పవార్ సలహాతోనే బిడ్ వేశాను సాక్షి
న్యూఢిల్లీ / చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో తనకెలాంటి దురుద్దేశాలు లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ సలహా మేరకే ముందుకెళ్లానని ఆయన తెలిపారు. తననో ప్రైవేట్ వ్యక్తిగా భావించి బిడ్ వేయమని ...
నేను ఏ తప్పూ చేయలేదు.. శరద్ పవార్ చెప్పే బిడ్డింగ్ వేశా!: శ్రీనివాసన్వెబ్ దునియా
ఏ తప్పూ చేయలేదు: ఇష్యూలోకి శరద్ పవార్ను లాగిన శ్రీనివాసన్Oneindia Telugu
బీసీసీఐ క్రికెట్ను చంపేస్తోంది : సుప్రీంNamasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ / చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో తనకెలాంటి దురుద్దేశాలు లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ సలహా మేరకే ముందుకెళ్లానని ఆయన తెలిపారు. తననో ప్రైవేట్ వ్యక్తిగా భావించి బిడ్ వేయమని ...
నేను ఏ తప్పూ చేయలేదు.. శరద్ పవార్ చెప్పే బిడ్డింగ్ వేశా!: శ్రీనివాసన్
ఏ తప్పూ చేయలేదు: ఇష్యూలోకి శరద్ పవార్ను లాగిన శ్రీనివాసన్
బీసీసీఐ క్రికెట్ను చంపేస్తోంది : సుప్రీం
పి.వి.సింధు ద విన్నర్ తెలుగువన్
తెలుగు బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు ఈ సంవత్సరానికి తన విజయయాత్రని ఒక విజయంతో ముగించింది. మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ను సింధు నిలబెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో ఈ తెలుగు తేజం 21-12, 21-17 తేడాతో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం సాధించిన ...
మకావూ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న పీవీ సింధువెబ్ దునియా
గెలుపుతో ముగింపు: మకావు ఓపెన్ టైటిల్ సాధించిన సింధుOneindia Telugu
'మకావు'లో సింధు కేకసాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
తెలుగు బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు ఈ సంవత్సరానికి తన విజయయాత్రని ఒక విజయంతో ముగించింది. మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ను సింధు నిలబెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో ఈ తెలుగు తేజం 21-12, 21-17 తేడాతో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం సాధించిన ...
మకావూ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న పీవీ సింధు
గెలుపుతో ముగింపు: మకావు ఓపెన్ టైటిల్ సాధించిన సింధు
'మకావు'లో సింధు కేక
తైజుల్ రికార్డు హ్యాట్రిక్ Andhrabhoomi
మీర్పూర్, డిసెంబర్ 1: బంగ్లాదేశ్ యువ స్పిన్నర్ తైజుల్ ఇక్బాల్ చిరస్మరణీయ హ్యాట్రిక్తో రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. కెరీర్లో ఆడిన తొలి వనే్డ ఇంటర్నేషనల్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో సోమవారం జరిన ఐదవ, చివరి వనే్డలో బంగ్లాదేశ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అతను ప్లేయర్ ఆఫ్ ...
తైజుల్ హ్యాట్రిక్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రపంచ రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ యువ స్పిన్నర్thatsCricket Telugu
హ్యాట్రిక్తో అరంగేట్రంలోనే సంచలనంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
మీర్పూర్, డిసెంబర్ 1: బంగ్లాదేశ్ యువ స్పిన్నర్ తైజుల్ ఇక్బాల్ చిరస్మరణీయ హ్యాట్రిక్తో రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. కెరీర్లో ఆడిన తొలి వనే్డ ఇంటర్నేషనల్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో సోమవారం జరిన ఐదవ, చివరి వనే్డలో బంగ్లాదేశ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అతను ప్లేయర్ ఆఫ్ ...
