2014年12月11日 星期四

2014-12-12 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Andhrabhoomi
   
రామ మందిరం నిర్మించి హిందువుల గౌరవాన్ని కాపాడుతాం   
Andhrabhoomi
సంగారెడ్డి, డిసెంబర్ 11: అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి దేశ ధర్మాన్ని, వంద కోట్ల మంది హిందువుల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్ కృత నిశ్చయంతో ఉందని, ఇందుకు దేశ ప్రజలంతా కులాలకు అతీతంగా సంఘటితమై చేయూతను అందించాలని ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తొగాడియా పిలుపునిచ్చారు. విహెచ్‌పి ...

28న హైదరాబాద్‌లో హిందూ శక్తి సంగమం: రామరాజు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అండగా ఉంటాం..ఆదుకుంటాం   సాక్షి
తెలంగాణలో హిందువులకు అన్యాయం : ప్రవీణ్ తొగాడియా   వెబ్ దునియా
తెలుగువన్   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మూగ యువతిపై అత్యాచారం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వర్ధన్నపేట, డిసెంబర్‌ 11 : చెవిటి, మూగ యువతిపై కొందరు గుర్తుతెలియని దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన బుధవారం రాత్రి వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఓ యువతి, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను మధ్యలో ఆపేసింది. ప్రస్తుతం కుట్టు ...

వరంగల్ జిల్లాలో మూగ యువతిపై సామూహిక అత్యాచారం.. పరిస్థితి విషమం   వెబ్ దునియా
మూగ యువతిపై సామూహిక అత్యాచారం   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కుటుంబ కలహాలకు బలైపోయిన మాజీ సర్పంచ్ సరళ!   
వెబ్ దునియా
మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్ పట్టణానికి చెందిన మాజీ సర్పంచి సరళ(35) కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సరళ గతంలో మరికల్ గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. సరళ భర్త రాములు కూడా మరికల్ సర్పంచ్‌గా పనిచేశారు. ఐదేళ్ళ క్రితం రాములు మహబూబ్ నగర్ దగ్గర ప్రత్యర్థుల చేతిలో హత్యకు ...

కుటుంబ కలహాలకు మాజీ సర్పంచ్ సరళ బలి   Namasthe Telangana
మహిళా సర్పంచ్ ఆత్మహత్య   తెలుగువన్
మహిళా కాంగ్రెస్ నేత ఆత్మహత్య: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


మన్యం దడదడ   
సాక్షి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పోలీస్, మావోయిస్టుల మధ్య సరిహద్దుల్లోని ఆదివాసీలు నలిగిపోతున్నారు. మావోయిస్టులు గిరిజన యువకులను ఎత్తుకెళ్లి ఇబ్బందులకు గురిచేస్తుంటే..మావోయిస్టులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులు గిరిజన గూడేలపై విరుచుకుపడుతున్నారు. 'కరవమంటే కప్పకు కోపం..వదలమంటే పాముకు కోపం' అనేచందంగా గిరిజనుల ...

మావోయిస్టుల చెరలో ఆదివాసీ యువకుడు   Andhraprabha Daily
మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన గిరిజనుడి హత్య?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కిడ్నాప్.. కిడ్నాప్... హత్య..   తెలుగువన్

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అభ్యుదయానికి వేదికలు కావాలి: కేసీఆర్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: త్వరలో సిద్ధమయ్యే బంజా రా, ఆదివాసీ భవనాలు గిరిజనుల అభ్యుదయానికి వేదికలు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. గిరిజనుల సమస్యల పరిష్కారా నికి ఈ వేదికలపై మేధావులతో చర్చలు జరగాలని, వాటి ఫలితాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని ...

గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు   Andhraprabha Daily
మాట తప్పనని చంద్రబాబు, సరైన తిండి తినాలని కేసీఆర్!   Oneindia Telugu
ఇచ్చిన మాట మేరకు భవనాలు కట్టిస్తున్న: సీఎం   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మెట్రో రైలు పనులతో ట్రాఫిక్ ఆంక్షలు   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 11: మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణ పనుల వల్ల నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చాదర్‌ఘాట్ చౌరస్తా నుంచి మలక్‌పేట పై వంతెన వరకు వాహనాల రాకపోకలు రెండు నెలలు నిలిపివేస్తూ బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ మార్గాలు కేటాయిస్తూ నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు ...

మెట్రో ఎఫెక్ట్: రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు   సాక్షి
భాగ్యనగరంలో రెండు నెలలపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెట్రో పనుల వల్ల పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేసీఆర్‌కు పిచ్చి అన్నందుకు ఎర్రబెల్లి - రావులపై కేసు నమోదు?!!   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు పిచ్చి అని అన్నందుకు టీడీపీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డిలపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు దాఖలైన ఒక ప్రైవేటు పిటీషన్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ను, రాష్ట్ర పక్షి, వృక్షం, జంతువులను అవమానించేలా వీరిద్దరు ...

ఎర్రబెల్లి, రావులపై కేసు నమోదుకు ఆదేశం   సాక్షి
ఎర్రబెల్లి, రావులపై కేసు నమోదు చేయండి: కోర్టు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నయా నగర్‌! ఆధునికంగా హైదరాబాద్‌ మార్పు..   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మూసీ వెంట పార్కులు, పార్కింగ్‌లు.. నగరంలో మల్టీ లేయర్‌ ఫ్లై ఓవర్లు ఇందిరా పార్కు ఎదురుగా కళా భారతి.. రవీంద్ర భారతి స్థలంలో ప్రత్యేక కట్టడం సందర్శకుల జాబితాలో శాశ్వతంగా ఉండాలి.. ప్రపంచంలో నెంబర్‌ వన్‌ కావాలి ఇస్తాంబుల్‌ స్ఫూర్తితో ముందుకు.. ప్రణాళికలు రూపొందించండి ఖర్చు ఎంతైనా పర్వాలేదు.. ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ బృందంతో సీఎం కేసీఆర్‌
అద్భుతంగా మూసీ తీరం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇక ఇంటింటికి పోలీస్   
Andhrabhoomi
వరంగల్, డిసెంబర్ 11: ఇకపై ప్రజల రక్షణ కోసం ' ఇంటింటికి పోలీసుల సందర్శన ఉంటుందని అని వరంగల్ అర్బన్ ఇంచార్జి ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. దొంగతనాలను నిరోధించడంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహించేందుకు 'మీకోసం పోలీస్' అనే సదస్సును హన్మకొండ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం అమృత గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సదస్సుకు ...

ఇక ఇంటింటికీ పోలీస్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
ఎపి వైపు పారిశ్రామికవేత్తల చూపు   
News Articles by KSR
2050 లో భారత్ ప్రపంచంలో అగ్రస్థానానికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబిప్రాయపడ్డారు.కేంద్రంతో సత్సంబధాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అబివృద్ది చేస్తానని ఆయన అన్నారు.తిరుపతిలో ఆయన పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు.పారిశ్రామికవేత్తల చూపు ఏపీవైపే ఉందని అన్నారు. అన్ని వనరులు సద్వినియోగం చేసుకొని ...

ఏపీవైపే పారిశ్రామికవేత్తల చూపు:చంద్రబాబు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言