2015年9月18日 星期五

2015-09-19 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
గ్రేటర్‌లో 17 లక్షల ఓట్లు గల్లంతు   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కొందరు ఓటర్లను అన్యాయంగా జాబితా నుంచి తొలగిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే 17 లక్షల మంది ఓటర్లను అప్రజాస్వామికంగా తొలగించారని, ఇందులో గ్రేటర్‌ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ ప్రమేయం కూడా ఉందన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ...

సోమేశ్.. టీఆర్‌ఎస్ ఏజెంట్!   సాక్షి
ఓట్లను తొలగిస్తున్నారు   Andhrabhoomi
కెటిఆర్ సహా మంత్రుల్ని దానం, ఆ తర్వాత టిఆర్ఎస్ ఏజెంట్ అని సోమేష్‌పై ఫైర్   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మనిషి రక్తం మరిగిన కుక్కలు... తీవ్రంగా గాయపడి మరణించిన బాలుడు   
వెబ్ దునియా
విశాఖలో కుక్కలు మనిషి రక్తానికి అలవాటు పడ్డాయి. ఓ బాలుడిపై విరుచుకుపడ్డాయి. కుక్కలు కరుస్తాయి. అయితే ఇక్కడ కరవడం కాదు పీక్కుతిన్నాయి. రెండేళ్ళబాలుడిపై దాడికి దిగాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడు మరణించాడు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శివకేశవ్‌ విశాఖలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
కుక్కల దాడిపై విచారణకు మంత్రి ఆదేశం   ఆంధ్రజ్యోతి
విశాఖలో కుక్కల దాడి.. బాలుడి మృతి   సాక్షి
కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మూకుమ్మడిగా కుక్కలు దాడి చేసి బాలుడ్ని పీక్కు తీన్నాయి   
Oneindia Telugu
విశాఖపట్నం: గుంటూరులోని ఆస్పత్రిలో ఓ చిన్నారిని ఎలుకలు కొరికి చంపేసిన సంఘటనను మరిచిపోక ముందే శుక్రవారంనాడు విశాఖపట్నంలో అంతకు మించిన ఘోరం జరిగింది. వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి ఓ రెండేళ్ల పసిగుడ్డును పీక్కు తినేశాయి.పిల్లాడి కడుపులో పేగులు కూడా బయటకు తీసి తిన్నాయి. విశాఖపట్నం బీచ్ రోడ్డుకు సమీపంలో ఉన్న హార్బర్ ...

చిన్నారిని బలిగొన్న కుక్కలు   సాక్షి
కుక్కల దాడిలో చిన్నారి మృతి   ఆంధ్రజ్యోతి
పిల్లాణ్ని పీక్కుతిన్న కుక్కలు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేసీఆర్‌కు వ్యతిరేకంగా టీడీపీ - కాంగ్రెస్ సంయుక్త పోరు : రేవంత్ రెడ్డి   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సర్కారుకు వ్యతిరేకంగా టీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఉమ్మడి పోరాటం చేసే పరిస్థితి ఏర్పడిందని టీ టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం టీ టీడీపీకి చెందిన ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమై టీ టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశం ...

భేతాళ మాంత్రికుడు కెవిపి సలహా మేరకే మార్పులు: రేవంత్ రెడ్డి   Oneindia Telugu
రంగారెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నమంత్రి మహేందర్‌ రెడ్డి : రేవంత్‌   ఆంధ్రజ్యోతి
బేతాళ మాంత్రికుడు సలహాతో రీడిజైనింగ్ : రేవంత్   Telugu Times (పత్రికా ప్రకటన)
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


NTVPOST
   
చారిత్రక ఘట్టానికి చంద్రబాబు శ్రీకారం..   
NTVPOST
నదుల అనుసంధానంలో ముందడుగు వేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. గోదావరి జలాలను కృష్ణా నదిలోకి వదలడం ద్వారా చరిత్ర సృష్టించింది. నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమంలో మంత్రులు, నేతలు పాల్గొన్నారు. రైతులు భారీ సంఖ్యలో హాజరై నదీ జలాలకు ...