తైజుల్ హ్యాట్రిక్
ప్రపంచ రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ యువ స్పిన్నర్
హ్యాట్రిక్తో అరంగేట్రంలోనే సంచలనం
నాకు 'గాడ్ఫాదర్' లేడు సాక్షి
ముంబై: భారత క్రికెట్లో తనకెవరూ గాడ్ఫాదర్ లేడని అందుకే జీవితకాల నిషేధం అనుభవిస్తున్నానని క్రికెటర్ శ్రీశాంత్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినందుకు శ్రీశాంత్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే తన మాట ఎవరూ వినలేదని, కేవలం ఐదు నిమిషాల్లోనే బోర్డుపెద్దలు తన తలరాతని నిర్ణయించారని వాపోతున్న శ్రీశాంత్ ఇంటర్వ్యూ... బీసీసీఐ ...
5నిమిషాల్లో నా జీవితాన్ని మార్చేశారు: శ్రీశాంత్, గాడ్ఫాదర్ లేనందునే..Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ముంబై: భారత క్రికెట్లో తనకెవరూ గాడ్ఫాదర్ లేడని అందుకే జీవితకాల నిషేధం అనుభవిస్తున్నానని క్రికెటర్ శ్రీశాంత్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినందుకు శ్రీశాంత్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే తన మాట ఎవరూ వినలేదని, కేవలం ఐదు నిమిషాల్లోనే బోర్డుపెద్దలు తన తలరాతని నిర్ణయించారని వాపోతున్న శ్రీశాంత్ ఇంటర్వ్యూ... బీసీసీఐ ...
5నిమిషాల్లో నా జీవితాన్ని మార్చేశారు: శ్రీశాంత్, గాడ్ఫాదర్ లేనందునే..
ఇండియన్ సూపర్ లీగ్ రెండో స్థానానికి గోవా Andhrabhoomi
గోవా, డిసెంబర్ 1: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో 46వ మ్యాచ్ని గెల్చుకున్న గోవా ఫుట్బాల్ క్లబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఈ జట్టు నార్త్ఈస్ట్ యునైటెడ్ను 3-0 తేడాతో చిత్తుచేసింది. మ్యాచ్ 33వ నిమిషంలో రోమియో బోణీ చేశాడు. ఇది టోర్నమెంట్లో వందో గోల్ కావడం విశేషం. 45వ నిమిషంలో మిరొస్లావ్ ...
దుమ్ము రేపిన గోవాసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
గోవా, డిసెంబర్ 1: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో 46వ మ్యాచ్ని గెల్చుకున్న గోవా ఫుట్బాల్ క్లబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఈ జట్టు నార్త్ఈస్ట్ యునైటెడ్ను 3-0 తేడాతో చిత్తుచేసింది. మ్యాచ్ 33వ నిమిషంలో రోమియో బోణీ చేశాడు. ఇది టోర్నమెంట్లో వందో గోల్ కావడం విశేషం. 45వ నిమిషంలో మిరొస్లావ్ ...
దుమ్ము రేపిన గోవా
6న పాస్పోర్ట్ మేళా సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న(శనివారం) హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం పరిధిలో ఉన్న అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాల పరిధిలో పాస్పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు పాస్పోర్ట్ అధికారి అశ్విని సత్తారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ మేళాలు జరగాలని జాతీయ చీఫ్ పాస్పోర్ట్ అధికారి ముక్తేశ్కుమార్ పరదేశి ఇప్పటికే ఆదేశించారు.
ఇంకా మరిన్ని »
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న(శనివారం) హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం పరిధిలో ఉన్న అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాల పరిధిలో పాస్పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు పాస్పోర్ట్ అధికారి అశ్విని సత్తారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ మేళాలు జరగాలని జాతీయ చీఫ్ పాస్పోర్ట్ అధికారి ముక్తేశ్కుమార్ పరదేశి ఇప్పటికే ఆదేశించారు.
ఏప్రిల్దాకా ఉద్యోగుల బదిలీలుండవు సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ వరకు ఉద్యోగులు, ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, వాటర్గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, హరితహారం, ఆహార భద్రతాకార్డుల మంజూరు, రహదారుల నిర్మాణం వంటి ప్రధాన కార్యక్రమాలు డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ...
