నిర్మాణం సవాలే! Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 1: కొత్త రాష్ట్రంలో రాజధాని నిర్మాణం సవాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే అత్యుత్తమ రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జపాన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన బాబు, సోమవారం మీడియాతో అక్కడి అనుభవాలు పంచుకున్నారు. జపాన్, సింగపూర్ దేశాలు రాష్ట్భ్రావృద్ధి, రాజధాని ...
సింగపూర్ ప్రణాళిక.. జపాన్ నైపుణ్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేత నాలుకకు మడతలెన్నో!సాక్షి
రాజధాని నిర్మాణం కోసం సింగపూర్, జపాన్ లు రెడీతెలుగువన్
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, డిసెంబర్ 1: కొత్త రాష్ట్రంలో రాజధాని నిర్మాణం సవాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే అత్యుత్తమ రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జపాన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన బాబు, సోమవారం మీడియాతో అక్కడి అనుభవాలు పంచుకున్నారు. జపాన్, సింగపూర్ దేశాలు రాష్ట్భ్రావృద్ధి, రాజధాని ...
సింగపూర్ ప్రణాళిక.. జపాన్ నైపుణ్యం
నేత నాలుకకు మడతలెన్నో!
రాజధాని నిర్మాణం కోసం సింగపూర్, జపాన్ లు రెడీ
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టును నిర్మించనున్న దుబాయ్! వెబ్ దునియా
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టును దుబాయ్ నిర్మించనుంది. దుబాయ్లోని వరల్డ్ సెంట్రల్కు అతి సమీపంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా నిర్మించనున్న ఈ ఎయిర్ పోర్టు కోసం 3,200 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎయిర్ పోర్టులో ఏ380 విమానాలు టేకాఫ్ తీసుకునేందుకు ...
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎయిర్పోర్టును నిర్మిస్తున్నారుOneindia Telugu
దుబాయ్ లో మరో కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం...10tv
దుబాయ్ లో ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టును దుబాయ్ నిర్మించనుంది. దుబాయ్లోని వరల్డ్ సెంట్రల్కు అతి సమీపంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా నిర్మించనున్న ఈ ఎయిర్ పోర్టు కోసం 3,200 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎయిర్ పోర్టులో ఏ380 విమానాలు టేకాఫ్ తీసుకునేందుకు ...
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎయిర్పోర్టును నిర్మిస్తున్నారు
దుబాయ్ లో మరో కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం...
దుబాయ్ లో ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయం
ఆన్లైన్ ఆత్మహత్య... వీడియో... తెలుగువన్
చైనా దేశంలోని సిచువాన్ రాష్ట్రంలో జెంగ్ అనే యువకుడు అందరూ చూస్తుండగా ఆన్లైన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యను ఒక సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసి అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అప్పటికే అతను చనిపోయి పడి వున్నాడు. ఆత్మహత్య చేసుకోడానికి ముందు జెంగ్ తనను ఒంటరితనం ఆవరించిందని, ...
ఆన్ లైన్లో అందరూ చూస్తుండగా యువకుడి ఆత్మహత్యసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
చైనా దేశంలోని సిచువాన్ రాష్ట్రంలో జెంగ్ అనే యువకుడు అందరూ చూస్తుండగా ఆన్లైన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యను ఒక సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసి అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అప్పటికే అతను చనిపోయి పడి వున్నాడు. ఆత్మహత్య చేసుకోడానికి ముందు జెంగ్ తనను ఒంటరితనం ఆవరించిందని, ...
ఆన్ లైన్లో అందరూ చూస్తుండగా యువకుడి ఆత్మహత్య
ఏం ప్లాన్: బ్యాగులో పెట్టి పందిని మహిళ విమానం ఎక్కించింది Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా ఎయిర్లోవేస్కు చెందిన విమానంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా పంది పిల్లను మరో ప్రాంతానికి తీసుకెళ్లాలని ఓ ప్రయాణికురాలు భావించింది. దాన్ని సంచీలో పెట్టుకుని విమానం ఎక్కింది. అయితే, ఆ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎందురైంది. దీంతో ఆమెను విమాన సిబ్బంది అర్థాంతరంగా ...
