వెబ్ దునియా
నాగ చైతన్య సినిమాకు ''దోచేయ్'' టైటిల్ ఖరారు!
వెబ్ దునియా
అక్కినేని నాగచైతన్య, కృతిసనన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రానికి 'దోచెయ్' అనే టైటిల్ను ఖరారు చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ను దోచెయ్గా రిజిష్టర్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరింది. ఇందులో మోసం చేసే వారిని ఘరానా మోసంతో దెబ్బ కొట్టే యంగ్ డైనమిక్ ...
'దోచెయ్'మంటున్న చైతూKandireega
ఘరానా వెూసగాడు!Andhraprabha Daily
దోచేయ్ అంటున్నాడు?Andhrabhoomi
Palli Batani
FIlmiBeat Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అక్కినేని నాగచైతన్య, కృతిసనన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రానికి 'దోచెయ్' అనే టైటిల్ను ఖరారు చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ను దోచెయ్గా రిజిష్టర్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరింది. ఇందులో మోసం చేసే వారిని ఘరానా మోసంతో దెబ్బ కొట్టే యంగ్ డైనమిక్ ...
'దోచెయ్'మంటున్న చైతూ
ఘరానా వెూసగాడు!
దోచేయ్ అంటున్నాడు?
వెబ్ దునియా
మీడియాపై శ్వేతబసు కారాలు..మిరియాలు...! 'ఓపెన్ లెటర్'...!
వెబ్ దునియా
వ్యభిచార ఆరోపణలు ఎదుర్కొని కోర్టు ద్వారా క్లీన్ చిట్ పొందిన కథానాయిక శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు మీడియాపై తీవ్ర ఆగ్రహంతో కారాలు.. మిరియాలు నూరుతోంది. ఆవేశంతో ఆమె మీడియాకి ఒక బహిరంగ లేఖ రాసింది. అందులో పోలీసులు తనను అరెస్టు చేసిన సమయంలో తనతోపాటు ఒక వ్యాపారవేత్త వున్నాడని మీడియా రాసిందని, ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని డిమాండ్ ...
మీడియా మీద శ్వేతాబసు కస్సుబుస్సుతెలుగువన్
మీడియాకు శ్వేతాబసు 'ఓపెన్ లెటర్': అందులో ఏముంది?FIlmiBeat Telugu
నాతో పాటు గదిలో ఉంది ఎవరో చెప్పండి: మీడియాకు శ్వేతాబసు సవాల్Palli Batani
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వ్యభిచార ఆరోపణలు ఎదుర్కొని కోర్టు ద్వారా క్లీన్ చిట్ పొందిన కథానాయిక శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు మీడియాపై తీవ్ర ఆగ్రహంతో కారాలు.. మిరియాలు నూరుతోంది. ఆవేశంతో ఆమె మీడియాకి ఒక బహిరంగ లేఖ రాసింది. అందులో పోలీసులు తనను అరెస్టు చేసిన సమయంలో తనతోపాటు ఒక వ్యాపారవేత్త వున్నాడని మీడియా రాసిందని, ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని డిమాండ్ ...
మీడియా మీద శ్వేతాబసు కస్సుబుస్సు
మీడియాకు శ్వేతాబసు 'ఓపెన్ లెటర్': అందులో ఏముంది?
నాతో పాటు గదిలో ఉంది ఎవరో చెప్పండి: మీడియాకు శ్వేతాబసు సవాల్
వెబ్ దునియా
మెగా నిర్మాతకు రజినీకాంత్ షాక్... చిరు 150వ సినిమా చేయండి...
వెబ్ దునియా
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లింగా' సినిమా తెలుగు వెర్షన్ ఆడియో విడుదల హైద్రాబాద్లోని నోవా టెల్ లో జరిగింది. ఈ వేడుకలో మెగా నిర్మాత అల్లు అరవింద్ ఊహకందని షాక్ ఇచ్చారు లింగా రజినీకాంత్. ఆడియో కార్యక్రమంలో అల్లు అరవింద్ రజినీకాంత్ తో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానన్న ఆకాంక్షపై రజినీ స్పందిస్తూ.... అల్లు ...
