2015年9月30日 星期三

2015-10-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


తెలుగువన్
   
తెలివితక్కువగా మాట్లాడొద్దు.. చంద్రబాబు   
తెలుగువన్
టీడీపీ యువనేత కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ తమ ఆస్తి వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ క్యాంపు కార్యలయంలో చంద్రబాబు మాట్లాడుతూ మా ఆస్తి వివరాలు ప్రకటించాం.. దమ్ముంటే ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఆస్తులను ప్రకటించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తమ ఆస్తి వివరాలకు సంబంధించి ఎలాంటి దాపరికం ...

మనవడ్ని చూసుకునే టైమ్ లేదు, నా చేతికి వాచీ లేదు: చంద్రబాబు   Oneindia Telugu
దమ్ముంటే ఆస్తులు ప్రకటించండి : చంద్రబాబు   Telugu Times (పత్రికా ప్రకటన)
ఇతర పార్టీల నేతల ఆస్తులు చెప్పాలన్న బాబు   News Articles by KSR
ఆంధ్రజ్యోతి   
Andhrabhoomi   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
టిడిపి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు   
ప్రజాశక్తి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబునాయుడు ఎన్నికయ్యారు. పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులుగా కిమిడి కళా వెంకట్రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎల్‌.రమణలను నియమించారు. పార్టీ అవ సరాల దృష్ట్యా తెలంగాణలో రేవంత్‌రెడ్డిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కమిటీలు సహా, మరో 17 ...

తెదేపా ఏపీ, తెలంగాణా, కేంద్ర కమిటీల ప్రకటన   తెలుగువన్
సార్.. అంతా మీరే... టీడీపీలో ఉత్కంఠ.. ఎవరెవరికి ఏ ఏ స్థానం..?   వెబ్ దునియా
జాతీయ పార్టీగా టీడీపీ: ప్రధాన కార్యదర్శితో పాటు లోకేశ్‌కు చంద్రబాబు అప్పగించిన ...   Oneindia Telugu
సాక్షి   
Telugupopular   
ఆంధ్రజ్యోతి   
అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాంగ్రెస్‌ది మంత్రసాని పాత్ర   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : 'రాజోలిబండ తూములు పగులగొట్టి నీళ్లు దోచుకెళ్తుంటే తీవ్ర జ్వరాన్ని కూడా లెక్కచేయకుండా పాదయాత్ర చేసి రైతు పక్షాన నిలిచిన కేసీఆర్‌కు రైతుల సమస్యలు తెలియవా... తెలంగాణ ఉద్యమాన్ని రైతు విముక్తి ఉద్యమంగా నడిపిన ఘనత ఆయనది. అసలు రైతుల విషయంలో మాది కన్నతల్లి పాత్ర. మీది కాన్పు చేసే మంత్రసాని పాత్ర' అంటూ అధికారపార్టీ ...

టీఆర్‌ఎస్‌ కన్నతల్లి.. కాంగ్రెస్‌ మంత్రసాని: రసమయి   ఆంధ్రజ్యోతి
నేటి నుంచి వన్యప్రాణి వారోత్సవాలు   Andhrabhoomi
కన్నతల్లిXమంత్రసాని: జానా కోపం, నాకు ఇంగ్లీష్ రాదు.. ఆవేశం ఎక్కువ: రసమయి   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
చలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్రంలో అరెస్టులు   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌: బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్లేందుకు ప్రయత్నించిన ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్‌ చేశారు. నిజామాబాద్‌లో ఒక రోజు ముందుగానే సీపీఎం, సీపీఐ, సీపీఎంఎల్‌ న్యూడెమోక్రసీ, అనుబంధ సంఘాల నేతలను అరెస్టు ...

అసెంబ్లీ 'ముట్టడి' ఉద్రిక్తం   Andhrabhoomi
చలో అసెంబ్లీ టెన్షన్: ముందస్తు అరెస్టులు, రాత్రిపూట ఓయులో సోదాలు   Oneindia Telugu
ముట్ట"ఢీ"   NTVPOST
News Articles by KSR   
ప్రజాశక్తి   
సాక్షి   
అన్ని 18 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జగన్‌ దీక్షా వేదిక ఖరారు: బొత్స   
ఆంధ్రజ్యోతి
గుంటూరు: నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీతో అదేరోజున రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 7న గుంటూరులో వైసీపీ అధినేత జగన్‌ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పారు. ఈ దీక్ష రాజకీయ లబ్ధి కోసమో, ...