విమానంలో చక్కర్లు కొట్టిన పంది పిల్ల.. ప్యాసింజర్ను దింపేసిన ఫ్లైట్ సిబ్బంది!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
వాషింగ్టన్: అమెరికా ఎయిర్లోవేస్కు చెందిన విమానంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా పంది పిల్లను మరో ప్రాంతానికి తీసుకెళ్లాలని ఓ ప్రయాణికురాలు భావించింది. దాన్ని సంచీలో పెట్టుకుని విమానం ఎక్కింది. అయితే, ఆ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎందురైంది. దీంతో ఆమెను విమాన సిబ్బంది అర్థాంతరంగా ...
విమానంలో చక్కర్లు కొట్టిన పంది పిల్ల.. ప్యాసింజర్ను దింపేసిన ఫ్లైట్ సిబ్బంది!
పేషెంట్లుగా వచ్చిన యువతులపై లైంగిక వేధింపులు: వైద్యుడికి 22ఏళ్ల జైలు Oneindia Telugu
లండన్: వైద్య సహాయం కోసం వచ్చిన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వైద్యుడిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనికి 22ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటన ఇంగ్లాండ్లో చోటు చేసుకుంది. మొత్తం 18మంది బాలికలపై పట్ల మైల్స్ బ్రాడ్బరీ అనే ఆ వైద్యుడు అత్యంత క్రూరంగా వ్యవహరించాడని ప్రాసిక్యూషన్ వాదించింది. నిందిత వైద్యుడు ...
బాలికలపై లైంగిక దాడులు: వైద్యుడికి 22 ఏళ్ల జైలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
లండన్: వైద్య సహాయం కోసం వచ్చిన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వైద్యుడిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనికి 22ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటన ఇంగ్లాండ్లో చోటు చేసుకుంది. మొత్తం 18మంది బాలికలపై పట్ల మైల్స్ బ్రాడ్బరీ అనే ఆ వైద్యుడు అత్యంత క్రూరంగా వ్యవహరించాడని ప్రాసిక్యూషన్ వాదించింది. నిందిత వైద్యుడు ...
బాలికలపై లైంగిక దాడులు: వైద్యుడికి 22 ఏళ్ల జైలు
మోదీ సాహస ప్రతిపాదన సాక్షి
ఈశాన్య ప్రాంతానికి సంబంధించి అత్యంత కీలకమైన, వివాదాస్పదమైన రెండు అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ గువాహటిలో ఆదివారం అస్సాం బీజేపీ కార్యకర్తలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు. భారత-బంగ్లాదేశ్ల మధ్య దశాబ్దాల నుంచి అపరిష్కృతంగా ఉన్న భూభాగం సమస్యను పరిష్కరించడం అందులో ఒకటైతే... అస్సాంలోకి బంగ్లాదేశ్ నుంచి సాగుతున్న ...
బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నిలువరిస్తాం : ప్రధాని మోదీవెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
ఈశాన్య ప్రాంతానికి సంబంధించి అత్యంత కీలకమైన, వివాదాస్పదమైన రెండు అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ గువాహటిలో ఆదివారం అస్సాం బీజేపీ కార్యకర్తలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు. భారత-బంగ్లాదేశ్ల మధ్య దశాబ్దాల నుంచి అపరిష్కృతంగా ఉన్న భూభాగం సమస్యను పరిష్కరించడం అందులో ఒకటైతే... అస్సాంలోకి బంగ్లాదేశ్ నుంచి సాగుతున్న ...
బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నిలువరిస్తాం : ప్రధాని మోదీ
బాంబు పేలి 10 మంది మృతి సాక్షి
అబుజా: మరోసారి నైజీరియా రక్తంతో తడిసి ముద్దయ్యింది. సోమవారం మధ్యాహ్నం మైదుగురి నగర మార్కెట్లో బాంబు పేలి 10 మంది మృత్యువాత పడ్డారు. వరుసగా రెండు బాంబు దాడులు సంభవించడంతో ఈశాన్య ప్రాంతాల్లో ఒకటైన బార్నోరాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో పది మందికి పైగా మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలైయ్యాయి. గతవారం ఉత్తర ...