అల్లు అరవింద్…ముందు చిరంజీవి సంగతి చూడండి – రజినిKandireega
ఈ చిత్రాలకు లింగా ఫీవర్సాక్షి
అల్లు అరవింద్కు మెగా పంచ్ వేసిన సూపర్స్టార్ రజనీPalli Batani
Teluguwishesh
Namasthe Telangana
అన్ని 31 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లింగా' సినిమా తెలుగు వెర్షన్ ఆడియో విడుదల హైద్రాబాద్లోని నోవా టెల్ లో జరిగింది. ఈ వేడుకలో మెగా నిర్మాత అల్లు అరవింద్ ఊహకందని షాక్ ఇచ్చారు లింగా రజినీకాంత్. ఆడియో కార్యక్రమంలో అల్లు అరవింద్ రజినీకాంత్ తో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానన్న ఆకాంక్షపై రజినీ స్పందిస్తూ.... అల్లు ...
అల్లు అరవింద్…ముందు చిరంజీవి సంగతి చూడండి – రజిని
ఈ చిత్రాలకు లింగా ఫీవర్
అల్లు అరవింద్కు మెగా పంచ్ వేసిన సూపర్స్టార్ రజనీ
Andhrabhoomi
'టెంపర్' సంక్రాంతికేనా?
Andhrabhoomi
ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'టెంపర్' షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే ఎన్టీఆర్ అన్న నందమూరి జానకీరామ్ ఆకస్మిక మరణంతో షూటింగ్కు పది రోజుల బ్రేక్ పడింది. పరమేశ్వరా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రాన్ని జనవరి 9న విడుదల చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు. అయితే షూటింగ్కు బ్రేక్ ...
నిర్ణయించిన రోజునే 'టెంపర్' రిలీజ్... షెడ్యూల్ ప్రకారమే షూటింగ్...!వెబ్ దునియా
'టెంపర్' షూటింగ్ పోస్ట్పోన్తెలుగువన్
సంక్రాంతి రేసు నుంచి టెంపర్ అవుట్.. ఫిబ్రవరి 5న రిలీజ్ ఫిక్స్Palli Batani
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'టెంపర్' షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే ఎన్టీఆర్ అన్న నందమూరి జానకీరామ్ ఆకస్మిక మరణంతో షూటింగ్కు పది రోజుల బ్రేక్ పడింది. పరమేశ్వరా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రాన్ని జనవరి 9న విడుదల చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు. అయితే షూటింగ్కు బ్రేక్ ...
నిర్ణయించిన రోజునే 'టెంపర్' రిలీజ్... షెడ్యూల్ ప్రకారమే షూటింగ్...!
'టెంపర్' షూటింగ్ పోస్ట్పోన్
సంక్రాంతి రేసు నుంచి టెంపర్ అవుట్.. ఫిబ్రవరి 5న రిలీజ్ ఫిక్స్
సాక్షి
బీటెక్ బాబు హంగామా!
సాక్షి
రఘువరన్ చాలా మంచి కుర్రాడు. బుద్ధిగా చదువుకుంటాడు. బీటెక్ కూడా పూర్తి చేస్తాడు. మంచి ఉద్యోగం దొరికితే హ్యాపీగా సెటిలైపోవచ్చు. కానీ, అనుకున్నామని అన్నీ జరుగుతాయా? ఉద్యోగం రాదు. మరి.. ఈ నిరుద్యోగ యువకుడు ఏం చేస్తాడు? అతని జీవితంలో జరిగిన సంఘటనలేంటి? అనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం 'వేలై ఇల్లా పట్టదారి'. ధనుష్, అమలాపాల్ ...
రఘువరన్ 'వీఐపీ'Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
రఘువరన్ చాలా మంచి కుర్రాడు. బుద్ధిగా చదువుకుంటాడు. బీటెక్ కూడా పూర్తి చేస్తాడు. మంచి ఉద్యోగం దొరికితే హ్యాపీగా సెటిలైపోవచ్చు. కానీ, అనుకున్నామని అన్నీ జరుగుతాయా? ఉద్యోగం రాదు. మరి.. ఈ నిరుద్యోగ యువకుడు ఏం చేస్తాడు? అతని జీవితంలో జరిగిన సంఘటనలేంటి? అనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం 'వేలై ఇల్లా పట్టదారి'. ధనుష్, అమలాపాల్ ...
