2014年12月2日 星期二

2014-12-03 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  సాక్షి   
విజయవాడలో అమెరికన్ కాన్సులేట్.. ఓకే...  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమెరికా దేశానికి చెందిన రెండు పరిణామాలు మంగళవారం నాడు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అమెరికా రాజకీయ వ్యవహారాల సహాయ కార్యదర్శి పునీత్ తల్వార్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో అమెరికన్ కాన్స్‌లేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం ...

విజయవాడలో అమెరికా కాన్సులేట్   Andhrabhoomi
వెల్‌కమ్ ఒబామా   సాక్షి
విజయవాడలో యుఎస్ కాన్సులేట్ చంద్రబాబుకు అమెరికా ప్రతినిధి బృందం హామీ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
వెబ్ దునియా   
Palli Batani   
అన్ని 22 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నైజీరియా నుండి వచ్చిన వ్యక్తికి ఎబోలా లేదు, డాక్టర్స్ సహా భయపడ్డారు  Oneindia Telugu
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకమైన వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న వ్యక్తికి ఎబోలా లేదని, ఢిల్లీకి పంపిన రక్త పరీక్షల్లో ఎబోలా కాదని నిర్ధారణ అయ్యిందని గాంధీ సూపరింటెండెంట్ మంగళవారం సాయంత్రం స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ ప్రసాద్ (52) నైజీరియాలోని ఓ కంపెనీలో ...

అది ఎబోలా కాదు.. హమ్మయ్య...   తెలుగువన్
ఎబోలా కాదు.. ఆందోళన వద్దు   సాక్షి
ఆ రోగికి ఎబోలా లేదు   Andhrabhoomi
వెబ్ దునియా   
Kandireega   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 25 వార్తల కథనాలు »   

  10tv   
విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం నజరానా....  10tv
హైదరాబాద్ : విద్యుత్‌ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో పాటు 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు, అలాగే పదిహేనేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు ...

ప్రగతికి ఊతమివ్వండి   Andhrabhoomi
30 శాతం ఫిట్‌మెంట్‌ సర్వీసు ఆధారంగా రెండు, మూడు ఇంక్రిమెంట్లు ముఖ్యమంత్రి ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విద్యుత్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 30   సాక్షి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఇక 'స్పెషల్' పాలన!  Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 2: మహానగర పాలక సంస్థ పాలక మండలి సభ్యుల అధికార గడువు నేటితో ముగియనుంది. గురువారం నుంచి స్పెషలాఫీసర్ పాలనను చేపట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 23న కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సోమేశ్‌కుమార్ ఇప్పటికే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, అక్రమార్కులు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ...

గ్రేటర్‌లో ఇక ప్రత్యేక పాలన   సాక్షి
'గ్రేటర్‌'లో ప్రత్యేక పాలన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మేయర్ మాజీద్.. ఇక మాజీ...   తెలుగువన్
Namasthe Telangana   
10tv   
అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఏడాది క్రితం మహిళ శవాన్ని పూడ్చిపెట్టారు, తవ్వితీసి మిస్టరీ ఛేదించారు  Oneindia Telugu
అనంతపురం: ఏడాది కాలంగా మిస్టరీగా మిగిలిపోయిన న్యాయవాది ఎర్రిస్వామి భార్య సుజాత మిస్సింగ్ కేసు చిక్కుముడి దాదాపు వీడిపోయినట్లేనని ఎస్పీ ఎస్‌వి రాజశేఖరబాబు చెప్పారు. పోలీసు కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ ఆ వివరాలు వెల్లడించారు. గుర్తు తెలియని శవంగా భావించి పూడ్చిపెట్టిన మహిళ శవాన్ని ...

