Oneindia Telugu
సింగపూర్ ప్రధానికి అభినందనలు, తెలుగు జాతి చరిత్రలోనే: చంద్రబాబు
Oneindia Telugu
అమరావతి: అక్టోబర్ 22న జరిగే నవ్యాంధ్ర నూతన రాజధాని భూమి పూజ కార్యక్రమం తెలుగు జాతి చరిత్రలోనే ఓ నూతన అధ్యయనం అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 33వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ దేశంలోనే చారిత్రాత్మకమన్నారు. దీనిని ఒక నమూనాగా జాతీయ స్థాయి మీడియాలో కథనాలు ...
సింగపూర్ ప్రధానికి బాబు అభినందనVaartha
సింగపూర్ ఎన్నికల్లో లీ జయభేరిసాక్షి
సింగపూర్ ప్రధానికి చంద్రబాబు అభినందనలుTelugu Times (పత్రికా ప్రకటన)
News Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమరావతి: అక్టోబర్ 22న జరిగే నవ్యాంధ్ర నూతన రాజధాని భూమి పూజ కార్యక్రమం తెలుగు జాతి చరిత్రలోనే ఓ నూతన అధ్యయనం అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 33వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ దేశంలోనే చారిత్రాత్మకమన్నారు. దీనిని ఒక నమూనాగా జాతీయ స్థాయి మీడియాలో కథనాలు ...
సింగపూర్ ప్రధానికి బాబు అభినందన
సింగపూర్ ఎన్నికల్లో లీ జయభేరి
సింగపూర్ ప్రధానికి చంద్రబాబు అభినందనలు
Oneindia Telugu
కేసీఆర్ ఓ నియంత: వీహెచ్, విపక్షాల మొసలి కన్నీరు: ఎమ్మెల్సీ కర్నె
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఓ నియంత అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి. హనుమంతురావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే నియంత పాలనకు త్వరలో చరమగీతం పాడుతామన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ...
కేసీఆర్ నియంత పాలనకు త్వరలో చరమగీతం పాడతాం: వీహెచ్వెబ్ దునియా
కేసీఆర్ ఓ నియంత - ఎంపీ వీహెచ్ఆంధ్రజ్యోతి
రోజులు దగ్గర పడ్డాయి.. వీహెచ్తెలుగువన్
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఓ నియంత అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి. హనుమంతురావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే నియంత పాలనకు త్వరలో చరమగీతం పాడుతామన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ...
కేసీఆర్ నియంత పాలనకు త్వరలో చరమగీతం పాడతాం: వీహెచ్
కేసీఆర్ ఓ నియంత - ఎంపీ వీహెచ్
రోజులు దగ్గర పడ్డాయి.. వీహెచ్
Oneindia Telugu
టీడీపీ ఎమ్మెల్యేకు మలేషియాలో గాయాలు, సామాన్య ప్రజలకు అందుబాటులో బాబు
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు ప్రయాణిస్తున్న కారు మలేషియాలో ప్రమాదానికి గురైంది. ఈ కారు ప్రమాదంలో ఎమ్మెల్యే తలకు తీవ్ర గాయాలు కాగా, 12 కుట్లు పడ్డాయి. ఐదు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, కొందరు ఎమ్మెల్యేలు కలసి సింగపూర్, మలేషియాల పర్యటన నిమిత్తం వెళ్లారు.
టీడీపీ ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలుసాక్షి
టీడీపీ ఎమ్మెల్యే కారు బోల్తా.. తలకి గాయాలుతెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు ప్రయాణిస్తున్న కారు మలేషియాలో ప్రమాదానికి గురైంది. ఈ కారు ప్రమాదంలో ఎమ్మెల్యే తలకు తీవ్ర గాయాలు కాగా, 12 కుట్లు పడ్డాయి. ఐదు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, కొందరు ఎమ్మెల్యేలు కలసి సింగపూర్, మలేషియాల పర్యటన నిమిత్తం వెళ్లారు.
టీడీపీ ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలు
టీడీపీ ఎమ్మెల్యే కారు బోల్తా.. తలకి గాయాలు
ఆంధ్రజ్యోతి
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనిల్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను శనివారం విడుదల చేశారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ తనయుడైన అనిల్ కుమార్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవి కుమార్ యాదవ్పై 1857 ఓట్ల ...
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ యాదవ్సాక్షి
యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ విజయంప్రజాశక్తి
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్Telugu Times (పత్రికా ప్రకటన)
Telangana99
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను శనివారం విడుదల చేశారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ తనయుడైన అనిల్ కుమార్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవి కుమార్ యాదవ్పై 1857 ఓట్ల ...
