సాక్షి
నైజీరియాలో ఆంద్రుడి కిడ్నాప్
News Articles by KSR
నైజీరియా ప్రమాద కర దేశంగా మారింది.కొద్ది రోజుల క్రితం బోకోహరామ్ ఉగ్రవాదులు పాఠశాలపై దాడి చేస్తే అరవై మంది పిల్లలు చనిపోయారు.ఇలా పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆ సంస్థ చేసిందో, మరెవరు చేశారోకాని మన తెలుగువాడిని కూడా కిడ్నాప్ చేశారు.గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి కి చెందిన టంగుటూరి శ్రీనివాసరావు అనే ...
నైజీరియాలో గుంటూరు జిల్లా వాసి కిడ్నాప్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నైజీరియాలో తెలుగు యువకుడు కిడ్నాప్సాక్షి
నైజీరియాలో గుంటూరు వాసి కిడ్నాప్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
News Articles by KSR
నైజీరియా ప్రమాద కర దేశంగా మారింది.కొద్ది రోజుల క్రితం బోకోహరామ్ ఉగ్రవాదులు పాఠశాలపై దాడి చేస్తే అరవై మంది పిల్లలు చనిపోయారు.ఇలా పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆ సంస్థ చేసిందో, మరెవరు చేశారోకాని మన తెలుగువాడిని కూడా కిడ్నాప్ చేశారు.గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి కి చెందిన టంగుటూరి శ్రీనివాసరావు అనే ...
నైజీరియాలో గుంటూరు జిల్లా వాసి కిడ్నాప్
నైజీరియాలో తెలుగు యువకుడు కిడ్నాప్
నైజీరియాలో గుంటూరు వాసి కిడ్నాప్
కెన్యాలో 36మంది క్వారీ వర్కర్ల ఊచకోత
సాక్షి
నైరోబీ: కెన్యాలో సాయుధ దుండగులు తాజాగా జరిపిన కాల్పుల్లో 36మంది క్వారీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆచూకీ దొరకని మరి కొందరు అపహరణకు గురైనట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కెన్యా ఈశాన్యంలో సోమాలియా సరిహద్దు సమీపంలో మందేరా పట్టణంవద్ద గుడారాల్లో నిద్రిస్తున్న క్వారీ కార్మికులపై మంగళవారం తెల్లవారుజామున ...
కెన్యాలో ఊచకోతNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
నైరోబీ: కెన్యాలో సాయుధ దుండగులు తాజాగా జరిపిన కాల్పుల్లో 36మంది క్వారీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆచూకీ దొరకని మరి కొందరు అపహరణకు గురైనట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కెన్యా ఈశాన్యంలో సోమాలియా సరిహద్దు సమీపంలో మందేరా పట్టణంవద్ద గుడారాల్లో నిద్రిస్తున్న క్వారీ కార్మికులపై మంగళవారం తెల్లవారుజామున ...
కెన్యాలో ఊచకోత
వెబ్ దునియా
ఒంటరి.. ఆన్లైన్ ఆత్మహత్య...
తెలుగువన్
చైనా దేశంలోని సిచువాన్ రాష్ట్రంలో జెంగ్ అనే యువకుడు అందరూ చూస్తుండగా ఆన్లైన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యను ఒక సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసి అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అప్పటికే అతను చనిపోయి పడి వున్నాడు. ఆత్మహత్య చేసుకోడానికి ముందు జెంగ్ తనను ఒంటరితనం ఆవరించిందని, ...
ఆన్లైన్లో యువకుడు ఆత్మహత్య... ఒంటరితనం భరించలేకే...వెబ్ దునియా
ఒంటరితనం: అందరూ చూస్తుండగా ఆన్లైన్లో యువకుడి ఆత్మహత్యOneindia Telugu
ఆన్ లైన్లో అందరూ చూస్తుండగా యువకుడి ఆత్మహత్యసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
తెలుగువన్
చైనా దేశంలోని సిచువాన్ రాష్ట్రంలో జెంగ్ అనే యువకుడు అందరూ చూస్తుండగా ఆన్లైన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యను ఒక సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసి అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అప్పటికే అతను చనిపోయి పడి వున్నాడు. ఆత్మహత్య చేసుకోడానికి ముందు జెంగ్ తనను ఒంటరితనం ఆవరించిందని, ...
ఆన్లైన్లో యువకుడు ఆత్మహత్య... ఒంటరితనం భరించలేకే...
ఒంటరితనం: అందరూ చూస్తుండగా ఆన్లైన్లో యువకుడి ఆత్మహత్య
ఆన్ లైన్లో అందరూ చూస్తుండగా యువకుడి ఆత్మహత్య
వెబ్ దునియా
రోగులపై అత్యాచారం .. కేన్సర్ వైద్యుడికి 22 యేళ్ల జైలు!
