2014年12月11日 星期四

2014-12-12 తెలుగు (India) ఇండియా


10tv
   
'జనసేన'.. ఒక రాజకీయపార్టీ..   
10tv
హైదరాబాద్: ఎన్నికల ముందు సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఇప్పుడు రాజకీయ పార్టీగా అవతరించింది. రిజిస్టర్డ్ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆ పార్టీని గుర్తించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్-29(ఏ) ప్రకారం సీఈసీ నవంబర్ 28న జనసేనకు రిజిస్టర్డ్ పార్టీగా గుర్తింపు ఇచ్చింది. మరో రెండుమూడు రోజుల్లో పార్టీ గుర్తు.
జనసేనకు ఈసీ గుర్తింపు   Andhraprabha Daily
జనంలోకి 'జనసేన'   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజకీయ పార్టీగా జనసేనకు ఈసీ గుర్తింపు   సాక్షి
వెబ్ దునియా   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 26 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కష్టాల్లో కేరళ సీఎం ఉమెన్ చాందీ.. ఆర్ధికమంత్రిపై లంచం కేసు..!   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేరళలో ఉమెన్ చాందీ సర్కారుకు కష్టాల్లో పడింది. ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి కేఎం మణిపై విజిలెన్స్, ఏసీబీ లంచం కేసు నమోదు చేసింది. కేరళలో గత ఏడాది మూతబడిన 418 బార్లను తెరిపించడానికి ఆయన కోటి రూపాయల లంచం తీసుకున్నట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. బార్ల లైసెన్సులను తిరిగి పునరుద్ధరించేందుకు ...

కోటి రూపాయల ఆరోపణ- మంత్రి పై కేసు   News Articles by KSR
కేరళ ఆర్థిక మంత్రిపై లంచం కేసు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇందిర అమాయకురాలు!   
Andhraprabha Daily
న్యూఢిల్లి : దేశంలో 1975లో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించడానికి అనుమతినిచ్చే రాజ్యాంగ నిబంధనలను గురించి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి తెలియదు. ఆమె ఎమర్జెన్సీ ప్రకటన నిర్ణయం తీసుకొనేలా చేసింది సిద్దార్థశంకర్‌ రే అని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. ''ద డ్రమెటిక్‌ డికేడ్‌: ద ఇందిరాగాంధీ ఇయర్స్‌'' పేరిట ముఖర్జీ రాసిన ఒక ...

ఎమర్జెన్సీ దుస్సాహసం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమర్జెన్సీ విధింపు దుస్సాహసం: ప్రణబ్   సాక్షి
ఇందిరా గాంధీ...! ఎమర్జెన్సీపై రాష్ట్రపతి ప్రణబ్ సంచలన వ్యాఖ్యలు...!   వెబ్ దునియా
Namasthe Telangana   
Andhrabhoomi   
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జయకు చుక్కెదురు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తన పిటిషన్‌ను ముందుగా విచారించాలని అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చేసుకున్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన ...

జయ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు   Andhraprabha Daily
నా కేసును ముందే విచారించమన్న జయలలిత.. కుదరదన్న సుప్రీంకోర్టు!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముంబైలో నైటీలేసుకుని తిరిగితే రూ.500 జరిమానా!   
వెబ్ దునియా
ఈ రోజుల్లో మహిళలు నైటీ వేసుకోవడం సర్వసాధారణమైపోయింది. వాళ్ళు నైటీలు వేసుకొని వీధుల్లో పచార్లు చేయడం పరిపాటి అయిపోయింది. నైటీలే అత్యాచారాలకు కారణమవుతున్నాయని భావించిన ఓ మహిళమండలి వాటిని బ్యాన్ చేసింది. నవీ ముంబైలో నైటీలు, స్కర్టులతో వీధుల్లోకి వచ్చే మహిళలు ఇక నుంచి రూ.500 చొప్పున ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ...

నైటీలో వస్తే రూ. 500 ఫైన్‌   Andhraprabha Daily
నైటీలే అత్యాచారాలకు కారణమవుతున్నాయి:మహిళామండలి   Namasthe Telangana
నైటీతో బయటికొస్తే జరిమానా   తెలుగువన్
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
శ్రీనగర్‌లో యువతిపై యాసిడ్ దాడి..బాధితురాలి పరిస్థితి విషమం   
Namasthe Telangana
శ్రీనగర్: శ్రీనగర్‌లో కొందరు గుర్తు తెలియని దుండగులు 21 ఏళ్ల యువతిపై యాసిడ్‌తో దాడికి పాల్పడ్డారు. యువతిని హుటాహుటిన స్కిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. లా కాలేజీ విద్యార్థి ఐన యువతిపై ఇవాళ మధ్యాహ్నం శ్రీనగర్‌లోని నౌషెహ్రా ప్రాంతంలో ఈ యాసిడ్ దాడి ...

