సీబీఐ కొత్త డైరెక్టర్గా అనిల్ సిన్హా... రెండేళ్ల పాటు కొనసాగనున్న సేవలు Oneindia Telugu
యూఢిల్లీ: సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్గా అనిల్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఉత్తర్వులు జారీ చేసింది. 1979 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అనిల్ సిన్హా, బీహార్ కేడర్కు చెందిన సీనియర్ పోలీసు అధికారి. నిన్నటివరకు వరకు సీబీఐ డైరెక్టర్గా కొనసాగిన ...
సీబీఐ కొత్త డైరక్టర్గా అనిల్ కుమార్ సిన్హా... బీహార్ కేడర్ ఐపీఎస్!వెబ్ దునియా
సీబీఐ కొత్త డైరెక్టర్గా అనిల్ సిన్హా10tv
సీబీఐ కొత్త చీఫ్గా అనిల్సిన్హాNamasthe Telangana
సాక్షి
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
యూఢిల్లీ: సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్గా అనిల్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఉత్తర్వులు జారీ చేసింది. 1979 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అనిల్ సిన్హా, బీహార్ కేడర్కు చెందిన సీనియర్ పోలీసు అధికారి. నిన్నటివరకు వరకు సీబీఐ డైరెక్టర్గా కొనసాగిన ...
సీబీఐ కొత్త డైరక్టర్గా అనిల్ కుమార్ సిన్హా... బీహార్ కేడర్ ఐపీఎస్!
సీబీఐ కొత్త డైరెక్టర్గా అనిల్ సిన్హా
సీబీఐ కొత్త చీఫ్గా అనిల్సిన్హా
రాజీ... మళ్ళీ ఇద్దరి దోస్తీ... తెలుగువన్
మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో చేరే విషయంలో గత కొన్ని రోజులుగా బీజేపీ - శివసేన మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో చేరడానికి శివసేన అంగీకరించినట్టు తాజా సమాచారం. మంగళవారం నాడు కూడా రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, సోమవారం రాత్రి ముఖ్యమంత్రితో ...
శివసేనకు 12 మంత్రి పదవులు?సాక్షి
మహారాష్ట్రలో శివసేన-బీజేపీలకు మధ్య కుదిరిన సయోధ్య!?వెబ్ దునియా
అన్ని 19 వార్తల కథనాలు »
మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో చేరే విషయంలో గత కొన్ని రోజులుగా బీజేపీ - శివసేన మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో చేరడానికి శివసేన అంగీకరించినట్టు తాజా సమాచారం. మంగళవారం నాడు కూడా రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, సోమవారం రాత్రి ముఖ్యమంత్రితో ...
శివసేనకు 12 మంత్రి పదవులు?
మహారాష్ట్రలో శివసేన-బీజేపీలకు మధ్య కుదిరిన సయోధ్య!?
జీతం కోటిన్నర.. వామ్మో.. తెలుగువన్
ఏడాదికి జీతం కోటిన్నర. అది కూడా బోలెడంత సీనియారిటీ ఉన్న ఉద్యోగికి ఇచ్చే జీతం కాదు.. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరంలోనే నూనూగు మీసాల యువకుడు సంపాదించే ఏడాది జీతం. అవును ఖరగ్పూర్ ఐఐటీలో చదువుతున్న ఒక విద్యార్థికి క్యాంపస్ సెలక్షన్ల సందర్భంగా ఒక అమెరికన్ సంస్థ ఈ జీతాన్ని ఆఫర్ చేసింది. దానికి ఆ విద్యార్థి ఓకే కూడా చెప్పేశాడు.
ఖరగ్పూర్ ఐఐటీ విద్యార్థి వార్షిక జీతం 1.5 కోట్లుNamasthe Telangana
ఐఐటీ ఖరగ్పూర్ విద్యార్థికి రూ.1.5 కోట్ల ప్యాకేజీసాక్షి
ఐఐటీ కేజీపీ విద్యార్థికి 1.5 కోట్ల వేతనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
ఏడాదికి జీతం కోటిన్నర. అది కూడా బోలెడంత సీనియారిటీ ఉన్న ఉద్యోగికి ఇచ్చే జీతం కాదు.. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరంలోనే నూనూగు మీసాల యువకుడు సంపాదించే ఏడాది జీతం. అవును ఖరగ్పూర్ ఐఐటీలో చదువుతున్న ఒక విద్యార్థికి క్యాంపస్ సెలక్షన్ల సందర్భంగా ఒక అమెరికన్ సంస్థ ఈ జీతాన్ని ఆఫర్ చేసింది. దానికి ఆ విద్యార్థి ఓకే కూడా చెప్పేశాడు.
