Oneindia Telugu
దారుణం: నడిరోడ్డుపై రేప్ బాధితుల హత్య
Oneindia Telugu
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు అత్యాచార బాధితులు ఆదివారం పట్ట పగలే నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యారు. వీరిలో మరో రెండు రోజుల్లో కోర్టుకు సాక్షిగా హాజరుకావాల్సిన ఓ యువతి కూడా ఉంది. మౌ జిల్లాలోని బైజాపూర్ గ్రామంలో 18 ఏళ్ల అత్యాచార బాధితురాలిని మోటారు బైక్పై వెళుతున్న ...
యూపీలో రేపిస్టుల కిరాతకంAndhrabhoomi
రేప్ బాధితురాలిని కాల్చి చంపిన దుండగులుప్రజాశక్తి
రేప్ కేసు పెట్టినందుకు కాల్చేశాడు..సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు అత్యాచార బాధితులు ఆదివారం పట్ట పగలే నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యారు. వీరిలో మరో రెండు రోజుల్లో కోర్టుకు సాక్షిగా హాజరుకావాల్సిన ఓ యువతి కూడా ఉంది. మౌ జిల్లాలోని బైజాపూర్ గ్రామంలో 18 ఏళ్ల అత్యాచార బాధితురాలిని మోటారు బైక్పై వెళుతున్న ...
యూపీలో రేపిస్టుల కిరాతకం
రేప్ బాధితురాలిని కాల్చి చంపిన దుండగులు
రేప్ కేసు పెట్టినందుకు కాల్చేశాడు..
సాక్షి
27న ఫేస్బుక్ ఆఫీసుకు మోదీ
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల చివరి వారంలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఫేస్బుక్ సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఆహ్వానం మేరకు మోదీ ఈనెల 27న కాలిఫోర్నియాలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. ఒక దేశ ప్రధాని ఫేస్బుక్ ఆఫీసును ...
ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న మోదీAndhrabhoomi
ఫేస్బుక్ ప్రధాన కార్యాలయానికి మోదీఆంధ్రజ్యోతి
ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న మోడీప్రజాశక్తి
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల చివరి వారంలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఫేస్బుక్ సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఆహ్వానం మేరకు మోదీ ఈనెల 27న కాలిఫోర్నియాలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. ఒక దేశ ప్రధాని ఫేస్బుక్ ఆఫీసును ...
ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న మోదీ
ఫేస్బుక్ ప్రధాన కార్యాలయానికి మోదీ
ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న మోడీ
సాక్షి
12 మంది దోషులుగా నిర్ధారణ
సాక్షి
శిక్షల ఖరారుపై సోమవారం నుంచి వాదనలు.. ఐదుగురికి మరణశిక్ష పడే అవకాశం ముంబై: ముంబైలోని రైళ్లలో వరుస పేలుళ్లకు పాల్పడి 188 మందిని బలితీసుకున్న కేసులో 12 మందిని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ (మోకా) కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. సిమీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న వీరిలో ఐదుగురికి మరణశిక్ష పడే ...
ప్రెషర్ కుక్కర్ల బాంబుల కేసు!News (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)
ముంబై పేలుళ్ల కేసులో 12 మంది దోషులుప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
శిక్షల ఖరారుపై సోమవారం నుంచి వాదనలు.. ఐదుగురికి మరణశిక్ష పడే అవకాశం ముంబై: ముంబైలోని రైళ్లలో వరుస పేలుళ్లకు పాల్పడి 188 మందిని బలితీసుకున్న కేసులో 12 మందిని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ (మోకా) కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. సిమీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న వీరిలో ఐదుగురికి మరణశిక్ష పడే ...
ప్రెషర్ కుక్కర్ల బాంబుల కేసు!
ముంబై పేలుళ్ల కేసులో 12 మంది దోషులు
సాక్షి
'40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారు'
సాక్షి
ఛండీగఢ్: దేశాభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. 400 మంది ఎంపీలు దేశాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే దీనికి వ్యతిరేకంగా 40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ఛండీగఢ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.
ఇంకా మరిన్ని »
సాక్షి
ఛండీగఢ్: దేశాభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. 400 మంది ఎంపీలు దేశాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే దీనికి వ్యతిరేకంగా 40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ఛండీగఢ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.
వెబ్ దునియా
మోడీ ఆ కేసులో తలదూర్చారు.. పీపీ రోహిణి ఆరోపణ.. సుప్రీం నోటీసులు!
వెబ్ దునియా
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో ఉదాసీనంగా ఉండాలని, జాతీయ దర్యాప్తు అధికారుల (ఎన్ఐఏ) నుంచి తనపై ఒత్తిడి పెరిగిందని స్పెషల్ పీపీ రోహిణి ఆరోపించడం ద్వారా సుప్రీంకోర్టు మండిపడింది. మోడీ సర్కార్ ...
ప్రధాని మోడీకి సుప్రీం షాక్డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో ఉదాసీనంగా ఉండాలని, జాతీయ దర్యాప్తు అధికారుల (ఎన్ఐఏ) నుంచి తనపై ఒత్తిడి పెరిగిందని స్పెషల్ పీపీ రోహిణి ఆరోపించడం ద్వారా సుప్రీంకోర్టు మండిపడింది. మోడీ సర్కార్ ...
