2015年9月25日 星期五

2015-09-26 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
డెంగీతో చిన్నారి మృతి.. వైద్యులను చితకబాదిన బాలుడి బంధువులు   
వెబ్ దునియా
ముంబైలో డెంగీ జ్వరంలో ఓ చిన్నారి మృత్యువాతపడ్డాడు. దీంతో ఆగ్రహించిన ఆ చిన్నారి బంధువులు ఆస్పత్రి వైద్యులను చితకబాదారు. దీనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... డెంగీతో బాధపడుతున్న బాబును ముంబైలోని ప్రభుత్వ కేఈఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, ఆస్పత్రిలో ఐసీయులో ...

ముంబయిలో డెంగీతో చిన్నారి మృతి   Andhrabhoomi
డెంగీతో బాలుడి మృతి..   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
గవర్నర్‌ను ఇక క్షమాభిక్ష కోరను   
సాక్షి
ముంబై: క్షమాభిక్ష కోసం మహారాష్ట్ర గవర్నర్ ముందు భవిష్యత్తులో పిటిషన్ దాఖలు చేయనని, తన తరఫున ఎవరూ ఆ ప్రయత్నం చేయొద్దని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శుక్రవారం స్పష్టం చేశారు. క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ దాఖలు చేసిన దరఖాస్తును ఆ రాష్ట్ర గవర్నర్ తిరస్కరించడం తెలిసిందే. ఇంకెప్పుడూ ...

ఎవరినీ క్షమాభిక్ష కోరలేదు: సంజరు దత్‌   ప్రజాశక్తి
నేనెప్పుడు క్షమాభిక్ష కోరానండీ బాబూ..?: సంజయ్ దత్ ప్రశ్న   వెబ్ దునియా
సంజయ్‌కి మళ్లీ చుక్కెదురు   Andhrabhoomi
Teluguwishesh   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సోమ్‌నాథ్ భారతి ప్రొఫెషనల్ కిల్లర్ : ఢిల్లీ పోలీసులు   
వెబ్ దునియా
ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారత్ ఓ ప్రొఫెషనల్ కిల్లర్ అని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. ఆయన భార్య పెట్టిన గృహ హింస కేసులో సోమ్‌నాథ్ కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన మాత్రం మూడు రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నారు. దీనిపై ఢిల్లీ ...

సుప్రీం కోర్టును ఆశ్రయించిన సోమనాథ భారతీ   Oneindia Telugu
కేజ్రీవాల్‌కు లిపిక కృతజ్ఞతలు   సాక్షి
సోమ్‌నాథ్.. లొంగిపో   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
'మామ్'కు మొదటి పుట్టినరోజు   
సాక్షి
సాక్షి: ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు దేశాలకే పరిమితమైన.. కిష్టమైన అంగారయాత్రను భారత్ దిగ్విజయంగా పూర్తిచేసి గురువారంతో సరిగ్గా ఏడాది. అతి తక్కువ ఖర్చుతో.. తొలి ప్రయత్నంలోనే.. ఆసియా అగ్రదేశాలైన చైనా, జపాన్ వంటి దేశాలను వెనక్కినెట్టి.. అరుణ గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపి.. అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది ఇస్రో.
భరతావని ముద్దుబిడ్డ మామ్‌కు ఏడాది   Oneindia Telugu
మామ్.. తొలి వార్షికోత్సవం.. మంగళ్‌యాన్ ప్రయోగానికి ఏడాది పూర్తి   వెబ్ దునియా
అద్భుతమైన చిత్రాలు తీసిన మామ్‌   ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాకంటే ముందే.. చంద్రబాబు చరిత్ర సృష్టించారు: ఉమాభారతి, మక్కా ప్రమాదంపై బాబు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతితో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఏపీ సీఎం పైన ప్రశంసలు కురిపించారు. నదుల అనుసంధానం విషయంలో తామింకా పథకాల రూపకల్పన స్థాయిలోనే ఉన్నామని, కానీ చంద్రబాబు మాత్రం నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి చరిత్ర ...

