వెబ్ దునియా
13 మంది జవాన్లను చంపిన మావోయిస్టులు
తెలుగువన్
ఛత్తీస్గఢ్లో దారుణం జరిగింది. మావోయిస్టులు 13 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపేశారు. సుకుమా జిల్లాలో కూంబింగ్ నిమిత్తం వెళ్తున్న జవాన్ల మీద మావోయిస్టులు మెరుపుదాడి చేసి 13 మంది జవాన్లను చంపేశారు. నాలుగు రోజుల క్రితం సుకుమా జిల్లాలోనే జరిగిన ఒక ఎన్కౌంటర్లో సీఆర్పిఎఫ్ జవాన్లు 15 మంది మావోయిస్టులను చంపేశారు. దానికి ...
పిరికిపందల చర్య: రాజ్ నాథ్ సింగ్సాక్షి
ఛత్తీస్గఢ్లో మందుపాతర పేల్చిన మావోలు.. 13 మంది జవాన్లు మృతి!వెబ్ దునియా
రెచ్చిపోయిన మావోలు: మందుపాతర పేలుడు, 13 మంది జవాన్లు మృతిOneindia Telugu
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
తెలుగువన్
ఛత్తీస్గఢ్లో దారుణం జరిగింది. మావోయిస్టులు 13 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపేశారు. సుకుమా జిల్లాలో కూంబింగ్ నిమిత్తం వెళ్తున్న జవాన్ల మీద మావోయిస్టులు మెరుపుదాడి చేసి 13 మంది జవాన్లను చంపేశారు. నాలుగు రోజుల క్రితం సుకుమా జిల్లాలోనే జరిగిన ఒక ఎన్కౌంటర్లో సీఆర్పిఎఫ్ జవాన్లు 15 మంది మావోయిస్టులను చంపేశారు. దానికి ...
పిరికిపందల చర్య: రాజ్ నాథ్ సింగ్
ఛత్తీస్గఢ్లో మందుపాతర పేల్చిన మావోలు.. 13 మంది జవాన్లు మృతి!
రెచ్చిపోయిన మావోలు: మందుపాతర పేలుడు, 13 మంది జవాన్లు మృతి
Oneindia Telugu
మొదలైన జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రెండో దశ పోలింగ్, బరిలో 55 మంది కోటీశ్వరులు
Oneindia Telugu
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జార్ఖండ్ లో ఎన్నికలు జరుగుతున్న 20 నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉండటంతో, భారీగా భద్రతా బలగాలను మోహరింపజేశారు. 40 వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. జార్ఖండ్ మాజీ ...
నేడు జార్ఖండ్,కశ్మీర్లో రెండో విడత పోలింగ్Namasthe Telangana
నేడు రెండో విడత ఎన్నికలుసాక్షి
నేడు కాశ్మీర్, జార్ఖండ్లలో రెండో విడత పోలింగ్Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జార్ఖండ్ లో ఎన్నికలు జరుగుతున్న 20 నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉండటంతో, భారీగా భద్రతా బలగాలను మోహరింపజేశారు. 40 వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. జార్ఖండ్ మాజీ ...
నేడు జార్ఖండ్,కశ్మీర్లో రెండో విడత పోలింగ్
నేడు రెండో విడత ఎన్నికలు
నేడు కాశ్మీర్, జార్ఖండ్లలో రెండో విడత పోలింగ్
Oneindia Telugu
మార్క్సిస్ట్ మంత్రులకు మోడీ పాఠాలు, తప్పేంటని లెఫ్ట్ సీఎం
Oneindia Telugu
అగర్తాలా: కరడుగట్టిన కమ్యూనిస్ట్ నేత, బీజేపీ నేత.. రాజకీయంగా, సైద్ధాంతికంగా ఇద్దరూ భిన్న ధృవాలైన వారు ఒకే పరస్పరం పొగుడుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్... మధ్య సోమవారం ఈ అరుదైన సంఘటన జరిగింది. త్రిపురలో ఒక విద్యుత్ ప్లాంట్ ప్రారంభించేందుకు వచ్చిన మోడీని తన మంత్రివర్గ సహచరులకు సుపరిపాలన ...
నరేంద్ర మోడీ ఆహ్వానిస్తే తప్పేంటి : త్రిపుర సీఎం మాణిక్ సర్కార్!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
అగర్తాలా: కరడుగట్టిన కమ్యూనిస్ట్ నేత, బీజేపీ నేత.. రాజకీయంగా, సైద్ధాంతికంగా ఇద్దరూ భిన్న ధృవాలైన వారు ఒకే పరస్పరం పొగుడుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్... మధ్య సోమవారం ఈ అరుదైన సంఘటన జరిగింది. త్రిపురలో ఒక విద్యుత్ ప్లాంట్ ప్రారంభించేందుకు వచ్చిన మోడీని తన మంత్రివర్గ సహచరులకు సుపరిపాలన ...
