2014年8月31日 星期日

2014-09-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  తెలుగువన్   
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య: పట్టిచ్చిన రాకీ (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్‌పల్లిలో గల సుమిత్రానగర్‌ బస్‌ షెల్టర్‌లో ఆదివారం ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహిళ గొంతుపై పదునైన వస్తువుతో కోసిన గాయం కనిపించింది. మృతదేహం పక్కన కండోమ్‌ ఉంది.
కూకట్‌పల్లిలో కలకలం   Andhrabhoomi
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య   సాక్షి
కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శాడిస్టుమొగుడు నిర్వాకం... భార్య నగ్న ఫోటోలు వీడియోలు...  వెబ్ దునియా
ఓ శాడిస్ట్ మొగుడి ఉదంతం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బయటపడింది. రాజధాని నగరం హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన భాస్కర్‌కి అదే ప్రాంతానికే చెందిన యువతితో ఆరు నెలల క్రితం వివాహమయింది. పెళ్ళయిన నాటి నుంచి ఈ శాడిస్టు మొగుడు భాస్కర్ అనేకసార్లు తన భార్యను నగ్నంగా ఫోటోలతోపాటు వీడియో కూడా తీస్తూ వచ్చాడు. తన భార్యను ...

2014-09-01 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
బాపు మృతి సాహితీ లోకానికి తీరని లోటు : గవర్నర్ నరసింహన్  వెబ్ దునియా
దర్శక దిగ్గజం బాపు మృతి తెలుగు సాహితీ ప్రపంచానికి తీరని లోటని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. బాపు మరణంపై ఆయన స్పందిస్తూ బాపు మృతి తీరనిలోటు. తెలుగు సినీ దర్శకునిగా, చిత్రకారునిగా, రచయితగా సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది. ఆయన మృతితో తెలుగు సాహితీలోకానికి భర్తీ చేయలేని నష్టం కలిగిందన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ...

2014-09-01 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
కరోలినా కొత్త చరిత్ర  సాక్షి
కోపెన్‌హాగెన్: చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండో ఏడాది కొత్త చాంపియన్ అవతరించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో స్పెయిన్‌కు చెందిన 21 ఏళ్ల కరోలినా మారిన్ పెను సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల కరోలినా 17-21, 21-17, 21-18తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై గెలిచింది.
మారిన్ సంచలనం   Andhrabhoomi
ప్రపంచ చాంపియన్ మారిన్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
ధోనీ: అజర్ రికార్డు సమం, స్టంప్స్‌లో టాప్  thatsCricket Telugu
నాటింగ్‌హామ్: ఇంగ్లాండుపై మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా ధోనీ నాయకత్వంలో భారత్ 90వ విజయాన్ని నమోదు చేసింది. వన్డే ఇంటర్నేషనల్స్‌లో టీమిండియాకు అత్యధిక విజయాలను సాధించి పెట్టిన కెప్టెన్‌గా మహమ్మద్ అజరుద్దీన్ రికార్డును ధోనీ సమం చేశాడు. 1990-1999 మధ్యకాలంలో 174 మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించిన అజరుద్దీన్ 90 ...

2014-09-01 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
పాక్ ఉద్రిక్తం  Andhrabhoomi
ఇస్లామాబాద్, ఆగస్టు 31: పాక్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శనివారం రాత్రి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందగా, 500మంది వరకూ గాయపడ్డారు. పార్లమెంట్, అధికార నివాసాల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు రబ్బర్‌బుల్లెట్లు, వాటర్‌క్యానన్లను ...

2014-09-01 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
కామ్రేడ్స్‌తో దోస్తీకి మమత బెనర్జీ రెడీ... తోసిపుచ్చిన వామపక్షాలు  వెబ్ దునియా
లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, కాంగ్రెస్ దోస్తీ ఉత్తర ప్రదేశ్‌ ఉప ఎన్నికలలో వర్కవుట్ కావడంతో ఇదే మార్గంలో వెళ్తే మంచిదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భావిస్తున్నట్టు చెపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాను అడ్డుకునేందుకు వెస్ట్ బెంగాల్‌‍లో లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు మమత ప్రకటించడం ఇపుడు రాజకీయ ...

