సాక్షి
స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీఆర్ఎస్లోకి ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కోర్టు కొట్టేసింది. స్పీకర్ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి ...
స్పీకర్కు ఆదేశాలివ్వలేంఆంధ్రజ్యోతి
పార్టీలు మారి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరటవెబ్ దునియా
తలసాని సహా 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట: పిటిషన్ను కొట్టేసిన హైకోర్టుOneindia Telugu
తెలుగువన్
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీఆర్ఎస్లోకి ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కోర్టు కొట్టేసింది. స్పీకర్ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి ...
స్పీకర్కు ఆదేశాలివ్వలేం
పార్టీలు మారి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట
తలసాని సహా 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట: పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు
ఆంధ్రజ్యోతి
అన్ని రోడ్లూ రాజధానికే!
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతికి, రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలకు మధ్య రవాణా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు రూ.1800 కోట్లతో మూడు జాతీయ రహదారులను నిర్మించాలనుకుంటోంది. జిల్లా ప్రధాన రోడ్లను రాష్ట్ర రహదారులుగా అభివృద్ధి ...
రాష్ట్రంలో 800 కి.మీ. ఎన్హెచ్లుగా మార్పు.. రాజధాని చుట్టూ రింగ్ రోడ్డువెబ్ దునియా
ఏపీలో ఎన్హెచ్ల విస్తరణAndhrabhoomi
రెండు జాతీయ రహదారులకు ఓకేప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతికి, రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలకు మధ్య రవాణా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు రూ.1800 కోట్లతో మూడు జాతీయ రహదారులను నిర్మించాలనుకుంటోంది. జిల్లా ప్రధాన రోడ్లను రాష్ట్ర రహదారులుగా అభివృద్ధి ...
రాష్ట్రంలో 800 కి.మీ. ఎన్హెచ్లుగా మార్పు.. రాజధాని చుట్టూ రింగ్ రోడ్డు
ఏపీలో ఎన్హెచ్ల విస్తరణ
రెండు జాతీయ రహదారులకు ఓకే
Oneindia Telugu
విశాఖ ఫార్మాసిటీలో భారీ పేలుడు, ఇద్దరు మృతి: చంద్రబాబు ఆరా
Oneindia Telugu
విశాఖ: విశాఖపట్నం జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాయినాథ్ లైఫ్స్ సెన్సెస్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ భారీ పేలుడు చోటుచేసుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు కార్మికులు మంటల్లో గల్లంతయ్యారు. సమాచారం ...
ఫార్మాసిటీలో మరో ప్రమాదంAndhrabhoomi
ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, ఇద్దరి మృతిసాక్షి
విశాఖ : రాంకీ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం...ఇద్దరు మృతిఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖ: విశాఖపట్నం జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాయినాథ్ లైఫ్స్ సెన్సెస్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ భారీ పేలుడు చోటుచేసుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు కార్మికులు మంటల్లో గల్లంతయ్యారు. సమాచారం ...
ఫార్మాసిటీలో మరో ప్రమాదం
ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, ఇద్దరి మృతి
విశాఖ : రాంకీ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం...ఇద్దరు మృతి
Oneindia Telugu
షాపింగ్ మాల్లో 'కిలాడీ కీచకుడు'
Oneindia Telugu
కాలి బూటులో స్పై కెమెరాను ఫిట్ చేసుకుని దొంగచాటుగా అమ్మాయిలను అనుసరిస్తూ వారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తోన్న 34 ఏళ్ల న్యాయవాదిని దక్షిణ ఢిల్లీలోని ప్రముఖ షాపింగ్ మాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హర్యానాకు చెందిన వినియోగదారుల ఫోరం మాజీ అధ్యక్షుడి కుమారుడని పోలీసులు వెల్లడించారు. Read More : దీపావళి ...
షూలో కెమెరా పెట్టి...సాక్షి
షూలో రహస్య కెమెరాతో మహిళలను ఫోటో తీశాడు.. ఎలా? ఎక్కడ?వెబ్ దునియా
మహిళలను రహస్యంగా ఫొటోలు తీస్తూ దొరికిన న్యాయవాదిNamasthe Telangana
NTVPOST
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాలి బూటులో స్పై కెమెరాను ఫిట్ చేసుకుని దొంగచాటుగా అమ్మాయిలను అనుసరిస్తూ వారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తోన్న 34 ఏళ్ల న్యాయవాదిని దక్షిణ ఢిల్లీలోని ప్రముఖ షాపింగ్ మాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హర్యానాకు చెందిన వినియోగదారుల ఫోరం మాజీ అధ్యక్షుడి కుమారుడని పోలీసులు వెల్లడించారు. Read More : దీపావళి ...
షూలో కెమెరా పెట్టి...
