వెబ్ దునియా
సాద్వి నిరంజన్ జ్యోతిపై పోలీసు కేసు: వివాదాస్పద వ్యాఖ్యలతో బిగుస్తున్న ఉచ్చు!
వెబ్ దునియా
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతికి ఉచ్చు బిగుస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు బుధవారం ఆమెపై కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై పశ్చిమ ఢిల్లీకి చెందిన న్యాయవాది రాజీవ్ కుమార్ భోలా తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మంత్రిపై పోలీసులు ...
సాధ్వి రాజీనామా చేయాల్సిందేసాక్షి
జ్యోతి రగల్చిన మంటఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'సాధ్వీ రిజైన్ చేయరు', లేట్ వస్తే.. ఎంపీలకు మోడీ మరో షాక్!Oneindia Telugu
Namasthe Telangana
Andhrabhoomi
Kandireega
అన్ని 43 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతికి ఉచ్చు బిగుస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు బుధవారం ఆమెపై కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై పశ్చిమ ఢిల్లీకి చెందిన న్యాయవాది రాజీవ్ కుమార్ భోలా తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మంత్రిపై పోలీసులు ...
సాధ్వి రాజీనామా చేయాల్సిందే
జ్యోతి రగల్చిన మంట
'సాధ్వీ రిజైన్ చేయరు', లేట్ వస్తే.. ఎంపీలకు మోడీ మరో షాక్!
వెబ్ దునియా
వేధించిన పోకిరీకి దేహశుద్ధి!: కట్టేసి కొట్టిన జనం!
వెబ్ దునియా
అమ్మాయిలను వేధించిన ఓ పోకిరీకి తగిన శాస్తి జరిగింది. అమ్మాయిలను వేధిస్తున్నందుకు ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు అతడిని కాపాడి.. నిమ్ హాన్స్ ఆస్పత్రికి తరలించారు. అతడి పెదాలు బాగా వాచిపోవడంతో అసలు ఏం జరిగిందో కూడా పోలీసులకు గానీ, వైద్యులకు గానీ అతడు చెప్పలేకపోతున్నాడు. దాంతో పోలీసులు అతడి నుంచి ...
వేధించిన పోకిరీని కట్టేసి కొట్టిన జనంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమ్మాయిలను వేధించిన ఓ పోకిరీకి తగిన శాస్తి జరిగింది. అమ్మాయిలను వేధిస్తున్నందుకు ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు అతడిని కాపాడి.. నిమ్ హాన్స్ ఆస్పత్రికి తరలించారు. అతడి పెదాలు బాగా వాచిపోవడంతో అసలు ఏం జరిగిందో కూడా పోలీసులకు గానీ, వైద్యులకు గానీ అతడు చెప్పలేకపోతున్నాడు. దాంతో పోలీసులు అతడి నుంచి ...
వేధించిన పోకిరీని కట్టేసి కొట్టిన జనం
వెబ్ దునియా
శరద్ పవార్ కాలు జారి పడ్డారు.. శస్త్ర చికిత్స అవసరమా..?
వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తన నివాసంలో బుధవారం ఉదయం జారిపడ్డారు. శరద్ పవార్ ఢిల్లీలోని తన నివాసంలో జారి కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. ఆయన్ను కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం, ...
పవార్ కాలు విరిగిందితెలుగువన్
ఇంట్లో జారిపడిన ఎన్సీపీ అధినేత శరద్పవార్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పవార్కు బ్రీచ్కాండీ ఆసుపత్రిలో చికిత్సAndhrabhoomi
Oneindia Telugu
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 26 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తన నివాసంలో బుధవారం ఉదయం జారిపడ్డారు. శరద్ పవార్ ఢిల్లీలోని తన నివాసంలో జారి కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. ఆయన్ను కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం, ...
పవార్ కాలు విరిగింది
ఇంట్లో జారిపడిన ఎన్సీపీ అధినేత శరద్పవార్
పవార్కు బ్రీచ్కాండీ ఆసుపత్రిలో చికిత్స
వెబ్ దునియా
ఐటం సాంగ్స్లో నర్తించే వారిని వేశ్యలుగా ప్రకటించాలి: త్యాగి
వెబ్ దునియా
ఐటెంసాంగ్స్లో నర్తించే వారిపై భారత్ హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి నవీన్ త్యాగి ఫైర్ అయ్యారు. ఐటెం సాంగ్స్లో చిందులేసే వారిని వేశ్యలుగా ప్రకటించాలని నవీన్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కటి కాదు.. అన్ని చిత్ర పరిశ్రమల్లో ఐటం సాంగ్స్లలో నర్తించే హీరోయిన్స్ను వేశ్యలుగా ప్రకటించాలని త్యాగి డిమాండ్ చేశారు. ఇదే అశంపై ...