రఘువరన్ 'వీఐపీ'
Andhrabhoomi
స్పాట్కి నేపథ్యం ఉంది
Andhrabhoomi
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఆమధ్య రూపొందించిన రక్తచరిత్ర-1, 2 చిత్రాలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తరువాత ఆయన ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం 'స్పాట్'. రక్తచరిత్ర సినిమా స్ఫూర్తితో కథను తయారు చేశామని అంటున్నాడు వర్మ. ఫ్యాక్షన్ నేపథ్యంలో కక్షలు, కార్పణ్యాలతో తమ ప్రత్యర్థిని మట్టుపెట్టడానికి వేసే పథకాన్ని ...
మళ్ళీ స్పాట్ పెట్టడాన్నే నమ్ముకున్న వర్మవెబ్ దునియా
రామ్ గోపాల్ వర్మ 'స్పాట్' (ఆడియో పోస్టర్)FIlmiBeat Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఆమధ్య రూపొందించిన రక్తచరిత్ర-1, 2 చిత్రాలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తరువాత ఆయన ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం 'స్పాట్'. రక్తచరిత్ర సినిమా స్ఫూర్తితో కథను తయారు చేశామని అంటున్నాడు వర్మ. ఫ్యాక్షన్ నేపథ్యంలో కక్షలు, కార్పణ్యాలతో తమ ప్రత్యర్థిని మట్టుపెట్టడానికి వేసే పథకాన్ని ...
మళ్ళీ స్పాట్ పెట్టడాన్నే నమ్ముకున్న వర్మ
రామ్ గోపాల్ వర్మ 'స్పాట్' (ఆడియో పోస్టర్)
వెబ్ దునియా
అల్లు అర్జున్ హుదూద్ బాధితులకు సాయం... చంద్రబాబుకి రూ. 25 లక్షల చెక్
వెబ్ దునియా
హుదూద్ తుఫాన్ బాధితులకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు కొచ్చిన్ లో వున్న సమయంలో తనకి ఈ వార్త తెలిసిన వెంటనే తనవంతు ఆర్థిక సాయం అందించాలని 25 లక్షలు ప్రకటించారు. హుదూద్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర కకావికలమై పోయిందన్న వార్త తనను కలచి వేసిందని కూడా అల్లు అర్జున్ ...
చంద్రబాబుకి 25 లక్షల చెక్ అందించిన అల్లు అర్జున్FIlmiBeat Telugu
మత్సకారులను ఆదుకోండి చంద్రబాబుకు అల్లు అర్జున్ వినతి-రూ.25 లక్షల చెక్కు అందజేతPalli Batani
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హుదూద్ తుఫాన్ బాధితులకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు కొచ్చిన్ లో వున్న సమయంలో తనకి ఈ వార్త తెలిసిన వెంటనే తనవంతు ఆర్థిక సాయం అందించాలని 25 లక్షలు ప్రకటించారు. హుదూద్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర కకావికలమై పోయిందన్న వార్త తనను కలచి వేసిందని కూడా అల్లు అర్జున్ ...
చంద్రబాబుకి 25 లక్షల చెక్ అందించిన అల్లు అర్జున్
మత్సకారులను ఆదుకోండి చంద్రబాబుకు అల్లు అర్జున్ వినతి-రూ.25 లక్షల చెక్కు అందజేత
వెబ్ దునియా
''పీకే'' టీమ్ ఇన్ హైదరాబాద్: అనుష్క శర్మ కోసం అమీర్ బెనారసీ పట్టుచీర!!
వెబ్ దునియా
అమీర్ ఖాన్, అనుష్క శర్మ కాంబినేషన్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన 'పీకే' సినిమా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సినీ యూనిట్ మంగళవారం హైదరాబాద్లో సందడి చేసింది. ఈ నెల 19న విడుదలకానున్న నేపథ్యంలో... 'పీకే'లో నటించిన అమీర్ ఖాన్, అనుష్క శర్మలతోపాటు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ...
