వెబ్ దునియా
ఆఫ్రికాలో ఎత్తైన టవర్ నిర్మించనున్న బిన్ లాడెన్ ఫ్యామిలీ సంస్థ!
వెబ్ దునియా
ఒసాబా బిన్ లాడెన్కు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన టవర్ను నిర్మించనుంది. మొరాకో ఆర్థిక రాజధాని కాసాబ్లాంకాలోని ఆన్ఫా నగరం డౌట్ టౌన్ ప్రాంతంలో 514 మీటర్ల ఎత్తులో ఈ టవర్ కట్టనుంది. దీనికోసం1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు రూ. 6.1 వేల కోట్లు) వ్యయం చేయనుంది. 114 అంతస్థులతో నిర్మించనున్న ఈ టవర్ ...
లాడెన్ పేరిట ఆఫ్రికా అత్యంత ఎత్తైన టవర్Namasthe Telangana
ఆఫ్రికాలో ఎత్తైన టవర్ నిర్మించనున్న బిన్ లాడెన్ కుటుంబ సంస్థOneindia Telugu
ఎత్తైన టవర్ నిర్మిస్తున్న లాడెన్ కుటుంబంసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఒసాబా బిన్ లాడెన్కు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన టవర్ను నిర్మించనుంది. మొరాకో ఆర్థిక రాజధాని కాసాబ్లాంకాలోని ఆన్ఫా నగరం డౌట్ టౌన్ ప్రాంతంలో 514 మీటర్ల ఎత్తులో ఈ టవర్ కట్టనుంది. దీనికోసం1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు రూ. 6.1 వేల కోట్లు) వ్యయం చేయనుంది. 114 అంతస్థులతో నిర్మించనున్న ఈ టవర్ ...
లాడెన్ పేరిట ఆఫ్రికా అత్యంత ఎత్తైన టవర్
ఆఫ్రికాలో ఎత్తైన టవర్ నిర్మించనున్న బిన్ లాడెన్ కుటుంబ సంస్థ
ఎత్తైన టవర్ నిర్మిస్తున్న లాడెన్ కుటుంబం
వెబ్ దునియా
రెచ్చిపోయిన చైన్స్నాచర్లు : 16 తులాల పుస్తెలు గోవిందా!
వెబ్ దునియా
చైన్స్నాచర్లు రెచ్చిపోయారు. రెండు గ్రామాలకు చెందిన నలుగురు మహిళల తలలపై విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో కొట్టి వారి మెడల్లోంచి సుమారు 16 తులాల పుస్తెల తాళ్లను ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో గాయపడిన మహిళలు సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొగుట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన అత్తాకోడళ్లు తగరం మల్లవ్వ, ...
రెచ్చిపోయిన చైన్ స్నాచర్లుసాక్షి
మహిళా కూలీలపై దాడి..దోపిడీAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైన్స్నాచర్లు రెచ్చిపోయారు. రెండు గ్రామాలకు చెందిన నలుగురు మహిళల తలలపై విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో కొట్టి వారి మెడల్లోంచి సుమారు 16 తులాల పుస్తెల తాళ్లను ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో గాయపడిన మహిళలు సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొగుట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన అత్తాకోడళ్లు తగరం మల్లవ్వ, ...
రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
మహిళా కూలీలపై దాడి..దోపిడీ
Oneindia Telugu
నైజీరియాలో గుంటూరు వాసి కిడ్నాప్
సాక్షి
గుంటూరు: దేశం కాని దేశంలో తెలుగు యువకుడు కిడ్నాప్ కు గురయ్యాడు. గుంటూరుకు చెందిన శ్రీనివాస్ నైజీరియాలో అదృశ్యమయ్యాడు. గత ఎనిమిది రోజుల నుంచి ఆ యువకుడి కోసం అన్వేషిస్తున్నా.. అతని ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తన కుమారుని ఆచూకీ కనిపెట్టాలంటూ శ్రీనివాస్ తల్లి దండ్రులు ...
మా కొడుకును రక్షించండిAndhrabhoomi
నైజీరియాలో కిడ్పాపైన శ్రీనివాసరావు విడుదలకు ఆంధ్ర ప్రభుత్వం కృషిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నైజీరియాలో తెలుగోడి కిడ్నాప్: ఏపీ సర్కారు చర్యలువెబ్ దునియా
తెలుగువన్
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 27 వార్తల కథనాలు »
సాక్షి
గుంటూరు: దేశం కాని దేశంలో తెలుగు యువకుడు కిడ్నాప్ కు గురయ్యాడు. గుంటూరుకు చెందిన శ్రీనివాస్ నైజీరియాలో అదృశ్యమయ్యాడు. గత ఎనిమిది రోజుల నుంచి ఆ యువకుడి కోసం అన్వేషిస్తున్నా.. అతని ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తన కుమారుని ఆచూకీ కనిపెట్టాలంటూ శ్రీనివాస్ తల్లి దండ్రులు ...
