2014年12月11日 星期四

2014-12-12 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


10tv
   
'జనసేన'.. ఒక రాజకీయపార్టీ..   
10tv
హైదరాబాద్: ఎన్నికల ముందు సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఇప్పుడు రాజకీయ పార్టీగా అవతరించింది. రిజిస్టర్డ్ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆ పార్టీని గుర్తించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్-29(ఏ) ప్రకారం సీఈసీ నవంబర్ 28న జనసేనకు రిజిస్టర్డ్ పార్టీగా గుర్తింపు ఇచ్చింది. మరో రెండుమూడు రోజుల్లో పార్టీ గుర్తు.
జనసేనకు ఈసీ గుర్తింపు   Andhraprabha Daily
జనంలోకి 'జనసేన'   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజకీయ పార్టీగా జనసేనకు ఈసీ గుర్తింపు   సాక్షి

అన్ని 26 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కష్టాల్లో కేరళ సీఎం ఉమెన్ చాందీ.. ఆర్ధికమంత్రిపై లంచం కేసు..!   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేరళలో ఉమెన్ చాందీ సర్కారుకు కష్టాల్లో పడింది. ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి కేఎం మణిపై విజిలెన్స్, ఏసీబీ లంచం కేసు నమోదు చేసింది. కేరళలో గత ఏడాది మూతబడిన 418 బార్లను తెరిపించడానికి ఆయన కోటి రూపాయల లంచం తీసుకున్నట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. బార్ల లైసెన్సులను తిరిగి పునరుద్ధరించేందుకు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఇందిర అమాయకురాలు!   
Andhraprabha Daily
న్యూఢిల్లి : దేశంలో 1975లో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించడానికి అనుమతినిచ్చే రాజ్యాంగ నిబంధనలను గురించి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి తెలియదు. ఆమె ఎమర్జెన్సీ ప్రకటన నిర్ణయం తీసుకొనేలా చేసింది సిద్దార్థశంకర్‌ రే అని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. ''ద డ్రమెటిక్‌ డికేడ్‌: ద ఇందిరాగాంధీ ఇయర్స్‌'' పేరిట ముఖర్జీ రాసిన ఒక ...

ఎమర్జెన్సీ దుస్సాహసం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమర్జెన్సీ విధింపు దుస్సాహసం: ప్రణబ్   సాక్షి
ఇందిరా గాంధీ...! ఎమర్జెన్సీపై రాష్ట్రపతి ప్రణబ్ సంచలన వ్యాఖ్యలు...!   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
రామ మందిరం నిర్మించి హిందువుల గౌరవాన్ని కాపాడుతాం   
Andhrabhoomi
సంగారెడ్డి, డిసెంబర్ 11: అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి దేశ ధర్మాన్ని, వంద కోట్ల మంది హిందువుల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్ కృత నిశ్చయంతో ఉందని, ఇందుకు దేశ ప్రజలంతా కులాలకు అతీతంగా సంఘటితమై చేయూతను అందించాలని ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తొగాడియా పిలుపునిచ్చారు. విహెచ్‌పి ...

28న హైదరాబాద్‌లో హిందూ శక్తి సంగమం: రామరాజు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అండగా ఉంటాం..ఆదుకుంటాం   సాక్షి
కేసీఆర్ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?: తొగాడియా   వెబ్ దునియా

అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాంబు కలకలం   
సాక్షి
సాక్షి, తిరుమల/తిరుపతి క్రైం: ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో బాంబు ఉందనే సమాచారంతో కలకలం రేగింది. దీనికితోడు రాష్ట్ర డీజీపీ కార్యాలయం, ఇంటెలిజెన్స్ విభాగాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో, తిరుపతి అలిపిరి వద్ద అన్ని భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. మధ్యాహ్నం నుంచి పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ఎస్‌పీఎఫ్, ...

తిరుమలలో బాంబుల కలకలం....! హై అలెర్ట్...!   వెబ్ దునియా
తిరుపతిలోని అలిపిరి వద్ద బాంబు కలకలం... పోలీసుల విస్తృత తనిఖీలు   Oneindia Telugu
అలిపిరిలో బాంబు కలకలం   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జయకు చుక్కెదురు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తన పిటిషన్‌ను ముందుగా విచారించాలని అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చేసుకున్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన ...

జయ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు   Andhraprabha Daily

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కుటుంబ కలహాలకు బలైపోయిన మాజీ సర్పంచ్ సరళ!   
వెబ్ దునియా
మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్ పట్టణానికి చెందిన మాజీ సర్పంచి సరళ(35) కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సరళ గతంలో మరికల్ గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. సరళ భర్త రాములు కూడా మరికల్ సర్పంచ్‌గా పనిచేశారు. ఐదేళ్ళ క్రితం రాములు మహబూబ్ నగర్ దగ్గర ప్రత్యర్థుల చేతిలో హత్యకు ...

కుటుంబ కలహాలకు మాజీ సర్పంచ్ సరళ బలి   Namasthe Telangana
మహిళా సర్పంచ్ ఆత్మహత్య   తెలుగువన్

అన్ని 8 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
శ్రీనగర్‌లో యువతిపై యాసిడ్ దాడి..బాధితురాలి పరిస్థితి విషమం   
Namasthe Telangana
శ్రీనగర్: శ్రీనగర్‌లో కొందరు గుర్తు తెలియని దుండగులు 21 ఏళ్ల యువతిపై యాసిడ్‌తో దాడికి పాల్పడ్డారు. యువతిని హుటాహుటిన స్కిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. లా కాలేజీ విద్యార్థి ఐన యువతిపై ఇవాళ మధ్యాహ్నం శ్రీనగర్‌లోని నౌషెహ్రా ప్రాంతంలో ఈ యాసిడ్ దాడి ...

శ్రీనగర్‌లో న్యాయ కళాశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి.. పరిస్థితి విషమం..!   వెబ్ దునియా
లా విద్యార్థిపై యాసిడ్ దాడి, మరోచోట ఫ్యామిలీపై యువతి 'సెక్స్ రాకెట్' ఆరోపణ   Oneindia Telugu
యువతిపై యాసిడ్ దాడి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మూగ యువతిపై అత్యాచారం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వర్ధన్నపేట, డిసెంబర్‌ 11 : చెవిటి, మూగ యువతిపై కొందరు గుర్తుతెలియని దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన బుధవారం రాత్రి వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఓ యువతి, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను మధ్యలో ఆపేసింది. ప్రస్తుతం కుట్టు ...

వరంగల్ జిల్లాలో మూగ యువతిపై సామూహిక అత్యాచారం.. పరిస్థితి విషమం   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముంబైలో నైటీలేసుకుని తిరిగితే రూ.500 జరిమానా!   
వెబ్ దునియా
ఈ రోజుల్లో మహిళలు నైటీ వేసుకోవడం సర్వసాధారణమైపోయింది. వాళ్ళు నైటీలు వేసుకొని వీధుల్లో పచార్లు చేయడం పరిపాటి అయిపోయింది. నైటీలే అత్యాచారాలకు కారణమవుతున్నాయని భావించిన ఓ మహిళమండలి వాటిని బ్యాన్ చేసింది. నవీ ముంబైలో నైటీలు, స్కర్టులతో వీధుల్లోకి వచ్చే మహిళలు ఇక నుంచి రూ.500 చొప్పున ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ...

నైటీలో వస్తే రూ. 500 ఫైన్‌   Andhraprabha Daily
నైటీలే అత్యాచారాలకు కారణమవుతున్నాయి:మహిళామండలి   Namasthe Telangana
నైటీతో బయటికొస్తే జరిమానా   తెలుగువన్

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言