2015年9月12日 星期六

2015-09-13 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
సింగపూర్ ప్రధానికి అభినందనలు, తెలుగు జాతి చరిత్రలోనే: చంద్రబాబు   
Oneindia Telugu
అమరావతి: అక్టోబర్ 22న జరిగే నవ్యాంధ్ర నూతన రాజధాని భూమి పూజ కార్యక్రమం తెలుగు జాతి చరిత్రలోనే ఓ నూతన అధ్యయనం అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 33వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ దేశంలోనే చారిత్రాత్మకమన్నారు. దీనిని ఒక నమూనాగా జాతీయ స్థాయి మీడియాలో కథనాలు ...

సింగపూర్‌ ప్రధానికి బాబు అభినందన   Vaartha
సింగపూర్ ఎన్నికల్లో లీ జయభేరి   సాక్షి
సింగపూర్ ప్రధానికి చంద్రబాబు అభినందనలు   Telugu Times (పత్రికా ప్రకటన)
News Articles by KSR   
అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారీ పేలుడు.. 90 మంది బలి   
సాక్షి
ఝబువా (మధ్యప్రదేశ్): బావుల తవ్వకాల కోసం భారీ స్థాయిలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు పేలిపోవటంతో మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా పెట్లావద్ పట్టణంలో 90 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది కూలి పని కోసం నిరీక్షిస్తున్న కూలీలే. రాతి ప్రాంతాల్లో బావులు తవ్వేందుకు లెసైన్స్ కలిగివున్న ...

మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు : 89 మంది మృతి   Andhrabhoomi
మధ్యప్రదేశ్ జబువా పేలుడు... మృతులు 89, గనులు పేల్చే పేలుడు పదార్థాల కారణంగానే...   వెబ్ దునియా
మధ్యప్రదేశ్‌లో పేలుడు: 82 మంది దుర్మరణం   Oneindia Telugu
NTVPOST   
Telugupopular   
News Articles by KSR   
అన్ని 18 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పోలీస్ బాస్‌పై రైలులో దాడి.. ఆభరణాలు చోరీ   
Andhrabhoomi
గూడూరు, సెప్టెంబర్ 12: ప్రజల మాన, ప్రాణ రక్షణ కల్పించాల్సిన పోలీసులకే భద్రత కరవైన సంఘటన శనివారం సింహపురి ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన సంఘటన తేటతెల్ల తెల్లం చేసిన వైనం ఇది. హైదరాబాదు పోలీస్ అకాడమిలో ఎస్‌పి క్యాడర్ మహిళా పోలీస్ అధికారిపై ఓ అగంతుడు దాడి చేసి అమె వద్ద గల బంగారు ఆభరణాలను నగదు లూటీ చేసి తాపీగా వెళ్లి పోయిన సంఘటన నెల్లూరు ...

పట్టపగలే దోపిడీ   సాక్షి
'అప్పా' డీడీపై దొంగల దాడి   ఆంధ్రజ్యోతి
నెల్లూరు జిల్లాలో రైల్లో తెలంగాణ లేడీ పోలీసు అధికారిపై దాడి: దోపిడీ   Oneindia Telugu
ప్రజాశక్తి   
Vaartha   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
బీహార్ బరిలో ఎంఐఎం:40 స్థానాల్లో పోటీ   
సాక్షి
హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ఆపార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికల్లో కనీసం 40 స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీహార్ లోని సీమాంచల్ ఏరియా నుంచి పోటీకి సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇక్కడ ప్రధానంగా అరేరియా, పుర్నినియా, కిషన్ ...

బీహార్‌లో 40 సీట్లకు పోటీ: అసదుద్దీన్, ఎన్డీఎ సీట్ల సర్దుబాటు   Oneindia Telugu
బీహర్‌లో MIMతో ఎవరికి ప్లస్‌..ఎవరికి మైనస్‌   NTVPOST
బీహార్‌ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది: ఎంపీ అసద్‌   ఆంధ్రజ్యోతి
Telugupopular   
Andhrabhoomi   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేసీఆర్ ఓ నియంత: వీహెచ్, విపక్షాల మొసలి కన్నీరు: ఎమ్మెల్సీ కర్నె   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఓ నియంత అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి. హనుమంతురావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే నియంత పాలనకు త్వరలో చరమగీతం పాడుతామన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ...