మా కొడుకును రక్షించండి
నైజీరియాలో కిడ్పాపైన శ్రీనివాసరావు విడుదలకు ఆంధ్ర ప్రభుత్వం కృషి
నైజీరియాలో తెలుగోడి కిడ్నాప్: ఏపీ సర్కారు చర్యలు
వెబ్ దునియా
ఇంకు అక్కర్లేదు.. 20 సార్లైనా చెరిపేసుకోవచ్చు...!
వెబ్ దునియా
టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. అందుకు నిదర్శనంగా అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ రసాయ శాస్త్రవేత్తలు సరికొత్త పేపర్ను ఆవిష్కరించారు. ఈ పేపర్లో రాసే దాన్ని ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా 20 సార్లు చెరిపేసి మళ్లీ రాసుకోగలిగే విధంగా శాస్త్రవేత్తలు రూపొందించారు. అన్నిసార్లు చెరిపినా, ఈ కాగితం మీద ఇసుమంతైనా ...
ఇంకు అక్కర్లేదు.. మళ్లీ మళ్లీ చెరిపేసే పేపర్!!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. అందుకు నిదర్శనంగా అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ రసాయ శాస్త్రవేత్తలు సరికొత్త పేపర్ను ఆవిష్కరించారు. ఈ పేపర్లో రాసే దాన్ని ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా 20 సార్లు చెరిపేసి మళ్లీ రాసుకోగలిగే విధంగా శాస్త్రవేత్తలు రూపొందించారు. అన్నిసార్లు చెరిపినా, ఈ కాగితం మీద ఇసుమంతైనా ...
ఇంకు అక్కర్లేదు.. మళ్లీ మళ్లీ చెరిపేసే పేపర్!!
వెబ్ దునియా
కెన్యాలో ఊచకోత: 36 మంది క్వారీ వర్కర్లపై కాల్పులు!
వెబ్ దునియా
కెన్యాలో ఊచకోత పెచ్చరిల్లింది. కెన్యాలో సాయుధ దుండగులు తాజాగా జరిపిన కాల్పుల్లో 36మంది క్వారీ కార్మికులు మృతి చెందారు. ఆచూకీ దొరకని మరి కొందరు అపహరణకు గురైనట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కెన్యా ఈశాన్యంలో సోమాలియా సరిహద్దు సమీపంలో మందేరా పట్టణంవద్ద గుడారాల్లో నిద్రిస్తున్న క్వారీ కార్మికులపై మంగళవారం ...
కెన్యాలో 36మంది క్వారీ వర్కర్ల ఊచకోతసాక్షి
కెన్యాలో ఊచకోతNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కెన్యాలో ఊచకోత పెచ్చరిల్లింది. కెన్యాలో సాయుధ దుండగులు తాజాగా జరిపిన కాల్పుల్లో 36మంది క్వారీ కార్మికులు మృతి చెందారు. ఆచూకీ దొరకని మరి కొందరు అపహరణకు గురైనట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కెన్యా ఈశాన్యంలో సోమాలియా సరిహద్దు సమీపంలో మందేరా పట్టణంవద్ద గుడారాల్లో నిద్రిస్తున్న క్వారీ కార్మికులపై మంగళవారం ...
కెన్యాలో 36మంది క్వారీ వర్కర్ల ఊచకోత
కెన్యాలో ఊచకోత
వెబ్ దునియా
ఆన్లైన్లో ఆత్మహత్య... ఒంటరితనం భరించలేకే..
వెబ్ దునియా
చైనా దేశంలోని సిచువాన్ రాష్ట్రంలో జెంగ్ అనే యువకుడు అందరూ చూస్తుండగా ఆన్లైన్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. తన ఆత్మహత్యను ఒక సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసి అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అప్పటికే అతను మృత దేహంగా పడి ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోడానికి ముందు జెంగ్ తనను ...
ఒంటరితనం.. ఫలితం ఆన్లైన్ ఆత్మహత్య...తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనా దేశంలోని సిచువాన్ రాష్ట్రంలో జెంగ్ అనే యువకుడు అందరూ చూస్తుండగా ఆన్లైన్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. తన ఆత్మహత్యను ఒక సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసి అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అప్పటికే అతను మృత దేహంగా పడి ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోడానికి ముందు జెంగ్ తనను ...
ఒంటరితనం.. ఫలితం ఆన్లైన్ ఆత్మహత్య...
వెబ్ దునియా
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టును నిర్మించనున్న దుబాయ్!