ఐటమ్ గాళ్స్ వేశ్యలా.. దారుణం...తెలుగువన్
హీరోయిన్లను, ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించాలిNamasthe Telangana
'ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించండి'సాక్షి
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐటెంసాంగ్స్లో నర్తించే వారిపై భారత్ హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి నవీన్ త్యాగి ఫైర్ అయ్యారు. ఐటెం సాంగ్స్లో చిందులేసే వారిని వేశ్యలుగా ప్రకటించాలని నవీన్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కటి కాదు.. అన్ని చిత్ర పరిశ్రమల్లో ఐటం సాంగ్స్లలో నర్తించే హీరోయిన్స్ను వేశ్యలుగా ప్రకటించాలని త్యాగి డిమాండ్ చేశారు. ఇదే అశంపై ...
ఐటమ్ గాళ్స్ వేశ్యలా.. దారుణం...
హీరోయిన్లను, ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించాలి
'ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించండి'
వెబ్ దునియా
ముంబై ఐఐటీలో మెరిసిన మరో తెలుగుతేజం: శ్రీమేఘన రూ. 75 లక్షల వేతనం!
వెబ్ దునియా
ప్రతిష్ఠాత్మక సంస్థల్లో తమ ప్రతిభ చాటుకుంటున్న తెలుగు తేజాలు భారీ వేతనాలతో రాణిస్తున్నారు. మూడు రోజుల క్రితం ముంబయి ఐఐటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీమేఘన గూగుల్ సంస్థలో రూ. 75 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సంపాదించిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడికి చెందిన సిద్దార్థ్ ...
మరో తెలుగు తేజం: రూ.80.6 లక్షల జీతం!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రతిష్ఠాత్మక సంస్థల్లో తమ ప్రతిభ చాటుకుంటున్న తెలుగు తేజాలు భారీ వేతనాలతో రాణిస్తున్నారు. మూడు రోజుల క్రితం ముంబయి ఐఐటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీమేఘన గూగుల్ సంస్థలో రూ. 75 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సంపాదించిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడికి చెందిన సిద్దార్థ్ ...
మరో తెలుగు తేజం: రూ.80.6 లక్షల జీతం!
వెబ్ దునియా
సీబీఐ సవాళ్లేమిటో తెలుసు.. సమర్థవంతంగా పనిచేస్తా: అనిల్ కుమార్ సిన్హా
వెబ్ దునియా
అతిప్రధానదర్యాప్తు సంస్థ సారథ్య బాధ్యతలను వినమ్రతతో స్వీకరించానని, సీబీఐ ఎదుర్కొంటున్న సవాళ్లేమిటో తెలుసునని, సమర్థంగా పనిచేసేందుకు సవాళ్లే అవకాశాలని సీబీఐ డైరక్టరుగా నియమితులైన ఐపీఎస్ అధికారి అనిల్ కుమార్ సిన్హా చెప్పారు. కష్టపడి పనిచేయడం, నిష్పాక్షికత, నిజాయితీ వంటి సీబీఐ ఆశయాల కోసం కట్టుబడి ఉంటామని తెలిపారు. సీబీఐ ...
నిజాయితీని కాపాడతాసాక్షి
సీబీఐ కొత్త డైరెక్టర్గా ఐపీఎస్ అధికారి అనిల్ సిన్హాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీబీఐకి కొత్త డైరెక్టర్ సిన్హా...తెలుగువన్
Andhrabhoomi
10tv
Namasthe Telangana
అన్ని 42 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అతిప్రధానదర్యాప్తు సంస్థ సారథ్య బాధ్యతలను వినమ్రతతో స్వీకరించానని, సీబీఐ ఎదుర్కొంటున్న సవాళ్లేమిటో తెలుసునని, సమర్థంగా పనిచేసేందుకు సవాళ్లే అవకాశాలని సీబీఐ డైరక్టరుగా నియమితులైన ఐపీఎస్ అధికారి అనిల్ కుమార్ సిన్హా చెప్పారు. కష్టపడి పనిచేయడం, నిష్పాక్షికత, నిజాయితీ వంటి సీబీఐ ఆశయాల కోసం కట్టుబడి ఉంటామని తెలిపారు. సీబీఐ ...
నిజాయితీని కాపాడతా
సీబీఐ కొత్త డైరెక్టర్గా ఐపీఎస్ అధికారి అనిల్ సిన్హా
సీబీఐకి కొత్త డైరెక్టర్ సిన్హా...
సాక్షి
కేరళ కుట్రకు చెక్
సాక్షి
ముల్లై పెరియార్ డ్యాం వ్యవహారంలో తమిళనాడుకు మరో విజయం చేకూరింది. కేరళ కుట్రలకు చెక్ పెట్టే విధంగా సుప్రీం కోర్టు స్పందించింది. పునః పరిశీలన పిటిషన్ను తిరస్కరిస్తూ కేరళ చర్యలకు కళ్లెం వేసింది. సాక్షి, చెన్నై: ముల్లై పెరియార్ డ్యాం నీటి మట్టాన్ని ఇటీవల 142 అడుగులు పెంచిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల అనంతరం ఎట్టకేలకు సుప్రీం ...
