వెబ్ దునియా
మక్కా మహా విషాదం .. క్షతగాత్రుల్లో ఇద్దరు భారతీయులు.. సోనియా దిగ్భ్రాంతి
వెబ్ దునియా
మక్కా మసీదు వద్ద గురువారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇద్దరు భారతీయులు గాయపడినట్లు సౌదీ అరేబియా, జెడ్డాలోని భారత కాన్సులేట్ అధికారులు వెల్లడించారు. వీరిద్దరు అస్సోంకు చెందిన హజ్ యాత్రికులుగా గుర్తించినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మృతులు, క్షతగాత్రుల్లో భారతీయుల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని భారత కాన్సులేట్ ...
హజ్ యాత్రలో పెను విషాదంసాక్షి
యాత్రలో విషాదం!ఆంధ్రజ్యోతి
మక్కాలో తొక్కిసలాటAndhrabhoomi
ప్రజాశక్తి
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 50 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మక్కా మసీదు వద్ద గురువారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇద్దరు భారతీయులు గాయపడినట్లు సౌదీ అరేబియా, జెడ్డాలోని భారత కాన్సులేట్ అధికారులు వెల్లడించారు. వీరిద్దరు అస్సోంకు చెందిన హజ్ యాత్రికులుగా గుర్తించినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మృతులు, క్షతగాత్రుల్లో భారతీయుల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని భారత కాన్సులేట్ ...
హజ్ యాత్రలో పెను విషాదం
యాత్రలో విషాదం!
మక్కాలో తొక్కిసలాట
వెబ్ దునియా
బక్రీద్ రోజున యెమన్ మసీదులో బాంబు పేలుడు: 30 మంది మృతి
వెబ్ దునియా
ముస్లింల పండుగ బక్రీద్ సందర్భంగా యెమన్ రాజధాని సనాలోని అల్ -బలిలీ మసీదులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. గురువారం చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో దాదాపు 29 మంది మృతి చెందగా.. అనేకమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే పనుల్లో సహాయక సిబ్బంది నిమగ్నమైంది. క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి ...
మసీదులో ఆత్మాహుతి దాడి: 29 మంది మృతిOneindia Telugu
మసీదులో భారీ పేలుడు: 29 మంది మృతిసాక్షి
యెమెన్లోని మసీదులో పేలుడు: 29 మంది మృతిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముస్లింల పండుగ బక్రీద్ సందర్భంగా యెమన్ రాజధాని సనాలోని అల్ -బలిలీ మసీదులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. గురువారం చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో దాదాపు 29 మంది మృతి చెందగా.. అనేకమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే పనుల్లో సహాయక సిబ్బంది నిమగ్నమైంది. క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి ...
మసీదులో ఆత్మాహుతి దాడి: 29 మంది మృతి
మసీదులో భారీ పేలుడు: 29 మంది మృతి
యెమెన్లోని మసీదులో పేలుడు: 29 మంది మృతి
Oneindia Telugu
రాకేష్ రెడ్డి కిడ్నాప్, హత్య: టెక్కీ బావనే అనుమానితుడు
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదులో నగరంలోని జవహార్నగర్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. బుధవారం ఉదయం రాకేష్ రెడ్డి కిడ్నాప్కు గురయ్యాడు. కిడ్నాపర్లు రూ.8లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాపర్ల నుంచి ఫోన్ రాగానే రాకేశ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లండన్ రిటర్న్ మర్డర్ మిస్టరీ..NTVPOST
కిడ్నాపైన రాకేష్ రెడ్డిని హత్య చేసిన దుండగులుఆంధ్రజ్యోతి
కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసి, హత్య చేశారుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదులో నగరంలోని జవహార్నగర్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. బుధవారం ఉదయం రాకేష్ రెడ్డి కిడ్నాప్కు గురయ్యాడు. కిడ్నాపర్లు రూ.8లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాపర్ల నుంచి ఫోన్ రాగానే రాకేశ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లండన్ రిటర్న్ మర్డర్ మిస్టరీ..