2014-09-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  తెలుగువన్   
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య: పట్టిచ్చిన రాకీ (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్‌పల్లిలో గల సుమిత్రానగర్‌ బస్‌ షెల్టర్‌లో ఆదివారం ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహిళ గొంతుపై పదునైన వస్తువుతో కోసిన గాయం కనిపించింది. మృతదేహం పక్కన కండోమ్‌ ఉంది.
కూకట్‌పల్లిలో కలకలం   Andhrabhoomi
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య   సాక్షి
కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శాడిస్టుమొగుడు నిర్వాకం... భార్య నగ్న ఫోటోలు వీడియోలు...  వెబ్ దునియా
ఓ శాడిస్ట్ మొగుడి ఉదంతం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బయటపడింది. రాజధాని నగరం హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన భాస్కర్‌కి అదే ప్రాంతానికే చెందిన యువతితో ఆరు నెలల క్రితం వివాహమయింది. పెళ్ళయిన నాటి నుంచి ఈ శాడిస్టు మొగుడు భాస్కర్ అనేకసార్లు తన భార్యను నగ్నంగా ఫోటోలతోపాటు వీడియో కూడా తీస్తూ వచ్చాడు. తన భార్యను ...

2014年8月30日 星期六

2014-08-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
టిడిపిని వీడిన నేతలు  Andhrabhoomi
ఖమ్మం, ఆగస్టు 30: కొంతకాలంగా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీని వీడతారనే ప్రచారానికి తెరపడింది. గత ఎన్నికలు ముగిసిన నాటి నుంచి జిల్లాలో రాజకీయ చాణిక్యుడిగా పేరొందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచర వర్గంతో పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరగ్గా, శనివారం ఆయన పార్టీకి రాజీనామా చేయటంతో సెప్టెంబర్ 5న ...

2014-08-31 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు.. నో బాంబ్!  వెబ్ దునియా
కోలీవుడ్ అందాల హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో హీరోగా మంచి గుర్తింపు ఉన్న అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. ఈ ఉదయం తెల్లవారుజామును ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి... అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు సమాచారమిచ్చాడు. దీంతో, బాంబ్ స్క్వాడ్ హుటాహుటిన అజిత్ ఇంటికి చేరుకుని.
సినీ హీరో ఇంట్లో బాంబు బూచీ   తెలుగువన్
నటుడు అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు   Oneindia Telugu
హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆ సినిమాలో ఆ సీన్ కాపీ కొట్టలేదు: రాజమౌళి  వెబ్ దునియా
తాజాగా శాంభవి ఐపీఎస్ చిత్రంలోని ఓ సీన్‌ను రాజమౌళి కాపీ చేశారంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై రాజమౌళి మాట్లాడుతూ.. 'శాంభవి ఐపీఎస్' సినిమాలోని ఓ సీన్‌ను 'విక్రమార్కుడు' సినిమా కోసం కాపీ కొట్టలేదని వివరణ ఇచ్చారు. ''ఇంతకు ముందు నేను కొన్ని చిత్రాల నుంచి, నవలల నుంచి కాపీ చేశాను. కానీ, శాంభవి ఐపీఎస్ చిత్రంలోని సీన్‌ను ...

2014-08-31 తెలుగు (India) క్రీడలు

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సింధుకి కాంస్యమే..!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోపెన్‌హెగెన్‌: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ఏస్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి కాంస్య పతకంతోనే సరిపెట్టుకుంది. క్వార్టర్స్‌లో చైనా డ్రాగన్‌, రెండోసీడ్‌ షిజియాన్‌కు షాకిచ్చిన సింధు... సెమీఫైనల్లో మాత్రం తొమ్మిదో సీడ్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) జోరుకు తలొంచింది. ఇక భారత టాప్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ మరోసారి క్వార్టర్‌ఫైనలో ్లనే ఇంటిదారి ...

2014-08-31 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
నట దిగ్గజం అక్కినేనికి అరుదైన గౌరవం: అమెరికా పోస్టల్ స్టాంపు!  వెబ్ దునియా
తెలుగు నట దిగ్గజం, మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్థం అమెరికా తపాలా శాఖ ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయబోతుంది. ఈ గౌరవం దక్కిన తొలి భారతీయ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన అక్కినేని జయంతి సందర్భంగా డల్లాస్‌లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ...

