2015年9月20日 星期日

2015-09-21 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
అశ్లీల నృత్యాలు అడ్డుకున్న పోలీసులపై దాడి: ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి   
Oneindia Telugu
ప్రకాశం: జిల్లా సింగరాయకొండ మండలం పాకాలపల్లెలో అశ్లీల నృత్యాలను అడ్డుకున్న పోలీసులపై గ్రామస్థులు దాడి చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో నిర్వహించిన అశ్లీల నృత్య ప్రదర్శనను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు ఎస్సై, హోంగార్డుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై పోలీసులు ...

చవితి ఉత్సవాలలో అక్కడ అంతా అశ్లీలమే.. అడ్డుకున్న పోలీసులపై దాడి.   వెబ్ దునియా
పోలీసుల పై తిరగబడ్డ గ్రామస్థులు   సాక్షి
అశ్లీల డ్యాన్స్‌లు అడ్డుకున్నందుకు పోలీసులపై గ్రామస్థుల దాడి   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అప్పటి దాకా జీవించే! 1949లో రేడియోలో మాట్లాడాలనుకున్న నేతాజీ   
Oneindia Telugu
కోల్‌కతా: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1949లో రేడియోలో ప్రసంగించాలనుకున్నారా? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాజాగా వెల్లడి చేసిన రహస్య దస్త్రాలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. మమత ప్రభుత్వం విడుదల చేసిన రహస్య ఫైళ్లలో పలు కీలక అంశాలు వెల్లడౌతున్నాయి. నేతాజీ 1945లో విమాన ప్రమాదంలో చనిపోలేదని ఎప్పటినుంచో చెప్తున్న ...

దాచేసిన నిజం కాల్చేసే నిప్పు   సాక్షి
కేంద్రాన్ని కంగుతినిపించిన మమత!   Andhrabhoomi
'కేంద్రం వద్దనున్న ఫైళ్లనూ బహిర్గతం చేయాలని లేఖ రాస్తా'   ఆంధ్రజ్యోతి
Teluguwishesh   
ప్రజాశక్తి   
అన్ని 38 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైతులకు అండగా తెలంగాణ జాగృతి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు విషాదకరమని, ఆత్మహ త్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలవడం అందరి బాధ్యతని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ జాగృతి తరఫున ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన ...

రైతులకు క్రీడాకారుల అండ   Andhrabhoomi
252 రైతు ఆత్మహత్యలు   ఆంధ్రజ్యోతి
అప్పుల బాధ: హైదరాబాద్‌లో మరో రైతు ఆత్మహత్య   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఓట్ల తొలగింపులో కూకట్‌పల్లి టాప్ !   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఓట్ల తొలగింపు గందరగోళానికి దారితీసింది. దీనిపై ఆయా పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆచితూచి వ్యవహరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓటర్లను తొలగించావుని అధికారులు చెబుతుండగా.. ఏకపక్షంగా తొలగించారని ...

సెటిలర్ల ఓట్లు తొలగిస్తే ఊరుకొనేది లేదు   ప్రజాశక్తి
గ్రేటర్‌లో 17 లక్షల ఓట్లు గల్లంతు   ఆంధ్రజ్యోతి
సెటిలర్ల ఓట్లు పీకేశాక తలసాని రాజీనామా ?   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తెలుగులోనూ 'ఏఈఈ' పేపర్‌   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల విజ్ఞప్తికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ స్పందించింది. ఈ నెల 20న జరుగనున్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ (ఏఈఈ) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ను తెలుగు/ ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో దేనిలోనైనా రాసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తెలంగాణ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జే రామచంద్రరావు ఏపీ ...

నేడు టీఎస్‌పీఎస్సీ తొలి పరీక్ష   Namasthe Telangana
తెలుగులోనే జనరల్ స్టడీస్   Andhrabhoomi
తెలుగులో ఏఈఈ జనరల్ స్టడీస్ పేపరు   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాహుల్.. నీకు దమ్ముంటే నన్ను జైల్లో పెట్టించు : స్మృతి ఇరానీ సవాల్   
వెబ్ దునియా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర విద్యామంత్రి స్మృతి ఇరానీ బహిరంగ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ఒకటి అమేథీలోని రైతుల భూములను లాక్కొందంటూ స్మృతి ఇరానీ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసు జారీ చేసింది. దీనిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆమేథీలో ...

ఏంటీ... 5 లక్షల కోట్లు ఇవ్వాలా?   తెలుగువన్
దమ్ముంటే జైలుకు పంపండి   Andhrabhoomi
దమ్ముంటే నన్ను జైల్లో పెట్టించండీ.. కాంగ్రెస్ కు కేంద్రమంత్రి సవాల్   Teluguwishesh
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మన్మోహన్‌ను మౌని ముని అన్నారు, ఇప్పుడేమైంది: వెంకయ్యపై విహెచ్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా సాధించి తీరుతామని హామీ ఇచ్చిన బిజెపి నేతలు ముఖ్యంగా కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి ఎం వెంకయ్యనాయుడును ఆ హామీ నెరవేర్చేంతవరకూ తమ ప్రాంతంలో అడుగుపెట్టనీయవద్దని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలోముఖ్యమంత్రి ...

అక్కడో కథ.. ఇక్కడో కథ... హోదాపై వెంకయ్యను అడ్డుకోండి.. బాబు కూడా అంతే.. విహెచ్   వెబ్ దునియా
హోదా వచ్చేదాకా.. వెంకయ్యను రానివ్వొద్దు   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
డిజైన్ మారిస్తే ఊరుకోం   
Andhrabhoomi
చేవెళ్ల, సెప్టెంబర్ 19: చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టును ప్రభుత్వం యధావిధిగా కొనసాగించే వరకు ఉద్యమం సాగిస్తామని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు వివేక్, గాంధీ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్, కృష్ణయాదవ్ అన్నారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలో చేవెళ్ల- ...

ప్రాణహిత కోసం కదం తొక్కిన టీడీపీ... కాంగ్రెస్‌ సంఘీభావం   ఆంధ్రజ్యోతి

అన్ని 8 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
కొత్త ట్రెండ్! జగన్ దీక్ష స్థలంలో భూమి పూజ   
తెలుగువన్
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చేసిన దీక్షలు, ధర్నాలకు ప్రజల నుండి మిశ్రమ స్పందన వచ్చేది. పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు, ప్రచారం, జనసమీకరణ చేయకపోయుంటే ఆ మాత్రం స్పందన కూడా వచ్చేది కాదేమో? రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 26నుండి గుంటూరు ఏసి కాలేజీ ఎదురుగా ఉన్న మైదానంలో జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు ...

జగన్ దీక్షను విజయవంతం చేయండి   సాక్షి
నిరహారాదీక్ష స్థలానికి భూమి పూజ   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
పరిహారం చెల్లింపులోనూ రాజకీయమా?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలోనూ సీఎం కేసీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. రైతు రుణాలను రూ.లక్ష వరకూ ఒకేసారి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ...

పరిహారంలోనూ రాజకీయాలా?   Andhrabhoomi
'కేసీఆర్ నిర్ణయాలు రైతు ఆత్మహత్యలు ప్రోత్సహించేలా ఉన్నాయి '   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言