Andhrabhoomi
హార్దిక్ పటేల్ అరెస్టు
Andhrabhoomi
సూరత్/అహ్మదాబాద్, సెప్టెంబర్ 19: పటేల్ సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న యువనేత హార్దిక్ పటేల్ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూరత్లో హార్దిక్ నాయకత్వాన చేపట్టిన ఏక్తాయాత్ర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను అధికారులు నిషేధించారు. ఇరవై రెండేళ్ల హార్దిక్ పటేల్ అరెస్టుతో పటేల్ వర్గం ...
హార్దిక్ అరెస్ట్, విడుదలసాక్షి
గుజరాత్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధంఆంధ్రజ్యోతి
హార్దిక్ పటేల్ నిర్బంధంప్రజాశక్తి
Teluguwishesh
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
సూరత్/అహ్మదాబాద్, సెప్టెంబర్ 19: పటేల్ సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న యువనేత హార్దిక్ పటేల్ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూరత్లో హార్దిక్ నాయకత్వాన చేపట్టిన ఏక్తాయాత్ర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను అధికారులు నిషేధించారు. ఇరవై రెండేళ్ల హార్దిక్ పటేల్ అరెస్టుతో పటేల్ వర్గం ...
హార్దిక్ అరెస్ట్, విడుదల
గుజరాత్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం
హార్దిక్ పటేల్ నిర్బంధం
వెబ్ దునియా
సీబీఐ చేతికి షీనా బోరా హత్య కేసు : ఇంద్రాణి నోరు విప్పేనా.. చిక్కుముడి వీడేనా?
వెబ్ దునియా
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టనుంది. ఈ మేరకు ఈ కేసును సీబీఐకు అప్పగించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు రావడంతో పాటు దర్యాప్తు అధికారిగా ఉన్న ముంబై పోలీసు కమిషనర్ను తప్పించడం అత్యంత ...
సీబీఐ చేతికి షీనాబోరా కేసుNTVPOST
షీనా బోరా హత్యకేసు సీబీఐకిసాక్షి
షీనా బోరా హత్య కేసులో కీలక మలుపుOneindia Telugu
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టనుంది. ఈ మేరకు ఈ కేసును సీబీఐకు అప్పగించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు రావడంతో పాటు దర్యాప్తు అధికారిగా ఉన్న ముంబై పోలీసు కమిషనర్ను తప్పించడం అత్యంత ...
సీబీఐ చేతికి షీనాబోరా కేసు
షీనా బోరా హత్యకేసు సీబీఐకి
షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు
Oneindia Telugu
మాకు చెప్పనే లేదు: పొగాకు రైతుల ఆత్మహత్యలపై నిర్మలా (పిక్చర్స్)
Oneindia Telugu
విజయవాడ: ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె వారికి భరోసా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక సమర్పించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయనమె చెప్పారు. రంగుమారిన కారణంగా తిరస్కరించిన అధీకృత, అనుమతిలేని పొగాకుకు ...
వ్యాపారులు కొనకపోతే ఏం చేయాలి?ఆంధ్రజ్యోతి
ఆత్మహత్యలు వద్దు.. ఆదుకుంటాంసాక్షి
పొగాకు రైతుల సమస్యలపై స్పందించిన ప్రభుత్వంNTVPOST
ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె వారికి భరోసా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక సమర్పించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయనమె చెప్పారు. రంగుమారిన కారణంగా తిరస్కరించిన అధీకృత, అనుమతిలేని పొగాకుకు ...
వ్యాపారులు కొనకపోతే ఏం చేయాలి?
ఆత్మహత్యలు వద్దు.. ఆదుకుంటాం
పొగాకు రైతుల సమస్యలపై స్పందించిన ప్రభుత్వం
ఆంధ్రజ్యోతి
1945 తర్వాత కూడా నేతాజీ జీవించే ఉన్నారా?
Andhrabhoomi
కోల్కతా, సెప్టెంబర్ 19: 1945లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు అందరూ భావించినప్పటికీ ఆ తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారని నేతాజీ కుటుంబ సభ్యులు నమ్ముతూ వచ్చినట్లు నేతాజీపై శుక్రవారం బహిరంగ పరిచిన రహస్య పత్రాలను బట్టి తెలుస్తోంది. నేతాజీ ఒక రేడియో చానల్లో ప్రసంగించనున్నట్లు ఆయన సోదరుడు శరత్చంద్ర బోస్కు ఆయన కుమారుడు ...