నరేంద్ర మోడీ ఆహ్వానిస్తే తప్పేంటి : త్రిపుర సీఎం మాణిక్ సర్కార్!
వెబ్ దునియా
ఐఫోన్ కోసం చిన్నారిని చంపేశాడు.. ఢిల్లీలో ఘోరం..!
వెబ్ దునియా
ఐఫోన్ కోసం ఓ దుర్మార్గుడు ఆరేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని రజత్ నగరంలో చోటుచేసుకుంది. రజత్ నగర్కి చెందిన పళ్ళ వ్యాపారి కుమారుడు గణేష్ (6) ఆడుకోవడం కోసం ఇంట్లోంచి బయటకి వెళ్ళి తిరిగి రాలేదు. సాయంత్రానికి గణేష్ని కిడ్నాప్ చేశామని, గణేష్ని విడిచిపెట్టాలంటే లక్షన్నర ఇవ్వాలని ఒక వ్యక్తి ఫోన్ చేసి ...
దారుణం: భర్తను కట్టిపడేసి భార్యపై గ్యాంగ్రేప్, ఐఫోన్ కోసం చిన్నారి హత్యOneindia Telugu
ఐఫోన్ కోసం చిన్నారి కిడ్నాప్.. హత్య..సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐఫోన్ కోసం ఓ దుర్మార్గుడు ఆరేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని రజత్ నగరంలో చోటుచేసుకుంది. రజత్ నగర్కి చెందిన పళ్ళ వ్యాపారి కుమారుడు గణేష్ (6) ఆడుకోవడం కోసం ఇంట్లోంచి బయటకి వెళ్ళి తిరిగి రాలేదు. సాయంత్రానికి గణేష్ని కిడ్నాప్ చేశామని, గణేష్ని విడిచిపెట్టాలంటే లక్షన్నర ఇవ్వాలని ఒక వ్యక్తి ఫోన్ చేసి ...
దారుణం: భర్తను కట్టిపడేసి భార్యపై గ్యాంగ్రేప్, ఐఫోన్ కోసం చిన్నారి హత్య
ఐఫోన్ కోసం చిన్నారి కిడ్నాప్.. హత్య..
సీబీఐ చీఫ్ ఎంపికపై నేడు ఉన్నతస్థాయి భేటీ
Namasthe Telangana
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చీఫ్ ఎంపిక కోసం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నేడు ఉన్నతస్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో నూతన సీబీఐ చీఫ్ ఎంపికపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. లోక్పాల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వా త సీబీఐ చీఫ్ ఎంపిక తొలి నియామకం కానుంది. సవరించిన ...
నేడే సీబీఐ చీఫ్ ఎంపికసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చీఫ్ ఎంపిక కోసం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నేడు ఉన్నతస్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో నూతన సీబీఐ చీఫ్ ఎంపికపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. లోక్పాల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వా త సీబీఐ చీఫ్ ఎంపిక తొలి నియామకం కానుంది. సవరించిన ...
నేడే సీబీఐ చీఫ్ ఎంపిక
సాక్షి
పొసగని 'కాషాయం' పొత్తు
సాక్షి
సాక్షి, ముంబై: శివసేనతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ చర్చలు ప్రారంభించినప్పటికీ ఇరు పార్టీల మధ్య రాజీకుదిరే అవకాశాలు కని పించడం లేదు. శివసేనకు నాలుగు కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎనిమిది సహాయ మంత్రులు, రాష్ట్ర మంత్రి వర్గంలో మూడు భాగాల్లో ఒక భాగం శివసేనకు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం ...
శివసేనతో సానుకూల చర్చలు: సీఎం ఫడ్నవిస్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, ముంబై: శివసేనతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ చర్చలు ప్రారంభించినప్పటికీ ఇరు పార్టీల మధ్య రాజీకుదిరే అవకాశాలు కని పించడం లేదు. శివసేనకు నాలుగు కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎనిమిది సహాయ మంత్రులు, రాష్ట్ర మంత్రి వర్గంలో మూడు భాగాల్లో ఒక భాగం శివసేనకు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం ...