హోదా ప్రకటించే వరకూ దీక్షలు : బొత్స   ప్రజాశక్తి
నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష   సాక్షి
జగన్‌ దీక్షకి మోక్షం ఎప్పుడు?   NTVPOST

అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంక్ లు బంద్   
సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో బుధవారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంక్ లు బంద్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బంక్ యజమానులు, ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ సంయుక్తంగా బంద్ ప్రకటించాయి. దీంతో ఏపీలో 2,800 పెట్రోల్ బంక్ లు మూతపడనున్నాయి. ఈ కారణంగా ఇప్పటికే బంక్ ల వద్ద భారీగా వాహనదారులు క్యూ ...

ఏపీ.. రేపటి నుండి పెట్రోల్ బంక్ ల బంద్   తెలుగువన్
ఎపి లో పెట్రోల్ బంక్ ల బంద్   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐసిస్ షాక్: కోట్ల మందిని చంపే ప్లాన్, అణు సునామీ!   
Oneindia Telugu
ఢిల్లీ: ఇస్లాం రాజ్యస్థాపన పేరిట అరాచకం సృష్టిస్తున్న ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులు పాశ్చాత్య దేశాల ప్రజలందర్నీ మట్టుబెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఖలీఫా రాజ్యస్థాపన లక్ష్యంగా హిందువులు, విగ్రహారాధకులు, నాస్తికులు, యాజీదీలు, షియా ముస్లీంలను హతమార్చేందుకు వ్యూహం ...

ఐఎస్ ఉగ్రవాదులు అణు సునామీ సృష్టిస్తారట!   సాక్షి
ఐసిస్ ఉగ్రవాదుల లక్ష్యం అణు సునామీ   Telangana99

అన్ని 3 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
కెసిఆర్ నిరాశతో మాట్లాడారు   
News Articles by KSR
రైతుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ నిరాశ తో మాట్లాడారని,కాని ఆయన అలా కాకుండా రైతులను ప్రోత్సహించే విధంగా ఉండాలని విపక్ష నేత జానారెడ్డి చెప్పారు. శాసనసభలో రైతుల ఆత్మహత్యలపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.రైతుల అప్పులను ఒక్కసారే తీర్చేవిదంగా రుణమాఫీ చేయాలని ఆయన కోరారు.శాసనసభ వేదికగా రైతులలో ఒక విశ్వాసం కలిగించాలని, ఆ దిశగా ...

1969 నుంచి ఉద్యమాలేనాయే, రాత్రికి రాత్రేనా: సభలో కెసిఆర్ నిరాశ   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
హరీష్ రావు వ్యాఖ్యలతో బిజెపి గడబిడ   
News Articles by KSR
బిజెపి ఎమ్మెల్యేలు తమ మంత్రులను విమర్శిస్తున్నారని, కాని కేంద్రంలోని బిజెపి వ్యవసాయ శాఖ మంత్రి రాదామోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పిన ఒక సమాధానం ఎలా ఉందో చూడండని ఆయన ఆ జవాబును చదివి వినిపించడం పై బిజెపి అభ్యంతరం చెప్పింది. దేశంలో రైతుల ఆత్మహత్యలన్నిటికి కారణం కేవలం పంట నష్టాలు మాత్రమే కాదని, ప్రేమ విఫలం అయి, వ్యక్తిగత ...

అసెంబ్లీలో హరీష్ వ్యాఖ్యలపై రగడ   సాక్షి
'రైతులను అవహేళనచేసేలా మాట్లాడింది కేంద్రమంత్రి'   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
దొంగబ్బాయ్‌ మాయలో పడొద్దు!:నారా లోకేష్‌   
ఆంధ్రజ్యోతి
ఏలూరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): దొంగబ్బాయ్‌ మాయలో ఎవరూ పడొద్దని, రాషా్ట్రనికి ఏం చేయాలో, ఏం కావాలో మా నాయకుడికి తెలుసని టీడీపీ యువనేత నారా లోకేష్‌ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో మంగళవారం ఆయన కృష్ణా, గోదావరి జిల్లాలో పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో లోకేష్‌ మాట్లాడుతూ ...

కార్యకర్తలే మాకు బలం   Andhrabhoomi
ఏడాదికి 45 వేల మందికి శిక్షణ: లోకేష్   సాక్షి
జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు   News Articles by KSR
ప్రజాశక్తి   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言