'నేతాజీ మాట్లాడాలనుకుంటున్నారు..'సాక్షి
ఆ ఫైళ్లను అధ్యయనం చేయాలి: వెంకయ్యఆంధ్రజ్యోతి
నేతాజీ ఫౖౖెళ్ల, నిరాధార కథనాలతో హడావుడిప్రజాశక్తి
Oneindia Telugu
Telugupopular
Teluguwishesh
అన్ని 37 వార్తల కథనాలు »
Andhrabhoomi
కోల్కతా, సెప్టెంబర్ 19: 1945లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు అందరూ భావించినప్పటికీ ఆ తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారని నేతాజీ కుటుంబ సభ్యులు నమ్ముతూ వచ్చినట్లు నేతాజీపై శుక్రవారం బహిరంగ పరిచిన రహస్య పత్రాలను బట్టి తెలుస్తోంది. నేతాజీ ఒక రేడియో చానల్లో ప్రసంగించనున్నట్లు ఆయన సోదరుడు శరత్చంద్ర బోస్కు ఆయన కుమారుడు ...
'నేతాజీ మాట్లాడాలనుకుంటున్నారు..'
ఆ ఫైళ్లను అధ్యయనం చేయాలి: వెంకయ్య
నేతాజీ ఫౖౖెళ్ల, నిరాధార కథనాలతో హడావుడి
Oneindia Telugu
నేపాలీ స్త్రీలపై గ్యాంగ్ రేప్లో ట్విస్ట్: నీతూ ఇలా..
Oneindia Telugu
హైదరాబాద్: సౌదీ అరేబియా దౌత్యవేత్త నివాసంలో ఇద్దరు నేపాలీ మహిళల నిర్బంధం, అత్యాచారం విషయంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. సౌదీ అరేబీయా దౌత్యవేత్త ఇంట్లో జీవితం అత్యంత దుర్భంగా ఉండేదని ఆ ఇంట్లో పనిచేసిన వంటమనిషి పశ్చిమ బెంగాల్లోని డార్జీలింగ్కు చెందిన నీతూ వెల్లడించింది. ఇద్దరూ నేపాలీ మహిళలతో పాటు తననూ నిర్భంధించారని ...
అది దౌత్యవేత్త ఇల్లుకాదు.. రేప్ శాడిస్ట్ నివాసం : డార్జిలింగ్ మహిళ కన్నీటిరోదనవెబ్ దునియా
స్వదేశానికి సౌదీ అరేబియా దౌత్యవేత్తసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: సౌదీ అరేబియా దౌత్యవేత్త నివాసంలో ఇద్దరు నేపాలీ మహిళల నిర్బంధం, అత్యాచారం విషయంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. సౌదీ అరేబీయా దౌత్యవేత్త ఇంట్లో జీవితం అత్యంత దుర్భంగా ఉండేదని ఆ ఇంట్లో పనిచేసిన వంటమనిషి పశ్చిమ బెంగాల్లోని డార్జీలింగ్కు చెందిన నీతూ వెల్లడించింది. ఇద్దరూ నేపాలీ మహిళలతో పాటు తననూ నిర్భంధించారని ...
అది దౌత్యవేత్త ఇల్లుకాదు.. రేప్ శాడిస్ట్ నివాసం : డార్జిలింగ్ మహిళ కన్నీటిరోదన
స్వదేశానికి సౌదీ అరేబియా దౌత్యవేత్త
వెబ్ దునియా
ఆ డాక్టర్ దెబ్బకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ వణికిపోయారు .. ఎందుకని?
వెబ్ దునియా
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఎంతో మంచిపేరుంది. నిజాయితీపరులైన సీఎంల జాబితాలో ఆయనకు స్థానం ఉంది. అయితే, ఓ డాక్టర్ ఇచ్చిన షాక్తో ఆయన వణికిపోయారు. ఆ వెంటనే తేరుకుని ఆ డాక్టర్ దంపతుల బదిలీకి సంబంధించిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఒక సాధారణ డాక్టర్ దెబ్బకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అలా ...
వ్యామప్ స్కామ్: సీఎం సంభాషణ రహస్యంగా రికార్డుOneindia Telugu
సీఎంతో సంభాషణ రికార్డు చేశాసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఎంతో మంచిపేరుంది. నిజాయితీపరులైన సీఎంల జాబితాలో ఆయనకు స్థానం ఉంది. అయితే, ఓ డాక్టర్ ఇచ్చిన షాక్తో ఆయన వణికిపోయారు. ఆ వెంటనే తేరుకుని ఆ డాక్టర్ దంపతుల బదిలీకి సంబంధించిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఒక సాధారణ డాక్టర్ దెబ్బకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అలా ...
వ్యామప్ స్కామ్: సీఎం సంభాషణ రహస్యంగా రికార్డు
సీఎంతో సంభాషణ రికార్డు చేశా
తెలుగువన్
డిగ్గీకి పెళ్లి తెచ్చిన కష్టాలు
తెలుగువన్
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది అన్న పంథాలో.. ఒక్క పెళ్లి డిగ్గీ రాజా (దిగ్విజయ్ సింగ్) జీవితాన్నే మార్చేసింది అన్నట్టు ఉంది. ఇప్పుడు ఈ పెళ్లే ఆయన పదవికి ముప్పుతెచ్చిపెట్టిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ టీవీలో యాంకర్ గా పనిచేసిన అమృతారాయ్ ని రెండో పెళ్లి చేసుకున్నసంగతి ...
