సాక్షి
ఆస్ట్రోశాట్ ప్రయోగానికి రెడీ
సాక్షి
భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మొట్టమొదటి సారిగా ఖగోళ పరిశోధన కోసం సోమవారం ఉదయం 10 గంటలకు పీఎస్ఎల్వీ సీ30 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శనివారం ...
నేడే పి.ఎస్.ఎల్.వి సి-30 శాటిలైట్ ప్రయోగంతెలుగువన్
ఖగోళ అన్వేషణ కోసం...ప్రజాశక్తి
సి-30 ప్రయోగం నేడేAndhrabhoomi
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 18 వార్తల కథనాలు »
సాక్షి
భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మొట్టమొదటి సారిగా ఖగోళ పరిశోధన కోసం సోమవారం ఉదయం 10 గంటలకు పీఎస్ఎల్వీ సీ30 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శనివారం ...
నేడే పి.ఎస్.ఎల్.వి సి-30 శాటిలైట్ ప్రయోగం
ఖగోళ అన్వేషణ కోసం...
సి-30 ప్రయోగం నేడే
వెబ్ దునియా
పోర్న్ వెబ్ సైట్లను నిషేధించాలి: సుప్రీంను ఆశ్రయించిన మహిళా న్యాయవాదులు
వెబ్ దునియా
నీలిసైట్ల వల్ల మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో పోర్న్ వెబ్సైట్లను నిషేధించాలని కోరుతూ మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుండటంతోనే అన్ని రకాల పోర్న్ వెబ్ సైట్లను నిషేధించాలని కోరారు. సుప్రీం కోర్టు మహిళా న్యాయవాదుల సంఘం ఓ పిటిషన్ దాఖలు ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
నీలిసైట్ల వల్ల మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో పోర్న్ వెబ్సైట్లను నిషేధించాలని కోరుతూ మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుండటంతోనే అన్ని రకాల పోర్న్ వెబ్ సైట్లను నిషేధించాలని కోరారు. సుప్రీం కోర్టు మహిళా న్యాయవాదుల సంఘం ఓ పిటిషన్ దాఖలు ...
సాక్షి
శాస్త్రి మరణంపైనా అనుమానాలు!
సాక్షి
న్యూఢిల్లీ: నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బహిర్గతం చేసిన నేపథ్యంలో.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణానికి సంబంధించిన ఫైళ్లను కూడా వెల్లడి చేయాలన్న డిమాండ్ ప్రారంభమైంది. లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి ఆదివారం ఈ డిమాండ్ను ముందుకు తెచ్చారు. నాటి సోవియట్ ...
లాల్ బహదూర్ శాస్త్రిది హత్యేనా?NTVPOST
నా తండ్రి మరణంపై సందేహం ఉంది... విచారణ జరిపించాలి : శాస్త్రి తనయుడువెబ్ దునియా
లాల్ బహదూర్ మృతిపై దర్యాప్తు జరిపించాలిAndhrabhoomi
Telugupopular
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బహిర్గతం చేసిన నేపథ్యంలో.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణానికి సంబంధించిన ఫైళ్లను కూడా వెల్లడి చేయాలన్న డిమాండ్ ప్రారంభమైంది. లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి ఆదివారం ఈ డిమాండ్ను ముందుకు తెచ్చారు. నాటి సోవియట్ ...
లాల్ బహదూర్ శాస్త్రిది హత్యేనా?
నా తండ్రి మరణంపై సందేహం ఉంది... విచారణ జరిపించాలి : శాస్త్రి తనయుడు
లాల్ బహదూర్ మృతిపై దర్యాప్తు జరిపించాలి
Oneindia Telugu
మోడీ కంట తడి
NTVPOST
డిజిటల్ ఇండియాతో దేశ రూపురేఖల్ని మార్చాలన్న లక్ష్యంతో.. అమెరికాలో పర్యటిస్తోన్న మోడీని... అడుగడునా ఆదరించాయి సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలు. పెట్టుబడుల కోసం... ఆ సంస్థల సీఈవోలతో చర్చలు జరిపారు మోడీ. భారత ఆర్ధిక వ్యవస్థ 20 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నట్లు తెలిపారు మోడీ. అమెరికా టూర్లో భాగంగా.