సుజాతది ఆత్మహత్యే..   సాక్షి
ముగింపు దశకు సుజాత మిస్సింగ్‌ కేసు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

  10tv   
ఏపీ రాజధాని... సింగపూర్, జపాన్ రెడీ  తెలుగువన్
ఇటీవల సింగపూర్ మరియు జపాన్ దేశాలు పర్యటించివచ్చిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం రాజధాని నిర్మాణం కోసం వారి సహాయం కోరారు. వీటిలో సింగపూర్ కు ఆయన రాజధాని మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాధ్యతలు, సాంకేతికంగా అభివృద్ధి చెందిన జపాన్ దేశానికి రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగించబోతున్నారు. అందుకు ఆ రెండు ...

చంద్రబాబు కామెంట్స్ : 3 నెలల్లో రాజధాని నిర్మాణం ప్రారంభం!   వెబ్ దునియా
'3 నెలల్లో రాజధాని నిర్మాణం ప్రారంభిస్తాం'   సాక్షి
మన్మోహన్ చెప్పారని ఎంపీ, రాజధాని సవాలేనని సీఎం చంద్రబాబు!   Oneindia Telugu
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 14 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
చరిత్రలో జరగలేదు: బాబుపై జగన్, ఇడుపులపాయలో చేసుకోమన్న ఉమా  Oneindia Telugu
హైదరాబాద్: ఏపి సిఎం చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన ఎప్పుడు పోతుందా అని గ్రామాల్లో ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం మీదైనా వ్యతిరేకత రావాడానికి కనీసం రెండేళ్లు ...

రుణమాఫీకి జగన్ అడ్డంకులు:దేవినేని   Andhrabhoomi
రుణమాఫీకి జగన్ అడ్డుపడుతున్నారు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
నిద్రపోతున్న పసిపాపపై వీధి కుక్క వీరంగం... చెవి, తలను తినేసింది  వెబ్ దునియా
నిద్రపోతున్న ఏడాదిన్నర పసి పాపపై వీధి కుక్క వీరంగం సృష్టించింది. పాప చెవి, తల భాగాలను తినేసింది. బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్స్‌లో ఉండే మంజుల తన ఏడాదిన్నర పాప ప్రసన్నను బజ్జోపెట్టి బయటకు వెళ్లింది. ఇంతలో ఇంట్లోకి చొరబడ్డ ఓ కుక్క చిన్నారి చెవిని పూర్తిగా తినేసింది. ఆ తర్వాత తల భాగాన్ని కొరికింది. చిన్నారి పీక పట్టుకునేందుకు ...

చిన్నారి చెవి తినేసిన కుక్క...   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
నైజీరియాలో ఆంద్రుడి కిడ్నాప్  News Articles by KSR
నైజీరియా ప్రమాద కర దేశంగా మారింది.కొద్ది రోజుల క్రితం బోకోహరామ్ ఉగ్రవాదులు పాఠశాలపై దాడి చేస్తే అరవై మంది పిల్లలు చనిపోయారు.ఇలా పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆ సంస్థ చేసిందో, మరెవరు చేశారోకాని మన తెలుగువాడిని కూడా కిడ్నాప్ చేశారు.గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి కి చెందిన టంగుటూరి శ్రీనివాసరావు అనే ...

నైజీరియాలో గుంటూరు జిల్లా వాసి కిడ్నాప్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నైజీరియాలో తెలుగు యువకుడు కిడ్నాప్   సాక్షి
నైజీరియాలో గుంటూరు వాసి కిడ్నాప్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


తెలంగాణకు సైనిక్ పాఠశాల  Namasthe Telangana
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి సైనిక్ స్కూల్ మంజూరు చేయడానికి కేంద్ర రక్షణశాఖ సానుకూలంగా స్పందించింది. ప్రతి రాష్ర్టానికి కనీసం ఒక సైనిక్ స్కూలు ఉండాలన్నది రక్షణశాఖ నిబంధన. అయితే ఉమ్మడి రాష్ర్టానికి మంజూరైన రెండు సైనిక్ స్కూళ్ళు (కోరుకొండ, కలికిరి) కూడా ఆంధ్రప్రదేశ్‌కే వెళ్ళిపోయాయి. దీనిపై లోక్‌సభలో టీఆర్‌ఎస్ ...

తెలంగాణకు సైనిక్ స్కూల్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言