అభద్రతను తొలగించేందుకే ఆస్పత్రిలో నిద్రపోయా సాక్షి
హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అభద్రత భావానికి గురవుతున్నారని.... వారిలో ఆ భావాన్ని తొలగించేందుకే తాను ఆస్పత్రిలో నిద్రపోయానని డిప్యూటీ సీఎం టి.రాజయ్య మంగళవారం హైదరాబాద్ లో వెల్లడించారు. నాలుగు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. అందుకోసం రూ. 100 కోట్లు ...
ఉస్మానియాకు పూర్వవైభవం తీసుకొస్తాం: రాజయ్యNamasthe Telangana
'ఉస్మానియా'లో రాజయ్య నిద్రAndhrabhoomi
ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆస్పత్రి నిద్రNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అభద్రత భావానికి గురవుతున్నారని.... వారిలో ఆ భావాన్ని తొలగించేందుకే తాను ఆస్పత్రిలో నిద్రపోయానని డిప్యూటీ సీఎం టి.రాజయ్య మంగళవారం హైదరాబాద్ లో వెల్లడించారు. నాలుగు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. అందుకోసం రూ. 100 కోట్లు ...
ఉస్మానియాకు పూర్వవైభవం తీసుకొస్తాం: రాజయ్య
'ఉస్మానియా'లో రాజయ్య నిద్ర
ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆస్పత్రి నిద్ర
జపాన్ విజిట్ సంతృప్తికరం... బాబు.. తెలుగువన్
తన జపాన్ పర్యటన సంతృప్తికరంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. జపాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. జపాన్లో తాను జపాన్ ప్రధానితోపాటు అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిశానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో వారితో ...
త్వరలో జర్మనీ, సౌత్ కొరియా దేశాల్లో సీఎం బాబు బృందం పర్యటన...10tv
జపాన్విజిట్ అదరహో..: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబువెబ్ దునియా
జపాన్ పర్యటన విజయవంతంగా సాగింది జపాన్లో పలు కంపెనీలతో ఒప్పందంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
తన జపాన్ పర్యటన సంతృప్తికరంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. జపాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. జపాన్లో తాను జపాన్ ప్రధానితోపాటు అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిశానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో వారితో ...
త్వరలో జర్మనీ, సౌత్ కొరియా దేశాల్లో సీఎం బాబు బృందం పర్యటన...
జపాన్విజిట్ అదరహో..: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు
జపాన్ పర్యటన విజయవంతంగా సాగింది జపాన్లో పలు కంపెనీలతో ఒప్పందం
18 నుంచి ఏపీ అసెంబ్లీ సాక్షి
సాక్షి, హైదరాబాద్/గూడూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవా రం గూడూరులో వెల్లడించారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే సమావేశాలు 24వ తేదీతో ముగుస్తాయి. సెలవు దినాలతో కలిపి వారం రో జుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ ...
18 నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు: కోడెల, హైదరాబాద్లోనే..Oneindia Telugu
ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లోనే : కోడెల శివప్రసాద్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్లోనే ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలుNamasthe Telangana
Andhrabhoomi
వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్/గూడూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవా రం గూడూరులో వెల్లడించారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే సమావేశాలు 24వ తేదీతో ముగుస్తాయి. సెలవు దినాలతో కలిపి వారం రో జుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ ...
18 నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు: కోడెల, హైదరాబాద్లోనే..
ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లోనే : కోడెల శివప్రసాద్
హైదరాబాద్లోనే ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
కృష్ణాపై సుప్రీంకు తెలంగాణ, ఏపీకి నోటీసులు, మీకేంటని రుణమాఫీపై హైకోర్టు ఆగ్రహం Oneindia Telugu
న్యూఢిల్లీ/హైదరాబాద్: కృష్ణా ట్రేబ్యునల్ కేటాయింపుల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేటాయింపు ప్రక్రియ మళ్లీ చేపట్టాలని తెలంగాణ తాజా పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరింది. అయితే, ఈ పిటిషన్ పైన విచారణను సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదా వేసింది. విచారణ అర్హత పైన నాలుగు ...