2014-08-31 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
స్మార్ట్ సిటీగా వారణాసి అభివృద్ధి  సాక్షి
క్యోటో: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు రోజుల జపాన్ పర్యటనను కీలక ఘట్టంతో ప్రారంభించారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలన్న బృహత్తర కార్యాచరణకు తన నియోజకవర్గమైన వారణాసితో శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం క్యోటో చేరుకున్న మోడీ... వారణాసిని క్యోటో తరహాలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలా ఆ దేశంతో అవగాహన ...

2014-08-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
టిడిపిని వీడిన నేతలు  Andhrabhoomi
ఖమ్మం, ఆగస్టు 30: కొంతకాలంగా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీని వీడతారనే ప్రచారానికి తెరపడింది. గత ఎన్నికలు ముగిసిన నాటి నుంచి జిల్లాలో రాజకీయ చాణిక్యుడిగా పేరొందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచర వర్గంతో పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరగ్గా, శనివారం ఆయన పార్టీకి రాజీనామా చేయటంతో సెప్టెంబర్ 5న ...

2014年8月29日 星期五

2014-08-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఆగష్టు 29 : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం నగరంలోని ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో చివరి సారిగా 2001లో ఖైరతాబాద్‌ వినియకుడిని కేసీఆర్‌ దర్శించుకున్నారు. తిరిగి ఇప్పుడు సీఎం హోదాలో ఆయన స్వామి దర్శనానికి వచ్చారు. కేసీఆర్‌తోపాటు హోంమంత్రి నాయిని ...

2014-08-30 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
భార్య ఫిర్యాదు : దాసరి కుమారుడు తారక్ ప్రభుపై అరెస్ట్ వారెంట్!  వెబ్ దునియా
కోర్టు ఆదేశాలను ధిక్కరించి తనకు భరణం చెల్లించలేదంటూ దర్శకుడు దాసరి నారాయణ రావు కోడలు సుశీల చేసిన ఫిర్యాదుతో ఆయన కుమారుడు తారక్ ప్రభుపై హైదరాబాద్ నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ అయింది. తనకు, పిల్లలకు జీవనభృతి నిమిత్తం కొంత మొత్తం చెల్లించాలని సుశీల కోరడంతో న్యాయస్థానం భరణం చెల్లించాలని ఇంతకు ...

2014-08-30 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
రోహిత్ శర్మకు గాయం : ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు దూరం!  వెబ్ దునియా
భారత యువ క్రికెటర్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. మూడో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తుండగా, చేతి వేలికి గాయం కావడంతో జట్టు నుంచి తప్పించినట్టు సమాచారం. రోహిత్ శర్మ స్థానంలో మురళీ విజయ్‌ను జట్టులోకి తీసుకున్నారు. మూడో వన్డే శనివారం నాటింగ్‌హామ్ వేదికగా జరుగనుంది. టెస్ట్ సిరీస్‌లో ...

2014-08-30 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
నట దిగ్గజం అక్కినేనికి అరుదైన గౌరవం: అమెరికా పోస్టల్ స్టాంపు!  వెబ్ దునియా
తెలుగు నట దిగ్గజం, మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్థం అమెరికా తపాలా శాఖ ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయబోతుంది. ఈ గౌరవం దక్కిన తొలి భారతీయ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన అక్కినేని జయంతి సందర్భంగా డల్లాస్‌లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ...

2014-08-30 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం ?  10tv
జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై ఈ వారం చర్చకు వచ్చిన అంశాలు ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన తో పేదలకు ఎంత ప్రయోజనం జరుగనుంది? ప్రభుత్వంపై పట్టు సాధించడానికి నరేంద్రమోడీ, అమిత్ షాలు చేపట్టిన పలు కార్యక్రమాలు.. బీహార్ ఉప ఎన్నికల్లో లౌకిక పార్టీలు మతోన్మాద పార్టీలపై ఎలా గెలుపు సాధించాయో, బొగ్గు కుంభకోణానికి సంబంధించి ...

