వెబ్ దునియా
ఎన్నాళ్లీ రిజర్వేషన్లు...? ఇంకెన్నేళ్ళు సాగుతాయ్.. ! : కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ
వెబ్ దునియా
తరాలకు తరాలు మారిపోతున్నాయి. ఏళ్లకు ఏళ్ళు గడిచిపోతున్నాయి. అయినా రిజర్వేషన్లను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నాళ్ళు కొనసాగిస్తారు ఎన్నేళ్ళు కొనసాగిస్తారు..? అందుకు 21వ శతాబ్ధంలో కూడా కులం ప్రాతిపదికగానా... అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ ప్రశ్నించారు. మోహన్ భగవత్ ఏమైనా చెప్పి ఉండొచ్చు! అది ప్రధానం కాదు.
రైతుల పాలిట నిజమైన హీరో అక్షయ్ కుమార్Teluguwishesh
గణపతి లడ్డు మిస్సింగ్NTVPOST
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తరాలకు తరాలు మారిపోతున్నాయి. ఏళ్లకు ఏళ్ళు గడిచిపోతున్నాయి. అయినా రిజర్వేషన్లను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నాళ్ళు కొనసాగిస్తారు ఎన్నేళ్ళు కొనసాగిస్తారు..? అందుకు 21వ శతాబ్ధంలో కూడా కులం ప్రాతిపదికగానా... అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ ప్రశ్నించారు. మోహన్ భగవత్ ఏమైనా చెప్పి ఉండొచ్చు! అది ప్రధానం కాదు.
రైతుల పాలిట నిజమైన హీరో అక్షయ్ కుమార్
గణపతి లడ్డు మిస్సింగ్
వెబ్ దునియా
బీహార్లో బాలికపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత కొట్టి చంపిన కామాంధులు!
వెబ్ దునియా
బీహార్ రాష్ట్రంలో కామాంధులు మరోమారు రెచ్చిపోయారు. ఎనిమిదేళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత తాము చేసిన పాపం బయటపడకుండా ఉండేందుకు ఆ బాలికపై యాసిడ్ పోసి.. నిప్పంటించి.. హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారణ ఘటన వివరాలను పరిశీలిస్తే... బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లాలోని ఓ గ్రామంలో గణేష్ ...
ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. హత్యAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీహార్ రాష్ట్రంలో కామాంధులు మరోమారు రెచ్చిపోయారు. ఎనిమిదేళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత తాము చేసిన పాపం బయటపడకుండా ఉండేందుకు ఆ బాలికపై యాసిడ్ పోసి.. నిప్పంటించి.. హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారణ ఘటన వివరాలను పరిశీలిస్తే... బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లాలోని ఓ గ్రామంలో గణేష్ ...
ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. హత్య
సాక్షి
హత్యకు గురైన జాతీయ షూటర్
Namasthe Telangana
చండీగఢ్: పంజాబ్కు చెందిన జాతీయ స్థాయి షూటర్ సిప్పీ సిద్ధూ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇక్కడి ఓ పార్కులో అతణ్ని గుర్తుతెలియని దుండగులు ఎవరో కాల్చిచంపినట్టు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపించారు.
చండీగఢ్లో షూటర్ హత్యAndhrabhoomi
జాతీయ షూటర్ సిప్పీ సిద్దూ హత్యఆంధ్రజ్యోతి
జాతీయ షూటర్ దారుణ హత్యసాక్షి
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
చండీగఢ్: పంజాబ్కు చెందిన జాతీయ స్థాయి షూటర్ సిప్పీ సిద్ధూ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇక్కడి ఓ పార్కులో అతణ్ని గుర్తుతెలియని దుండగులు ఎవరో కాల్చిచంపినట్టు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపించారు.
చండీగఢ్లో షూటర్ హత్య
జాతీయ షూటర్ సిప్పీ సిద్దూ హత్య
జాతీయ షూటర్ దారుణ హత్య
Andhrabhoomi
ప్రపంచ స్థాయికి విశాఖ ఐఐఎం
Andhrabhoomi
విశాఖపట్నం, సెప్టెంబర్ 21: ప్రపంచస్థాయి విద్యా సంస్థగా విశాఖ ఐఐఎంను తీర్చిదిద్దుతామని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఐఐఎం విశాఖలో తరగతులను మంత్రి గంటా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐఐఎం విశాఖను మిగిలిన ఐఐఎంల కన్నా మిన్నగా ...