రైతు రుణమాఫీపై హైకోర్టులో విచారణ వాయిదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రుణమాఫీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్సాక్షి
హైకోర్టు ఇలా అంటే ఇంకెవరికి చెప్పుకోవాలి.News Articles by KSR
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ/హైదరాబాద్: కృష్ణా ట్రేబ్యునల్ కేటాయింపుల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేటాయింపు ప్రక్రియ మళ్లీ చేపట్టాలని తెలంగాణ తాజా పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరింది. అయితే, ఈ పిటిషన్ పైన విచారణను సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదా వేసింది. విచారణ అర్హత పైన నాలుగు ...
రైతు రుణమాఫీపై హైకోర్టులో విచారణ వాయిదా
రుణమాఫీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
హైకోర్టు ఇలా అంటే ఇంకెవరికి చెప్పుకోవాలి.
రైతుల కుటుంబాలకూ చెల్లెమ్మ షర్మిల పరామర్శ... తెలుగువన్
తెలంగాణ రాష్ట్రం మీద ఆశలు పూర్తిగా వదిలేశాడని అనుకున్న వైసీపీ నాయకుడు జగన్ రీసెంట్గా తెలంగాణలో కూడా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో వున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే తన సోదరి షర్మిలకు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో షర్మిల ఈ నెల 8వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు.
తెలంగాణాలో 8 నుంచి షర్మిల ఓదార్పు యాత్ర షురూవెబ్ దునియా
తెలంగాణలో జగన్ చివరి ప్రయత్నమా.. ఓదార్పు యాత్రకు షర్మిల రెఢీ..!Palli Batani
తెలంగాణకు సిద్ధం: షర్మిల పోస్టర్ విడుదలయింది (పిక్చర్స్)Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 30 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రం మీద ఆశలు పూర్తిగా వదిలేశాడని అనుకున్న వైసీపీ నాయకుడు జగన్ రీసెంట్గా తెలంగాణలో కూడా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో వున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే తన సోదరి షర్మిలకు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో షర్మిల ఈ నెల 8వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు.
తెలంగాణాలో 8 నుంచి షర్మిల ఓదార్పు యాత్ర షురూ
తెలంగాణలో జగన్ చివరి ప్రయత్నమా.. ఓదార్పు యాత్రకు షర్మిల రెఢీ..!
తెలంగాణకు సిద్ధం: షర్మిల పోస్టర్ విడుదలయింది (పిక్చర్స్)
రైల్వే పరీక్ష... మాస్ కాపీయింగ్ మాఫియా... తెలుగువన్
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్ బి) గ్రూప్-బి పరీక్షల్లో మాస్ కాపీయింగ్కి సంబంధించి నిందితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. మాస్ కాపీయింగ్కి ప్రధాన కారణమైన మశ్చేందర్ కోసం స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓ) పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మశ్చేందర్తో పాటు దీనికి సహకరించిన ఓ రైల్వే ఉద్యోగి కోసం కూడా ప్రత్యేక బలగాలు గాలింపు ...
ఆర్ఆర్సి పరీక్ష రద్దు కుదరదుAndhrabhoomi
తా'ఎత్తు'తో నిందితుల బురిడీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పేపర్ల లీకేజి వెనుక మశ్చేందర్?సాక్షి
వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 27 వార్తల కథనాలు »
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్ బి) గ్రూప్-బి పరీక్షల్లో మాస్ కాపీయింగ్కి సంబంధించి నిందితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. మాస్ కాపీయింగ్కి ప్రధాన కారణమైన మశ్చేందర్ కోసం స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓ) పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మశ్చేందర్తో పాటు దీనికి సహకరించిన ఓ రైల్వే ఉద్యోగి కోసం కూడా ప్రత్యేక బలగాలు గాలింపు ...
ఆర్ఆర్సి పరీక్ష రద్దు కుదరదు
తా'ఎత్తు'తో నిందితుల బురిడీ
పేపర్ల లీకేజి వెనుక మశ్చేందర్?
ఇంటర్ పరీక్షల నిర్వహణపై కొనసాగుతున్న ప్రతిష్టంభన 10tv
హైదరాబాద్: ప్రతి ఏడాది మార్చిలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలా, వేర్వేరుగా జరపాలా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖమంత్రులు భేటీ అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. సమావేశంలో ఎవరి వాదన వారు వినిపించారు. పరీక్షలకు రెండు రాష్ట్రాలు ...