కేసీఆర్ నియంత పాలనకు త్వరలో చరమగీతం పాడతాం: వీహెచ్   వెబ్ దునియా
కేసీఆర్‌ ఓ నియంత - ఎంపీ వీహెచ్‌   ఆంధ్రజ్యోతి
రోజులు దగ్గర పడ్డాయి.. వీహెచ్   తెలుగువన్
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భార్యను చంపిన పోలీస్ కేసు: ప్రదీప్ దొరికినట్లు సమాచారం లేదన్న డీసీపీ, 14 రోజుల ...   
Oneindia Telugu
హైదరాబాద్: ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ భార్య సుప్రియ హత్య కేసులో రెండో నిందితుడు ప్రదీప్ దొరికినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీసీపీ కమలహాసన్ రెడ్డి స్పష్టం చేశారు. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన కానిస్టేబుల్ కేసులో పోలీసులు పురోగతి అంటూ ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ...

ప్రదీప్ దొరికినట్లు ఎక్కడా సమాచారం లేదు   సాక్షి
గనులు, ఖనిజాల చట్టానికి సవరణలు సబబే: హైకోర్టు   Namasthe Telangana
సుప్రియ హత్య కేసులో లొంగిపోయిన ప్రదీప్   Andhrabhoomi
News (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)   
అన్ని 20 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
పట్టాలు తప్పిన దురంతో   
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 12: సికింద్రాబాద్ - ముంబయి ఎల్‌టిటి (12220) దురంతో ఎక్స్‌ప్రెస్ కర్ణాటకలోని షాహబాద్ - గుల్బర్గా మధ్య మార్టూర్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని షోలాపూర్ డివిజన్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2.15 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దురంతో ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి 11.05 గంటల ప్రాంతంలో ...

నగరంలో విషాదఛాయలు   సాక్షి
కర్ణాటకలో పట్టాలు తప్పిన దురంతో ఎక్స్‌ప్రెస్: ఇద్దరు మృతి   Oneindia Telugu
హర్యానలో పట్టాలు తప్పిన రైలు.. ఇద్దరు మృతి   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
వెబ్ దునియా   
NTVPOST   
అన్ని 17 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పెట్టుబడులపై చైనా ఆసక్తి: గం.కు 300కి.మీ వేగంగా వెళ్లే రైల్లో సిఎం కెసిఆర్(పిక్చర్స్)   
Oneindia Telugu
షాంగై/హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలుస్తున్న పలు ప్రముఖ కంపెనీల అధిపతులు, ప్రతినిధులు తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. షాంఘై పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ...

తెలంగాణలో చైనా టీవీల పరిశ్రమ   Vaartha
'మౌలిక' సాయం చేయండి   సాక్షి
65 కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ భేటీ   Telangana99

అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టీడీపీ ఎమ్మెల్యేకు మలేషియాలో గాయాలు, సామాన్య ప్రజలకు అందుబాటులో బాబు   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు ప్రయాణిస్తున్న కారు మలేషియాలో ప్రమాదానికి గురైంది. ఈ కారు ప్రమాదంలో ఎమ్మెల్యే తలకు తీవ్ర గాయాలు కాగా, 12 కుట్లు పడ్డాయి. ఐదు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, కొందరు ఎమ్మెల్యేలు కలసి సింగపూర్, మలేషియాల పర్యటన నిమిత్తం వెళ్లారు.
టీడీపీ ఎమ్మెల్యే కారు బోల్తా.. తలకి గాయాలు   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా అనిల్‌   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విజయం సాధించారు. ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను శనివారం విడుదల చేశారు. మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ తనయుడైన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తన సమీప ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ కుమారుడు రవి కుమార్‌ యాదవ్‌పై 1857 ఓట్ల ...

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ యాదవ్   సాక్షి
యూత్ కాంగ్రెస్ ఎన్ని‌క‌ల్లో అనిల్ కుమార్ యాదవ్ విజ‌యం   ప్రజాశక్తి
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్   Telugu Times (పత్రికా ప్రకటన)
Telangana99   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言