2015年9月30日 星期三

2015-10-01 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
బంగ్లా ఇన్‌.. విండీస్‌ అవుట్‌!   
ఆంధ్రజ్యోతి
దుబాయ్‌: ఒకప్పుడు క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన కరీబియన్‌ జట్టుకు గట్టి షాక్‌ తగిలింది. మినీ ప్రపంచ కప్‌గా భావించే 2017 చాంపియన్స్‌ ట్రోఫీకి వెస్టిండీస్‌ అర్హత సాధించలేకపోయింది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్‌కు 2006 తర్వాత బంగ్లాదేశ్‌ మళ్లీ అర్హత సాధించింది. కాగా, టోర్నీ చరిత్రలో విండీస్‌కు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. 1998 ఆరంభ టోర్నీలో ...

చాంపియన్స్ ట్రోఫీలో విండీస్‌కు నో చాన్స్!   Andhrabhoomi
వైఫ‌ల్యా‌ల విండిస్‌   ప్రజాశక్తి
ఛాంపియన్స్ ట్రోఫి-2017లో ఆడే 8 జట్లు ఇవే: ఐసీసీ   Oneindia Telugu
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
హీనా గోల్డెన్ షూట్   
Namasthe Telangana
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. బుధవారంతో ముగిసిన ఈ టోర్నీలో మనోళ్లు ఓవరాల్‌గా ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఆరు కాంస్యాలతో మొత్తం 17 పతకాలతో ప్రథమస్థానంలో నిలిచారు. ఇరాన్ జట్టు 12 పతకాల(6 స్వర్ణాలు, 5 రజతాలు, 1 కాంస్యం)తో రెండోస్థానంలో నిలవగా, చైనీస్ తైపీ (1 స్వర్ణం, 2 రజతాలు) ...

'పసిడి'తోనే ముగించారు   సాక్షి
హీనాకు పసిడి.. శ్వేతకు రజతం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'రంజిం'పజేసేనా!   
సాక్షి
భారత దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ టోర్నీ అయిన రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు వేళయింది. గత కొన్నేళ్లుగా స్టార్ క్రికెటర్లు దూరంగా ఉంటుండటంతో కాస్త కళ తప్పినట్లు కనిపించినా... దాని విలువ మాత్రం తగ్గలేదు. కొత్తగా వచ్చే కుర్రాళ్లు తమ సత్తా చాటి సెలక్టర్ల దృష్టిలో పడేందుకు ఇదే సరైన వేదిక. ఇక్కడ నిలబడగలగితే, నిలకడగా రాణిస్తే భవిష్యత్తుకు గట్టి ...

రంజీకి వేళాయె..   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


అధికారుల తప్పిదానికి ఏడీలు బలి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్ధకశాఖ అధికారులు చేసిన తప్పిదానికి 36 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లు రోడ్డున పడ్డారు. నెలన్నర రోజులుగా పోస్టింగ్‌ కోసం తిరుగుతూ వేసారిపోయారు. చివరి అస్త్రంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ఏడీ సీ అచ్చన్న హైదరాబాద్‌ పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ కార్యాలయం ముందు బుధవారం అమరణ ...

పశు సంవర్ధకంలో విభజన రచ్చ   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


బంగ్లా టూర్‌పై వీడని సస్పెన్స్!   
Andhrabhoomi
సిడ్నీ, సెప్టెంబర్ 30: బంగ్లాదేశ్‌లో రెండు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వెళుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది. షెడ్యూల్‌ను అనుసరించి ఆసీస్ ఆటగాళ్లు బుధవారం బంగ్లాదేశ్‌కు బయలుదేరాల్సి ఉండింది. కానీ, అక్కడ భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని నిఘా విభాగం హెచ్చరించినట్టు విదేశాంగ శాఖ ప్రకటించడంతో క్రికెట్ ...

