2015年9月30日 星期三

2015-10-01 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఎరుక్కపోయి... ఇరుక్కుపోయిన చిరుత..! బిందెలో తల పెట్టి...   
వెబ్ దునియా
పాపం చిరుత... దాహం వేసింది. గ్రామంలోకి అడుగు పెట్టింది. ఓ ఇంటి పెరట్లో బిందెలో నీళ్లు చూసి దాహం తీర్చుకుందామని ఎరుక్కపోయి ఇరుక్కుపోయింది. ఇక చూస్కో అక్కడ నుంచి చిరుత పులి పిల్లిలా తయారైంది. తన ఎదురుగా ఏముందో కూడా తెలియక ఎక్కడికక్కడ అణుగుతూ ఎటూ వెళ్ళలేక నానా అగచాట్లు పడింది. ఈ సంఘటన రాజస్థాన్‌ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
బిందెలో తల...చిరుత విలవిల: రాజస్థాన్ లో ఓ చిరుతపులి అవస్థలు   Telugupopular
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది..   సాక్షి
పిల్లిలా! బిందెలో ఇరుక్కున్న చిరుత తల(వీడియో)   Oneindia Telugu
NTVPOST   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముంబై ట్రైన్స్ వరుస పేలుళ్లు : ఐదుగురికి ఉరిశిక్షలు ఖరారు   
వెబ్ దునియా
ముంబై సబర్బన్ రైళ్ళలో గత 2006లో జరిగిన వరుస పేలుళ్ళ కేసులో తుది తీర్పు బుధవారం వెలువడింది. ఈ వరుస పేలుళ్ళ కేసులో ముంబై పోలీసులు 12 మందిని కోర్టు దోషులుగా తేల్చిన విషయంతెల్సిందే. వీరికి శిక్షలను కోర్టు ఖరారు చేసింది. నేరాభియోగాల అనంతరం సుదీర్ఘ కాలం పాటు విచారణ చేపట్టిన ముంబై కోర్టు కొద్దిసేపటి క్రితం తుది తీర్పు వెలువరించింది.
ముంబయి రైలు పేలుళ్ళ కేసులో ఐదుగురికి మరణశిక్ష   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ప్రియుడిని చంపించిన ప్రియురాలు!   
Namasthe Telangana
boy friend killed by his girl friend in Carter Road ముంబయి : బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 21 ఏళ్ల యువతి 22 ఏళ్ల రిజ్వాన్ ఖాన్ అనే యువకుడిని గత కొంత కాలంగా ప్రేమిస్తుంది. అయితే సోమవారం రాత్రి 11 గంటల సమయంలో నిన్ను కలవాలని ఉందని రిజ్వాన్‌కు అతని ప్రేయసి ఫోన్ చేసి చెప్పింది. ఆ సమయంలో రిజ్వాన్ తన స్నేహితులతో కలిసి ...

బార్ గర్ల్‌తో జెడియు నేత డ్యాన్స్, ప్రియుడ్ని చంపించిన ప్రియురాలు!   Oneindia Telugu
బాయ్ ఫ్రెండ్ ను పిలిచి చంపించింది?   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐసిస్ షాక్: కోట్ల మందిని చంపే ప్లాన్, అణు సునామీ!   
Oneindia Telugu
ఢిల్లీ: ఇస్లాం రాజ్యస్థాపన పేరిట అరాచకం సృష్టిస్తున్న ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులు పాశ్చాత్య దేశాల ప్రజలందర్నీ మట్టుబెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఖలీఫా రాజ్యస్థాపన లక్ష్యంగా హిందువులు, విగ్రహారాధకులు, నాస్తికులు, యాజీదీలు, షియా ముస్లీంలను హతమార్చేందుకు వ్యూహం ...

ఐఎస్ ఉగ్రవాదులు అణు సునామీ సృష్టిస్తారట!   సాక్షి
ఐసిస్ ఉగ్రవాదుల లక్ష్యం అణు సునామీ   Telangana99

అన్ని 3 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
మోడీతో కరచాలనం.. చేతులు దులుపుకున్న సత్యనాదెళ్ల..   
తెలుగువన్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో పలు సంస్థల అథిపతులను కలిసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగానే ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను కూడా కలిశారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉంది అయితే ఈ సందర్భంగా ఒక అంశంపై ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే మోడీని సత్యనాదేళ్ల కలిసిన నేపథ్యంలో అప్పుడు ...