వెబ్ దునియా
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టును దుబాయ్ నిర్మించనుంది. దుబాయ్లోని వరల్డ్ సెంట్రల్కు అతి సమీపంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా నిర్మించనున్న ఈ ఎయిర్ పోర్టు కోసం 3,200 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎయిర్ పోర్టులో ఏ380 విమానాలు టేకాఫ్ తీసుకునేందుకు ...
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎయిర్పోర్టును నిర్మిస్తున్నారుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టును దుబాయ్ నిర్మించనుంది. దుబాయ్లోని వరల్డ్ సెంట్రల్కు అతి సమీపంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా నిర్మించనున్న ఈ ఎయిర్ పోర్టు కోసం 3,200 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎయిర్ పోర్టులో ఏ380 విమానాలు టేకాఫ్ తీసుకునేందుకు ...
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎయిర్పోర్టును నిర్మిస్తున్నారు
వెబ్ దునియా
రోగులపై అత్యాచారం .. కేన్సర్ వైద్యుడికి 22 యేళ్ల జైలు!
వెబ్ దునియా
తన వద్దకు వైద్యం కోసం వచ్చిన రోగులను (యువతులు) లైంగికంగా వేధించిన కేసులో కేన్సర్ వైద్య నిపుణుడికి బ్రిటన్ కోర్టు 22 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన ఇంగ్లాండ్లో చోటు చేసుకుంది. మొత్తం 18మంది బాలికలను లైంగికంగా వేధించినట్టు కోర్టు వెల్లడించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. మైల్స్ బ్రాడ్బరీ అనే ఆ ...
పేషెంట్లుగా వచ్చిన యువతులపై లైంగిక వేధింపులు: వైద్యుడికి 22ఏళ్ల జైలుOneindia Telugu
బాలికలపై లైంగిక దాడులు: వైద్యుడికి 22 ఏళ్ల జైలుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తన వద్దకు వైద్యం కోసం వచ్చిన రోగులను (యువతులు) లైంగికంగా వేధించిన కేసులో కేన్సర్ వైద్య నిపుణుడికి బ్రిటన్ కోర్టు 22 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన ఇంగ్లాండ్లో చోటు చేసుకుంది. మొత్తం 18మంది బాలికలను లైంగికంగా వేధించినట్టు కోర్టు వెల్లడించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. మైల్స్ బ్రాడ్బరీ అనే ఆ ...
పేషెంట్లుగా వచ్చిన యువతులపై లైంగిక వేధింపులు: వైద్యుడికి 22ఏళ్ల జైలు
బాలికలపై లైంగిక దాడులు: వైద్యుడికి 22 ఏళ్ల జైలు
'శారదా'కు ఉగ్ర లింకు లేదు
సాక్షి
న్యూఢిల్లీ: శారదా చిట్ ఫండ్ సొమ్ము బంగ్లాదేశ్లోని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారన్న విషయంలో ప్రభుత్వం, బీజేపీ మధ్య భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆ సొమ్మును బంగ్లాదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పగా.. ఓ కేంద్ర మంత్రి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. ''బంగ్లాదేశ్లో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ: శారదా చిట్ ఫండ్ సొమ్ము బంగ్లాదేశ్లోని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారన్న విషయంలో ప్రభుత్వం, బీజేపీ మధ్య భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆ సొమ్మును బంగ్లాదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పగా.. ఓ కేంద్ర మంత్రి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. ''బంగ్లాదేశ్లో ...
Oneindia Telugu
ఏం ప్లాన్: బ్యాగులో పెట్టి పందిని మహిళ విమానం ఎక్కించింది
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా ఎయిర్లోవేస్కు చెందిన విమానంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా పంది పిల్లను మరో ప్రాంతానికి తీసుకెళ్లాలని ఓ ప్రయాణికురాలు భావించింది. దాన్ని సంచీలో పెట్టుకుని విమానం ఎక్కింది. అయితే, ఆ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎందురైంది. దీంతో ఆమెను విమాన సిబ్బంది అర్థాంతరంగా ...
విమానంలో చక్కర్లు కొట్టిన పంది పిల్ల.. ప్యాసింజర్ను దింపేసిన ఫ్లైట్ సిబ్బంది!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా ఎయిర్లోవేస్కు చెందిన విమానంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా పంది పిల్లను మరో ప్రాంతానికి తీసుకెళ్లాలని ఓ ప్రయాణికురాలు భావించింది. దాన్ని సంచీలో పెట్టుకుని విమానం ఎక్కింది. అయితే, ఆ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎందురైంది. దీంతో ఆమెను విమాన సిబ్బంది అర్థాంతరంగా ...
విమానంలో చక్కర్లు కొట్టిన పంది పిల్ల.. ప్యాసింజర్ను దింపేసిన ఫ్లైట్ సిబ్బంది!
沒有留言:
張貼留言