హైదరాబాద్లో 'పీకే' ప్రచారంతెలుగువన్
హైదరాబాద్ లో 'పీకే' టీమ్ సందడిసాక్షి
భలే బేరం: కోటిన్నర ఇస్తానన్నా కుదరదంటున్నాడుFIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమీర్ ఖాన్, అనుష్క శర్మ కాంబినేషన్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన 'పీకే' సినిమా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సినీ యూనిట్ మంగళవారం హైదరాబాద్లో సందడి చేసింది. ఈ నెల 19న విడుదలకానున్న నేపథ్యంలో... 'పీకే'లో నటించిన అమీర్ ఖాన్, అనుష్క శర్మలతోపాటు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ...
హైదరాబాద్లో 'పీకే' ప్రచారం
హైదరాబాద్ లో 'పీకే' టీమ్ సందడి
భలే బేరం: కోటిన్నర ఇస్తానన్నా కుదరదంటున్నాడు
Palli Batani
క్యాన్సర్ చిన్నారికి బాలకృష్ణ పరామర్శ-బాలిక కోరిక మేరకు గుంటూరు వచ్చిన హీరో
Palli Batani
సినీనటుడు నందమూరి బాలకృష్ణ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించారు. గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన శ్రావణి(12) అనే బాలిక క్యాన్సర్తో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఆమె తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఆ చిన్నారికి హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేయించారు. ఇటీవల వరకు ...
పవన్ను ఫాలో చేసిన బాలకృష్ణ: క్యాన్సర్ చిన్నారికి పరామర్శవెబ్ దునియా
అభిమాని కోసం: మొన్న పవన్, నేడు బాలయ్య (ఫోటో)FIlmiBeat Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Palli Batani
సినీనటుడు నందమూరి బాలకృష్ణ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించారు. గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన శ్రావణి(12) అనే బాలిక క్యాన్సర్తో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఆమె తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఆ చిన్నారికి హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేయించారు. ఇటీవల వరకు ...
పవన్ను ఫాలో చేసిన బాలకృష్ణ: క్యాన్సర్ చిన్నారికి పరామర్శ
అభిమాని కోసం: మొన్న పవన్, నేడు బాలయ్య (ఫోటో)
సాక్షి
గాయపడ్డ రానా.. చేతి వేళ్లకు గాయాలు
సాక్షి
హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో దగ్గుబాటి రానా గాయపడ్డారు. రానా ఓ చేతి నాలుగు వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రానాయే ట్విట్టర్ లో తెలియజేశారు. ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. కాగా ఈ ప్రమదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. 'దయచేసి ప్రమాద కారణాలను మాత్రం అడగకండి' అంటూ రానా ట్వీట్ చేశారు. ప్రమాద వివరాలను రానా ...
రానాకు చేతి వేళ్లకు గాయాలు.. బాహుబలి షూటింగ్లో ప్రమాదమా..! కోలువాలని ఫ్యాన్స్ ...Palli Batani
చేతులు కాల్చుకున్న దగ్గుబాటి రానా..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాహుబలి: రానా చేతికి తీవ్రమైన గాయం (ఫోటో)FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో దగ్గుబాటి రానా గాయపడ్డారు. రానా ఓ చేతి నాలుగు వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రానాయే ట్విట్టర్ లో తెలియజేశారు. ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. కాగా ఈ ప్రమదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. 'దయచేసి ప్రమాద కారణాలను మాత్రం అడగకండి' అంటూ రానా ట్వీట్ చేశారు. ప్రమాద వివరాలను రానా ...
రానాకు చేతి వేళ్లకు గాయాలు.. బాహుబలి షూటింగ్లో ప్రమాదమా..! కోలువాలని ఫ్యాన్స్ ...
చేతులు కాల్చుకున్న దగ్గుబాటి రానా..
బాహుబలి: రానా చేతికి తీవ్రమైన గాయం (ఫోటో)
沒有留言:
張貼留言