2015年9月26日 星期六

2015-09-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
లైంగిక దాడి: అమెరికాలో సౌదీ యువరాజు అరెస్టు   
Oneindia Telugu
లాస్ ఏంజెలిస్: లైంగికదాడి కేసులో సౌదీ అరేబియా యువరాజును అమెరికాలోని లాస్ ఏంజెలిస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఆ యువరాజును పూచికత్తు పై విడుదల చేశారు. మజీద్ అబ్దులజీజ్ అల్ సౌద్ (28) అనే యువరాజు లాస్ ఏంజెలిస్ లో ఉన్న ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన బెవెర్లీ హిల్స్ ఎస్టేట్ ప్యాలెస్ ...

లైంగికదాడి కేసులో సౌదీ యువరాజు అరెస్ట్   ప్రజాశక్తి
ఓరల్ సెక్స్ చేయాలని బలవంతం చేసి అడ్డంగా బుక్కైన సౌదీ యువరాజు!   వెబ్ దునియా
లైంగిక నేరాల ఆరోపణలు.. యువరాజు అరెస్టు!   సాక్షి
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వివాదాస్పదమవుతున్న ప్రధాని మోడీ 'ఆటోగ్రాఫ్‌'   
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వబోతున్న కానుకపై వివాదం చెలరేగుతోంది. భారత జాతీయ పతాకంపై మోడీ సంతకం చేసి దాన్ని ఒబామాకు బహుమతిగా ఇవ్వనున్నారు. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా చేతుల మీదుగా అమెరికా అధ్యక్షుడికి సోమవారం దాన్ని కానుకగా ఇవ్వనున్నారు. అమెరికా పర్యటలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ...

మోడీ సంతకం చేసింది మెమెంటోనే, జాతీయ జెండా కాదు: ప్రభుత్వ వివరణ   Telugupopular
ఈ నెల 28న ఒబామాతో మోడీ భేటీ   Telugu Times (పత్రికా ప్రకటన)
దుమారం సృష్టించిన ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్   సాక్షి
Andhrabhoomi   
ప్రజాశక్తి   
వెబ్ దునియా   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మక్కా మహా తొక్కిసలాటకు ఎవరు కారణం.. యాత్రికులా? సౌదీ పోలీసులా?   
వెబ్ దునియా
మక్కా మసీదు వెలుపల మీనా అనే ప్రాంతంలో జరిగిన మహా తొక్కిసలాటకు సౌదీ అరేబియా ప్రభుత్వంతో పాటు భద్రత కోసం నియమించిన పోలీసులే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. వెల్లువలా తరలివస్తున్న హజ్ యాత్రికులను అదుపు చేసేందుకు పోలీసులు గేట్లు మూసివేయడం వల్ల ఈ తొక్కిసలాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. అలాగే, భరించలేని ...

మృతుల్లో 14 మంది భారతీయులు   సాక్షి
యాత్రా విషాదం   ప్రజాశక్తి
మక్కాలో పెనువిషాదం   Vaartha
Namasthe Telangana   
అన్ని 62 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కిడ్నాప్‌ డ్రామా... ఆపై హత్య   
ఆంధ్రజ్యోతి
యాప్రాల్‌: కిడ్నాప్‌ అయిన యువకుడు దారుణంగా హత్యకు గురయ్యా డు. పక్కా ప్రణాళికతో మర్డర్‌కు స్కెచ్‌ గీసిన ఆగంతుకులు కిడ్నాప్‌ డ్రా మాగా రక్తికట్టించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బండా రం బయటపడుతుందనే భయంతోనో.. ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతోనే యువకుడ్ని హతమార్చారు. కీసర మండలం నాగారం శ్రీనివాసనగర్‌లో నివసించే ...