ప్రధాని మోడీకి సుప్రీం షాక్
వెబ్ దునియా
ఆంబులెన్స్ కాంట్రాక్టు స్కామ్ : కార్తీ చిదంబరంపై ఈడీ కేసు
వెబ్ దునియా
కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి కార్తీ చిదంబరంతో పాటు.. కొంతమంది కాంగ్రెస్ నేతలు చిక్కుల్లో పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంలో అంబులెన్స్ సర్వీసులను నడిపిన కార్తీ ప్రభుత్వం నుంచి అదనపు సొమ్మును వసూలు చేశారన్న ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసుపై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. రాజస్థాన్ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి కార్తీ చిదంబరంతో పాటు.. కొంతమంది కాంగ్రెస్ నేతలు చిక్కుల్లో పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంలో అంబులెన్స్ సర్వీసులను నడిపిన కార్తీ ప్రభుత్వం నుంచి అదనపు సొమ్మును వసూలు చేశారన్న ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసుపై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. రాజస్థాన్ ...
వెబ్ దునియా
రజినీకాంత్కు భాజపా వార్నింగ్... 'టిప్పు సుల్తాన్'లో నటిస్తేనా....?!!
వెబ్ దునియా
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్కు తమిళనాడు భాజపా నాయకులు వార్నింగ్ ఇచ్చారు. అంతగా వార్నింగ్ ఇచ్చే పని రజినీ ఏం చేశారనే కదా మీ డౌట్... మరేంలేదు... రజినీకాంత్ టిప్పు సుల్తాన్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దీనితో భాజపా నాయకులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. Rajinikanth. దీనికి కారణం ఏంటంటే.... టిప్పు సుల్తాన్ 18వ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్కు తమిళనాడు భాజపా నాయకులు వార్నింగ్ ఇచ్చారు. అంతగా వార్నింగ్ ఇచ్చే పని రజినీ ఏం చేశారనే కదా మీ డౌట్... మరేంలేదు... రజినీకాంత్ టిప్పు సుల్తాన్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దీనితో భాజపా నాయకులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. Rajinikanth. దీనికి కారణం ఏంటంటే.... టిప్పు సుల్తాన్ 18వ ...
ఆంధ్రజ్యోతి
తెలంగాణ ఆత్మహత్యలకు బాధ్యుడు మోదీనా?: సీపీఐ నారాయణ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రైతులు లేఖలు రాసిమరీ ఆత్మహత్యలు చేసుకొంటున్న ఉదంతాలను వక్రీకరించడం, లేని అనారోగ్య కారణాలను చూపించాలని ప్రయత్నించడం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. ''తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతుంటే దానికి ప్రధాని మోదీ కారణం అవుతారా? అలా అనుకుంటే సీఎం కేసీఆర్ అదే మాట ...
'కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రైతులు లేఖలు రాసిమరీ ఆత్మహత్యలు చేసుకొంటున్న ఉదంతాలను వక్రీకరించడం, లేని అనారోగ్య కారణాలను చూపించాలని ప్రయత్నించడం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. ''తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతుంటే దానికి ప్రధాని మోదీ కారణం అవుతారా? అలా అనుకుంటే సీఎం కేసీఆర్ అదే మాట ...
'కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు'
NTVPOST
అందరి చూపు బీహార్ వైపే.. నరేంద్ర మోడీకి మరో పరాభవం తప్పదా?
వెబ్ దునియా
బీహార్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల నగారా మోగింది. దీంతో ప్రతి ఒక్క రాజకీయ నేత చూపు బీహార్పైనే కేంద్రీకృతమై వుంది. ఈ ఎన్నికలు జనతా పరివార్కు బీజేపీ కూటమికి మధ్య సమరంగా భావిస్తున్నారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలే ఇక్కడ కూడా పునరావృతం కావొచ్చన్న ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల ఫలితాలపై ...
అందరి చూపు బీహార్ వైపే?NTVPOST
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీహార్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల నగారా మోగింది. దీంతో ప్రతి ఒక్క రాజకీయ నేత చూపు బీహార్పైనే కేంద్రీకృతమై వుంది. ఈ ఎన్నికలు జనతా పరివార్కు బీజేపీ కూటమికి మధ్య సమరంగా భావిస్తున్నారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలే ఇక్కడ కూడా పునరావృతం కావొచ్చన్న ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల ఫలితాలపై ...
అందరి చూపు బీహార్ వైపే?
వెబ్ దునియా
పాక్ బుద్ధి మారదు.. మారదంతే.. ఎలాంటి హామీ ఇవ్వలేనన్న చీఫ్?!
వెబ్ దునియా
పాకిస్థాన్ బుద్ధి మారదు.. మారదంతే. పాకిస్థాన్తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించినప్పటికీ.. పాకిస్థాన్ తన తీరు మార్చుకోవట్లేదు. భారత్లోకి ఎలాంటి చొరబాట్లు ఉండవని హామీ ఇవ్వాలని పాక్ రేంజర్ల చీఫ్ బర్కీని రాజ్ నాథ్ సింగ్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. తాను పాక్ సరిహద్దు రేంజర్లకు మాత్రమే ...
భారత సైన్యం ఏనాడూ తొందరపడలేదు : రాజ్ నాథ్ సింగ్ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ బుద్ధి మారదు.. మారదంతే. పాకిస్థాన్తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించినప్పటికీ.. పాకిస్థాన్ తన తీరు మార్చుకోవట్లేదు. భారత్లోకి ఎలాంటి చొరబాట్లు ఉండవని హామీ ఇవ్వాలని పాక్ రేంజర్ల చీఫ్ బర్కీని రాజ్ నాథ్ సింగ్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. తాను పాక్ సరిహద్దు రేంజర్లకు మాత్రమే ...
భారత సైన్యం ఏనాడూ తొందరపడలేదు : రాజ్ నాథ్ సింగ్
沒有留言:
張貼留言