2014年12月3日 星期三

2014-12-04 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని యుద్ధప్రాతిపదకన టి. సర్కారు చర్యలు!  వెబ్ దునియా
వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు తెలంగాణ సర్కారు చర్యల్ని వేగవంతం చేసింది. నాలుగేళ్లలో వాటర్‌ గ్రిడ్‌లను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. వాటర్‌ గ్రిడ్‌లకు కావాల్సిన నీటి లభ్యత, గ్రిడ్‌ల నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపిక ఇంకా పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సుధీర్ఘంగా చర్చించారు.
నీటి శుద్ధి ఎలా? కేంద్రాలపై అధ్యయనం చేయండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాటర్ గ్రిడ్ ప్రతిష్ఠాత్మకం   Andhrabhoomi
భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పనులు   సాక్షి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అప్పు అరెస్టు.. టీడీపీలో వణుకు.. అప్పును రక్షించేందుకు కీలక నేతల ఒత్తిడి..  వెబ్ దునియా
నకిలీ మద్యం, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో పోలీసులు అరెస్టు చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అప్పును రక్షించడానికి టీడీపీ కీలక నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన అప్పు సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ నాయకులకు నకిలీ మద్యంతోపాటు భారీ ఎత్తున డబ్బు సమకూర్చినట్లు ...

ఎర్రచందనం స్మగ్లర్ అప్పూ పట్టివేత   Andhrabhoomi
శ్రీకాళహస్తిలో ఎర్రచందనం స్మగ్లర్‌ అప్పు అనుచరుల హల్‌చల్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అప్పు అరెస్టు   తెలుగువన్
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బాబుని ప్రతిఘటిస్తారా? తోక పట్టుకునే వెళతారా?: హరీష్ రావు ప్రశ్న  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు సామాన్యుడు కాదని, నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించే రకమన్నారు. వెన్నులో కత్తులు గుచ్చే విషకౌగిలి చంద్రబాబుదని విమర్శించారు. ఇలాంటి నేతకు హైదరాబాద్‌లో ఉండే అర్హత లేదన్నారు. చంద్రబాబు తీరుపై టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారని ...

హైదరాబాద్‌కు నీళ్లు రాకుండా బాబు కుట్ర!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చంద్రబాబుది విష కౌగిలి   సాక్షి
చంద్రబాబు పై హరీష్ రావు ఆరోపణ   News Articles by KSR
Oneindia Telugu   
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  సాక్షి   
టెన్త్ పరీక్షలు మార్చి 26 నుంచి  సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2015 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 12 రోజులు జరగనున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 11తో ముగియనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.ఉషారాణి పాల్గొన్నారు.
తెలంగాణలో టెన్త్‌ పరీక్షలు మార్చి 25 నుంచి..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మార్చి 26 నుంచి పదో తరగతి పరీక్షలు   News Articles by KSR

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చంద్రబాబు బస్సులో పొగలు.. నో ప్రాబ్లం.. బాబు సేఫ్!  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనంలో పొగలు వచ్చాయి. అయితే ప్రమాదమేమీ లేదని సీఎం సేఫ్‌గా ఉన్నారని అధికారులు తెలిపారు. సీఎం ప్రయాణిస్తున్న ఏసీ బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో బస్సులోని వారంతా పరుగుపరుగున కిందకు దిగేశారు. రేడియేటర్ బాగా వేడెక్కడం వల్లే ఈ పొగలు ...

చంద్రబాబు బస్సులో పొగలు.. అంతా ఓకే..   తెలుగువన్
చంద్రబాబు వాహనంలో పొగలు   సాక్షి

అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జగ్గారెడ్డి మళ్లీ జంప్‌ అవుతాడా..! మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకే..  వెబ్ దునియా
జగ్గారెడ్డి మళ్లీ జంప్‌ అవుతాడని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) జంప్ జిలానీగా మారిపోయారు. జనసేన చీఫ్, పాపులర్ యాక్టర్ పవన్ కల్యాణ్ చెప్పారని బీజేపీలో చేరిన జగ్గారెడ్డి.. త్వరలోనే అక్కడ కంఫర్టబుల్‌గా లేదని పార్టీ మారనున్నారు. ఇప్పటివరకు జగ్గారెడ్డి బీజేపీలోకి ...

