2015年9月28日 星期一

2015-09-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ఎర్రబెల్లిపై దాడి అప్రజాస్వామికం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జనగామ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుపై అప్రజాస్వామికంగా దాడి చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు మోపి కక్ష సాధింపులకు పాల్పడుతోందని టీపీసీసీ ...

ఘర్షణ, రాళ్ల దాడి: గాయపడిన ఎస్సై, ఎర్రబెల్లిపై హత్యాయత్నం కేసు   Oneindia Telugu
కోర్టులో ఎర్రబెల్లికి షాక్.. 14 రోజుల రిమాండ్   Teluguwishesh
ఎర్రబెల్లికి బెయిల్ మంజూరు   Telugu Times (పత్రికా ప్రకటన)
Namasthe Telangana   
NTVPOST   
ప్రజాశక్తి   
అన్ని 19 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కోర్టు కొట్టేసింది. స్పీకర్ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి ...

స్పీకర్‌కు ఆదేశాలివ్వలేం   ఆంధ్రజ్యోతి
పార్టీలు మారి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట   వెబ్ దునియా
తలసాని సహా 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట: పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు   Oneindia Telugu
తెలుగువన్   
Andhrabhoomi   
NTVPOST   
అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విశాఖ ఫార్మాసిటీలో భారీ పేలుడు, ఇద్దరు మృతి: చంద్రబాబు ఆరా   
Oneindia Telugu
విశాఖ: విశాఖపట్నం జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాయినాథ్ లైఫ్స్ సెన్సెస్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ భారీ పేలుడు చోటుచేసుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు కార్మికులు మంటల్లో గల్లంతయ్యారు. సమాచారం ...

ఫార్మాసిటీలో మరో ప్రమాదం   Andhrabhoomi
ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, ఇద్దరి మృతి   సాక్షి
ఫార్మాసిటీలో పేలిన రియాక్టర్‌   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రాష్ట్రంలో 800 కి.మీ. ఎన్‌హెచ్‌లుగా మార్పు.. రాజధాని చుట్టూ రింగ్ రోడ్డు   
వెబ్ దునియా
రాష్ట్రంలో మరింత సౌకర్యవంతమైన రోడ్లు రాబోతున్నాయి. అంతాఇంతా కాదు. 800 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏ దారి తీసుకున్నా హైదరాబాద్ లేదా ...

అన్ని రోడ్లూ రాజధానికే!   ఆంధ్రజ్యోతి
రెండు జాతీయ రహదారులకు ఓకే   ప్రజాశక్తి
ఏపీలో ఎన్‌హెచ్‌ల విస్తరణ   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆకాశంలో కనువిందు చేయనున్న పున్నమి చంద్రుడు - సూపర్ మూన్   
వెబ్ దునియా
ఆకాశంలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతంకానుంది. పున్నమి చంద్రుడు మరింత ఎక్కువగా వెన్నెలను ప్రసాదించనున్నాడు. దీనికి కారణం సూపర్ మూన్ ప్రభావమే. దీంతోపాట ఇదే రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం కూడా చోటుచేసుకోవడం విశేషం. కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రుడు భూమికి చేరువగా ఉండే బిందువులోకి రావడం వల్ల సూపర్‌ మూన్‌ చోటుచేసుకుంటుంది ...

'సూపర్‌మూన్‌' చంద్రగ్రహణం   ప్రజాశక్తి
సముద్రాన్నిపోటెత్తించనున్న నెత్తుటి చంద్రుడు   Oneindia Telugu
సూపర్‌మూన్‌తో సముద్రంలో అల్లకల్లోలం   Namasthe Telangana
Andhrabhoomi   
Telugupopular   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎర్రబెల్లిపై అక్రమ కేసులు: తెలంగాణ డిజిపికి టిటిడిపి ఫిర్యాదు, అవిశ్వాసంపై భట్టి   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావుపై అక్రమంగా కేసులు పెట్టారని తెలంగాణ టిడిపి నేతలు డిజిపి అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ డీజీపీని కలిసి టీడీపీ నేతలు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎర్రబెల్లిని పరామర్శించేందుకు తెలంగాణ నేతలు వరంగల్‌కు వెళ్లనున్నారు. స్పీకర్‌పై అవిశ్వాసం. ఇది ఇలా ...

ఎర్రబెల్లిపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం : భట్టి విక్రమార్క   ఆంధ్రజ్యోతి
టి.శాసనసభ స్పీకర్ పై అవిశ్వాసం పెడతాం   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తెలంగాణకు నిలువెత్తు సంతకం   
ఆంధ్రజ్యోతి
కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం, ఆచరణ విశిష్టమైనది. ఒక శతాబ్ది సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలకు, తెలంగాణ చరిత్రకు బాపూజీ జీవితం ఒక ప్రతీక. సామాజిక న్యాయం, సామాజిక మార్పు లక్ష్యంగా గాంధీజీ మార్గంలో కాంగ్రెస్‌ రాజకీయాల్లో భాగంగా జీవిస్తూనే తనదైన వ్యక్తిత్వాన్ని, ముద్ర వేసిన ప్రతిభాశాలి. తెలంగాణకు నిలువెత్తు సంతకం బాపూజీ. బాపూజీ ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ఆసరా: రైతు కుటుంబాలకు విరాళంగా ఎంపీ కవిత ఏడాది జీతం (ఫోటో)   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి అన్ని చర్యలూ తీసుకుంటుందని జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత తెలిపారు. రైతు కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు తెలంగాణ జాగృతి సంస్థ నిర్వహిస్తున్న దత్తత కార్యక్రమానికి ఎంపీగా తనకు వచ్చే ఏడాది జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ...

రైతు కుటుంబాల ద‌త్త‌త‌కు త‌న వార్షి‌క జీతాన్ని విరాళంగా ప్ర‌క‌టించిన ఎంపీ   ప్రజాశక్తి
రైతు కుటుంబాలకు కవిత ఏడాది జీతం విరాళం   News Articles by KSR
రైతు కుటుంబాలకు ఏడాది జీతం విరాళం: కవిత   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అందరివాడు జాషువా... కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు   
ఆంధ్రజ్యోతి
విజయవాడ, సెప్టెంబరు 28 : మహాకవి కవి కోకిల గుర్రం జాషువా మనందరి వ్యక్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద గుర్రం జాషువా కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాంస్య విగ్రహం ఏర్పాటయింది. జాషువా విగ్రహాన్ని ...

తెలుగు వర్శిటీలో జాషువా పీఠం   Andhrabhoomi
తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా జాషువా   Telugu Times (పత్రికా ప్రకటన)
జాషువా కాంస్య విగ్రహాన్ని ఆవిష్క‌రించిన చంద్రబాబు   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రత్యేక హోదాపై సుజనా చౌదరి ఇంకా అదే మాట   
Oneindia Telugu
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సహా పలువురు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు లేవని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చెబుతున్నప్పటికీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి మాత్రం ఇంకా అదే మాట చెబుతున్నారు. ఏపీకీ ప్రత్యేక హోదా కోసం కేంద్రం కసరత్తు చేస్తోందని ఆయన చెప్పారు.
ప్రత్యేకహోదా కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది : సుజనా   ఆంధ్రజ్యోతి
ప్రత్యేక హోదా కోసం కేంద్రం కసరత్తు : సుజనా   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言