ఐఐఎం ఆరంభంఆంధ్రజ్యోతి
విశాఖ ఐఐఎంకు ప్రపంచస్థాయిప్రజాశక్తి
విశాఖ ఐఐఎంలో తరగతులు ప్రారంభంసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
విశాఖపట్నం, సెప్టెంబర్ 21: ప్రపంచస్థాయి విద్యా సంస్థగా విశాఖ ఐఐఎంను తీర్చిదిద్దుతామని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఐఐఎం విశాఖలో తరగతులను మంత్రి గంటా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐఐఎం విశాఖను మిగిలిన ఐఐఎంల కన్నా మిన్నగా ...
ఐఐఎం ఆరంభం
విశాఖ ఐఐఎంకు ప్రపంచస్థాయి
విశాఖ ఐఐఎంలో తరగతులు ప్రారంభం
Oneindia Telugu
బతికుండగానే పూడ్చేసిన కార్మికులు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం...
వెబ్ దునియా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రోడ్డు పక్కన గుంతలో పడివున్న వ్యక్తిని సజీవంగా పూడ్చిపెట్టారు. ఈ పని చేసింది రోడ్డు నిర్మాణ కార్మికులు. ఆ తర్వాత తేరుకుని చూడగా ఆ వ్యక్తి చనిపోయాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాట్ని జిల్లా ఉడ్లానా - హతా రహదారిలో ఈ దారుణం మూడు రోజుల క్రితం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలు ...
అతను బతికేఉన్నాడు.. రోడ్డు వేసేశారుతెలుగువన్
బతికున్న మనిషిని పూడ్చిపెట్టి రోడ్డు వేశారు (వీడియో)Oneindia Telugu
బతికుండగానే పాతిపెట్టారు!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రోడ్డు పక్కన గుంతలో పడివున్న వ్యక్తిని సజీవంగా పూడ్చిపెట్టారు. ఈ పని చేసింది రోడ్డు నిర్మాణ కార్మికులు. ఆ తర్వాత తేరుకుని చూడగా ఆ వ్యక్తి చనిపోయాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాట్ని జిల్లా ఉడ్లానా - హతా రహదారిలో ఈ దారుణం మూడు రోజుల క్రితం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలు ...
అతను బతికేఉన్నాడు.. రోడ్డు వేసేశారు
బతికున్న మనిషిని పూడ్చిపెట్టి రోడ్డు వేశారు (వీడియో)
బతికుండగానే పాతిపెట్టారు!
వెబ్ దునియా
నేతాజీ కుటుంబ సభ్యుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా : నరేంద్ర మోడీ
వెబ్ దునియా
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులను త్వరలోనే కలుసుకోబోతున్నట్టు.. ఆ సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఇందుకోసం వివిధ దేశాల్లో ఉన్న నేతాజీ కుటుంబ సభ్యులను ప్రధాని అధికారిక నివాసానికి ఆహ్వానించానని, వారందరి రాకకోసం తామంతా ఎదురు చూస్తున్నట్టు ...
నేతాజీ అదృశ్యంపై ముగింపు పలకాలి, మోడీ అడగాలిOneindia Telugu
ప్రధానిని కలవనున్న నేతాజీ కుటుంబీకులుసాక్షి
ఖాదీ వస్త్రాలనే కొనండి 'మన్కీ బాత్'లో మోడీప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులను త్వరలోనే కలుసుకోబోతున్నట్టు.. ఆ సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఇందుకోసం వివిధ దేశాల్లో ఉన్న నేతాజీ కుటుంబ సభ్యులను ప్రధాని అధికారిక నివాసానికి ఆహ్వానించానని, వారందరి రాకకోసం తామంతా ఎదురు చూస్తున్నట్టు ...
నేతాజీ అదృశ్యంపై ముగింపు పలకాలి, మోడీ అడగాలి
ప్రధానిని కలవనున్న నేతాజీ కుటుంబీకులు
ఖాదీ వస్త్రాలనే కొనండి 'మన్కీ బాత్'లో మోడీ
వెబ్ దునియా
కాంగ్రెస్ కార్యకర్తలు స్టీవ్ జాబ్స్లా పనిచేయాలి : రాహుల్ పిలుపు
వెబ్ దునియా
కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి, అభ్యున్నతి కోసం పార్టీ కార్యకర్తలు యాపిల్ సంస్థ సీఈఓ స్టీవ్ జాబ్స్లా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా.. దేశానికి గుండెకాయలా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిందని, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలే ...