షూలో రహస్య కెమెరాతో మహిళలను ఫోటో తీశాడు.. ఎలా? ఎక్కడ?
మహిళలను రహస్యంగా ఫొటోలు తీస్తూ దొరికిన న్యాయవాది
News Articles by KSR
మన్మోహన్ కు క్లీన్ చిట్- దాసరి ఏమి చేస్తారో
News Articles by KSR
బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇప్పుడు కేందర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు ఏమిచేస్తారన్నది చర్చనీయాంశంగా ఉంది.మన్మోహన్ కు బొగ్గు గనుల కేటాయింపులో దురుద్దేశాలు లేవని సిబిఐ అబిప్రాయపడింది. కాని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మదుకోడా,దాసరి నారాయణరావులు బొగ్గు గనుల కేటాయింపు ...
మన్మోహన్కు మసిపై ఆధారాల్లేవుప్రజాశక్తి
బొగ్గు కుంభకోణం కేసు: మన్మోహన్ సింగ్కు ఊరటOneindia Telugu
మన్మోహన్ కు క్లిన్ చిట్ ఇచ్చిన సీబీఐAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
News Articles by KSR
బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇప్పుడు కేందర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు ఏమిచేస్తారన్నది చర్చనీయాంశంగా ఉంది.మన్మోహన్ కు బొగ్గు గనుల కేటాయింపులో దురుద్దేశాలు లేవని సిబిఐ అబిప్రాయపడింది. కాని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మదుకోడా,దాసరి నారాయణరావులు బొగ్గు గనుల కేటాయింపు ...
మన్మోహన్కు మసిపై ఆధారాల్లేవు
బొగ్గు కుంభకోణం కేసు: మన్మోహన్ సింగ్కు ఊరట
మన్మోహన్ కు క్లిన్ చిట్ ఇచ్చిన సీబీఐ
వెబ్ దునియా
ఎర్రబెల్లిపై దాడి అప్రజాస్వామికం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జనగామ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): వరంగల్ జిల్లా పాలకుర్తిలో టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావుపై అప్రజాస్వామికంగా దాడి చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు మోపి కక్ష సాధింపులకు పాల్పడుతోందని టీపీసీసీ ...
ఘర్షణ, రాళ్ల దాడి: గాయపడిన ఎస్సై, ఎర్రబెల్లిపై హత్యాయత్నం కేసుOneindia Telugu
ఏ1 నిందితుడు ఎర్రబెల్లికి 14 రోజుల రిమాండ్Namasthe Telangana
కోర్టులో ఎర్రబెల్లికి షాక్.. 14 రోజుల రిమాండ్Teluguwishesh
సాక్షి
Telugu Times (పత్రికా ప్రకటన)
వెబ్ దునియా
అన్ని 19 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జనగామ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): వరంగల్ జిల్లా పాలకుర్తిలో టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావుపై అప్రజాస్వామికంగా దాడి చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు మోపి కక్ష సాధింపులకు పాల్పడుతోందని టీపీసీసీ ...
ఘర్షణ, రాళ్ల దాడి: గాయపడిన ఎస్సై, ఎర్రబెల్లిపై హత్యాయత్నం కేసు
ఏ1 నిందితుడు ఎర్రబెల్లికి 14 రోజుల రిమాండ్
కోర్టులో ఎర్రబెల్లికి షాక్.. 14 రోజుల రిమాండ్
వెబ్ దునియా
భారత్ అందరికి ఆశాదీపంగా కనిపిస్తోంది: వెంకయ్యనాయుడు
ప్రజాశక్తి
హైదరాబాద్: ప్రపంచం మోడీని సంస్కరణకర్తగా, కార్యశీలుడిగా, పరివర్తకుడిగా గుర్తిస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. మోడీ నాయకత్వంలో భారత్ అందరికీ ఆశాదీపంలో కనిపిస్తోందని... ప్రపంచం చూపంతా భారత్ వైపే ఉందన్నారు. ఈరోజు హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.ఆమెరికా పర్యటనలో ఉన్న మోడీ ...
10 భాషల్లో ఆండ్రాయిడ్ సేవలు: వెంకయ్యసాక్షి
ప్రపంచం చూపంతా భారత్ వైపే : వెంకయ్య నాయుడుTelugu Times (పత్రికా ప్రకటన)
ప్రపంచం చూపంతా భారత్ వైపే : వెంకయ్య నాయుడువెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్: ప్రపంచం మోడీని సంస్కరణకర్తగా, కార్యశీలుడిగా, పరివర్తకుడిగా గుర్తిస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. మోడీ నాయకత్వంలో భారత్ అందరికీ ఆశాదీపంలో కనిపిస్తోందని... ప్రపంచం చూపంతా భారత్ వైపే ఉందన్నారు. ఈరోజు హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.ఆమెరికా పర్యటనలో ఉన్న మోడీ ...