ప్రపంచాన్ని మార్చేది సోషల్ మీడియా ఒక్కటే : నరేంద్ర మోడీవెబ్ దునియా
గూగుల్పై మోడీ ప్రశంస: చప్పట్లు, నవ్వులు (వీడియో)Oneindia Telugu
డిజిటల్ ఇండియా కల త్వరలో సాకారం: గూగుల్ సాయంతో 500 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై ...Telugupopular
అన్ని 4 వార్తల కథనాలు »
NTVPOST
డిజిటల్ ఇండియాతో దేశ రూపురేఖల్ని మార్చాలన్న లక్ష్యంతో.. అమెరికాలో పర్యటిస్తోన్న మోడీని... అడుగడునా ఆదరించాయి సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలు. పెట్టుబడుల కోసం... ఆ సంస్థల సీఈవోలతో చర్చలు జరిపారు మోడీ. భారత ఆర్ధిక వ్యవస్థ 20 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నట్లు తెలిపారు మోడీ. అమెరికా టూర్లో భాగంగా.
ప్రపంచాన్ని మార్చేది సోషల్ మీడియా ఒక్కటే : నరేంద్ర మోడీ
గూగుల్పై మోడీ ప్రశంస: చప్పట్లు, నవ్వులు (వీడియో)
డిజిటల్ ఇండియా కల త్వరలో సాకారం: గూగుల్ సాయంతో 500 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై ...
వెబ్ దునియా
రియాల్టీ షో ఆశతో 13 యేళ్ళ బాలుడిని హత్య చేసిన డ్యాన్సర్లు.. ఢిల్లీలో దారుణం!
వెబ్ దునియా
నేటి యువతీయువకుల్లో రియాల్టీ షోలలో పాల్గొని తమ ప్రతిభాసామర్థ్యాలను నలుగురికి చాటాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి వారిలో ఇద్దరు యువతీ యువకులు ఓ దారుణానికి ఒడిగట్టారు. వీరిద్దరు మంచి డ్యాన్సర్లు కావడంతో రియాల్టీ షోలో పాల్గొని భావించారు. అయితే, వారివద్ద తగినంత డబ్బు లేకపోవడంతో అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ...
రియాల్టీ షో కోసం బాలుడిని..సాక్షి
కల నిజం చేసుకొవడానికి నిండు ప్రాణం బలిప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేటి యువతీయువకుల్లో రియాల్టీ షోలలో పాల్గొని తమ ప్రతిభాసామర్థ్యాలను నలుగురికి చాటాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి వారిలో ఇద్దరు యువతీ యువకులు ఓ దారుణానికి ఒడిగట్టారు. వీరిద్దరు మంచి డ్యాన్సర్లు కావడంతో రియాల్టీ షోలో పాల్గొని భావించారు. అయితే, వారివద్ద తగినంత డబ్బు లేకపోవడంతో అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ...
రియాల్టీ షో కోసం బాలుడిని..
కల నిజం చేసుకొవడానికి నిండు ప్రాణం బలి
సాక్షి
'మామ్'కు మొదటి పుట్టినరోజు
సాక్షి
సాక్షి: ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు దేశాలకే పరిమితమైన.. కిష్టమైన అంగారయాత్రను భారత్ దిగ్విజయంగా పూర్తిచేసి గురువారంతో సరిగ్గా ఏడాది. అతి తక్కువ ఖర్చుతో.. తొలి ప్రయత్నంలోనే.. ఆసియా అగ్రదేశాలైన చైనా, జపాన్ వంటి దేశాలను వెనక్కినెట్టి.. అరుణ గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపి.. అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది ఇస్రో.
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి: ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు దేశాలకే పరిమితమైన.. కిష్టమైన అంగారయాత్రను భారత్ దిగ్విజయంగా పూర్తిచేసి గురువారంతో సరిగ్గా ఏడాది. అతి తక్కువ ఖర్చుతో.. తొలి ప్రయత్నంలోనే.. ఆసియా అగ్రదేశాలైన చైనా, జపాన్ వంటి దేశాలను వెనక్కినెట్టి.. అరుణ గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపి.. అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది ఇస్రో.
NTVPOST
అనారోగ్యంతో మణిపూర్ గవర్నర్ మృతి
NTVPOST
మణిపూర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్ క్యాన్సర్తో చనిపోయారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న మణిపూర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గతవారం లీలావతి ఆసుపత్రిలో చేరిన అహ్మద్కు అత్యవసర చికిత్స అందించారు. క్యాన్సర్ వ్యాధి తీవ్రమవడంతో ఆయన చనిపోయారు. అహ్మద్ వయసు 73 సంవత్సరాలు. ఆయనకు ...
