత్మహత్య: ఉరివేసుకుని బలవన్మరణం!   
వెబ్ దునియా
''ఇద్దరమ్మాయిలతో'' సినిమా ఫేం కేథరిన్ సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేథరిన్ సోదరుడు క్రిస్టఫర్ ఆత్మహత్య బెంగళూరులోని మురుగేష్ పాలియా ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక సమస్యల కారణంగా క్రిస్టఫర్ ఉరి వేసుకుని ఉండవచ్చని సమాచారం. గత కొంతకాలంగా ఇతను తన కుటుంబానికి దూరంగా ఉంటూ ...

సినీ హీరోయిన్ సోదరుడి ఆత్మహత్య   తెలుగువన్
సినీ నటి సోదరుడు ఆత్మహత్య   News Articles by KSR
హీరోయిన్ కేథరిన్ సోదరుడి ఆత్మహత్య   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రపంచంలో మేటి నగరంగా హైదరాబాద్.. సుందర నగరంగానూ..?: కేసీఆర్   
వెబ్ దునియా
హైదరాబాద్‌ను ప్రపంచంలో మేటి నగరంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో చేపట్టాల్సిన నిర్మాణాలపై ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌ బృందంతో కేసిఆర్‌ సమావేశమై చర్చించారు. పలు నిర్మాణాలపై మ్యాప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి పౌరుడు ...

సుందర నగరంగా 'హైదరాబాద్'..!   10tv
సుందర నగరంగా హైదరాబాద్   Andhrabhoomi
నయా నగర్‌! ఆధునికంగా హైదరాబాద్‌ మార్పు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నిరుపేద హిందువుల ఆకలి తీరుద్దాం   
సాక్షి
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా శుక్రవారం నంద్యాల, కర్నూలులో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజుకోసారి పిడికెడు బియ్యం, ఒక రూపాయిని సహాయంగా అందజేస్తే నిరుపేదలైన హిందువుల ఆకలి తీర్చవచ్చునని, విద్య, వైద్య, ఉపాధి సదుపాయాలను కల్పించి ఆదుకోవచ్చునని ఆయన పిలుపునిచ్చారు.
సంఘటిత హిందూ సమాజ నిర్మాణమే వీహెచ్‌పీ లక్ష్యం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రపంచ హిందువు నేడు భారత్‌కే పరిమితమయ్యాడు-తొగాడియా   Andhrabhoomi
హిందువులకు అన్యాయం చేస్తున్న కేసీఆర్...   తెలుగువన్
News Articles by KSR   
అన్ని 27 వార్తల కథనాలు »   


సాక్షి
   
మంత్రి పల్లెకు గాయాలు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాఽథ్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో సచివాలయంలోని తన వ్యక్తిగత ఛాంబర్‌కు వెళుతుండగా టేబుల్‌ తగిలి చీలమండ పైభాగాన గాయమైంది. వెరికోస్‌ రక్తనాళానికి గాయం కావడంతో రక్తస్రావం ఎక్కువగా జరిగింది. దీంతో వెంటనే స్పందించిన ...

సచివాలయంలో మంత్రి 'పల్లె'కు గాయం   సాక్షి
జారిపడిన మంత్రి పల్లె.. గాయాలు..   తెలుగువన్

అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గిరిజనులకు త్వరలోనే మూడెకరాల భూమి ఇస్తాం: కేసీఆర్   
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్ గిరిజనులక త్వరలోనే మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంకా గిరిజనులపై వరాల జల్లు కురిపించారు. ఐదు వందలకు పైగా జనాభా ఉన్న గిరిజన తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. మూడెకరాల భూమితో పాటు విద్యుత్, బోరు, మోటారు, ఒక ఏడాది వ్యవసాయానికి అవసరమయ్యే పెట్టుబడిని కూడా ...

అభ్యుదయానికి వేదికలు కావాలి: కేసీఆర్   సాక్షి
గిరిజనులకూ 3 ఎకరాల భూమిస్తాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు   Andhraprabha Daily

అన్ని 18 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言