ఇళ్లకు వెళ్తున్న ఆసీస్‌ క్రికెటర్లు   ఆంధ్రజ్యోతి
బంగ్లాలో ఆసీస్ పర్యటన లేనట్టే!   సాక్షి
బంగ్లా పర్యటన అనుమానమే   ప్రజాశక్తి

అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
దాల్మియా అజాత శత్రువు   
Namasthe Telangana
కోల్‌కతా: ఓ అధికారి అన్నాక మిత్రులతో పాటు శత్రువులూ ఉంటారనీ, అయితే బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాకు ఇది వర్తించదని, అతను అజాతశత్రువని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కొనియాడాడు. దాల్మియా అధికారంలో లేకున్నా క్రికెట్ ప్రపంచం అతనికి సలామ్ కొట్టిందని దాదా అన్నాడు. క్యాబ్ తరఫున బుధవారం జగ్మోహన్ ...

దాల్మియా.. అందరి వాడు: గంగూలీ   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


బాక్సర్‌ సరితాదేవి పునరాగమనం   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: మాజీ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌, మణిపూర్‌ క్రీడాకారిణి సరితా దేవిపై కొనసాగుతున్న ఏడాది నిషేధం గురువారంతో ఎత్తివేయనున్నారు.దీంతో ఆమె బాక్సింగ్‌లో పునరాగమనం చేయనున్నారు.ఆసియన్‌ గేమ్స్‌లో సెమీఫైనల్లో ఓడిన ఆమెకు క్యాంస్య పతకం దక్కాలి. అయితే అప్పట్లో ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌(ఎఐబిఎ) నిరాకరించింది.దీనిపై వాదనకు ...

మారిన మనిషిని!   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
విరాట్ అభిమానిని, నన్ను మించిపోవాలి: గంగూలీ   
thatsCricket Telugu
ముంబై: భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడిలో గెలవాలన్న తపన, దూకుడు బాగా ఉందని అన్నాడు. అతేగాక, కోహ్లీ అంటే తనకు ఎంతో అభిమానమని, తన అభిమాన ఆటగాడు కూడా అతడేనిన చెప్పాడు. 'కెప్టెన్‌గా అతడు కొన్నిసార్లు గెలవొచ్చు, కొన్నిసార్లు ఓడిపోవచ్చు. కానీ, అతడు గెలుపు కోసమే ఆడతాడు. ఆటపై అంత ...

కోహ్లీ దూకుడు ఇష్టం: సౌరవ్‌ గంగూలీ   ఆంధ్రజ్యోతి
విరాట్ కోహ్లిపై గంగూలీ ప్రశంసల వర్షం   సాక్షి
నేను విరాట్ కోహ్లీ అభిమానిని: సౌరవ్ గంగూలీ   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
గుర్‌ప్రీత్‌కు రజతం జీతూరాయ్‌కు కాంస్యం   
సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో గుర్‌ప్రీత్ సింగ్ రజతం... జీతూ రాయ్ కాంస్య పతకం గెలిచారు. ఇరాన్ షూటర్ సెఫెర్ బొరూజెని (198.7 పాయింట్లు) స్వర్ణ పతకం సాధించాడు. గుర్‌ప్రీత్ 197.6 పాయింట్లు, జీతూ రాయ్ 177.6 ...

ఆసియా ఎయిర్‌ గన్‌ చాంపియన్‌షిప్‌లో గుర్‌ప్రీత్‌కు రజతం   ఆంధ్రజ్యోతి
ఆసియా రోయింగ్‌లో భారత్‌కు 7 పతకాలు   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భారత్ 'ఎ' ఇన్నింగ్స్ విజయం   
Andhrabhoomi
బెంగళూరు, సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ 'ఎ'తో జరిగిన మూడురోజుల అనధికార టెస్టులో భారత్ 'ఎ' ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. చివరి రోజైన మంగళవారం రెండు వికెట్లకు 36 పరుగుల స్కోరువద్ద రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ 'ఎ' 39.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. ఈశ్వర్ పాండే 28 పరుగులకు మూడు, జయంత్ యాదవ్ 48 పరుగులకు ...

యువ భారత్‌దే సిరీస్‌   ఆంధ్రజ్యోతి
బంగ్లాదేశ్ 'ఎ' చిత్తు   సాక్షి
బంగ్లాపై భారత్‌ -ఎ జయకేతనం   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言