10 భాషల్లో ఆండ్రాయిడ్ సేవలు: వెంకయ్య
ప్రపంచం చూపంతా భారత్ వైపే : వెంకయ్య నాయుడు
ప్రపంచం చూపంతా భారత్ వైపే : వెంకయ్య నాయుడు
వెబ్ దునియా
ఆకాశంలో కనువిందు చేయనున్న పున్నమి చంద్రుడు - సూపర్ మూన్
వెబ్ దునియా
ఆకాశంలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతంకానుంది. పున్నమి చంద్రుడు మరింత ఎక్కువగా వెన్నెలను ప్రసాదించనున్నాడు. దీనికి కారణం సూపర్ మూన్ ప్రభావమే. దీంతోపాట ఇదే రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం కూడా చోటుచేసుకోవడం విశేషం. కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రుడు భూమికి చేరువగా ఉండే బిందువులోకి రావడం వల్ల సూపర్ మూన్ చోటుచేసుకుంటుంది ...
'సూపర్మూన్' చంద్రగ్రహణంప్రజాశక్తి
సముద్రాన్నిపోటెత్తించనున్న నెత్తుటి చంద్రుడుOneindia Telugu
సూపర్మూన్తో సముద్రంలో అల్లకల్లోలంNamasthe Telangana
Andhrabhoomi
Telugupopular
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆకాశంలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతంకానుంది. పున్నమి చంద్రుడు మరింత ఎక్కువగా వెన్నెలను ప్రసాదించనున్నాడు. దీనికి కారణం సూపర్ మూన్ ప్రభావమే. దీంతోపాట ఇదే రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం కూడా చోటుచేసుకోవడం విశేషం. కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రుడు భూమికి చేరువగా ఉండే బిందువులోకి రావడం వల్ల సూపర్ మూన్ చోటుచేసుకుంటుంది ...
'సూపర్మూన్' చంద్రగ్రహణం
సముద్రాన్నిపోటెత్తించనున్న నెత్తుటి చంద్రుడు
సూపర్మూన్తో సముద్రంలో అల్లకల్లోలం
Oneindia Telugu
అగ్రదేశాల సరసన భారత్: పీఎస్ఎల్వీ-సీ 30 సక్సెస్
Oneindia Telugu
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) రూపొందించిన 'ఆస్ట్రోశాట్' ఉపగ్రహాన్ని భారత్ ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పొలార్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ 30 రాకెట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకరి ప్రవేశపెట్టింది. India launches its first space observatory Astrosat from Sriharikota. ఖగోళ పరిశోధనలకు ...
అంతరిక్షంలో అబ్జర్వేటరీAndhrabhoomi
ప్రతిష్టాత్మక ప్రయోగంప్రజాశక్తి
ఇస్రో సప్తపదిసాక్షి
Teluguwishesh
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 42 వార్తల కథనాలు »
Oneindia Telugu
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) రూపొందించిన 'ఆస్ట్రోశాట్' ఉపగ్రహాన్ని భారత్ ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పొలార్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ 30 రాకెట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకరి ప్రవేశపెట్టింది. India launches its first space observatory Astrosat from Sriharikota. ఖగోళ పరిశోధనలకు ...
అంతరిక్షంలో అబ్జర్వేటరీ
ప్రతిష్టాత్మక ప్రయోగం
ఇస్రో సప్తపది
సాక్షి
పోలీసుల వద్ద లొంగిపోయిన సోమ్ నాథ్ భారతి
సాక్షి
న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్నాథ్భారతికి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో సోమవారం రాత్రి పోలీసులకు లొంగిపోయారు. గృహహింస, హత్యాయత్నం ఆరోపణలతో ఆయన భార్య లిపికా మిత్రా పెట్టిన కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాల్సిందిగా సోమ్నాథ్ భారతి దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేయటంతో ఆయన సుప్రీం ...
సాయంత్రం 6 గంటల లోపు లొంగిపోవాలి.. సోమ్నాథ్ భారతికి సుప్రీంకోర్టు అల్టిమేటంవెబ్ దునియా
సోమనాథ్ భారతికి సుప్రీం అల్టిమేటంప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్నాథ్భారతికి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో సోమవారం రాత్రి పోలీసులకు లొంగిపోయారు. గృహహింస, హత్యాయత్నం ఆరోపణలతో ఆయన భార్య లిపికా మిత్రా పెట్టిన కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాల్సిందిగా సోమ్నాథ్ భారతి దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేయటంతో ఆయన సుప్రీం ...
సాయంత్రం 6 గంటల లోపు లొంగిపోవాలి.. సోమ్నాథ్ భారతికి సుప్రీంకోర్టు అల్టిమేటం
సోమనాథ్ భారతికి సుప్రీం అల్టిమేటం
沒有留言:
張貼留言