మోడీతో కరచాలనం.. సత్య నాదెళ్ల చేతులు దులిపేసుకున్నారు.. శానిటైజర్లు ఎందుకు? (Video)   వెబ్ దునియా
మోడీకి చేయిచ్చి.. తుడిచేసుకున్న నాదెళ్ల(వీడియో)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తరుణ్‌ గగోయ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం   
ప్రజాశక్తి
గౌహతి: అసోం ముఖ్యమంత్రి తరుణ్‌ గగోరు (79) ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురైన సిఎం ను ఆస్పత్రికి తరలించారు. అసోం మెడికల్‌ కళాశాల వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈకారణంగా సిఎం అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి ...

అస్సాం ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం   Oneindia Telugu
అసోం ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గూగుల్ నుంచి రెండు నెక్సస్ స్మార్ట్‌ఫోన్లు   
Namasthe Telangana
శాన్‌ఫ్రాన్సిస్కో, సెప్టెంబర్ 30: ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్..నెక్సస్ సిరీస్‌లో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. నెక్సస్ 5 ఎక్స్, నెక్సస్ 6పీ చైనాకు చెందిన హువాయ్ భాగస్వామ్యంతో రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అమెరికా, బ్రిటన్, జపాన్, ఐర్లాండ్‌లలో ప్రస్తుతం ఈ మొబైళ్లను అందుబాటులోకి ...

గూగుల్‌ నెక్సస్‌6పి, నెక్సస్‌ 5ఎక్స్‌ ఆవిష్కరణ   ప్రజాశక్తి
స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసిన గూగుల్   వెబ్ దునియా
గూగుల్ నెక్సస్ 5 ఎక్స్, 6 పి వచ్చేశాయ్..   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దారుణం: ఆవు మాంసం తింటున్నాడని కొట్టి చంపారు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో మహమ్మద్ అఖ్లాక్ (50) అనే వ్యక్తి ఇంట్లో ఆవు మాంసాన్ని దాచి, అమ్మడంతో పాటు తింటున్నాడని ఆరోపణలు రావడంతో ఆందోళన కారులు దాడి చేసిన అతడిని కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీకి 45 కిలోమీటర్ల దురంలో చోటు చేసుకుంది. దాద్రికి సమీపంలో నివసిస్తున్న మహమ్మద్‌ను, ...

ఆవు మాంసం తిన్నాడని.. కొట్టి చంపిన జనం   Andhrabhoomi
ఆవు మాంసం తిన్నాడ‌ని ..?   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఏపీకి కేంద్రం మరో వరం   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు మరో వరం లభించింది. ముంబై, మంగళూరులను కాదని కేంద్రం ఆ వరాన్ని ఏపీకే ఇచ్చింది. ఆ వరం 'దేశంలోనే తొలి డ్రెడ్జింగ్‌ హార్బర్‌'! 1890 కోట్ల రూపాయల విలువైన ఆ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద గల అంతర్వేదిలో నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది. అంతేకాదు.. ఈ హార్బర్‌ ద్వారా ...

ఏపికి డ్రెడ్జింగ్‌ ప్రాజెక్టు : కేంద్రం నిర్ణయం   ప్రజాశక్తి
వెయ్యికోట్లిచ్చాం: వెంకయ్య, ఏపీకి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, ముంబై అనుకున్నా ...   Oneindia Telugu
ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడీతో జుకర్‌బర్గ్: ప్రొఫైల్ పొరపాటు, నెటిజన్ల ఆగ్రహం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో గత రెండు, మూడు రోజులుగా భారతీయ త్రివర్ణ పతాకం నేపథ్యంతో ప్రొఫెల్ పిక్చర్ మార్చుకోవడం ఊపందుకుంది. అయితే ఈ ప్రొఫైల్ పిక్చర్ అంశంపై వివాదంగా రాజుకున్నది. ఈ నేపథ్యంలో డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతు తెలిపినంత మాత్రాన వివాదాస్పద ఇంటర్నెట్.ఓఆర్జీని ప్రోత్సహించినట్లు కాదని, వెంటనే ఆ కోడ్‌ను ...

అసలు కథ...   ప్రజాశక్తి
అంతా.. ఆయన మార్క్‌లో!   Namasthe Telangana
జుకర్‌బర్గ్‌నుపక్కకు జరిపిన మోదీ!   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言