శ్రీనగర్‌లో న్యాయ కళాశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి.. పరిస్థితి విషమం..!   వెబ్ దునియా
లా విద్యార్థిపై యాసిడ్ దాడి, మరోచోట ఫ్యామిలీపై యువతి 'సెక్స్ రాకెట్' ఆరోపణ   Oneindia Telugu
యువతిపై యాసిడ్ దాడి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
శాసనసభలో ఇదేం చోద్యం?!   
Andhrabhoomi
బెలగావి, డిసెంబర్ 11: సభా కార్యకలాపాలు జరుగుతుండగా బిజెపి శాసన సభ్యుడొకరు తన మొబైల్ ఫోన్‌లో జూమ్ చేసిన ప్రియాంక గాంధీ ఫోటోను చూస్తూ పట్టుబడిన సంఘటనపై గురువారం కర్నాటక అసెంబ్లీలో పెద్ద ఎత్తున గొడవ జరిగి సభ వాయిదాకు దారితీసింది. గురువారం అసెంబ్లీ సమావేశమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ముందు వరసలకు ...

ప్రియాంకా గాంధీ ఫోటోను జూమ్ చేస్తూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే!   వెబ్ దునియా
ప్రియాంకతో సహా ఎవర్నీ అలా చూడొద్దు: బీజేపీ ఎమ్మెల్యేపై సీఎం   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
ఆసియాలో శృంగార పురుషుడు హృతిక రోషన్‌   
Andhraprabha Daily
లండన్‌: ఆసియాలోని దేశా ల్లో గల అత్యంత సుందర మైన, మంచి శరీర సౌష్టవం కలిగిన అందమైన హీరోగా హృతిక్‌ రోషన్‌గా బ్రిటన్‌ కు చెందిన 'ఈస్ట్రన్‌ ఐ' టాబ్లాయిడ్‌ జరిపిన ఓటింగ్‌ లో రోషన్‌ ఇత రుల కంటే వ్యక్తిగతంగా ఎంతో భిన్నమైన మనస్తత్వం కల వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అంతేగాక ప్రజలకు సందె శాత్మకమైనటువంటి ప్రకటనలు చేశాడు. మనం ఎప్పుడైతే బలహీనతను ...

ఇబ్బందే: హృతిక్ రోషన్‌ను శృంగార పురుషుడిగా...   FIlmiBeat Telugu
ప్రపంచంలో అత్యంత శృంగార ఆసియా పురుషుడిగా హృతిక్!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
కొంపముంచిన చమురు ధరలు   
Andhrabhoomi
ముంబయి, డిసెంబర్ 11: బుధవారం స్వల్ప లాభాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ భారీ నష్టాలు చవి చూసాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింతగా పడిపోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), ఒఎన్‌జిసి షేర్లు భారీగా పతనం కావడంతో సెన్‌సెక్స్ 229 పాయింట్లు పడిపోయి ఆరువారాల కనిష్టస్థాయి అయిన 27,602 ...

10 నెలల కనిష్టస్థాయికి పడిపోయిన రూపాయి విలువ!   సాక్షి
మోడీపై మోజు తగ్గుతోందా   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Kandireega
   
భారత్-పాక్ శాంతి: పాతబస్తీలో మోడీ, షరీఫ్, మలాలా, సత్యార్థి చిత్రాలతో..   
Oneindia Telugu
హైదరాబాద్: భారత దేశానికి చెందిన కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్ దేశానికి చెందిన బాలిక మలాలా యూసఫ్‌జాయ్ బుధవారం నోబెల్ శాంతి పురస్కారం సంయుక్తంగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని పాతబస్తీలో గల ఓ దుకాణంలో ఆ దుకాణ యజమాని సత్యార్థి, మలాలాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల ఫోటోల ...

బాలభారతానికి సత్యార్ధి స్ఫూర్తి   Andhraprabha Daily
అత్యంత చిన్నది... అదరగొట్టింది..!!   Teluguwishesh
అత్యున్నత పురస్కారమందుకున్న సత్యార్థి, మలాల   Kandireega
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
సాక్షి   
అన్ని 39 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言