2015年9月30日 星期三

2015-10-01 తెలుగు (India) వినోదం


సాక్షి
   
పులిపై ఐటీ పంజా   
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై దాడులు నిర్వహించింది. నిర్మాతలు కలైపులి ఎస్ థాను, మదురై అన్బు ఇళ్లలో సోదాలను నిర్వహించింది. ఆదాయపు పన్ను చెల్లింపునకు బుధవారంతో గడువు ముగుస్తోంది. అయితే తమిళ చిత్రరంగానికి చెందిన అనేకులు పన్ను చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆదాయపు పన్నుశాఖకు ...

సమంత, నయనతార, విజయ్ ఇళ్లపై ఐటి దాడులు   Oneindia Telugu
'పులి' హీరో విజయ్.. సమంత - నయనతార ఇళ్ళలో ఐటీ సోదాలు   వెబ్ దునియా
విజయ్, సమంత, నయనతార ఇళ్లపై ఐటీ దాడులు   ఆంధ్రజ్యోతి
తెలుగువన్   
News Articles by KSR   
NTVPOST   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆ సినిమా నేనే చేస్తా: పూరి జగన్నాథ్‌   
ఆంధ్రజ్యోతి
చిరంజీవి 150వ సినిమాని డైరెక్ట్‌ చేయడానికి అందరికంటే తనకే ఎక్కువ హక్కు ఉందనీ, ఆయన 150వ చిత్రాన్ని తానే చేస్తాననీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కుండబద్దలు కొట్టారు. చిరంజీవి కథానాయకుడిగా నటించే 150వ చిత్రానికి దర్శకుడిగా ఆయనను ఎంచుకున్నట్లు గతంలో ప్రకటించిన మెగా బృందం తర్వాత ఆ విషయమై దాటవేత ధోరణితో వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
చిరంజీవితో సినిమా తీయడమే టార్గెట్.. 150 కాకపోతే 151 తీస్తా..?: పూరీ జగన్నాథ్   వెబ్ దునియా
చిరంజీవి 150వ సినిమా నేనే చేస్తా: పూరీ   సాక్షి
చిరంజీవి 150 నేనే చేస్తా, నాకే హక్కుంది: పూరి   FIlmiBeat Telugu
News Articles by KSR   
TELUGU24NEWS   
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
అన్ని 9 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
పవన్ కంటే మహేశ్ కు ఎక్కువుండటం నచ్చలేదు... వర్మ కామెంట్స్   
తెలుగువన్
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ ఈసారి మరో రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హీరో మీదనో లేక హీరోయిన్ మీదనో వ్యాఖ్యలు చేసే వర్మ ఈసారి ఫ్యాన్స్ ను టార్గెట్ చేశాడు. ఒక హీరో ఫ్యాన్స్ కాదు ఏకంగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ను పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరోలు ఎవరోకాదు ఒకరు పవన్ కళ్యాణ్ ఇంకో హీరో ...

మహేశ్ కు 15 లక్షలు.. పవన్ కు 6 లక్షలేనా?   సాక్షి
పవన్ కల్యాణ్ కంటే మహేష్ బాబే పాపులరా? రామ్ గోపాల్ వర్మ ట్వీట్   వెబ్ దునియా
ఇడియట్స్.. పవన్‌కి వ్యతిరేక ట్వీట్లు కాదు..రామ్‌గోపాల్ వర్మ   TELUGU24NEWS

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఛత్రపతి' మరపురాని అనుభూతినిచ్చిన సినిమా   
ప్రజాశక్తి
ప్రభాస్‌ హీరోగా, ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడిగా, శ్రీవెంకట ేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన 'ఛత్రపతి' విడుదలై 10 వసంతాలు పూర్తయింది. 30 సెప్టెంబర్‌ 2005లో రిలీజైన ఈ చిత్రంతో మాస్‌ యాక్షన్‌ హీరోగా ప్రభాస్‌కి, యాక్షన్‌ డైరెక్టర్‌గా ఎస్‌.ఎస్‌.రాజమౌళికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇదే సినిమాతో బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ 'ఛత్రపతి' ...

ఆ అవకాశం కోసం వెయిట్‌ చేస్తున్నా   ఆంధ్రజ్యోతి
ఎంతో ప్రేమగా..!   సాక్షి
పదేళ్ల ఛత్రపతి   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ఆశాభోంస్లే తనయుడు హేమంత్ భోంస్లే మృతి   
తెలుగువన్
ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశాభోంస్లే తనయుడు.. బాలీవుడ్ సంగీత దర్శకుడు హేమంత్ భోంస్లే ఈ రోజు మరణించారు. గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నహేమంత్ భోంస్లే స్కాట్లాండ్ లో మరణించారు. దీంతో ఆశా భోంస్లే కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిపోయారు. హేమంత్ భోంస్లే 'నజరానా ప్యార్ కా', 'శ్రద్ధాంజలి' లాంటి బాలీవుడ్ ...