జంప్ జగ్గారెడ్డి   తెలుగువన్
పవన్ కళ్యాణ్ చెప్తే బిజెపిలోకి: మళ్లీ కాంగ్రెసులోకి..?   Oneindia Telugu
జగ్గారెడ్డి మళ్లీ జంప్‌ అవుతాడట!   Kandireega

అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
యువతిపై మహిళా యాసిడ్ దాడి: ప్రేమ వ్యవహారమే కారణమా?  Oneindia Telugu
విశాఖపట్నం: ఒక యువతిపై మరో మహిళ యాసిడ్ పోసిన సంఘటన బుధవారం విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించింది. తన ప్రియుడు ఆ యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడటమే ఇందుకు కారణంగా పోలీసులు తెలిపారు. నగరంలోని తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన స్వప్నకు గతంలో వివాహమై ఒక పాప ఉంది. అయితే గత కొద్ది నెలలుగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటోంది.
యువతిపై మహిళ యాసిడ్ దాడి... పరిస్థితి విషమం   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నైజీరియాలో గుంటూరు వాసి కిడ్నాప్  సాక్షి
గుంటూరు: దేశం కాని దేశంలో తెలుగు యువకుడు కిడ్నాప్ కు గురయ్యాడు. గుంటూరుకు చెందిన శ్రీనివాస్ నైజీరియాలో అదృశ్యమయ్యాడు. గత ఎనిమిది రోజుల నుంచి ఆ యువకుడి కోసం అన్వేషిస్తున్నా.. అతని ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తన కుమారుని ఆచూకీ కనిపెట్టాలంటూ శ్రీనివాస్ తల్లి దండ్రులు ...

మా కొడుకును రక్షించండి   Andhrabhoomi
నైజీరియాలో కిడ్పాపైన శ్రీనివాసరావు విడుదలకు ఆంధ్ర ప్రభుత్వం కృషి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నైజీరియా... ఆంధ్రుడి కిడ్నాప్   తెలుగువన్
వెబ్ దునియా   
అన్ని 27 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
షేక్ నజీర్.. శెభాష్!  Namasthe Telangana
నల్గొండ: నిరుపేద కుటుంబంలో జన్మించినా ప్రతిభ కనబరిచి ఊహించనిస్థాయిలో పెద్ద ఉద్యోగానికి ఎంపికయ్యా డు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన షేక్ నజీర్‌బాబా అత్యున్నతమైన సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటైన ఒరాకిల్‌లో ఏడాదికి రూ.79.18లక్షల ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగం సాధించాడు. నజీర్‌బాబా 6 నుంచి 10వ తరగతి వరకు సూర్యాపేటలో తెలుగు మీడియంలో ...

బాబా ది గ్రేట్!   Andhrabhoomi
సూర్యాపేట విద్యార్థికి రూ.79.18 లక్షల వేతనం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రైతు రుణమాఫీపై విధాన ప్రకటన చేయనున్న చంద్రబాబు!  వెబ్ దునియా
రుణమాఫీపై విధాన ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం చంద్రబాబునాయుడు గురువారం విధాన ప్రకటన చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం రుణమాఫీపై చంద్రబాబు ప్రకటన చేయనున్నారని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం వెల్లడించారు. రూ.50 వేలకు పైబడ్డ రుణాలకు సంబంధించి తొలుత 20 ...

రుణమాఫీపై రేపు మధ్యాహ్నం చంద్రబాబు ప్రకటన   సాక్షి
ఏబైవేల వరకు ఒకేసారి రుణమాఫీ యత్నం   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言