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ యాదవ్
యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ విజయం
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్
ఆంధ్రజ్యోతి
పోలీస్ బాస్పై రైలులో దాడి.. ఆభరణాలు చోరీ
Andhrabhoomi
గూడూరు, సెప్టెంబర్ 12: ప్రజల మాన, ప్రాణ రక్షణ కల్పించాల్సిన పోలీసులకే భద్రత కరవైన సంఘటన శనివారం సింహపురి ఎక్స్ప్రెస్ రైల్లో జరిగిన సంఘటన తేటతెల్ల తెల్లం చేసిన వైనం ఇది. హైదరాబాదు పోలీస్ అకాడమిలో ఎస్పి క్యాడర్ మహిళా పోలీస్ అధికారిపై ఓ అగంతుడు దాడి చేసి అమె వద్ద గల బంగారు ఆభరణాలను నగదు లూటీ చేసి తాపీగా వెళ్లి పోయిన సంఘటన నెల్లూరు ...
పట్టపగలే దోపిడీసాక్షి
'అప్పా' డీడీపై దొంగల దాడిఆంధ్రజ్యోతి
నెల్లూరు జిల్లాలో రైల్లో తెలంగాణ లేడీ పోలీసు అధికారిపై దాడి: దోపిడీOneindia Telugu
ప్రజాశక్తి
Vaartha
అన్ని 13 వార్తల కథనాలు »
Andhrabhoomi
గూడూరు, సెప్టెంబర్ 12: ప్రజల మాన, ప్రాణ రక్షణ కల్పించాల్సిన పోలీసులకే భద్రత కరవైన సంఘటన శనివారం సింహపురి ఎక్స్ప్రెస్ రైల్లో జరిగిన సంఘటన తేటతెల్ల తెల్లం చేసిన వైనం ఇది. హైదరాబాదు పోలీస్ అకాడమిలో ఎస్పి క్యాడర్ మహిళా పోలీస్ అధికారిపై ఓ అగంతుడు దాడి చేసి అమె వద్ద గల బంగారు ఆభరణాలను నగదు లూటీ చేసి తాపీగా వెళ్లి పోయిన సంఘటన నెల్లూరు ...
పట్టపగలే దోపిడీ
'అప్పా' డీడీపై దొంగల దాడి
నెల్లూరు జిల్లాలో రైల్లో తెలంగాణ లేడీ పోలీసు అధికారిపై దాడి: దోపిడీ
Oneindia Telugu
భార్యను చంపిన పోలీస్ కేసు: ప్రదీప్ దొరికినట్లు సమాచారం లేదన్న డీసీపీ, 14 రోజుల ...
Oneindia Telugu
హైదరాబాద్: ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ భార్య సుప్రియ హత్య కేసులో రెండో నిందితుడు ప్రదీప్ దొరికినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీసీపీ కమలహాసన్ రెడ్డి స్పష్టం చేశారు. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన కానిస్టేబుల్ కేసులో పోలీసులు పురోగతి అంటూ ప్రదీప్ను పోలీసులు అరెస్ట్ చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ...
ప్రదీప్ దొరికినట్లు ఎక్కడా సమాచారం లేదుసాక్షి
గనులు, ఖనిజాల చట్టానికి సవరణలు సబబే: హైకోర్టుNamasthe Telangana
సుప్రియ హత్య కేసులో లొంగిపోయిన ప్రదీప్Andhrabhoomi
News (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)
అన్ని 20 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ భార్య సుప్రియ హత్య కేసులో రెండో నిందితుడు ప్రదీప్ దొరికినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీసీపీ కమలహాసన్ రెడ్డి స్పష్టం చేశారు. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన కానిస్టేబుల్ కేసులో పోలీసులు పురోగతి అంటూ ప్రదీప్ను పోలీసులు అరెస్ట్ చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ...
ప్రదీప్ దొరికినట్లు ఎక్కడా సమాచారం లేదు
గనులు, ఖనిజాల చట్టానికి సవరణలు సబబే: హైకోర్టు
సుప్రియ హత్య కేసులో లొంగిపోయిన ప్రదీప్
Vaartha
విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి అరెస్టు
Vaartha
కర్నూలు : నాణ్యమైన విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా రూ.కోట్లలో డిపాజిట్లు సేకరించి మోసగించిన కేసులో ప్రముఖ విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని కర్నూలు సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక సిసిఎస్ పోలీసు స్టేషన్ అవరణంలో కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత మోసాలకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పి.అకే ...
