2015年9月30日 星期三

2015-10-01 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
'45 నిమిషాల్లో లక్షన్నర ఫాలోవర్స్'   
సాక్షి
న్యూఢిల్లీ: అమెరికాకు సంబంధించి పలు రహస్యాలను బట్టబయలు చేసి ఆ దేశానికి వెన్నులో వణుకుపుట్టించిన ప్రముఖ ప్రజావేగు(విజిల్ బ్లోయర్) ఎడ్వర్డ్ స్నోడెన్ ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన 45 నిమిషాల్లో దాదాపు లక్షకు పైగా ఫాలోవర్స్ పెరిగారు. అంతా ఆయనకు మైక్రో బ్లాగింగ్ సైట్ ఖాతా ప్రారంభించినందుకు ఘన స్వాగతం పలికారు.
ట్విట్టర్ ద్వారా లైన్లోకి వచ్చిన స్నోడెన్: 7.79లక్షల ఫాలోవర్స్!   వెబ్ దునియా
నాడు అమెరికా.. నేడు ట్విట్టర్.. స్నోడెన్ ప్రకంపనలు   Oneindia Telugu
ప్రజావేగు స్నోడెన్‌ ట్విట్టర్‌కు భారీ స్పందన   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
ఈ బ్యూటీ.. మోస్ట్ డేంజరస్   
Teluguwishesh
కెల్లీ బ్రూక్.. హాలీవుడ్ శృంగార తారల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ ప్రఖ్యాత మోడల్ ఎంత అందంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఈమె అందాల్ని తరించడం కోసం నెటిజన్లు ఇంటర్నెట్ లో ఎగబడుతుంటారు. కానీ.. ఇకనుంచి ఆమె ఫోటోలు చూసేందుకు ...

ఆ సెక్సీ బ్యూటీ...మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ (ఫోటోస్)   FIlmiBeat Telugu
కెల్లీబ్రూక్.. మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ!?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చైనా తలతిక్క ప్రశ్నలు... ప్రమాదంలో ఉంటే కాపాడుతారు... తల్లినా? గర్ల్ ఫ్రెండ్ నా?   
వెబ్ దునియా
చైనా జాతీయ న్యాయ విభాగం న్యాయమూర్తులు, న్యాయవాదుల నియామకాల కోసం చైనా ప్రభుత్వం తాజాగా ఓ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను నిర్వహించింది. ఇందులో చాలా ప్రశ్నలు తలతిక్కలా ఉన్నాయి. ఈ ప్రశ్నలను చదివిన అభ్యర్థులు ఎలాంటి సమాధానం ఇవ్వాలో తెలియక తికమక పడుతూ బుర్రలు బద్ధకు కొట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ తలతిక్క ప్రశ్నలు ఎలా ...

ట్రిక్కీ ప్రశ్న: అగ్ని ప్రమాదం సంభవిస్తే తల్లినా? గర్ల్ ఫ్రెండ్‌నా?   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
చైనాలో కూడా పేలుళ్లు- ఆరుగురు మృతి   
News Articles by KSR
భద్రతాపరంగా అత్యంత కట్టుదిట్టంగా ఉంటుందని భావించే చైనాలో సైతం ఉగ్రవాద జాడలు కనిపిస్తున్నాయి. గ్వాంగ్జి ప్రావిన్స్ లోని ల్యూషెంగ్ కౌంటిలో పేలుళ్లు జరిగాయి.ఈ పేలుళ్లలో ఆరుగురు చనిపోయినట్లు కొన్ని మీడియాలలో సమాచారం వస్తోంది. మద్యాహ్నం మూడు గంటల సమయంలో తొలి పేలుడు జరిగినట్లు చెబుతున్నారు.ఒక పార్సెల్ లో పేలుడు ...

చైనాలో పేలుళ్లు : ముగ్గురి మృతి   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


నిరాశావాదం వద్దు   
Andhrabhoomi
న్యూయార్క్, సెప్టెంబర్ 29: వ్యతిరేక భావాలను వదిలిపెట్టి పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి సానుకూల అజెండాతో ముందుకురావాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో చర్చల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా కోరారు. కాగా, ఈ అంశంపై పారిస్‌లో జరగబోయే అంతర్జాతీయ సదస్సులో భారతదేశ నాయకత్వం రాబోయే దశాబ్దాల్లో ఇతర దేశాలకు ...