2014-08-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఆగష్టు 29 : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం నగరంలోని ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో చివరి సారిగా 2001లో ఖైరతాబాద్‌ వినియకుడిని కేసీఆర్‌ దర్శించుకున్నారు. తిరిగి ఇప్పుడు సీఎం హోదాలో ఆయన స్వామి దర్శనానికి వచ్చారు. కేసీఆర్‌తోపాటు హోంమంత్రి నాయిని ...

2014年8月28日 星期四

2014-08-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Andhrabhoomi   
సదానంద కుమారుడిపై రేప్ కేసు  Andhrabhoomi
బెంగళూరు, ఆగస్టు 28: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి కుమారుడు కార్తీక్ తనపై అత్యాచారం చేశాడని కన్నడ వర్ధమాన నటి మైత్రేయ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కార్తీక్‌పై సెక్షన్ 420, 376 కింద కేసు నమోదు చేసినట్టు బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. నటి మైత్రేయ ఆరోపణలపై సమగ్ర విచారణ ...

2014-08-29 తెలుగు (India) వినోదం

  Oneindia Telugu   
దర్శకుడు పూరీపై చీటింగ్ కేసు  Namasthe Telangana
హైదరాబాద్ : భూ తగాదా విషయమై ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తోపాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదైంది. బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించకుండానే, తాకట్టుపెట్టిన స్థలంలో అపార్టుమెంట్ నిర్మించి, ఫ్లాట్లను విక్రయించి మోసం చేశారంటూ నలుగురు బాధితులు మూడు రోజుల కిందట వారిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దర్శకుడు పూరీ ...

2014-08-29 తెలుగు (India) క్రీడలు

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అది గుర్తుంచుకోదగిన ఇన్నింగ్స్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టెస్టు మ్యాచ్‌ల్లో చెత్తగా ఓడిన భారత జట్టు కార్డిఫ్‌ వన్డేలో అభిమానుల్ని థ్రిల్‌కు గురిచేసింది. వన్డే ఫార్మాట్‌ భారత డీఎన్‌ఏలోనే ఉందేమోనని అనిపిస్తోంది. రెండో వన్డేలో భారత ఆరంభం అంత బాగా లేకపోయినా ఆ తర్వాత చెలరేగిపోయారు. టీ-20 మ్యాచ్‌లు పుష్కలంగా ఆడిన అనుభవం ఇక్కడ భారత్‌కు ఉపకరించిందనుకుంటా. ఈ మ్యాచ్‌లో సురైష్‌ రైనా గురించి ...

2014-08-29 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
హత్య కేసు ఎదుర్కొనేందుకు సిద్ధమే: పాక్ ప్రధాని షరీఫ్  సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో గత రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. తన రాజీనామాకు పట్టుబడుతూ వేలాది మందితో నిరసనలు నిర్వహిస్తున్న పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్‌ఖాన్, మతపెద్ద, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ అధినేత తహీరుల్ ఖాద్రీలను శాంతిపజేసేందుకు ప్రధాని నవాజ్ షరీఫ్ గురువారం చేసిన ప్రయత్నం ...

2014-08-29 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
'జన్ ధన్' కోసం ఘర్షణ, కాల్పులు  సాక్షి
లక్నో: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఎగబడడంతో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో మహిళతో పాటు ముగ్గురు గాయపడ్డారు. ముఫార్డ్ గంజ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ వద్ద గురువారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతాల కోసం పేద ప్రజలు ...

2014-08-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  News Articles by KSR   
మరో బషీర్‌బాగ్ ఉద్యమం తప్పదు  సాక్షి
సాక్షి, హైదరాబాద్ : రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ...

2014年8月27日 星期三

2014-08-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
వినుకొండ - మార్టూరు బెట్టర్: శివరామకృష్ణన్ కమిటీ  Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వినుకొండ - మార్టూరు ప్రాంతం సరైందేనని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో ప్రణాళికా విభాగం రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాలను రాజధాని ఏర్పాటు కోసం సూచిస్తూ సమాచారాన్ని ఇచ్చింది. ఇవన్నీ మధ్యాంధ్రలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలోని ...