ఖరగ్పూర్ ఐఐటీ విద్యార్థి వార్షిక జీతం 1.5 కోట్లు
ఐఐటీ ఖరగ్పూర్ విద్యార్థికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ
ఐఐటీ కేజీపీ విద్యార్థికి 1.5 కోట్ల వేతనం
విజయవాడలో అమెరికా కాన్సులేట్ Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 2: విజయవాడలో అమెరికా కాన్సులేట్ను ఏర్పాటు చేసేందుకు ఆ దేశ ప్రతినిధుల బృందం హామీనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం అమెరికా పొలిటికల్, మిలటరీ కార్యకలాపాల సహాయ కార్యదర్శి పునీత్ తల్వార్, కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడలో కాన్సులేట్ ఏర్పాటుపై చంద్రబాబు చేసిన ...
వెల్కమ్ ఒబామాసాక్షి
విజయవాడలో యుఎస్ కాన్సులేట్ చంద్రబాబుకు అమెరికా ప్రతినిధి బృందం హామీ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడలో అమెరికన్ కాన్సులేట్తెలుగువన్
Oneindia Telugu
వెబ్ దునియా
Palli Batani
అన్ని 22 వార్తల కథనాలు »
హైదరాబాద్, డిసెంబర్ 2: విజయవాడలో అమెరికా కాన్సులేట్ను ఏర్పాటు చేసేందుకు ఆ దేశ ప్రతినిధుల బృందం హామీనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం అమెరికా పొలిటికల్, మిలటరీ కార్యకలాపాల సహాయ కార్యదర్శి పునీత్ తల్వార్, కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడలో కాన్సులేట్ ఏర్పాటుపై చంద్రబాబు చేసిన ...
వెల్కమ్ ఒబామా
విజయవాడలో యుఎస్ కాన్సులేట్ చంద్రబాబుకు అమెరికా ప్రతినిధి బృందం హామీ ...
విజయవాడలో అమెరికన్ కాన్సులేట్
తితిదే బోర్డు ఛైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తి? తెలుగువన్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు అధ్యక్షుడిగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన 15 మంది సభ్యులన్న కొత్త పాలక మండలి పేర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్కి పంపినట్టు తెలుస్తోంది. ఈ జాబితాకి గవర్నర్ ఆమోద ముద్ర లాంఛనమే కానుంది. ఈ లాంఛనం ముగిసిన ...
తితిదే ఛైర్మన్ చదలవాడ.. మెంబర్స్గా రాఘవేంద్ర రావు, నీతూ అంబానీ, శివాజీ!!?వెబ్ దునియా
చదలవాడకే టీటీడీ చైర్మన్.. బోర్డు సభ్యుల జాబితా ఇదే..!Palli Batani
అన్ని 11 వార్తల కథనాలు »
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు అధ్యక్షుడిగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన 15 మంది సభ్యులన్న కొత్త పాలక మండలి పేర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్కి పంపినట్టు తెలుస్తోంది. ఈ జాబితాకి గవర్నర్ ఆమోద ముద్ర లాంఛనమే కానుంది. ఈ లాంఛనం ముగిసిన ...
తితిదే ఛైర్మన్ చదలవాడ.. మెంబర్స్గా రాఘవేంద్ర రావు, నీతూ అంబానీ, శివాజీ!!?
చదలవాడకే టీటీడీ చైర్మన్.. బోర్డు సభ్యుల జాబితా ఇదే..!
నైజీరియా నుండి వచ్చిన వ్యక్తికి ఎబోలా లేదు, డాక్టర్స్ సహా భయపడ్డారు Oneindia Telugu
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకమైన వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న వ్యక్తికి ఎబోలా లేదని, ఢిల్లీకి పంపిన రక్త పరీక్షల్లో ఎబోలా కాదని నిర్ధారణ అయ్యిందని గాంధీ సూపరింటెండెంట్ మంగళవారం సాయంత్రం స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ ప్రసాద్ (52) నైజీరియాలోని ఓ కంపెనీలో ...
అది ఎబోలా కాదు.. హమ్మయ్య...తెలుగువన్
ఎబోలా కాదు.. ఆందోళన వద్దుసాక్షి
ఆ రోగికి ఎబోలా లేదుAndhrabhoomi
వెబ్ దునియా
అన్ని 25 వార్తల కథనాలు »
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకమైన వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న వ్యక్తికి ఎబోలా లేదని, ఢిల్లీకి పంపిన రక్త పరీక్షల్లో ఎబోలా కాదని నిర్ధారణ అయ్యిందని గాంధీ సూపరింటెండెంట్ మంగళవారం సాయంత్రం స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ ప్రసాద్ (52) నైజీరియాలోని ఓ కంపెనీలో ...
అది ఎబోలా కాదు.. హమ్మయ్య...