కిడ్నాపైన రాకేష్ రెడ్డిని హత్య చేసిన దుండగులు
కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసి, హత్య చేశారు
Teluguwishesh
అందాల అపరంజి కాదు.. అడతనం, అమ్మతనం లేని కర్కోఠకి..
Teluguwishesh
అమ్మాయి అందులో కాస్తా అందం కూడా వుంది. అందమైన అమ్మాయి.. మరోలా చెప్పాలంటే.. అపరంజి బొమ్మ. అయితే అందానికి తగ్గట్టుగా అమెకు పుర్రెలో బుద్దిని మాత్రం ప్రసాదించలేదు ఆ దేవుడు. అంతేకాదు కమ్మనైన అమ్మతనం కానీ, అడవారిలో వుండాల్సిన సహనం, శాంతి, ఓర్పు గుణాలు ఏకోశాన లేవు. అందుకనే అమెను అందాల అపరంజి కాదు.. అడతనం, అమ్మతనం లేని ...
180 మందిని చంపిన అందాల రాక్షసిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Teluguwishesh
అమ్మాయి అందులో కాస్తా అందం కూడా వుంది. అందమైన అమ్మాయి.. మరోలా చెప్పాలంటే.. అపరంజి బొమ్మ. అయితే అందానికి తగ్గట్టుగా అమెకు పుర్రెలో బుద్దిని మాత్రం ప్రసాదించలేదు ఆ దేవుడు. అంతేకాదు కమ్మనైన అమ్మతనం కానీ, అడవారిలో వుండాల్సిన సహనం, శాంతి, ఓర్పు గుణాలు ఏకోశాన లేవు. అందుకనే అమెను అందాల అపరంజి కాదు.. అడతనం, అమ్మతనం లేని ...
180 మందిని చంపిన అందాల రాక్షసి
Oneindia Telugu
తెలంగాణ నగరాలకు చైనా హంగులు: కెసిఆర్తో ప్రతినిధుల భేటీ
Oneindia Telugu
హైదరాబాద్: నగరంలోపాటు రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చైనాకు చెందిన మౌలికవసతుల కల్పన సంస్థలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆహ్వానించారు. చైనాలోని అంజు ఇన్ఫ్రా సంస్థ సంచాలకులు యోగేష్వా, మనోజ్గాంధీ, రాడిక్ ...
తెలంగాణ నగరాలకు చైనా మెరుగులుVaartha
నగరాలను అభివృద్ధి చేద్దాం రండిసాక్షి
టీ-నగరాలకు 'చైనా' కళఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నగరంలోపాటు రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చైనాకు చెందిన మౌలికవసతుల కల్పన సంస్థలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆహ్వానించారు. చైనాలోని అంజు ఇన్ఫ్రా సంస్థ సంచాలకులు యోగేష్వా, మనోజ్గాంధీ, రాడిక్ ...
తెలంగాణ నగరాలకు చైనా మెరుగులు
నగరాలను అభివృద్ధి చేద్దాం రండి
టీ-నగరాలకు 'చైనా' కళ
సాక్షి
యూఎస్లో మోదీ బిజీబిజీ
సాక్షి
న్యూయార్క్: ఐర్లాండ్ నుంచి ఐదురోజుల పర్యటనకు గానూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం అమెరికా చేరుకున్నారు. ఈ ఐదు రోజుల్లో.. మొదటి రెండు రోజులు న్యూయార్క్లో, తరువాతి రెండు రోజులు కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఆయన ఊపిరి సలపని కార్యక్రమాల్తో బిజీబిజీగా గడపనున్నారు. చివరగా సెప్టెంబర్ 28న న్యూయార్క్లో అమెరికా ...