వెబ్ దునియా
తన వద్దకు వైద్యం కోసం వచ్చిన రోగులను (యువతులు) లైంగికంగా వేధించిన కేసులో కేన్సర్ వైద్య నిపుణుడికి బ్రిటన్ కోర్టు 22 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన ఇంగ్లాండ్లో చోటు చేసుకుంది. మొత్తం 18మంది బాలికలను లైంగికంగా వేధించినట్టు కోర్టు వెల్లడించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. మైల్స్ బ్రాడ్బరీ అనే ఆ ...
పేషెంట్లుగా వచ్చిన యువతులపై లైంగిక వేధింపులు: వైద్యుడికి 22ఏళ్ల జైలుOneindia Telugu
బాలికలపై లైంగిక దాడులు: వైద్యుడికి 22 ఏళ్ల జైలుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తన వద్దకు వైద్యం కోసం వచ్చిన రోగులను (యువతులు) లైంగికంగా వేధించిన కేసులో కేన్సర్ వైద్య నిపుణుడికి బ్రిటన్ కోర్టు 22 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన ఇంగ్లాండ్లో చోటు చేసుకుంది. మొత్తం 18మంది బాలికలను లైంగికంగా వేధించినట్టు కోర్టు వెల్లడించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. మైల్స్ బ్రాడ్బరీ అనే ఆ ...
పేషెంట్లుగా వచ్చిన యువతులపై లైంగిక వేధింపులు: వైద్యుడికి 22ఏళ్ల జైలు
బాలికలపై లైంగిక దాడులు: వైద్యుడికి 22 ఏళ్ల జైలు
వెబ్ దునియా
నైజీరియా రక్తసిక్తం... మార్కెట్ వద్ద బాంబు పేలి 10 మంది మృతి
వెబ్ దునియా
నైజీరియా మరోసారి రక్తసిక్తమైంది. ఇక్కడ సోమవారం బార్నో రాజధాని మైదుగురి నగర మార్కెట్ వద్ద బాంబు పేలి 10 మంది మృత్యువాత పడ్డారు. వరుసగా రెండు బాంబు దాడులు సంభవించడంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన బార్నోఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో పది మందికి పైగా మృతిచెందగా, పలువురికి తీవ్రంగా గాయపడ్డారు. గతవారం ఉత్తర నైజీరియాలోని కానో ...
మార్కెట్ వద్ద బాంబు పేలి 10 మంది మృతిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నైజీరియా మరోసారి రక్తసిక్తమైంది. ఇక్కడ సోమవారం బార్నో రాజధాని మైదుగురి నగర మార్కెట్ వద్ద బాంబు పేలి 10 మంది మృత్యువాత పడ్డారు. వరుసగా రెండు బాంబు దాడులు సంభవించడంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన బార్నోఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో పది మందికి పైగా మృతిచెందగా, పలువురికి తీవ్రంగా గాయపడ్డారు. గతవారం ఉత్తర నైజీరియాలోని కానో ...
మార్కెట్ వద్ద బాంబు పేలి 10 మంది మృతి
వెబ్ దునియా
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టును నిర్మించనున్న దుబాయ్!
వెబ్ దునియా
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టును దుబాయ్ నిర్మించనుంది. దుబాయ్లోని వరల్డ్ సెంట్రల్కు అతి సమీపంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా నిర్మించనున్న ఈ ఎయిర్ పోర్టు కోసం 3,200 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎయిర్ పోర్టులో ఏ380 విమానాలు టేకాఫ్ తీసుకునేందుకు ...
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎయిర్పోర్టును నిర్మిస్తున్నారుOneindia Telugu
దుబాయ్ లో మరో కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం...10tv
దుబాయ్ లో ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టును దుబాయ్ నిర్మించనుంది. దుబాయ్లోని వరల్డ్ సెంట్రల్కు అతి సమీపంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా నిర్మించనున్న ఈ ఎయిర్ పోర్టు కోసం 3,200 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎయిర్ పోర్టులో ఏ380 విమానాలు టేకాఫ్ తీసుకునేందుకు ...
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎయిర్పోర్టును నిర్మిస్తున్నారు
దుబాయ్ లో మరో కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం...
దుబాయ్ లో ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయం
' దెయ్యాలకు' జీతాలు!
సాక్షి
వాషింగ్టన్: ఏ దేశంలోనైనా జీవించి ఉన్న వారు మాత్రమే పూర్తి స్థాయి జీతాలు తీసుకోవడం మనకు తెలిసిన విషయం. అయితే పశ్చిమ ఆసియా దేశమైన ఇరాక్ లో 'దెయ్యాలు'కూడా జీతాలు తీసుకుంటున్నాయట. దెయ్యాలు జీతాలు తీసుకోవడం ఏమిటని ఆశ్చర్యం కలగమానదు. ఇరాక్ ఆర్మీలో సర్వీస్ లో లేని వారికి జీతాలు అందుతున్నట్లు ప్రధాని హైదర్ ఆల్ అబాదీ తాజాగా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: ఏ దేశంలోనైనా జీవించి ఉన్న వారు మాత్రమే పూర్తి స్థాయి జీతాలు తీసుకోవడం మనకు తెలిసిన విషయం. అయితే పశ్చిమ ఆసియా దేశమైన ఇరాక్ లో 'దెయ్యాలు'కూడా జీతాలు తీసుకుంటున్నాయట. దెయ్యాలు జీతాలు తీసుకోవడం ఏమిటని ఆశ్చర్యం కలగమానదు. ఇరాక్ ఆర్మీలో సర్వీస్ లో లేని వారికి జీతాలు అందుతున్నట్లు ప్రధాని హైదర్ ఆల్ అబాదీ తాజాగా ...