మణిపూర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్ కన్నుమూతNamasthe Telangana
మణిపూర్ గవర్నర్ కన్నుమూతసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
NTVPOST
మణిపూర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్ క్యాన్సర్తో చనిపోయారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న మణిపూర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గతవారం లీలావతి ఆసుపత్రిలో చేరిన అహ్మద్కు అత్యవసర చికిత్స అందించారు. క్యాన్సర్ వ్యాధి తీవ్రమవడంతో ఆయన చనిపోయారు. అహ్మద్ వయసు 73 సంవత్సరాలు. ఆయనకు ...
మణిపూర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్ కన్నుమూత
మణిపూర్ గవర్నర్ కన్నుమూత
వెబ్ దునియా
చంద్రన్న యాత్రలు మానుకోవాలి.. జలచౌర్యంపై దృష్టిపెట్టాలి!
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యాత్రలు మానుకోవాలని కర్ణాటక జలచౌర్యం దృష్టి పెట్టాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సూచించారు. కర్నూలు జిల్లాలో గోనగండ్లలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు రంగముని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి రూ. 5వేలు, 50 కేజీల ...
చంద్రబాబు కర్ణాటక జలచౌర్యంపై దృష్టిపెట్టాలి: బైరెడ్డిఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యాత్రలు మానుకోవాలని కర్ణాటక జలచౌర్యం దృష్టి పెట్టాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సూచించారు. కర్నూలు జిల్లాలో గోనగండ్లలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు రంగముని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి రూ. 5వేలు, 50 కేజీల ...
చంద్రబాబు కర్ణాటక జలచౌర్యంపై దృష్టిపెట్టాలి: బైరెడ్డి
Oneindia Telugu
కేరళ వెబ్సైట్ హ్యాక్ చేసి అశ్లీల ఫోటోలు పెట్టారు
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక వెబ్సైట్ www.keralagov.in ఆదివారం ఉదయం హ్యాకింగ్కు గురైంది. పాకిస్థాన్కు చెందిన కొందరు హ్యాకర్లు ఈ వెబ్సైట్ను హ్యాక్ చేశారు. ఈ మేరకు కేరళ అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్కు చెందిన కొందరు హ్యాకర్లు వెబ్సైట్లోకి చొరబడి 'పాకిస్థాన్ జిందాబాద్' అని పోస్టులు పెట్టారు. దీంతో ...
కేరళ ప్రభుత్వ వెబ్ సైట్ పై పాక్ హ్యాకర్ల దాడిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక వెబ్సైట్ www.keralagov.in ఆదివారం ఉదయం హ్యాకింగ్కు గురైంది. పాకిస్థాన్కు చెందిన కొందరు హ్యాకర్లు ఈ వెబ్సైట్ను హ్యాక్ చేశారు. ఈ మేరకు కేరళ అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్కు చెందిన కొందరు హ్యాకర్లు వెబ్సైట్లోకి చొరబడి 'పాకిస్థాన్ జిందాబాద్' అని పోస్టులు పెట్టారు. దీంతో ...
కేరళ ప్రభుత్వ వెబ్ సైట్ పై పాక్ హ్యాకర్ల దాడి
సాక్షి
గూగుల్ ప్రధాన కార్యాలయంలో మోదీ
సాక్షి
కాలిఫోర్నియా: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత ఫేస్ బుక్ ప్రధాన కార్యలయాన్నిసందర్శించిన ఆయన అక్కడ ఫేస్ బుక్ ఖాతాదారులతో జరిగిన ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్న అనంతరం సిలికాన్ వ్యాలీలోని గూగుల్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. గూగుల్ సీఈవో ...
స్టీవ్ జాబ్స్ తరచూ భారత పర్యటన అందుకోసమే..!Teluguwishesh
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కాలిఫోర్నియా: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత ఫేస్ బుక్ ప్రధాన కార్యలయాన్నిసందర్శించిన ఆయన అక్కడ ఫేస్ బుక్ ఖాతాదారులతో జరిగిన ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్న అనంతరం సిలికాన్ వ్యాలీలోని గూగుల్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. గూగుల్ సీఈవో ...
స్టీవ్ జాబ్స్ తరచూ భారత పర్యటన అందుకోసమే..!
沒有留言:
張貼留言