టిఆర్ఎస్ సమావేశానికి వెళ్తున్నానని, అనంత లోకాలకు టెక్కీ (పిక్చర్స్)   Oneindia Telugu
హైదరాబాద్‌ బీటెక్ పట్టభద్రుడి హత్య.. చెల్లి భర్తే హంతకుడా?   వెబ్ దునియా
లండన్ రిటర్న్ మర్డర్ మిస్టరీ..   NTVPOST

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బక్రీద్ రోజున యెమన్ మసీదులో బాంబు పేలుడు: 30 మంది మృతి   
వెబ్ దునియా
ముస్లింల పండుగ బక్రీద్ సందర్భంగా యెమన్ రాజధాని సనాలోని అల్ -బలిలీ మసీదులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. గురువారం చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో దాదాపు 29 మంది మృతి చెందగా.. అనేకమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే పనుల్లో సహాయక సిబ్బంది నిమగ్నమైంది. క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి ...

యెమెన్‌లో మసీదులో బాంబు పేలుడు : 25 మంది మృతి   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   


ఒడిశాలో స్వల్పంగా కంపించిన భూమి   
ప్రజాశక్తి
హైదరాబాద్‌: ఒడిశాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 3.2గా నమోదైంది. దేన్‌కనాల్‌ జిల్లాలో 2 నుంచి 3సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. భూమికి 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ రోజు ఉదయం ఈశాన్య రాష్ట్రాల్లో పలు చోట్ల భూమి కంపించిన విషయం తెలిసిందే. Tweet ...

ఒడిశాలో భూప్రకంపనలు   సాక్షి
ఇండోనేషియాలో భూకంపం   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మక్కా:14మంది భారతీయుల వివరాలు, హైదరాబాదీల పేర్లు లేవు, హెల్ప్‌లైన్(పిక్చర్స్)   
Oneindia Telugu
మీనా/న్యూఢిల్లీ/హైదరాబాద్: మక్కాలో జరిగిన భారీ తొక్కిసలాటలో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ప్రాంతానికి చెందిన బీబీజాన్‌, చాంద్రాయణగుట్ట గాజిమిల్లత్‌ కాలనీకి చెందిన సబతస్లీం(52) అనే మహిళలు మృతిచెందారు. ఎల్బీనగర్‌ సమీప మన్సూరాబాద్‌ కాస్మోపాలిటన్‌ కాలనీలో నివసించే షేక్‌ అబ్దుల్‌ మాజిద్‌, బీబీజాన్‌(62) దంపతులు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
నేనొక శరణార్ధి కొడుకుని.. వారి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు : పోప్ ఫ్రాన్సిస్   
వెబ్ దునియా
సిరియా, టర్కీ, ఇరాన్ శరణార్ధుల కష్టాలపై క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. శరణార్ధులను ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత అమెరికాపైనే ఎక్కువగా ఉందన్నారు. అంతేకాకుండా, ప్రపంచంలోని ప్రజల కష్టాలను తీర్చాలని అమెరికాకు ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా వలసదారులు, శరణార్థులను ఆదరించి అక్కున చేర్చుకోవాలని అమెరికన్లకు సూచించారు.
'అమ్మా నాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది'   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆయనే బెస్ట్ లీడర్: మర్డోక్   
సాక్షి
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోక్ ప్రశంసలు కురిపించారు. మోదీ ఉత్తమ నాయకుడు అని కితాబిచ్చారు. మంచి విధానాలు అవలంభిస్తున్నారని మెచ్చుకున్నారు. 'భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవడం చాలా ఆనందంగా ఉంది. భారత్ కు స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన నాయకుల్లో మోదీ బెస్ట్. మంచి విధానాలతో ఆయన బెస్ట్ ...

గ్రేట్ హవర్... బెస్ట్ లీడర్: మోడీకి రూపర్ట్ మర్డోక్ కితాబు   Telugupopular

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అమెరికాలో మోదీ 'ఆర్థిక' దౌత్యం   
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్‌: అమెరికాలో అడుగుపెట్టిన వెంటనే ప్రధాని మోదీ ఆర్థిక దౌత్యానికి తెరతీశారు. మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియాలకు దోహదం చేసేలా అమెరికా పారిశ్రామిక, ఆర్థిక, మీడియా పెద్దలతో భేటీలు, సమావేశాలకు సిద్ధమయ్యారు. పర్యటన రెండో రోజు అమెరికాకు చెందిన అతి పెద్ద ఫైనాన్సియల్‌ కంపెనీల సిఇఒలో భేటీ అయ్యారు. భారత్‌కు భారీ పెట్టుబడులతో ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言