ఈ ఘనత మనదే   Andhrabhoomi
ఉండయ్యా.. బొట్టు పెడతా : సిఎం   ప్రజాశక్తి
కృష్ణా, గోదావరి పైలాన్‌ను ప్రారంభించిన చంద్రబాబు   వెబ్ దునియా
సాక్షి   
అన్ని 29 వార్తల కథనాలు »   


సాక్షి
   
సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య నెలకొన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరుపై రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శిబిరం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. డిప్యూటీ ...

అర్ధరాత్రి బదిలీలు.. ఆపేసిన సీఎం   ఆంధ్రజ్యోతి
ఆర్డీవోలను బదిలీ చేసిన డిప్యూటీ సీఎం కేఈ.. అర్థరాత్రి నిలిపివేసిన సీఎం చంద్రబాబు   వెబ్ దునియా
ఆర్డీఓల బదిలీలు నిలుపుదల: చంద్రబాబు, కేఈ మధ్య దూరం పెరిగిందా?   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హైద్రాబాద్‌లో నిమజ్జనంకు ఏపీ పోలీస్: ఖైరతాబాద్ గణపతి వద్ద సాయిధరమ్‌తేజచే ఉచిత వైఫై..   
Oneindia Telugu
హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే హైదరాబాద్ నగరం ఆ కళను సంతరించుకుంది. భాగ్యనగరంలో ప్రతి వీధిలో పత్రి అమ్మకాలు బుధవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. వినాయకచవితి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వరసిద్ధి వినాయకుడు దేశప్రజలకు ఆయురారోగ్య, అష్ట్టెశ్వర్యాలు ...

గణేషుని సేవలో ప్రముఖులు   NTVPOST
ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలిపూజ   ఆంధ్రజ్యోతి
ఉదయం 9.45 గంటలకు మహా గణపతికి తొలిపూజ   సాక్షి
Andhrabhoomi   
అన్ని 15 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
విజయవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): విజయవాడ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పూర్తిస్థాయి నివేదిక తయారీతోపాటు ఇతర పనులు ప్రారంభించడానికి సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. రక్షణ, భద్రత, సేవలు, ప్రామాణికతలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని, ఆమేరకు ...

మెట్రోకు ప‌చ్చ జెండా   ప్రజాశక్తి
బెజవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: తొలివిడతలో 25 కి.మీ   Oneindia Telugu
బెజవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్   తెలుగువన్
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'ఖరీదైన' చైనా టూర్ లెక్క చెప్పు: యాష్కీ, అందుకే ప్రపంచ బ్యాంక్ 13వ ర్యాంక్: షబ్బీర్   
Oneindia Telugu
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చైనాకు వెళ్లి రాష్ట్రానికి ఏం తె్చచారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గురువారం డిమాండ్ చేశారు. ఆయన ఢిల్లీలో మాట్లాడారు. అలాగే గతంలో సింగపూర్ పర్యటన, ఇప్పుడు చైనా పర్యటనకు ఎంత ఖర్చు చేశారో, ఆ పర్యటనల వల్ల తెలంగాణ ...

కేసీఆర్ తీరు నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తున్నట్లుంది: షబ్బీర్ ధ్వజం   వెబ్ దునియా
'మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశారు'   సాక్షి
తెలంగాణను దివాళా తీయిస్తున్నారు   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఓయు పరిస్థితి చూసి చలించిపోయా: గీతారెడ్డి, తెలంగాణలో జగన్ పార్టీ ధర్నా   
Oneindia Telugu
హైదరాబాద్/ కరీంనగర్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దుర్భర పరిస్థితులు చూసి తాను చలించిపోయానని మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకురాలు గీతారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఓయూ హాస్టళ్లను కాంగ్రెస్‌ నేతలు గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పద్మావతి, సంపత్‌కుమార్‌, చిన్నారెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా గీతారెడ్డి ...

బంగారు తెలంగాణ అంటే విద్యార్థులను ఆకలితో పడుకోబెట్టడమా : గీతారెడ్డి   వెబ్ దునియా
'ఓయూను చూసి చలించిపోయా'   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言