న్యూయార్క్లో మోదీ బిజీబిజీAndhrabhoomi
ఐర్లాండ్లో సంస్కృతం:భారత్ సెక్యులరిస్ట్లకి మోడీ చురకOneindia Telugu
అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
న్యూయార్క్: ఐర్లాండ్ నుంచి ఐదురోజుల పర్యటనకు గానూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం అమెరికా చేరుకున్నారు. ఈ ఐదు రోజుల్లో.. మొదటి రెండు రోజులు న్యూయార్క్లో, తరువాతి రెండు రోజులు కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఆయన ఊపిరి సలపని కార్యక్రమాల్తో బిజీబిజీగా గడపనున్నారు. చివరగా సెప్టెంబర్ 28న న్యూయార్క్లో అమెరికా ...
న్యూయార్క్లో మోదీ బిజీబిజీ
ఐర్లాండ్లో సంస్కృతం:భారత్ సెక్యులరిస్ట్లకి మోడీ చురక
అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ
సాక్షి
మోసం తో వోక్స్ వ్యాగన్ కంపెనీ సంక్షోభంలోకి
News Articles by KSR
వోక్స్ వాగన్ కంపెనీ కాలుష్య నియంత్రణ విషయంలో వినియోగదారులను మోసం చేసిందన్న అబియోగం ఎదుర్కుంటున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. జర్మని కి చెందిన ఈ కంపెనీ అమెరికాలో ఐదు లక్షల కార్ల వరకు విక్రయించి ఉంటుందని అంచనా. మిగిలిన కార్ల కన్నా కాలుష్యం తక్కువని ఆ కంపెనీ ప్రచారం చేసింది. అయితే కాలుష్యం ఉన్నా, తక్కువగా చూపించే సాఫ్ట్ ...
దొరికిన దొంగా 'వోక్స్వ్యాగన్'ప్రజాశక్తి
11 మిలియన్ల వోక్స్వ్యాగన్ కార్లు వెనక్కి!Vaartha
వోక్స్ వాగన్ కార్ల సంస్థ భారీ మోసంసాక్షి
NTVPOST
అన్ని 6 వార్తల కథనాలు »
News Articles by KSR
వోక్స్ వాగన్ కంపెనీ కాలుష్య నియంత్రణ విషయంలో వినియోగదారులను మోసం చేసిందన్న అబియోగం ఎదుర్కుంటున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. జర్మని కి చెందిన ఈ కంపెనీ అమెరికాలో ఐదు లక్షల కార్ల వరకు విక్రయించి ఉంటుందని అంచనా. మిగిలిన కార్ల కన్నా కాలుష్యం తక్కువని ఆ కంపెనీ ప్రచారం చేసింది. అయితే కాలుష్యం ఉన్నా, తక్కువగా చూపించే సాఫ్ట్ ...
దొరికిన దొంగా 'వోక్స్వ్యాగన్'
11 మిలియన్ల వోక్స్వ్యాగన్ కార్లు వెనక్కి!
వోక్స్ వాగన్ కార్ల సంస్థ భారీ మోసం
Oneindia Telugu
సరిహద్దు దేశాలకు ఇక ముచ్చెమటలే
Oneindia Telugu
ఓ వైపు పాకిస్తాన్..మరో వైపు చైనా... మరోవైపు అత్యాధునిక టెక్నాలజీ..ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ వైపు నుంచి దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి.. అదీగాక ఈ మధ్య పాకిస్తాన్ చర్చలకు రాంరాం చెప్పి కయ్యానికి కాలు దువ్వుతోంది. దానికి చైనా వంత పాడుతోంది..మరి విపత్కర సునామిని భారత్ ఎలా ఎదుర్కోబోతోంది.. మన ఆర్మీ ఆయుధాలను సమకూర్చకునేందుకు రెడీ ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
ఓ వైపు పాకిస్తాన్..మరో వైపు చైనా... మరోవైపు అత్యాధునిక టెక్నాలజీ..ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ వైపు నుంచి దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి.. అదీగాక ఈ మధ్య పాకిస్తాన్ చర్చలకు రాంరాం చెప్పి కయ్యానికి కాలు దువ్వుతోంది. దానికి చైనా వంత పాడుతోంది..మరి విపత్కర సునామిని భారత్ ఎలా ఎదుర్కోబోతోంది.. మన ఆర్మీ ఆయుధాలను సమకూర్చకునేందుకు రెడీ ...