కేశవరెడ్డి స్కామ్...NTVPOST
కేశవ రెడ్డి కలకలం, చిట్టా విప్పుతున్న పోలీసులు: రంగంలోకి హరికృష్ణ!Oneindia Telugu
కేశవరెడ్డి యవ్వారం.. రంగంలోకి దిగిన హరికృష్ణ.. న్యాయం చేయాలని?వెబ్ దునియా
సాక్షి
Andhrabhoomi
అన్ని 35 వార్తల కథనాలు »
Vaartha
కర్నూలు : నాణ్యమైన విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా రూ.కోట్లలో డిపాజిట్లు సేకరించి మోసగించిన కేసులో ప్రముఖ విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని కర్నూలు సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక సిసిఎస్ పోలీసు స్టేషన్ అవరణంలో కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత మోసాలకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పి.అకే ...
కేశవరెడ్డి స్కామ్...
కేశవ రెడ్డి కలకలం, చిట్టా విప్పుతున్న పోలీసులు: రంగంలోకి హరికృష్ణ!
కేశవరెడ్డి యవ్వారం.. రంగంలోకి దిగిన హరికృష్ణ.. న్యాయం చేయాలని?
Oneindia Telugu
పెట్టుబడులపై చైనా ఆసక్తి: గం.కు 300కి.మీ వేగంగా వెళ్లే రైల్లో సిఎం కెసిఆర్(పిక్చర్స్)
Oneindia Telugu
షాంగై/హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావును కలుస్తున్న పలు ప్రముఖ కంపెనీల అధిపతులు, ప్రతినిధులు తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. షాంఘై పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ...
తెలంగాణలో చైనా టీవీల పరిశ్రమVaartha
'మౌలిక' సాయం చేయండిసాక్షి
65 కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ భేటీTelangana99
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
షాంగై/హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావును కలుస్తున్న పలు ప్రముఖ కంపెనీల అధిపతులు, ప్రతినిధులు తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. షాంఘై పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ...
తెలంగాణలో చైనా టీవీల పరిశ్రమ
'మౌలిక' సాయం చేయండి
65 కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ భేటీ
ఆంధ్రజ్యోతి
మీ వెంటే నేను: సీఎం చంద్రబాబు
ఆంధ్రజ్యోతి
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి/ద్వారకాతిరుమల) : 'పశ్చిమ గోదావరి నాకు ప్రియమైన జిల్లా. ఎప్పటికీ ఈ జిల్లాను మరిచిపోలేను. మీ వెంటే నేనుంటా. ఏమి చేసినా ఇక్కడే ప్రాధాన్యత ఇస్తా. భగవంతుడు ఎంత శక్తిని ఇస్తే అంత శక్తితో పనిచేస్తా' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 'దాతలకు పుట్టిల్లు ఈ జిల్లా. చిన్న తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి/ద్వారకాతిరుమల) : 'పశ్చిమ గోదావరి నాకు ప్రియమైన జిల్లా. ఎప్పటికీ ఈ జిల్లాను మరిచిపోలేను. మీ వెంటే నేనుంటా. ఏమి చేసినా ఇక్కడే ప్రాధాన్యత ఇస్తా. భగవంతుడు ఎంత శక్తిని ఇస్తే అంత శక్తితో పనిచేస్తా' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 'దాతలకు పుట్టిల్లు ఈ జిల్లా. చిన్న తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ...
సాక్షి
తోటపల్లి మీరు కట్టారా బాబూ?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తోటపల్లి బ్యారేజీ తన మానస పుత్రికని, తానే ఈ ప్రాజెక్టును పూర్తిచేశానని చెప్పుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వర్షాన్ని లెక్కచేయకుండా తానే పొలం గట్ల వెంటతిరిగి, అధికారుల్ని ప్రోత్సహించి ఈ బ్యారేజీని పూర్తి చేశానని గురువారం ఈ ...
కరవును తరిమేస్తాంAndhrabhoomi
తొలి విజయం తోటపల్లిఆంధ్రజ్యోతి
నిర్వాసితుల ఊసెత్తకుండానే.. తోటపల్లి జాతికి అంకితంప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తోటపల్లి బ్యారేజీ తన మానస పుత్రికని, తానే ఈ ప్రాజెక్టును పూర్తిచేశానని చెప్పుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వర్షాన్ని లెక్కచేయకుండా తానే పొలం గట్ల వెంటతిరిగి, అధికారుల్ని ప్రోత్సహించి ఈ బ్యారేజీని పూర్తి చేశానని గురువారం ఈ ...
కరవును తరిమేస్తాం
తొలి విజయం తోటపల్లి
నిర్వాసితుల ఊసెత్తకుండానే.. తోటపల్లి జాతికి అంకితం
沒有留言:
張貼留言