ఇంకా మరిన్ని »
అబుజా: మరోసారి నైజీరియా రక్తంతో తడిసి ముద్దయ్యింది. సోమవారం మధ్యాహ్నం మైదుగురి నగర మార్కెట్లో బాంబు పేలి 10 మంది మృత్యువాత పడ్డారు. వరుసగా రెండు బాంబు దాడులు సంభవించడంతో ఈశాన్య ప్రాంతాల్లో ఒకటైన బార్నోరాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో పది మందికి పైగా మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలైయ్యాయి. గతవారం ఉత్తర ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు చైనా ఆహ్వానం! వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. విద్యుత్ ఉపకరణాల తయారీలో పేరొందిన తమ దేశ సంస్థ డాంగ్ పాంగ్ను సందర్శించాలని ఆ ఆహ్వాన పత్రంలో పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి శనివారం కేసీఆర్కు ఆహ్వానం అందింది. తెలంగాణకు అవసరమైన విద్యుత్ ఉపకరణాలను సరఫరా చేసేందుకు ...
చైనా నుంచి కేసీఆర్కు ఆహ్వానంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చైనాకు రండి!Andhrabhoomi
సీఎం కేసీఆర్కు చైనా ఆహ్వానంNamasthe Telangana
Kandireega
News Articles by KSR
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. విద్యుత్ ఉపకరణాల తయారీలో పేరొందిన తమ దేశ సంస్థ డాంగ్ పాంగ్ను సందర్శించాలని ఆ ఆహ్వాన పత్రంలో పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి శనివారం కేసీఆర్కు ఆహ్వానం అందింది. తెలంగాణకు అవసరమైన విద్యుత్ ఉపకరణాలను సరఫరా చేసేందుకు ...
చైనా నుంచి కేసీఆర్కు ఆహ్వానం
చైనాకు రండి!
సీఎం కేసీఆర్కు చైనా ఆహ్వానం
ఐశ్వర్యరాయ్ ఫిల్మ్ ఖరారైంది: రణబీర్, అనుష్క కూడా... FIlmiBeat Telugu
హైదరాబాద్: చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ ఖరారైంది. కరణ్ జోహార్ దర్శకత్వంలో ఆమె మళ్లీ వెండితెర ఎంట్రీ ఇవ్వబతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, అనుష్క శర్మ కూడా నటించనున్నారు. వచ్చే ఏడాది జూన్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్ ఫిల్మ్ ...
ఐష్ కొత్త సినిమా రిలీజ్ డేట్ 3 జూన్ 2016 : కరణ్ జొహార్వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ ఖరారైంది. కరణ్ జోహార్ దర్శకత్వంలో ఆమె మళ్లీ వెండితెర ఎంట్రీ ఇవ్వబతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, అనుష్క శర్మ కూడా నటించనున్నారు. వచ్చే ఏడాది జూన్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్ ఫిల్మ్ ...
ఐష్ కొత్త సినిమా రిలీజ్ డేట్ 3 జూన్ 2016 : కరణ్ జొహార్
నైజీరియాలోని మాస్క్ వద్ద భీకర కాల్పులు... భారీ పేలుళ్లు: 35 మంది మృతి వెబ్ దునియా
ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద శుక్రవారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది దారుణంగా మృతి చెందగా... 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము మాట్లాడుతూ.. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు ...
మసీదు దగ్గర బ్లాస్ట్.. 35 మంది మృతితెలుగువన్
అన్ని 15 వార్తల కథనాలు »
ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద శుక్రవారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది దారుణంగా మృతి చెందగా... 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము మాట్లాడుతూ.. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు ...
మసీదు దగ్గర బ్లాస్ట్.. 35 మంది మృతి
沒有留言:
張貼留言