స్టీవ్ జాబ్స్లా పనిచేయాలి: కార్యకర్తలతో రాహుల్Oneindia Telugu
'మీరంతా స్టీవ్ జాబ్స్ లాగా పనిచేయండి'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి, అభ్యున్నతి కోసం పార్టీ కార్యకర్తలు యాపిల్ సంస్థ సీఈఓ స్టీవ్ జాబ్స్లా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా.. దేశానికి గుండెకాయలా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిందని, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలే ...
స్టీవ్ జాబ్స్లా పనిచేయాలి: కార్యకర్తలతో రాహుల్
'మీరంతా స్టీవ్ జాబ్స్ లాగా పనిచేయండి'
వెబ్ దునియా
పాక్కు స్నేహపూర్వక హస్తం అందిస్తాం : రాజ్ నాథ్ సింగ్ ప్రకటన
వెబ్ దునియా
పాకిస్థాన్కు ఎల్లప్పుడూ భారత్ స్నేహపూర్వక హస్తం అందిస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దాన్ని పాకిస్థాన్ అందిపుచ్చుకుని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. భారత్ సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో ...
పాక్, చైనాతో స్నేహమే కావాలి, కానీ: రాజ్నాథ్, నేతాజీ ఫైళ్లపై తొందరొద్దు!Oneindia Telugu
'పాకిస్థాన్ కు స్నేహపూర్వక హస్తం'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్కు ఎల్లప్పుడూ భారత్ స్నేహపూర్వక హస్తం అందిస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దాన్ని పాకిస్థాన్ అందిపుచ్చుకుని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. భారత్ సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో ...
పాక్, చైనాతో స్నేహమే కావాలి, కానీ: రాజ్నాథ్, నేతాజీ ఫైళ్లపై తొందరొద్దు!
'పాకిస్థాన్ కు స్నేహపూర్వక హస్తం'
విద్యార్థినికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రోజు రోజుకు ఘోరాలు ఎక్కువ అవుతున్నాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు గ్యాంగ్ రేప్ చేసి తప్పించుకున్నారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శనివారం తొమ్మిదో తరగతి చదువుతున్న 15 సంవత్సరాల ...
ఢిల్లీలో బాలిక కిడ్నాప్.. గ్యాంగ్ రేప్సాక్షి
ఢిల్లీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రోజు రోజుకు ఘోరాలు ఎక్కువ అవుతున్నాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు గ్యాంగ్ రేప్ చేసి తప్పించుకున్నారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శనివారం తొమ్మిదో తరగతి చదువుతున్న 15 సంవత్సరాల ...
ఢిల్లీలో బాలిక కిడ్నాప్.. గ్యాంగ్ రేప్
ఢిల్లీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
వెబ్ దునియా
అదృష్టాన్నిచ్చే దెయ్యాల్ని అమ్ముతాడట.. మీరేమైనా కొనుక్కుంటారా?
వెబ్ దునియా
దేశంలో నాగరికత పెరిగినా ఇంకా మూఢనమ్మకాలపై ప్రజలకు విశ్వాసాలు తొలగిపోలేదు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. ఛత్తీస్ఘడ్లోని జస్పూర్ ప్రాంతంలో సర్కోబ్ గ్రామస్తులకు దయ్యాలున్నాయనేది ప్రగాఢ విశ్వాసం. వాటిని క్యాష్ చేసుకోవాలనుకున్న ఓ మూర్ఖుడు. దెయ్యాలను మంచి చేసుకుంటే అదృష్టం కలిసివస్తుందని ఆ గ్రామస్తులు నమ్ముతారు.
దయ్యాలనే అమ్మేశాడు: కటకటాలపాలయ్యాడుOneindia Telugu
దయ్యాలు అమ్ముకుంటూ...జైలు పాలయ్యాడుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో నాగరికత పెరిగినా ఇంకా మూఢనమ్మకాలపై ప్రజలకు విశ్వాసాలు తొలగిపోలేదు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. ఛత్తీస్ఘడ్లోని జస్పూర్ ప్రాంతంలో సర్కోబ్ గ్రామస్తులకు దయ్యాలున్నాయనేది ప్రగాఢ విశ్వాసం. వాటిని క్యాష్ చేసుకోవాలనుకున్న ఓ మూర్ఖుడు. దెయ్యాలను మంచి చేసుకుంటే అదృష్టం కలిసివస్తుందని ఆ గ్రామస్తులు నమ్ముతారు.
దయ్యాలనే అమ్మేశాడు: కటకటాలపాలయ్యాడు
దయ్యాలు అమ్ముకుంటూ...జైలు పాలయ్యాడు
沒有留言:
張貼留言