2014-08-28 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
'రభస'పై మంచు లక్ష్మీ ప్రసన్న వివాదం : బెల్లంకొండ క్లారిఫికేషన్!  వెబ్ దునియా
తన కొత్త చిత్రం రభసపై మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన వివాదంపై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బుధవారం మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న ఒకే కుటుంబ సభ్యులు కారా అంటూ ఆయన మీడియా మిత్రులను ప్రశ్నించారు. గతంలో తన బ్యానర్‌లో మంచు విష్ణుతో ఓ చిత్రం తీసేందుకు రూ.60 లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని, కథ సిద్ధం ...

2014-08-28 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్టాభిషేక ఉత్సవాలు: బాలయ్య హాజరు  వెబ్ దునియా
దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్టాభిషేక ఉత్సవాలు పెనుకొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్ట్భాషేక ఉత్సవాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో రెండు రోజుల నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో హిందూపురం ...

2014-08-28 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్  సాక్షి
జమ్మూకాశ్మీర్: పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పర్గ్వాల్ సెక్టార్ లోని 3 బీఎస్ ఎఫ్ బలగాల శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో భారత్ సైన్యం వెంటనే స్పందించి ... పాక్ బలగాలపైకి దీటుగా కాల్పులు జరిపింది. దాంతో భారత్, పాక్ దేశాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల ...

2014-08-28 తెలుగు (India) ఇండియా

  Andhrabhoomi   
ఆ వార్తలు అవాస్తవం  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రధాని నరేంద్రమోదీ, హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపినందునే రాజ్‌నాథ్ కుమారునికి ఉత్తరప్రదేశ్ విధానసభకు జరుగుతున్న ఉప ఎన్నికలలో పోటీ చేయటానికి ఎంపిక చేయలేదని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నియోజకవర్గం ...

2014-08-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
వినుకొండ - మార్టూరు బెట్టర్: శివరామకృష్ణన్ కమిటీ  Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వినుకొండ - మార్టూరు ప్రాంతం సరైందేనని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో ప్రణాళికా విభాగం రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాలను రాజధాని ఏర్పాటు కోసం సూచిస్తూ సమాచారాన్ని ఇచ్చింది. ఇవన్నీ మధ్యాంధ్రలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలోని ...

2014年8月26日 星期二

2014-08-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  తెలుగువన్   
మైకు విరిగే.. సభ ఊగే!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ అసెంబ్లీలో మళ్లీ రభస.. బడ్జెట్‌పై ప్రసంగానికి జగన్‌ యత్నం ఒకసారి మాట్లాడేశారంటూ మైకు నిరాకరణ.. రెచ్చిపోయిన వైసీపీ పోడియం వద్ద నిరసనలు.. మైకు విరగ్గొట్టి వీరంగం.. ఇద్దరి సస్పెన్షన్‌ - వరుసగా రెండోరోజూ రభస ! - బడ్జెట్‌పై ప్రసంగానికి జగన్‌ యత్నం - వారించిన స్పీకర్‌.. రెచ్చిపోయిన వైసీపీ మైకు విరిచి.. స్పీకర్‌పై వీరంగం. మళ్లీ అదే సీను! మరోసారీ మైకు ...

2014-08-27 తెలుగు (India) వినోదం

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
'పవర్‌'ఫుల్‌ మూవీ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రవితేజ హీరోగా రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. సంస్థ నిర్మించిన 'పవర్‌' చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ ఈ సినిమాతో కె.ఎస్‌.రవీంద్ర(బాబీ)ని దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ 'చిత్రం బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఫుల్‌లెంగ్త్‌ యాక్షన్‌ ...

2014-08-27 తెలుగు (India) క్రీడలు

  thatsCricket Telugu   
వెస్టిండీస్ క్లీన్‌స్వీప్: రామ్‌దిన్, బ్రావో రికార్డు  thatsCricket Telugu
బాస్సెటెర్రె (సెయింట్ కిట్స్ అండ్ నేవిస్): బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా బాస్సెటెర్రెలోని వార్నర్ పార్క్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ బ్యాట్స్‌మన్లు దినేష్ రామ్‌దిన్, డారెన్ బ్రావో సెంచరీలతో ఊపేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 91 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి 3-0 ...