ఇంకా మరిన్ని »
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ వరకు ఉద్యోగులు, ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, వాటర్గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, హరితహారం, ఆహార భద్రతాకార్డుల మంజూరు, రహదారుల నిర్మాణం వంటి ప్రధాన కార్యక్రమాలు డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ...
అక్కాచెల్లెళ్లకు హర్యానా సీఎం ప్రశంసలు Namasthe Telangana
హర్యానా: రోహ్తక్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో ఆకతాయి చెంప చెల్లుమనిపించిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఆ రాష్ట్ర సీఎం మనోహర్ఖట్టర్ ప్రశంసించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిని దైర్యంగా ఎదుర్కొని..అతనికి బుద్ధి చెప్పిన అక్కాచెల్లెళ్ల దైర్యసాహసాలకుగాను ప్రభుత్వం వారిని సత్కరించాలని నిర్ణయించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ...
ఇంకా మరిన్ని »
హర్యానా: రోహ్తక్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో ఆకతాయి చెంప చెల్లుమనిపించిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఆ రాష్ట్ర సీఎం మనోహర్ఖట్టర్ ప్రశంసించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిని దైర్యంగా ఎదుర్కొని..అతనికి బుద్ధి చెప్పిన అక్కాచెల్లెళ్ల దైర్యసాహసాలకుగాను ప్రభుత్వం వారిని సత్కరించాలని నిర్ణయించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ...
దేశంలో ఎక్కడా విమానాశ్రయాలకు రెండు పేర్లు లేవు : వీహెచ్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్ 1 : శంషాబాద్ ఎయిర్పోర్టు దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా విమానాశ్రయాలకు రెండు పేర్లు లేవని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, పరపతి ఉపయోగించి రాజీవ్గాంధీ పేరును ...
దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు నిరసనగా రైల్రోకోAndhrabhoomi
దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించకుంటే... రైల్ రోకో: విహెచ్Oneindia Telugu
శంషాబాద్ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించాల్సిందే : వీహెచ్వెబ్ దునియా
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, డిసెంబర్ 1 : శంషాబాద్ ఎయిర్పోర్టు దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా విమానాశ్రయాలకు రెండు పేర్లు లేవని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, పరపతి ఉపయోగించి రాజీవ్గాంధీ పేరును ...
దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు నిరసనగా రైల్రోకో
దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించకుంటే... రైల్ రోకో: విహెచ్
శంషాబాద్ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించాల్సిందే : వీహెచ్
ఐసీసీ ట్రోఫీ ఆవిష్కరణ సాక్షి
టీ.నగర్: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2015 ట్రోఫీని చెన్నైలో ఆవిష్కరించారు. ఈ వరల్డ్ కప్ పోటీలకు ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ స్పాన్సర్గా నిలిచింది. చెన్నైలో సోమవారం ఒక నక్షత్ర హోటల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పోటీకి సంబంధించిన ట్రోఫీని అశేష కరతాళ ధ్వనుల మధ్య ఆవిష్కరించారు. ఎంఆర్ఎఫ్ గ్లోబల్ పార్టనర్గా ఇంటర్ నేషనల్ క్రికెట్ ౌన్సిల్ ...
ఇంకా మరిన్ని »
టీ.నగర్: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2015 ట్రోఫీని చెన్నైలో ఆవిష్కరించారు. ఈ వరల్డ్ కప్ పోటీలకు ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ స్పాన్సర్గా నిలిచింది. చెన్నైలో సోమవారం ఒక నక్షత్ర హోటల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పోటీకి సంబంధించిన ట్రోఫీని అశేష కరతాళ ధ్వనుల మధ్య ఆవిష్కరించారు. ఎంఆర్ఎఫ్ గ్లోబల్ పార్టనర్గా ఇంటర్ నేషనల్ క్రికెట్ ౌన్సిల్ ...
沒有留言:
張貼留言