2014年12月12日 星期五

2014-12-13 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
నీ హద్దుల్లో ఉండు..   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్‌-ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య బ్యాట్‌తోనే కాకుండా మాటలతోనూ పోరు కొనసాగుతోంది. తొలిటెస్టు నాలుగో రోజు అది కాస్త ఎక్కువైంది. ఎంతవరకంటే.. ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవెన్‌ స్మిత్‌ను 'నీ హద్దుల్లో ఉండు' అంటూ భారత కెప్టెన్‌ కోహ్లీ హెచ్చరించేంతవరకు..! రోహిత్‌ శర్మ బౌలింగ్‌ చేస్తున్న సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్మిత్‌ ముందుకొచ్చి ...

ఒక్క రోజులో ఎంత మార్పు!   Andhrabhoomi
వార్నర్‌, వరుణ్‌ మాటల యుద్ధం   Andhraprabha Daily
వార్నర్, ఆరోన్‌ల మధ్య మాటల యుద్ధం   సాక్షి
వెబ్ దునియా   
thatsCricket Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
నాలుగో రోజు ఆరంభమైన టెస్ట్ సిరీస్:భారత్ స్కోరు 376/5   
సాక్షి
అడిలైడ్: భారత్, ఆసీస్ జట్టుల మధ్య శుక్రవారమిక్కడ జరుగుతున్న మొదటి టెస్టులో నాలుగో రోజు ఆట ఆరంభమైంది. భారత్ 100 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ శర్మ (36 బ్యాటింగ్; 4 ఫోర్లు), సాహా (4 బ్యాటింగ్) ఉన్నారు. తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరుకు భారత్ దీటుగా జవాబిచ్చింది. మ్యాచ్ మూడో రోజు ...

కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్   Andhrabhoomi
కోహ్లీకెప్టెన్‌ ఇన్నింగ్స్‌   Andhraprabha Daily
టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ   Namasthe Telangana
Oneindia Telugu   
వెబ్ దునియా   
Palli Batani   
అన్ని 30 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బౌన్సర్ భయం.. కోహ్లీకి తప్పిన ముప్పు: వణికిపోతున్న క్రికెటర్లు!   
వెబ్ దునియా
విరాట్ కోహ్లీకి బౌన్సర్ ముప్పు తప్పింది. ఫిలిప్ హ్యూస్ మరణం ఆస్ట్రేలియా క్రికెటర్లను ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. ఏ చిన్న సంఘటన జరిగినా.. క్రికెటర్లు వణికిపోతున్నారు. గురువారం నాడు మిషెల్ జాన్సన్ విసిరిన ఓ బౌన్సర్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తలకు తగిలింది. వెంటనే ఒక్కసారిగా ఆస్ట్రేలియన్ క్రికెటర్లంతా చకచకా పరుగు పెడుతూ కోహ్లీ వద్దకు ...

భయపెట్టిన బౌన్సర్!   Andhrabhoomi
విరాట్.. మీరెలా ఉన్నారు?   సాక్షి
కోహ్లీ హెల్మెట్‌ను తాకిన జాన్సన్ బౌన్సర్... ఆసీస్ జట్టు ఆటగాళ్ల హడావుడి (ఫోటోలు ...   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


73 క్యాబ్‌లపై కేసులు   
Andhrabhoomi
హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రవాణా శాఖ అధికారులు అనుమతులు లేని క్యాబ్‌లు, ఇతర వాహనాలను మూడో రోజు శుక్రవారం కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమతి లేని ఐదు క్యాబ్‌లను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 73 క్యాబ్‌లపై కేసులు నమోదు చేశారు.
ఆన్‌లైన్‌లో క్యాబ్‌లను బుక్‌చేసుకోవద్దు: ప్రయాణికులకు ఏపీ రవాణాశాఖ సూచన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉబెర్ ఎపెక్ట్: నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు.. 51 వాహనాలు సీజ్ (ఫోటోలు)   Oneindia Telugu
నగరంలో కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు   Namasthe Telangana
సాక్షి   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
క్రికెట్ ఆడుతూ... మైదానంలోనే మృతి చెందిన రత్నాకర్! భార్య గర్భవతి..   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ దుర్మరణం సంఘటన మరువక ముందే క్రికెట్ అభిమానులకు మరో చేదు వార్త ఎదురైంది. ముంబైలోని ఓవల్ మైదానంలో టాటా పవర్ సంస్థ నిర్వహిస్తున్న పోటీల్లో మంగళవారం మధ్యాహ్నం ఆడుతున్న యువ క్రికెటర్ రత్నాకర్ మోరే (29) గుండెపోటుతో కుప్పకూలాడు. నేలకూలిన రత్నాకర్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ...