2014-08-27 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
అమెరికాలో భారీ భూకంపం : 6వేల కోట్ల ఆస్తి నష్టం.. రిక్టర్ స్కేలుపై 6గా..  వెబ్ దునియా
అమెరికాలో భూప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. నాపా వ్యాలీ ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 పాయింట్లుగా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఏర్పడిన ఈ భూప్రకంపనలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు దాదాపు ఆరువేల కోట్ల రూపాయల మేర నష్టం ఏర్పడింది. శాన్ ఫ్రాన్సిస్కో తీరప్రాంతంలో గత పాతికేళ్లలో ...

2014-08-27 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
రజనీకాంత్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తాం  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 26: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాష్ట్ర బిజెపి దువ్వుతోందంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆ పార్టీ మంగళవారం తేలిగ్గా కొట్టి పారేసింది. అయితే రజనీకాంత్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని పేర్కొంది. రజనీకాంత్ ఇప్పటికే పార్టీ దృష్టిలో ఉన్నారని తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు తమిళిసై సౌందర్ రాజన్ ఇక్కడ చెప్తూ, ...

2014-08-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  తెలుగువన్   
మైకు విరిగే.. సభ ఊగే!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ అసెంబ్లీలో మళ్లీ రభస.. బడ్జెట్‌పై ప్రసంగానికి జగన్‌ యత్నం ఒకసారి మాట్లాడేశారంటూ మైకు నిరాకరణ.. రెచ్చిపోయిన వైసీపీ పోడియం వద్ద నిరసనలు.. మైకు విరగ్గొట్టి వీరంగం.. ఇద్దరి సస్పెన్షన్‌ - వరుసగా రెండోరోజూ రభస ! - బడ్జెట్‌పై ప్రసంగానికి జగన్‌ యత్నం - వారించిన స్పీకర్‌.. రెచ్చిపోయిన వైసీపీ మైకు విరిచి.. స్పీకర్‌పై వీరంగం. మళ్లీ అదే సీను! మరోసారీ మైకు ...

2014年8月25日 星期一

2014-08-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
బై పోల్ : లాలూ - నితీష్ లౌకిక కూటమి విన్ - మోడీ వ్యతిరేక శక్తులకు ఊతమా?  వెబ్ దునియా
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి పార్టీలు విజయభేరీ మోగించాయి. ముఖ్యంగా.. బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ సారథ్యంలో ఏర్పాటైన లౌకిక కూటమి విజయభేరీ మోగించడం దేశంలో వ్యతిరేక శక్తుల ఏకీకరణకు మంచి ఊపునిస్తుందని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలో ...

2014-08-26 తెలుగు (India) వినోదం

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, 'గాంధీ' వంటి మహోన్నత చిత్ర రూపకర్త, మరో వారం రోజుల్లో 91వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన రిచర్డ్‌ శామ్యూల్‌ అటెన్‌బరో కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతూ, అమెరికన్‌ కాలమానం ప్రకారం ఆదివారం తుది శ్వాస విడిచారు. అందరూ ముద్దుగా 'డిక్కీ'గా పిలుచుకునే అటెన్‌బరో సుమారు ముప్పాతిక శతాబ్ద కాలం సినీ కెరీర్‌ను ...

2014-08-26 తెలుగు (India) క్రీడలు

  thatsCricket Telugu   
ధోనీ, బిసిసిఐ అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం!  Andhrabhoomi
ముంబయి, ఆగస్టు 25: భారత క్రికెట్ రంగంలో ప్రచ్ఛన్న యుద్ధం జాడలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారుల మధ్య దూరం క్రమంగా పెరుగుతున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ధోనీకి బిసిసిఐ ఎంతోకాలంగా అన్ని విధాలా అండదండగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. విదేశాల్లో ఎన్ని ...