సాక్షి
అప్రమత్తమైన సౌదీ అరేబియా సర్కారు
సాక్షి
మక్కా: ఘోర ప్రమాదంతో సౌదీ అరేబియా సర్కారు అప్రమత్తమైంది. మక్కాలోని అన్ని ఆస్పత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని, చికిత్స విషయంలో ఎలాంటి తప్పొప్పులకు అవకాశం ఇవ్వకూడదని ఆదేశించింది. మరోవైపు ఘటనాస్థలం వద్ద సహాయకబృందాలు చర్యలు చేపట్టాయి. మృతదేహాలను తరలించడంతోపాటు ...
హెల్ప్లైన్ నంబర్లు ప్రకటించిన సౌదీ ప్రభుత్వంప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
మక్కా: ఘోర ప్రమాదంతో సౌదీ అరేబియా సర్కారు అప్రమత్తమైంది. మక్కాలోని అన్ని ఆస్పత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని, చికిత్స విషయంలో ఎలాంటి తప్పొప్పులకు అవకాశం ఇవ్వకూడదని ఆదేశించింది. మరోవైపు ఘటనాస్థలం వద్ద సహాయకబృందాలు చర్యలు చేపట్టాయి. మృతదేహాలను తరలించడంతోపాటు ...
హెల్ప్లైన్ నంబర్లు ప్రకటించిన సౌదీ ప్రభుత్వం
Oneindia Telugu
15నెలలుగా ఎయిర్పోర్టులోనే తల్లీకూతుళ్లు!
Oneindia Telugu
సిప్రస్: ఆ తల్లీకూతుళ్లకు ఇంటి కంటే విమానాశ్రయమే బాగా నచ్చినట్లుంది. అందుకే వారిద్దరు ఏకంగా 15 నెలల నుంచి అక్కడే నివాసముంటున్నారు. విమానాశ్రయంలోని రెస్టారెంట్లలో తింటారు. వైఫై సాయంతో స్మార్ట్ ఫోన్లను వాడుతారు. షాపింగ్ సెంటర్లు తిరుగుతారు. రాత్రి అయితే, నేలపై పడుకొని నిద్రపోతారు. ఇలా వారిద్దరూ 15 నెలలుగా సైప్రస్లోని ...
ఎయిర్పోర్టులోనే 15 నెలల పాటు అమ్మాకూతుళ్ళు: అంతా అక్కడే!వెబ్ దునియా
15 నెలలుగా ఎయిర్ పోర్టులోనే!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిప్రస్: ఆ తల్లీకూతుళ్లకు ఇంటి కంటే విమానాశ్రయమే బాగా నచ్చినట్లుంది. అందుకే వారిద్దరు ఏకంగా 15 నెలల నుంచి అక్కడే నివాసముంటున్నారు. విమానాశ్రయంలోని రెస్టారెంట్లలో తింటారు. వైఫై సాయంతో స్మార్ట్ ఫోన్లను వాడుతారు. షాపింగ్ సెంటర్లు తిరుగుతారు. రాత్రి అయితే, నేలపై పడుకొని నిద్రపోతారు. ఇలా వారిద్దరూ 15 నెలలుగా సైప్రస్లోని ...
ఎయిర్పోర్టులోనే 15 నెలల పాటు అమ్మాకూతుళ్ళు: అంతా అక్కడే!
15 నెలలుగా ఎయిర్ పోర్టులోనే!
沒有留言:
張貼留言