ముంబై యువ క్రికెటర్‌ మృతి   Andhraprabha Daily
మైదానంలోనే తుది శ్వాస...   సాక్షి
క్రికెట్ ఆడుతూ మృతి చెందిన ముంబై ఆటగాడు   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చాంపియన్స్ ట్రోఫీ హాకీ : సెమీఫైనల్లోకి భారత్; పాకిస్థాన్ సంచలనం!   
వెబ్ దునియా
చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు సెమీ ఫైనల్‌లో స్థానం సంపాదించింది. క్వార్టర్ ఫైనల్‌లో భారత్ బెల్జియంను 4-2 తేడాతో మట్టికరిపించింది. మ్యాచ్ 12వ నిమిషంలోనే బెల్జియం ఆటగాడు ఫెలిక్స్ డెనయర్ తొలి గోల్ చేయగా, మరో ఆ నిమిషాల తర్వాత సెబాస్టియన్ డొకిర్ మరో గోల్ సాధించాడు. దీనితో 2-0 ఆధిక్యంలోకి ...

సెమీస్‌కు సర్దార్ సేన   Andhrabhoomi
సర్దార్‌సేన సంచలనం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెల్జియంను బోల్తా కొట్టించి...   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Palli Batani
   
సానియా-షోయబ్ దాంపత్య జీవితంపై అపోహలు.. సానియా కామెంట్   
Palli Batani
ప్రముఖ టెన్నీస్ తార సానియామీర్జా-ప్రముఖ క్రికెటర్ షోయబ్‌మాలిక్ దాంపత్య జీవితంలో అగాధం ఏర్పడినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో వీరిద్దరు అస్సలు కలుసుకోవడం లేదని సమాచారం. సానియామీర్జా ఢిల్లీలో ప్రముఖ టెన్నీస్ క్రీడాకారులు రోజర్ ఫెరదర్, అన్నా, బోపన్నరావు తదితరులకు విందు ఇస్తే.. షోయబ్ కరాచీలో హుమాఇన్ కుటంబానికి ...

సానియా మీర్జాకు భర్తతో గడిపే టైమ్ కూడా లేదట!?   వెబ్ దునియా
సానియా మీర్జా దంపతుల మధ్య అంతరం   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
ముంబైపై జమ్ము సంచలనం: సెలక్టర్ల దృష్టిలో పడాలని సచిన్ (ఫోటో)   
thatsCricket Telugu
ముంబై: రంజీ ట్రోఫీలో ముంబై పైన చారిత్రక విజయం సాధించిన జమ్ము కాశ్మీర్‌ జట్టును భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌ అభినందించాడు. ఈ విజయంతో సంతృప్తి పడకుండా మున్ముందు కూడా ఇదే జోరు కొనసాగించాలని జట్టు సభ్యులకు అతను చెప్పాడు. కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రే విజ్ఞప్తి మేరకు గురువారం వాంఖడే స్టేడియంలో సచిన్ జమ్మూ ఆటగాళ్లను కలుసుకున్నాడు.
జమ్మూ కశ్మీర్ జట్టుకు సచిన్ అభినందన   సాక్షి
ముంబయికి జమ్మూ కాశ్మీర్ షాక్   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆర్టీసీ బస్సు-బొలేరో ఢీ   
Andhrabhoomi
భద్రాచలం, డిసెంబర్ 10: ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం బండిరేవు శివారున జగదల్‌పూర్-విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరొకరు తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్తున్న బొలేరో మహేంద్ర మ్యాక్సీ వాహనం, కుంట నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ ...

అతివేగానికి ఆరుగురు బలి   సాక్షి
నెత్తురోడిన రోడ్డు   Andhraprabha Daily
ఆరుగురిని మింగిన రహదారి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సిద్దిపేట ఆదర్శంగా ముందుకు: కెసిఆర్, హెలిప్యాడ్ వద్ద మంటలు(పిక్చర్స్)   
Oneindia Telugu
కరీంనగర్: పట్టుదల, సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంపై నిర్మించిన సిద్దిపేట తాగునీటి సరఫరా పథకాన్ని ఆదర్శంగా తీసుకుంటామని కెసిఆర్ ...

దాహార్తి తీరుద్దాం   Andhrabhoomi
వాటర్‌గ్రిడ్‌కు మీరే ఊపిరి   Andhraprabha Daily
వాటర్‌గ్రిడ్‌కు డబ్బు కొరత లేదు వాటర్‌గ్రిడ్‌కు అడ్వాన్స్‌ నిధులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言