ఎబోలా కాదు.. ఆందోళన వద్దు
ఆ రోగికి ఎబోలా లేదు
సాధ్వి వ్యాఖ్యలపై దుమారం సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి సోమవారం ఢిల్లీలో చేసిన అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలపై మంగళవారం పార్లమెంటు దద్ధరిల్లింది. మంత్రిమండలి నుంచి ఆమెను తొలగించాలని, ఆ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఉభయ సభలను అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు ...
ముస్లింలు, క్రైస్తవులూ రాముడి బిడ్డలేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వార్తల్లో వ్యక్తి: ఎవరీ సాధ్వీ నిరంజన్ జ్యోతి?Oneindia Telugu
సభకు సారీ చెప్పాను.. ఇంతకంటే ఏం చేయమంటారు : సాధ్వీ నిరంజన్ జ్యోతివెబ్ దునియా
Kandireega
Andhrabhoomi
అన్ని 24 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి సోమవారం ఢిల్లీలో చేసిన అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలపై మంగళవారం పార్లమెంటు దద్ధరిల్లింది. మంత్రిమండలి నుంచి ఆమెను తొలగించాలని, ఆ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఉభయ సభలను అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు ...
ముస్లింలు, క్రైస్తవులూ రాముడి బిడ్డలే
వార్తల్లో వ్యక్తి: ఎవరీ సాధ్వీ నిరంజన్ జ్యోతి?
సభకు సారీ చెప్పాను.. ఇంతకంటే ఏం చేయమంటారు : సాధ్వీ నిరంజన్ జ్యోతి
ఎనిమిదేళ్ళకే అంత కష్టమేం వచ్చింది తల్లీ... తెలుగువన్
బెంగుళూరులో మంగళవారం ఒక ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లు కూడా నిండని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. జీవితానికి, మరణానికి కూడా అర్థం తెలియని ఆ ఎనిమిదేళ్ళ బాలికకి ఏ కష్టం వచ్చిందోగానీ, తనకు ముక్తి కలిగించేది ఆత్మహత్యేనని భావించింది. టిమీద కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోవాళ్ళందరూ బయటకి ...
'అమ్మా నిన్ను ప్రేమిస్తున్నా'.. 10 ఏళ్ల బాలిక ఆత్మహత్యసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
బెంగుళూరులో మంగళవారం ఒక ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లు కూడా నిండని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. జీవితానికి, మరణానికి కూడా అర్థం తెలియని ఆ ఎనిమిదేళ్ళ బాలికకి ఏ కష్టం వచ్చిందోగానీ, తనకు ముక్తి కలిగించేది ఆత్మహత్యేనని భావించింది. టిమీద కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోవాళ్ళందరూ బయటకి ...
'అమ్మా నిన్ను ప్రేమిస్తున్నా'.. 10 ఏళ్ల బాలిక ఆత్మహత్య
విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం నజరానా.... 10tv
హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో పాటు 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు, అలాగే పదిహేనేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు ...
ప్రగతికి ఊతమివ్వండిAndhrabhoomi
30 శాతం ఫిట్మెంట్ సర్వీసు ఆధారంగా రెండు, మూడు ఇంక్రిమెంట్లు ముఖ్యమంత్రి ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విద్యుత్ ఉద్యోగులకు ఫిట్మెంట్ 30సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో పాటు 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు, అలాగే పదిహేనేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు ...
ప్రగతికి ఊతమివ్వండి
30 శాతం ఫిట్మెంట్ సర్వీసు ఆధారంగా రెండు, మూడు ఇంక్రిమెంట్లు ముఖ్యమంత్రి ...
విద్యుత్ ఉద్యోగులకు ఫిట్మెంట్ 30
ఇక 'స్పెషల్' పాలన! Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 2: మహానగర పాలక సంస్థ పాలక మండలి సభ్యుల అధికార గడువు నేటితో ముగియనుంది. గురువారం నుంచి స్పెషలాఫీసర్ పాలనను చేపట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 23న కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సోమేశ్కుమార్ ఇప్పటికే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, అక్రమార్కులు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ...
గ్రేటర్లో ఇక ప్రత్యేక పాలనసాక్షి
'గ్రేటర్'లో ప్రత్యేక పాలనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గ్రేటర్లో మరోసారి ప్రత్యేక అధికారి పాలన..!10tv
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్, డిసెంబర్ 2: మహానగర పాలక సంస్థ పాలక మండలి సభ్యుల అధికార గడువు నేటితో ముగియనుంది. గురువారం నుంచి స్పెషలాఫీసర్ పాలనను చేపట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 23న కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సోమేశ్కుమార్ ఇప్పటికే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, అక్రమార్కులు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ...
గ్రేటర్లో ఇక ప్రత్యేక పాలన
'గ్రేటర్'లో ప్రత్యేక పాలన
గ్రేటర్లో మరోసారి ప్రత్యేక అధికారి పాలన..!
沒有留言:
張貼留言