2015年9月20日 星期日

2015-09-21 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఓట్ల తొలగింపులో కూకట్‌పల్లి టాప్ !   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఓట్ల తొలగింపు గందరగోళానికి దారితీసింది. దీనిపై ఆయా పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆచితూచి వ్యవహరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓటర్లను తొలగించావుని అధికారులు చెబుతుండగా.. ఏకపక్షంగా తొలగించారని ...

సెటిలర్ల ఓట్లు తొలగిస్తే ఊరుకొనేది లేదు   ప్రజాశక్తి
గ్రేటర్‌లో 17 లక్షల ఓట్లు గల్లంతు   ఆంధ్రజ్యోతి
సెటిలర్ల ఓట్లు పీకేశాక తలసాని రాజీనామా ?   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తెలుగులోనూ 'ఏఈఈ' పేపర్‌   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల విజ్ఞప్తికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ స్పందించింది. ఈ నెల 20న జరుగనున్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ (ఏఈఈ) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ను తెలుగు/ ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో దేనిలోనైనా రాసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తెలంగాణ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జే రామచంద్రరావు ఏపీ ...

తెలుగులో ఏఈఈ జనరల్ స్టడీస్ పేపరు   సాక్షి
తెలుగులోనే జనరల్ స్టడీస్   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఒకే వేదికపైకి టీడీపీ, కాంగ్రెస్   
సాక్షి
చేవెళ్ల: జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి ఒక్క వేదికపై పోరాడాలని.. 'ప్రాణహిత-చేవెళ్ల' నీళ్లు రంగారెడ్డి జిల్లాకు వచ్చేదాకా సమష్టిగా ఉద్యమించాలని టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు టీడీపీ శనివారం నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొని.. తమ మద్దతు ప్రకటించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ...

డిజైన్ మారిస్తే ఊరుకోం   Andhrabhoomi
ప్రాణహిత కోసం కదం తొక్కిన టీడీపీ... కాంగ్రెస్‌ సంఘీభావం   ఆంధ్రజ్యోతి

అన్ని 8 వార్తల కథనాలు »   


NTVPOST
   
చంద్రబాబు అందుకే సింగపూర్‌ టూర్‌   
NTVPOST
అమరావతి నగర నిర్మాణ ప్రణాళికలను చర్చించడంతో పాటుగా అక్టోబరు 22న జరిగే రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి సింగపూర్ ప్రధాని లీ శాన్ లూంగ్ ను ఆహ్వానించేందుకు చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సెప్టెంబరు 21, 22 తేదీలలో సింగపూర్ పర్యటనకు బయల్దేరనుంది. మొదటి రోజున సింగపూర్ కన్సార్టియంతో సైన్స్ పార్క్ లో జరిగే ...

21న సిఎం సింగపూర్‌ పర్యటన   ప్రజాశక్తి
21న ఎపి సిఎం చంద్రబాబు సింగపూర్‌ పయనం   Vaartha
సింగపూర్‌కు చంద్రబాబు..అమరావతి ప్రణాళికపై చర్చ   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మన్మోహన్‌ను మౌని ముని అన్నారు, ఇప్పుడేమైంది: వెంకయ్యపై విహెచ్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా సాధించి తీరుతామని హామీ ఇచ్చిన బిజెపి నేతలు ముఖ్యంగా కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి ఎం వెంకయ్యనాయుడును ఆ హామీ నెరవేర్చేంతవరకూ తమ ప్రాంతంలో అడుగుపెట్టనీయవద్దని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలోముఖ్యమంత్రి ...

అక్కడో కథ.. ఇక్కడో కథ... హోదాపై వెంకయ్యను అడ్డుకోండి.. బాబు కూడా అంతే.. విహెచ్   వెబ్ దునియా
హోదా వచ్చేదాకా.. వెంకయ్యను రానివ్వొద్దు   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైతులకు అండగా తెలంగాణ జాగృతి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు విషాదకరమని, ఆత్మహ త్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలవడం అందరి బాధ్యతని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ జాగృతి తరఫున ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన ...

రైతులకు క్రీడాకారుల అండ   Andhrabhoomi
252 రైతు ఆత్మహత్యలు   ఆంధ్రజ్యోతి
అప్పుల బాధ: హైదరాబాద్‌లో మరో రైతు ఆత్మహత్య   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
పరిహారం చెల్లింపులోనూ రాజకీయమా?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలోనూ సీఎం కేసీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. రైతు రుణాలను రూ.లక్ష వరకూ ఒకేసారి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ...

పరిహారంలోనూ రాజకీయాలా?   Andhrabhoomi
'కేసీఆర్ నిర్ణయాలు రైతు ఆత్మహత్యలు ప్రోత్సహించేలా ఉన్నాయి '   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య   
సాక్షి
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)లో ఓ రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాజులూరు మండలం అయితపూడికి చెందిన అవ్వారి సతీష్(32) అనే ఆటో డ్రైవర్ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. గత ఫిబ్రవరిలో జీజీహెచ్‌లో చేరగా వైద్యులు పరీక్షించి ...

కెజిజిహెచ్‌లో రోగి ఆత్మహత్య   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
పరిహారం 6 లక్షలు   
సాక్షి
... ⇒ రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు... అప్పులు తీర్చేందుకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ రూ. లక్ష ⇒ పరిహారం పెంపు తక్షణమే అమల్లోకి.. ⇒ ఇప్పటివరకు జరిగిన ఘటనలకు పాత పరిహారమే! ⇒ కొత్తగా వెయ్యి ఏఈవో పోస్టులు మంజూరు ⇒ ములుగులో ఫారెస్ట్ కాలేజీకి లైన్ క్లియర్ ⇒ రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీస్ బెటాలియన్లు ⇒ పెట్టుబడులను ఆకర్షించేందుకు 3 ...

నష్టపరిహారం పెంపు   Andhrabhoomi
రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం   Namasthe Telangana
ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం 5 లక్షలు?   ఆంధ్రజ్యోతి

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
'వంద గొంతులు ఒక్కటై..'   
సాక్షి
గుంటూరువెస్ట్ : తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని అగ్రహారాల నుంచి పల్లెలకు తీసుకువచ్చిన ఘనత గుర్రం జాషువాకే దక్కుతుందని ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ అన్నారు. సాహిత్యం సామాన్యుడిదని వెలుగెత్తిచాటాడని, ఆయన సాహిత్యం, కవిత్వం విశ్వజనీయమని ఇనాక్ కొనియాడారు. గుర్రం జాషువా 120వ జయంతోత్సవం సందర్భంగా జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో ...

జాషువా సమగ్ర రచనలు - సమాలోచన   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言