ఆశాభోంస్లే కొడుకు మృతి   సాక్షి
హేమంత్‌ భోస్లే మృతి   ఆంధ్రజ్యోతి
ఆశాభోంస్లేకు పుత్రవియోగం   Andhrabhoomi
FIlmiBeat Telugu   
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాహుబలితో ''పులి''ని పోల్చొద్దు: కొత్తదనం ఉంటుందన్న హన్సిక!   
వెబ్ దునియా
కత్తి హీరో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం పులి. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో శృతిహాసన్, హన్సిక కథానాయికలు. శ్రీదేవి కీలక పాత్ర పోషిస్తోంది. చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ...

బాహుబలి కంటే గొప్పగా గ్రాఫిక్స్   సాక్షి
బాహుబలితో పోల్చకండి!   Namasthe Telangana
'బాహుబలి'తో పోలికా.. అంతకంటే గొప్ప గ్రాఫిక్స్ మాయాజాలం 'పులి'   TELUGU24NEWS
ఆంధ్రజ్యోతి   
FIlmiBeat Telugu   
Telangana99   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మహేశ్‌ దత్తత గ్రామం సిద్ధాపూర్‌   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): 'శ్రీమంతుడు' సినిమాలో మాదిరిగాఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తన మాట నిలుపుకొన్నారు. పాలమూరు జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌ను దత్తత తీసుకుంటున్నట్లు.. ట్విట్టర్లో తెలిపారు. ఏసీబీ డైరెక్టర్‌ ఎంఎ ఖాన్‌ కూడా పాలమూరు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత ...

మహేశ్‌బాబు ప్రకటనతో సిద్దాపూర్‌వాసుల ఆనందం   Andhrabhoomi
మహేష్ ని ప్రశంసిస్తూ ప్రకాష్ రాజ్ ఇలా...   FIlmiBeat Telugu
తెలంగాణ రాష్ట్రంలో సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా: మహేశ్‌బాబు   వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)   
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మెగా హీరోయిన్‌కు అప్పుడే రెండో సినిమానా..!   
ఆంధ్రజ్యోతి
మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక యంగ్ హీరో నాగశౌర్య సరసన కథానాయికగా నటించబోతున్నట్లు తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే.. నిహారికకి రెండో సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో 'మిణుగురులు' వంటి చిత్రాన్ని తెరకెక్కించిన అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయోధ్యకుమార్ తాజా సినిమాలో నిహారిక కథానాయికగా ...

ఇంటర్వ్యూ : పవన్ అంటే భయం.. నిహారిక   TELUGU24NEWS

అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
బుల్లితెర పై బాహుబలి సందడి   
ఆంధ్రజ్యోతి
లార్జ్ స్క్రీన్ పై బాహుబలిని చూసినా సరే, సొంతింట్లో ఉన్న బుల్లి టీవీలో మరోసారి తనివితీరా చూడాలనుకునే వారి కోరిక త్వరలోనే నెరవేరబోతుంది. దసరా కానుకగా ఈ కల్ట్ క్లాసిక్ మూవీని టీవీలో ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. బాహుబలి తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న ఓ పాపులర్ ఎంటర్ టైనమెంట్ ఛానల్ ఈ మూవీని విజయదశమి రోజున ...

బుల్లితెరపై బాహుబలి: దసరాకు తెలుగులో ప్రసారం చేస్తారా?   వెబ్ దునియా
బాహుబ‌లి అప్పుడే టీవిలోనా..!   Palli Batani
బుల్లితెర‌పై బాహుబ‌లి!!   Neti Cinema
TELUGU24NEWS   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అక్టోబర్-1న తెలుగులో 'యంయస్‌జి-2' విడుదల   
ఆంధ్రజ్యోతి
భక్తి ప్రవచనాలు, సందేశాలతో జనాన్ని జాగృతం చేసే ఆధ్యాత్మిక గురువులు కూడా ఈ మధ్య సినిమాల్లోకి వస్తున్నారు. యంయస్‌జి' ది మెసెంజర్‌ ఆఫ్ గాడ్' పేరుతో ఇప్పటికే ఓ సినిమా రూపొందించిన ఆధ్యాత్మిక గురువు సంత్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తో తెలుగులోకి వచ్చేస్తున్నాడు. యంయస్‌జి' ది మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌' పేరుతో ఆ ...

అక్టోబర్‌ 1న విడుదలవుతున్న 'యంయస్‌జి-2' (ది మెసెంజర్‌ ) తెలుగు వెర్షన్‌   Palli Batani
గాడ్ నుంచి రెండో మెసేజ్?   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言