వెబ్ దునియా
చిరంజీవికి తుగ్లక్ రోడ్డులో బంగ్లా: రాజ్నాథ్కు మెగాస్టార్ బంగ్లా!!
వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఎట్టకేలకు ఢిల్లీలోని తన బంగ్లాని ఖాళి చేశారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అక్బర్ రోడ్డులోని నెం.17 బంగ్లా కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావడంతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆ బంగ్లాను కేటాయించారు. అప్పటి నుంచి ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఎట్టకేలకు ఢిల్లీలోని తన బంగ్లాని ఖాళి చేశారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అక్బర్ రోడ్డులోని నెం.17 బంగ్లా కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావడంతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆ బంగ్లాను కేటాయించారు. అప్పటి నుంచి ...
సాక్షి
ఆత్మహత్యాయత్నం నేరంకాదు
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఆత్మహత్యాయత్నం ఇక ఏ మాత్రం నేరం కాబోదు. ఆత్మహత్యను నేరంగా పేర్కొనే భారత శిక్షాస్మృతిలోని 309 సెక్షన్ను తొలగించనున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆ సెక్షన్ ప్రకారమైతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ఎవరికైనా ఒక ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. 309 సెక్షన్ను చట్టం నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని లా కమిషన్ ...
ఐపిసి సెక్షన్ 309 రద్దుతెలుగువన్
ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు: కేంద్రంNamasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఆత్మహత్యాయత్నం ఇక ఏ మాత్రం నేరం కాబోదు. ఆత్మహత్యను నేరంగా పేర్కొనే భారత శిక్షాస్మృతిలోని 309 సెక్షన్ను తొలగించనున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆ సెక్షన్ ప్రకారమైతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ఎవరికైనా ఒక ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. 309 సెక్షన్ను చట్టం నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని లా కమిషన్ ...
ఐపిసి సెక్షన్ 309 రద్దు
ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు: కేంద్రం
Oneindia Telugu
ఫాక్షన్కు మారు పేరు కప్పట్రాళ్ల: సినిమాల్లో మాదిరే..
Oneindia Telugu
కర్నూలు: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ముఠాకక్షలను చూస్తే ఇప్పటి సినిమాలు గుర్తుకు రాకమానవు. చంపుకోవడాలు, కొట్టుకోవడాలు రాజ్యమేలుతుంటాయి. అది ఫాక్షన్ కక్షలకు మారుపేరుగా మారింది. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు పడిన నేపథ్యంలో ఆ గ్రామం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అది నాలుగు దశాబ్దాలుగా కక్షలు, ...
ఫ్యాక్షన్కు పురిటిగడ్డ కప్పట్రాళ్ళAndhrabhoomi
కప్పట్రాళ్ల హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదుసాక్షి
కప్పట్రాళ్ల హత్యకేసులో నిందితులకు జీవితఖైదుAndhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 35 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ముఠాకక్షలను చూస్తే ఇప్పటి సినిమాలు గుర్తుకు రాకమానవు. చంపుకోవడాలు, కొట్టుకోవడాలు రాజ్యమేలుతుంటాయి. అది ఫాక్షన్ కక్షలకు మారుపేరుగా మారింది. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు పడిన నేపథ్యంలో ఆ గ్రామం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అది నాలుగు దశాబ్దాలుగా కక్షలు, ...
ఫ్యాక్షన్కు పురిటిగడ్డ కప్పట్రాళ్ళ
కప్పట్రాళ్ల హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదు
కప్పట్రాళ్ల హత్యకేసులో నిందితులకు జీవితఖైదు
సాక్షి
మంత్రి పల్లెకు గాయాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాఽథ్రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో సచివాలయంలోని తన వ్యక్తిగత ఛాంబర్కు వెళుతుండగా టేబుల్ తగిలి చీలమండ పైభాగాన గాయమైంది. వెరికోస్ రక్తనాళానికి గాయం కావడంతో రక్తస్రావం ఎక్కువగా జరిగింది. దీంతో వెంటనే స్పందించిన ...
సచివాలయంలో మంత్రి 'పల్లె'కు గాయంసాక్షి
జారిపడిన మంత్రి పల్లె.. గాయాలు..తెలుగువన్
మంత్రి పల్లె కుడికాలికి టేబుల్ తగలడంతో.. స్వల్ప గాయాలు!వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాఽథ్రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో సచివాలయంలోని తన వ్యక్తిగత ఛాంబర్కు వెళుతుండగా టేబుల్ తగిలి చీలమండ పైభాగాన గాయమైంది. వెరికోస్ రక్తనాళానికి గాయం కావడంతో రక్తస్రావం ఎక్కువగా జరిగింది. దీంతో వెంటనే స్పందించిన ...