వాతావ‌ర‌ణం పై ఒకే బాట‌   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తల్లికి పురుడుపోసిన పదకొండేళ్ల బాలుడు.. ఎక్కడ?   
వెబ్ దునియా
అమెరికాలో విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పదకొండేళ్ళ బాలుడు ఒకడు కన్నతల్లికి పురుడు పోశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... అమెరికా, జార్జియాలోని మరియెట్టా ప్రాంతానికి చెందిన కెన్యార్డా అనే మహిళ నిండు గర్భిణి. వారం రోజుల క్రితం ఆమెకు అనుకున్న సమయం కన్నా ముందే నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో ఆమెతో ...

వీడియో: తల్లికి పురుడు పోసిన 11ఏళ్ళ బాలుడు   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వేర్వేరు చోట్ల పేలిన లెటర్ బాంబులు: 6గురు మృతి   
Oneindia Telugu
బీజింగ్: చైనాలో లెటర్ బాంబులు పేలిన ఘటనలో ఆరుగురు మరణించగా, 13మందికి తీవ్రగాయాలయ్యాయి. బుధవారం చైనాలోని గ్వాంఝై ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలతో సహా పదికిపైగా ప్రాంతాల్లో 15 లెటర్ బాంబులు పేలాయి. చైనా జాతీయ దినోత్సవం రోజునే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్వీడ్ డెలివరీ ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలను అమర్చి ఈ దుశ్చర్యకు ...

లెటర్ బాంబులు పేలి ఆరుగురి మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
తల్లా?పెళ్లామా?చైనా లా విద్యార్ధులకు ప్రశ్న   
News Articles by KSR
చైనాలో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించేవారికి ,అలాగే న్యాయమూర్తులుగా వచ్చేవారికి నిర్వహించిన ఒక చిత్రమైన ప్రశ్న కనిపించింది.ప్రమాదం జరిగినప్పుడు ఒక వ్యక్తి తన తల్లిని రక్షించాలా?లేక అక్కడే ఉన్న గరల్ ఫ్రెండ్ ను రక్షించాలా అన్నది ఆ ప్రశ్న. చైనా చట్టానికి సంబందించిన పలు ప్రశ్నలతో పాటు ఇది కూడా ఉంది.ఈ ప్రశ్నకు ఆ తర్వాత న్యాయ శాఖ ...

తల్లా? ప్రియురాలా?...   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యెమెన్‌లో దారుణం : పెళ్లి బృందంపై మిస్సైళ్లతో దాడి.. 130 మంది దుర్మరణం   
వెబ్ దునియా
ముస్లిం దేశాల్లో ఒకటైన యెమెన్‌లో దారుణం జరిగింది. పెళ్లిబృందంపై మిస్సైళ్ళతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో 130 మంది మృత్యువాత పడ్డారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. యెమెన్‌లోని ఎర్రసముద్రం తీరంలో ఆల్ మోకా రేవుకు సమీపంలో ఉన్న ఆల్ వాహిజా అనే ప్రాంతంలో ఆదివారం ఈ దాడి జరిగింది. అయితే, ఈ దారుణానికి కారణాలు ...

పెళ్లి బృందంపై మిసైళ్ల దాడి: 131 మంది మృతి   Oneindia Telugu
పెళ్లి బృందంపై మిస్సైళ్లతో దాడి...131 మంది మృతి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'ప్రెసిడెంట్ మోడీ': నాలుక్కర్చుకున్న ఒబామా   
Oneindia Telugu
న్యూయార్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి అయ్యారు! ఎలా అనుకుంటున్నారా? అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మోడీకి స్వాగతం చెబుతూ.. 'వెల్‌కమ్ ప్రెసిడెంట్ మోడీ' అన్నారు. సోమవారం మోడీ, ఒబామా భేటీ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఒబామా తప్పును గుర్తించిన వైట్ హౌజ్ అధికారులు సరిచేసేశారు. కాగా, వైట్‌హౌస్ వెబ్ ...

ఉగ్రవాదం అందరికీ ముప్పే   Andhrabhoomi
మోదీ రాష్ట్రపతి అయ్యారా..?   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言