నదుల అనుసంధానంలో చంద్రబాబు అదుర్స్: ఉమాభారతి   వెబ్ దునియా
శభాష్ బాబూ!   Andhrabhoomi
ఉమాభారతితో ముగిసిన చంద్రబాబు భేటీ   ఆంధ్రజ్యోతి
సాక్షి   
Telugu Times (పత్రికా ప్రకటన)   
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐదేళ్ళలో స్వచ్ఛ భారత్ కల సాకారం చేస్తాం : ఢిల్లీలో చంద్రబాబు   
వెబ్ దునియా
వచ్చే ఐదేళ్ళలో స్వచ్ఛ భారత్ కలను సాకారం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారం నీతి ఆయోగ్ ఉప కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ... స్వచ్ఛభారత్‌పై 10 రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక ఇస్తామన్నారు. వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రధానంగా దృష్టి ...

ఐదేళ్లలో దేశమంతా 'స్వచ్ఛం'   Vaartha
అదనపు పన్నులు తప్పవు   ప్రజాశక్తి
స్వచ్ఛభారత్‌ మిషన్లు ఏర్పాటు చేస్తాం: చంద్రబాబు   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరింత వైభవంగా నిర్వహిస్తాం... టీటీడీ ఛైర్మన్ చదలవాడ   
వెబ్ దునియా
సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క ఉద్యోగి తన వంతు కృషి చేశారని ఆ ఉత్సాహంతోనే శరన్నవరాత్రి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చదలవాడ కృష్ణ మూర్తి అన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంతో పోలీసులు, జిల్లా అధికారులు, ...

శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం : చదలవాడ   ఆంధ్రజ్యోతి
టీటీడీ భక్తి చానల్ పై చదలవాడ ఫైర్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
రియాల్టీ షో పిచ్చి: బాలుడిని చంపేశారు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: రియాల్టీ షో లో పాల్గోనేందుకు ఇద్దరు మైనర్లు దారుణానికి పాల్పడ్డారు. బాలుడిని నమ్మించి తీసుకు వెళ్లి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కొండ మీద నుంచి కిందకు విసిరేశారు. ప్రస్తుతం ఇద్దరు మైనర్లను పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి రాంధ్వా చెప్పిన సమాచారం మేరకు వివరాలు ఈ విదంగా ...

రియాల్టీ షో కోసం బాలుడిని..   సాక్షి
క‌ల నిజం చేసుకొవ‌డానికి నిండు ప్రాణం బ‌లి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
బీహార్ ఎన్నికలలో లాలూ ప్రసాద్ కుమారులు పోటీ!   
తెలుగువన్
గడ్డి కుంభకోణం కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడి, బెయిలుపై బయటకు వచ్చిన కారణంగా ఆర్.జె.డి. పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై అనర్హత వేటు పడింది. కనుక ఆయన పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 101 స్థానాలలో పోటీ చేస్తున్నప్పటికీ ఆయన పోటీ చేయడానికి వీలుపడలేదు. కానీ తమ కూటమి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో చక్రం తిప్పాలని ...

వారసులొచ్చేస్తున్నారు... బీహార్ బరిలో లాలూ తనయులు   వెబ్ దునియా
లాలు కొడుకులూ బరిలోకి దిగిపోయారు..   Telugupopular
లాలూ వారసులు వస్తున్నారు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాహుల్ అమెరికా పర్యటన వెనక మతలబేంటి?   
సాక్షి
న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటన విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తన విమర్శలను మరింత పెంచింది. రాహుల్ గాంధీ అమెరికాలో పాల్గొంటారని చెబుతున్న 'వీకెండ్ విత్ చార్లీ రోస్' సదస్సు ఎప్పుడో జూలైలో ముగిసిందని, అలాంటిది ఇప్పుడు ఆ పేరు చెప్పి రాహుల్ అమెరికాలో పర్యటించడం వెనుక ఏం మతలబు ఉందని బీజేపీ నేత ...

మళ్లీ రాహుల్ విదేశీయానం   Andhrabhoomi
ఆస్పెన్ సమావేశాల్లో పాల్గొనున్న రాహల్ ?   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言