Oneindia Telugu
ఏం ప్లాన్: బ్యాగులో పెట్టి పందిని మహిళ విమానం ఎక్కించింది
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా ఎయిర్లోవేస్కు చెందిన విమానంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా పంది పిల్లను మరో ప్రాంతానికి తీసుకెళ్లాలని ఓ ప్రయాణికురాలు భావించింది. దాన్ని సంచీలో పెట్టుకుని విమానం ఎక్కింది. అయితే, ఆ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎందురైంది. దీంతో ఆమెను విమాన సిబ్బంది అర్థాంతరంగా ...
విమానంలో చక్కర్లు కొట్టిన పంది పిల్ల.. ప్యాసింజర్ను దింపేసిన ఫ్లైట్ సిబ్బంది!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా ఎయిర్లోవేస్కు చెందిన విమానంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా పంది పిల్లను మరో ప్రాంతానికి తీసుకెళ్లాలని ఓ ప్రయాణికురాలు భావించింది. దాన్ని సంచీలో పెట్టుకుని విమానం ఎక్కింది. అయితే, ఆ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎందురైంది. దీంతో ఆమెను విమాన సిబ్బంది అర్థాంతరంగా ...
విమానంలో చక్కర్లు కొట్టిన పంది పిల్ల.. ప్యాసింజర్ను దింపేసిన ఫ్లైట్ సిబ్బంది!
సాక్షి
మంచి నిర్ణయం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పదివేల ఎకరాలు పోయినా, పొరుగుదేశం సరిహద్దుల్లో అనేక సమస్యలు పరిష్కారమవుతాయంటే అభ్యంతరమేముంది? పైగా నాలుగు దశాబ్దాలుగా అమలు కాని ఒప్పందం. గత ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నించి మధ్యలో వదిలేసినది. భారత్-బంగ్లాదేశ్ల మధ్య భూ బదలాయింపు ఒప్పందాన్ని అమలు చేయదల్చుకున్నానంటూ ఆదివారం గువాహతీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...
మోదీ సాహస ప్రతిపాదనసాక్షి
బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నిలువరిస్తాం : ప్రధాని మోదీవెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పదివేల ఎకరాలు పోయినా, పొరుగుదేశం సరిహద్దుల్లో అనేక సమస్యలు పరిష్కారమవుతాయంటే అభ్యంతరమేముంది? పైగా నాలుగు దశాబ్దాలుగా అమలు కాని ఒప్పందం. గత ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నించి మధ్యలో వదిలేసినది. భారత్-బంగ్లాదేశ్ల మధ్య భూ బదలాయింపు ఒప్పందాన్ని అమలు చేయదల్చుకున్నానంటూ ఆదివారం గువాహతీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...
మోదీ సాహస ప్రతిపాదన
బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నిలువరిస్తాం : ప్రధాని మోదీ
వెబ్ దునియా
ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న బాలీవుడ్ అందాలతార ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ ఖరారైంది. ' గుజారిష్ ' చిత్రం తర్వాత వెండితెరకు దూరంగా ఉంటున్న ఐశ్వర్య మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కరణ్జోహర్ దర్శకత్వంలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్కపూర్, అనుష్కశర్మ కూడా నటించనున్నారు.
ఐశ్వర్యరాయ్ ఫిల్మ్ ఖరారైంది: రణబీర్, అనుష్క కూడా...FIlmiBeat Telugu
ఐష్ కొత్త సినిమా రిలీజ్ డేట్ 3 జూన్ 2016 : కరణ్ జొహార్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న బాలీవుడ్ అందాలతార ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ ఖరారైంది. ' గుజారిష్ ' చిత్రం తర్వాత వెండితెరకు దూరంగా ఉంటున్న ఐశ్వర్య మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కరణ్జోహర్ దర్శకత్వంలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్కపూర్, అనుష్కశర్మ కూడా నటించనున్నారు.
ఐశ్వర్యరాయ్ ఫిల్మ్ ఖరారైంది: రణబీర్, అనుష్క కూడా...
ఐష్ కొత్త సినిమా రిలీజ్ డేట్ 3 జూన్ 2016 : కరణ్ జొహార్
沒有留言:
張貼留言