దిగ్విజయ్కు చెక్ పెట్టనున్న రాహుల్.. దూకుడు నేతలకే కోటరీలో చోటు!వెబ్ దునియా
డిగ్గీరాజాకి పెళ్లి తెచ్చిన తిప్పలు?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
డిగ్గీరాజాకి రిటైర్మెంట్ టైమ్ దగ్గరపడిందా?NTVPOST
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది అన్న పంథాలో.. ఒక్క పెళ్లి డిగ్గీ రాజా (దిగ్విజయ్ సింగ్) జీవితాన్నే మార్చేసింది అన్నట్టు ఉంది. ఇప్పుడు ఈ పెళ్లే ఆయన పదవికి ముప్పుతెచ్చిపెట్టిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ టీవీలో యాంకర్ గా పనిచేసిన అమృతారాయ్ ని రెండో పెళ్లి చేసుకున్నసంగతి ...
దిగ్విజయ్కు చెక్ పెట్టనున్న రాహుల్.. దూకుడు నేతలకే కోటరీలో చోటు!
డిగ్గీరాజాకి పెళ్లి తెచ్చిన తిప్పలు?
డిగ్గీరాజాకి రిటైర్మెంట్ టైమ్ దగ్గరపడిందా?
వెబ్ దునియా
రెహ్మాన్ తప్పేమి లేదు... హిందూమతంలోకి వస్తే రక్షించే బాధ్యత మాదే : వీహెచ్పీ
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్పై ముంబై కేంద్రంగా పనిచేస్తున్న రజా అకాడమీ ఫత్వా జారీ చేయడంపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి చర్యలు ఆటవిక నాగరికతను గుర్తు చేస్తున్నాయని వీహెచ్పి మండిపడింది. ఎన్ని ఫత్వాలు జారీ చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేరని వీహచ్పీ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు.
'ఏఆర్ రెహమాన్ తిరిగి హిందూమతంలోకి రావాలి'Oneindia Telugu
రెహ్మాన్ ఫత్వాపై ట్విస్ట్లుNTVPOST
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్పై ముంబై కేంద్రంగా పనిచేస్తున్న రజా అకాడమీ ఫత్వా జారీ చేయడంపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి చర్యలు ఆటవిక నాగరికతను గుర్తు చేస్తున్నాయని వీహెచ్పి మండిపడింది. ఎన్ని ఫత్వాలు జారీ చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేరని వీహచ్పీ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు.
'ఏఆర్ రెహమాన్ తిరిగి హిందూమతంలోకి రావాలి'
రెహ్మాన్ ఫత్వాపై ట్విస్ట్లు
వెబ్ దునియా
బీహార్ పోల్ సమరం : కాంగ్రెస్కు ముఖం చాటేసిన మిత్రులు.. ఒంటరిగానే రాహుల్
వెబ్ దునియా
బీహార్ ఎన్నికల సమయం సమీపించే కొద్దీ... ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎదురొడ్డి నిలబడేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటైన విషయంతెల్సిందే. అయితే, ఎన్నికల ప్రచారానికి వచ్చేసరికి ఈ మహా కూటమిలో ...
రాహుల్ సోలో పర్ఫార్మెన్స్!సాక్షి
మహా కూటమిలో గందరగోళంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీహార్ ఎన్నికల సమయం సమీపించే కొద్దీ... ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎదురొడ్డి నిలబడేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటైన విషయంతెల్సిందే. అయితే, ఎన్నికల ప్రచారానికి వచ్చేసరికి ఈ మహా కూటమిలో ...
రాహుల్ సోలో పర్ఫార్మెన్స్!
మహా కూటమిలో గందరగోళం
వెబ్ దునియా
ఇన్లాండ్ పోస్టల్ కవర్లపై ఇందిరమ్మ ఇక కనుమరుగు: యోగా ముద్ర
వెబ్ దునియా
మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ బొమ్మ ఇకపై ఇన్లాండ్ లెటర్లపై యోగాను ముద్రించాలని తపాలా బిళ్లల సిఫారుసుల కమిటీ సూచించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందిర, రాజీవ్ స్టాంపుల ముద్రణ నిలిపివేత నిర్ణయాన్ని రవిశంకర ప్రసాద్ సమర్థించుకున్నారు. ఒకే కుటుంబానికి ఈ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ బొమ్మ ఇకపై ఇన్లాండ్ లెటర్లపై యోగాను ముద్రించాలని తపాలా బిళ్లల సిఫారుసుల కమిటీ సూచించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందిర, రాజీవ్ స్టాంపుల ముద్రణ నిలిపివేత నిర్ణయాన్ని రవిశంకర ప్రసాద్ సమర్థించుకున్నారు. ఒకే కుటుంబానికి ఈ ...
沒有留言:
張貼留言