సచివాలయంలో మంత్రి 'పల్లె'కు గాయం
జారిపడిన మంత్రి పల్లె.. గాయాలు..
మంత్రి పల్లె కుడికాలికి టేబుల్ తగలడంతో.. స్వల్ప గాయాలు!
Oneindia Telugu
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపేశాడు
Oneindia Telugu
భీమవరం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ వ్యక్తి నిర్దయగా చంపేశాడు. ఆమె గర్భవతి అనే విషయం కూడా పట్టకుండా అతను ఆ దారుణానికి ఒడిగట్టాడు. ఆ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొమరాడలో జరిగింది. భీమవరం మండలం పెదరువుకు చెందిన మేడిది వినోద్ కుమార్, కొమరాడ గ్రామానికి చెందిన మరియమ్మను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
భీమవరం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ వ్యక్తి నిర్దయగా చంపేశాడు. ఆమె గర్భవతి అనే విషయం కూడా పట్టకుండా అతను ఆ దారుణానికి ఒడిగట్టాడు. ఆ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొమరాడలో జరిగింది. భీమవరం మండలం పెదరువుకు చెందిన మేడిది వినోద్ కుమార్, కొమరాడ గ్రామానికి చెందిన మరియమ్మను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ...
Andhrabhoomi
అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ
Andhrabhoomi
వాషింగ్టన్, డిసెంబర్ 10: భారత్లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ నియామకాన్ని సెనెట్ ఏకగ్రీవంగా బుధవారం ధ్రువీకరించింది. ఈ అవకాశాన్ని అందుకున్న తొలి ఇండో అమెరికన్ ఆయన. మూజువాణి ఓటుతో సెనెట్ వర్మ నియామకాన్ని ధ్రువీకరించటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా చర్చ జరిగితే తప్ప అదీ రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ...
అమెరికా రాయబారిగా రాహుల్వర్మ ఖరారుNamasthe Telangana
భారత్లో అమెరికా రాయబారిగా రిచర్డ్ వర్మAndhraprabha Daily
భారత్ లో అమెరికా రాయబారిగా.... రాహుల్ వర్మ ఎంపికవెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
వాషింగ్టన్, డిసెంబర్ 10: భారత్లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ నియామకాన్ని సెనెట్ ఏకగ్రీవంగా బుధవారం ధ్రువీకరించింది. ఈ అవకాశాన్ని అందుకున్న తొలి ఇండో అమెరికన్ ఆయన. మూజువాణి ఓటుతో సెనెట్ వర్మ నియామకాన్ని ధ్రువీకరించటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా చర్చ జరిగితే తప్ప అదీ రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ...
అమెరికా రాయబారిగా రాహుల్వర్మ ఖరారు
భారత్లో అమెరికా రాయబారిగా రిచర్డ్ వర్మ
భారత్ లో అమెరికా రాయబారిగా.... రాహుల్ వర్మ ఎంపిక
సాక్షి
ఇంధన రంగంలో సహకారమే కీలకం
సాక్షి
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సులో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అణు ఇంధనం, రక్షణ, హైడ్రోకార్బన్ల వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై వారివురూ ప్రధానంగా చర్చించనున్నారు. శిఖరాగ్ర సమావేశంలో ...
పుతిన్-వెూడీ మధ్య వజ్రాలే వారధిAndhraprabha Daily
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సులో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అణు ఇంధనం, రక్షణ, హైడ్రోకార్బన్ల వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై వారివురూ ప్రధానంగా చర్చించనున్నారు. శిఖరాగ్ర సమావేశంలో ...
పుతిన్-వెూడీ మధ్య వజ్రాలే వారధి
వెబ్ దునియా
శాంతి.. వెలుగు
Andhraprabha Daily
ఓస్లో: భారత్కు చెందిన కైలాష్ సత్యార్థి, పాకిస్థాన్ టీనేజర్ మలాలా యూసఫ్జాయ్ బుధవారం సంయుక్తంగా 2014 సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. సమస్యలతో సతమతమవుతూ, లక్షలాది మంది బాలలు విద్య, హక్కుల నిరాకరణకు గురైన భారత ఉపఖండంలో వాటి కోసం పోరాడుతున్నందుకు వారిద్దరికీ నోబెల్ బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే.