2014-08-26 తెలుగు (India) ప్రపంచం

  తెలుగువన్   
అమెరికా భూకంప నష్టం 6000 కోట్లు  తెలుగువన్
అమెరికాలోని నాపా వ్యాలీ ప్రాంతంలో తీవ్ర భూకంపం వచ్చింది. ఆదివారం తెల్లవారు ఝామున వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలు మీద 6 పాయింట్లుగా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అనేక కట్టడాలు కూలిపోయాయి. ఈ భూకంపం కారణంగా అమెరికాకి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంతో ఇంత ...

2014-08-26 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
బై పోల్ : లాలూ - నితీష్ లౌకిక కూటమి విన్ - మోడీ వ్యతిరేక శక్తులకు ఊతమా?  వెబ్ దునియా
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి పార్టీలు విజయభేరీ మోగించాయి. ముఖ్యంగా.. బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ సారథ్యంలో ఏర్పాటైన లౌకిక కూటమి విజయభేరీ మోగించడం దేశంలో వ్యతిరేక శక్తుల ఏకీకరణకు మంచి ఊపునిస్తుందని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలో ...

2014-08-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
హస్తం వీడి కారెక్కనున్న సబితా ఇంద్రారెడ్డి-కార్తీక్?  వెబ్ దునియా
సంయుక్తాంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మాజీ హోం మంత్రి, టీ కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ కారెక్కేందుకు అడుగులు వేస్తున్నట్టుగా ఉన్నారు. ఇందులోభాగంగానే ఆదివారం టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు ఆమెతో పాటు.. ఆమె తనయుడు కార్తీక్ రెడ్డిలు డుమ్మా కొట్టారు. వీరిద్దరితో పాటు ...

2014年8月24日 星期日

2014-08-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
మంత్రి నారాయణకు అస్వస్థత  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ఆదివారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితరులతో మంత్రి నారాయణ హైదరాబాద్‌కు బయలుదేరారు. బయలుదేరిన ఐదు నిమిషాలకే నారాయణకు వాంతులయ్యాయి. దీంతో విమానాన్ని వెనక్కి ...

2014-08-25 తెలుగు (India) వినోదం

  Oneindia Telugu   
డ్రంక్ అండ్ డ్రైవ్: పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్ట్, రచయిత  Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదులో మద్యం తాగి వాహనం నడుపుతూ సినీ రంగానికి చెందిన ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. శనివారం అర్థరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న బంజారాహిల్స్ పోలీసులకు రచయిత మధు, జూనియర్ ఆర్టిస్టు అజయ్ దొరికిపోయారు. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించిన అనంతరం వారిపై పోలీసులు డ్రంకన్ డ్రైవ్ కేసును నమోదు చేశారు. అజయ్ రక్త నమూనాలో 67 ...

2014-08-25 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
టైగర్ ఉడ్స్‌ను తీసుకొస్తాం: కూతురుతో కేటీఆర్(పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: తమ ప్రభుత్వం గోల్కొండ కోటపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చి ఉత్తమ పర్యాటక కేంద్రంగా మారుస్తామని పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గోల్కొండ కోట పక్కనే ఉన్న హైదరాబాద్‌ గోల్ఫ్ కోర్సులో 18 హోల్స్‌ గోల్ఫ్‌కోర్స్‌ మైదానాన్ని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.
తెలంగాణాకు టైగర్ వుడ్స్‌ను రప్పిస్తాం : మంత్రి కేటీఆర్   వెబ్ దునియా
'టైగర్‌ ఉడ్స్‌ను రప్పిస్తాం'   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


వైష్ణవి రెడ్డికి టైటిల్  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సబ్-జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి మెరిసింది. తమిళనాడులోని శివకాశిలో ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ఆమె అండర్-13 బాలికల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ వైష్ణవి 21-4, 21-15తో నాలుగో సీడ్ ఉత్సవ పాలిట్ (పశ్చిమ బెంగాల్)పై ...

2014-08-25 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
'గాంధీ' దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌ బోరాగ్‌ మృతి  Oneindia Telugu
లండన్‌: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత రిచర్డ్‌ అటెన్‌ బోరాగ్‌(90) కన్నుమూశారు. 1982లో ఆయన తీసిన గాంధీ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులు అందుకున్నారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న రిచర్డ్‌ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు మైకెల్‌ అటెన్‌ బోరాగ్‌ తెలిపారు. రిచర్డ్‌ 1923 ...