ఇంటర్ పరీక్షపై గవర్నర్కి గంటా లేఖతెలుగువన్
ఇంటర్ ఎగ్జామ్స్పై టీ సర్కార్ కిరికిరి : గవర్నర్ దృష్టికి గంటా!వెబ్ దునియా
ఢిల్లీ చేరిన గవర్నర్Andhrabhoomi
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 28 వార్తల కథనాలు »
హైదరాబాద్: ప్రతి ఏడాది మార్చిలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలా, వేర్వేరుగా జరపాలా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖమంత్రులు భేటీ అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. సమావేశంలో ఎవరి వాదన వారు వినిపించారు. పరీక్షలకు రెండు రాష్ట్రాలు ...
ఇంటర్ పరీక్షపై గవర్నర్కి గంటా లేఖ
ఇంటర్ ఎగ్జామ్స్పై టీ సర్కార్ కిరికిరి : గవర్నర్ దృష్టికి గంటా!
ఢిల్లీ చేరిన గవర్నర్
వైఎస్ఆర్ సీపీలో చేరిన ఉషశ్రీ చరణ్ సాక్షి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉషశ్రీ చరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఉషశ్రీ వెంట కుటుంబ సభ్యులు, అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ నాయకులు ఉన్నారు. ఉషశ్రీ చరణ్ సొంతూరు ...
కేసీఆర్ బెదిరింపుతో పెట్టుబడులు రావట్లేదు: ప్రతాప్, జగన్ పార్టీలోకి టీడీపీ ఉషశ్రీOneindia Telugu
టిడిపి నుంచి వై.కాంగ్రెస్ లో చేరిన మహిళా నేతNews Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉషశ్రీ చరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఉషశ్రీ వెంట కుటుంబ సభ్యులు, అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ నాయకులు ఉన్నారు. ఉషశ్రీ చరణ్ సొంతూరు ...
కేసీఆర్ బెదిరింపుతో పెట్టుబడులు రావట్లేదు: ప్రతాప్, జగన్ పార్టీలోకి టీడీపీ ఉషశ్రీ
టిడిపి నుంచి వై.కాంగ్రెస్ లో చేరిన మహిళా నేత
ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి? సాక్షి
సాక్షి, హైదరాబాద్: తన జపాన్ పర్యటన విజయవంతమైందని చంకలు గుద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే నాలుగేళ్లలో జపాన్, సింగపూర్ దేశాల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయో వివరిస్తూ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.
చంద్రబాబు కొండను తవ్వి ఎలుకను పట్టారుNews Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: తన జపాన్ పర్యటన విజయవంతమైందని చంకలు గుద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే నాలుగేళ్లలో జపాన్, సింగపూర్ దేశాల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయో వివరిస్తూ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.
చంద్రబాబు కొండను తవ్వి ఎలుకను పట్టారు
రాష్టప్రతితో గవర్నర్ భేటీ Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ సోమవారం సాయంత్రం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వివాదాలను వివరించినట్టు తెలిసింది. ఉమ్మడి పరీక్షలు, శాంతి భద్రతలు, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఎదురవుతున్న సమస్యలు, విద్యుత్ సమస్యల గురించి రాష్టప్రతికి వివరించారని ఆంటున్నారు. గవర్నర్ ...
రాష్ట్రపతితో గవర్నర్ నరసింహన్ భేటీసాక్షి
ఉమ్మడి సమస్యలు పరిష్కరించండిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ సోమవారం సాయంత్రం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వివాదాలను వివరించినట్టు తెలిసింది. ఉమ్మడి పరీక్షలు, శాంతి భద్రతలు, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఎదురవుతున్న సమస్యలు, విద్యుత్ సమస్యల గురించి రాష్టప్రతికి వివరించారని ఆంటున్నారు. గవర్నర్ ...
రాష్ట్రపతితో గవర్నర్ నరసింహన్ భేటీ
ఉమ్మడి సమస్యలు పరిష్కరించండి
沒有留言:
張貼留言