వారి చిరునవ్వుల్లో దేవుణ్ని చూశాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాలలపై అకృత్యాలకు స్థానం లేదుసాక్షి
నా రెక్కలు తుంచని నా తండ్రికి కృతజ్ఞతలు : మలాలా యూసఫ్ రజాయ్వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 39 వార్తల కథనాలు »
Andhraprabha Daily
ఓస్లో: భారత్కు చెందిన కైలాష్ సత్యార్థి, పాకిస్థాన్ టీనేజర్ మలాలా యూసఫ్జాయ్ బుధవారం సంయుక్తంగా 2014 సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. సమస్యలతో సతమతమవుతూ, లక్షలాది మంది బాలలు విద్య, హక్కుల నిరాకరణకు గురైన భారత ఉపఖండంలో వాటి కోసం పోరాడుతున్నందుకు వారిద్దరికీ నోబెల్ బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే.
వారి చిరునవ్వుల్లో దేవుణ్ని చూశా
బాలలపై అకృత్యాలకు స్థానం లేదు
నా రెక్కలు తుంచని నా తండ్రికి కృతజ్ఞతలు : మలాలా యూసఫ్ రజాయ్
వెబ్ దునియా
కృష్ణా - గుంటూరుకు సింగపూర్ ప్రతినిధి బృందం పర్యటన!
వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భాగంగా మాస్టర్ ప్లాన్ను అందించేందుకు ఒప్పుకున్న సింగపూర్ ప్రతినిధి బృందం గురువారం కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులతో సమావేశం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ సమావేశం సుదీర్ఘంగా సాగనుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు వచ్చిన సింగపూర్ బృందం ...
రాజధాని ప్రాంతంలో ముగిసిన ఏరియల్ సర్వేAndhrabhoomi
అధ్బుతమైన భవాని ద్వీపం- సింగపూర్ బృందంNews Articles by KSR
సింగపూర్టీమ్ తుళ్లూరు చుట్టేసిందిAndhraprabha Daily
సాక్షి
అన్ని 58 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భాగంగా మాస్టర్ ప్లాన్ను అందించేందుకు ఒప్పుకున్న సింగపూర్ ప్రతినిధి బృందం గురువారం కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులతో సమావేశం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ సమావేశం సుదీర్ఘంగా సాగనుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు వచ్చిన సింగపూర్ బృందం ...
రాజధాని ప్రాంతంలో ముగిసిన ఏరియల్ సర్వే
అధ్బుతమైన భవాని ద్వీపం- సింగపూర్ బృందం
సింగపూర్టీమ్ తుళ్లూరు చుట్టేసింది
Andhraprabha Daily
వాటర్గ్రిడ్కు మీరే ఊపిరి
Andhraprabha Daily
సంగారెడ్డి, కెఎన్ఎన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజినీర్ అవతారం ఎత్తారు. తాను కలలు కంటున్న తెలంగాణ వాటర్ గ్రిడ్పై రాష్ట్ర ఉన్నతాధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. సాంకే తిక అంశాలను ప్రస్తావిస్తూ వారిని కార్యోన్ముఖులను చేసే ప్రయత్నం చేశారు. అంతకు ముందు ప్రయోగా త్మకంగా సిద్ధిపేట మంచినీటి పథకాన్ని ...
వాటర్గ్రిడ్కు డబ్బు కొరత లేదు వాటర్గ్రిడ్కు అడ్వాన్స్ నిధులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మీ చెమట చుక్కలే.. ప్రజలకు నీటి చుక్కలుసాక్షి
అన్ని 22 వార్తల కథనాలు »
Andhraprabha Daily
సంగారెడ్డి, కెఎన్ఎన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజినీర్ అవతారం ఎత్తారు. తాను కలలు కంటున్న తెలంగాణ వాటర్ గ్రిడ్పై రాష్ట్ర ఉన్నతాధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. సాంకే తిక అంశాలను ప్రస్తావిస్తూ వారిని కార్యోన్ముఖులను చేసే ప్రయత్నం చేశారు. అంతకు ముందు ప్రయోగా త్మకంగా సిద్ధిపేట మంచినీటి పథకాన్ని ...
వాటర్గ్రిడ్కు డబ్బు కొరత లేదు వాటర్గ్రిడ్కు అడ్వాన్స్ నిధులు
మీ చెమట చుక్కలే.. ప్రజలకు నీటి చుక్కలు
沒有留言:
張貼留言