శివసేనతో సానుకూల చర్చలు: సీఎం ఫడ్నవిస్
సాక్షి
తిరగబడ్డ యువతులకు సన్మానం
సాక్షి
చండీగఢ్: బస్సులో వేధింపులకు దిగిన ఆకతాయిల భరతం పట్టిన ఇద్దరు రోహ్తక్ అక్కచెల్లెళ్లను గణతంత్ర దినోత్సవ సందర్భంగా సన్మానించాలని హరియానా ప్రభుత్వం నిర్ణయిం చింది. వీరికి నగదు బహుమతి అందచేయనున్నట్లు హరియానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఇటీవల హరియానాలో కళాశాలకు వెళుతున్న యువతుల పట్ల ముగ్గురు పోకిరీలు అసభ్య చేష్టలకు ...
ఆకతాయిలను చితకబాదిన అక్కాచెల్లెళ్లుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
చండీగఢ్: బస్సులో వేధింపులకు దిగిన ఆకతాయిల భరతం పట్టిన ఇద్దరు రోహ్తక్ అక్కచెల్లెళ్లను గణతంత్ర దినోత్సవ సందర్భంగా సన్మానించాలని హరియానా ప్రభుత్వం నిర్ణయిం చింది. వీరికి నగదు బహుమతి అందచేయనున్నట్లు హరియానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఇటీవల హరియానాలో కళాశాలకు వెళుతున్న యువతుల పట్ల ముగ్గురు పోకిరీలు అసభ్య చేష్టలకు ...
ఆకతాయిలను చితకబాదిన అక్కాచెల్లెళ్లు
Andhrabhoomi
ఈశాన్యంలో అభివృద్ధి వెలుగు
Andhrabhoomi
కోహిమా, డిసెంబర్ 1: దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు వీలుగా ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు 28 వేల కోట్ల రూపాయలను అందజేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు. అలాగే సమగ్ర టెలికామ్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ...
అనుసంధానంతోనే ఈశాన్యం అభివృద్ధిసాక్షి
ఈశాన్య విద్యార్థులకు ఉపకార వేతనాల పథకంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాగాలాండ్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలుNamasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
కోహిమా, డిసెంబర్ 1: దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు వీలుగా ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు 28 వేల కోట్ల రూపాయలను అందజేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు. అలాగే సమగ్ర టెలికామ్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ...
అనుసంధానంతోనే ఈశాన్యం అభివృద్ధి
ఈశాన్య విద్యార్థులకు ఉపకార వేతనాల పథకం
నాగాలాండ్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
వెబ్ దునియా
లోక్సభ సెక్రటరీ జనరల్గా అనూప్ మిశ్రా.. కాంగ్రెస్ అభ్యంతరం!
వెబ్ దునియా
లోక్సభ కొత్త సెక్రటరీ జనరల్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారి అనూప్ మిశ్రా (59)ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. అయితే, మిశ్రా నియామకం పట్ల కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సాంప్రదాయాన్ని పాటించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనూప్ మిశ్రా నియామకంపై కాంగ్రెస్ అభ్యంతరంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
లోక్సభ కొత్త సెక్రటరీ జనరల్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారి అనూప్ మిశ్రా (59)ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. అయితే, మిశ్రా నియామకం పట్ల కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సాంప్రదాయాన్ని పాటించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనూప్ మిశ్రా నియామకంపై కాంగ్రెస్ అభ్యంతరం
వెబ్ దునియా
టీవీ షోలో రాష్ట్రపతి, ప్రధాని
సాక్షి
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ మంత్రులు 'ఇండియా టీవీ' నిర్వహించే టీవీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రముఖ పాత్రికేయుడు రజత్ శర్మ నిర్వహించే 'ఆప్ కీ అదాలత్' ప్రారంభించి 21 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 21న నిర్వహించే కార్యక్రమంలో వీరు పాలుపంచుకోనున్నారని 'ఇండియా టీవీ' ...
లక్ష్మీ పార్వతికి ఆప్ కీ అదాలత్కు ఆహ్వానం: మోడీతో..వెబ్ దునియా
ఆప్ కీ అదాలత్: మోడీ పాల్గొనే టీవీ ప్రోగ్రాంలో లక్ష్మీపార్వతిOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ మంత్రులు 'ఇండియా టీవీ' నిర్వహించే టీవీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రముఖ పాత్రికేయుడు రజత్ శర్మ నిర్వహించే 'ఆప్ కీ అదాలత్' ప్రారంభించి 21 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 21న నిర్వహించే కార్యక్రమంలో వీరు పాలుపంచుకోనున్నారని 'ఇండియా టీవీ' ...
లక్ష్మీ పార్వతికి ఆప్ కీ అదాలత్కు ఆహ్వానం: మోడీతో..
ఆప్ కీ అదాలత్: మోడీ పాల్గొనే టీవీ ప్రోగ్రాంలో లక్ష్మీపార్వతి
沒有留言:
張貼留言