ముళ్లపెరియార్ డ్యాంపై సుప్రీం స్పందనNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
ముల్లై పెరియార్ డ్యాం వ్యవహారంలో తమిళనాడుకు మరో విజయం చేకూరింది. కేరళ కుట్రలకు చెక్ పెట్టే విధంగా సుప్రీం కోర్టు స్పందించింది. పునః పరిశీలన పిటిషన్ను తిరస్కరిస్తూ కేరళ చర్యలకు కళ్లెం వేసింది. సాక్షి, చెన్నై: ముల్లై పెరియార్ డ్యాం నీటి మట్టాన్ని ఇటీవల 142 అడుగులు పెంచిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల అనంతరం ఎట్టకేలకు సుప్రీం ...
ముళ్లపెరియార్ డ్యాంపై సుప్రీం స్పందన
దావూద్ ఇబ్రహీం అనుచరుడి అరెస్ట్
సాక్షి
ఢాకా: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో అబ్దుల్ రవూఫ్ అలియాస్ డౌద్ మర్చెంట్ కు సంబంధాలు ఉన్నాయన్న అనుమానంపై అరెస్ట్ చేశారు. 2009లో చట్టవ్యతిరేకంగా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించినందుకు డౌద్ అయిదు సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. అతను జైలు నుంచి బయట అడుగుపెట్టిన వెంటనే ...
దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఢాకా: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో అబ్దుల్ రవూఫ్ అలియాస్ డౌద్ మర్చెంట్ కు సంబంధాలు ఉన్నాయన్న అనుమానంపై అరెస్ట్ చేశారు. 2009లో చట్టవ్యతిరేకంగా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించినందుకు డౌద్ అయిదు సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. అతను జైలు నుంచి బయట అడుగుపెట్టిన వెంటనే ...
దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్
Oneindia Telugu
మోడీ సీతయ్య: లేట్ కమ్మర్స్కు షాక్, డోర్స్ క్లోజ్
Oneindia Telugu
న్యూఢిల్లీ: సమావేశానికి ఆలస్యంగా వచ్చినవారికి ప్రధాని నరేంద్ర మోడీ షాక్ ఇచ్చారు. పార్లమెంటు ఆవరణలో మంగళవారం జరిగి బిజెపి పార్లమెంటు సభ్యుల సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారికి తలుపులు మూసేశారు. సమయానికి సమావేశానికి రావాలని ఆయన పార్లమెంటు సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలస్యంగా వచ్చినవారికి అనుమతి నిరాకరిస్తూ తలుపులు ...
ఒక్క క్షణం ఆలస్యమైన బీజేపీ ఎంపీలకు నరేంద్ర మోడీ చీవాట్లు.. శిక్ష!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: సమావేశానికి ఆలస్యంగా వచ్చినవారికి ప్రధాని నరేంద్ర మోడీ షాక్ ఇచ్చారు. పార్లమెంటు ఆవరణలో మంగళవారం జరిగి బిజెపి పార్లమెంటు సభ్యుల సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారికి తలుపులు మూసేశారు. సమయానికి సమావేశానికి రావాలని ఆయన పార్లమెంటు సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలస్యంగా వచ్చినవారికి అనుమతి నిరాకరిస్తూ తలుపులు ...
ఒక్క క్షణం ఆలస్యమైన బీజేపీ ఎంపీలకు నరేంద్ర మోడీ చీవాట్లు.. శిక్ష!
10tv
తృణమూల్తో బిజెపి కుమ్మక్కయిందని సిపిఎం ఆరోపణ
10tv
ఢిల్లీ: బుర్ద్వాన్ పేలుడు ఘటనకు సంబంధించి- శారదా స్కాం డబ్బులను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని ఆదివారం కోల్కతాలో జరిగిన బిజెపి ర్యాలీలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్షా టిఎంసి చీఫ్ మమతపై ఆరోపణలు చేశారు. 3 రోజులు గడవక ముందే అమిత్ షా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ పార్లమెంట్లో లిఖితపూర్వక ...
మమత ఇష్యూ: అమిత్ షాకు మోడీ సర్కారు ఝలక్!Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ: బుర్ద్వాన్ పేలుడు ఘటనకు సంబంధించి- శారదా స్కాం డబ్బులను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని ఆదివారం కోల్కతాలో జరిగిన బిజెపి ర్యాలీలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్షా టిఎంసి చీఫ్ మమతపై ఆరోపణలు చేశారు. 3 రోజులు గడవక ముందే అమిత్ షా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ పార్లమెంట్లో లిఖితపూర్వక ...
మమత ఇష్యూ: అమిత్ షాకు మోడీ సర్కారు ఝలక్!
沒有留言:
張貼留言