2015年9月27日 星期日

2015-09-28 తెలుగు (India) క్రీడలు


Namasthe Telangana
   
సెంచరీ ఫీట్ ఫిట్‌నెస్ హిట్   
Namasthe Telangana
టీమ్ ఇండియా చింతించాల్సిన పనిలేదిక. సౌతాఫ్రికాతో సుదీర్ఘ సిరీస్‌కు ముందు శిఖర్ ధవన్ సూపర్ ఫామ్‌లోకొచ్చేశాడు. మొన్న శ్రీలంకతో సిరీస్ నుంచి గాయంతో వైదొలిగిన ఈ ఢిల్లీ ఓపెనర్ బంగ్లా-ఏతో మూడ్రోజుల మ్యాచ్‌లో తనదైన ప్రదర్శనతో ఫిట్‌నెస్ పరీక్షలో డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. ఇప్పటికే సఫారీలతో సిరీస్‌లో టీ20, వన్డే జట్లకు ఎంపికైన ధవన్ తాజా ...

ధవన్‌ అజేయ సెంచరీ   ఆంధ్రజ్యోతి
ధావన్ అజేయ సెంచరీ   సాక్షి
ధావన్ అజేయ శతకం   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సానియా, మార్టినా మరో గెలుపు: గ్వాంగ్‌జూ సొంతం   
Oneindia Telugu
గ్వాంగ్‌జూ: ఈ ఏడాది అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్న సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ మరో టైటిల్‌ను సొంతం చేసుకుంది. గ్యాంగ్‌జూ డబ్ల్యుటిఎ టెన్నిస్ ఫైనల్లో ఈ జోడీ విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచులో ఈ జోడీ 6-3, 6-1 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణులు షిలిన్ యూ - జూ యూ (చెైనా) జోడీపై గెలిచింది. Sania Mirza-Martina Hingis Enter Guangzhou Open ...

గ్వాంగ్జౌ టైటిల్‌   ప్రజాశక్తి
జీత్‌కే సాత్ సాత్..   Namasthe Telangana
సానియా ఇప్పుడు నెం.1   NTVPOST
ఆంధ్రజ్యోతి   
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 19 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
అతనితో జాగ్రత్త: టీమిండియాకు సచిన్ హెచ్చరిక   
thatsCricket Telugu
ముంబై: దక్షిణాఫ్రికాఫ్రికా పర్యటన నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు సూచనలు, జాగ్రత్తలు చెప్పాడు. దక్షిణాఫ్రికా జట్టు బలహీనంగా ఉండటం తానెప్పుడూ చూడలేదని సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అద్భుతమైన ఆటగాళ్లు సఫారీ జట్టులో ఉన్నారని చెప్పాడు. 'నేనెప్పుడు సఫారీ జట్టు బలహీనంగా ఉండటం చూడలేదు.
తాహిర్‌తో జాగ్రత్త!   ఆంధ్రజ్యోతి
భారత్ క్రికెటర్లూ.. అతనితో జాగ్రత్త   సాక్షి
ఇమ్రాన్‌ తహీర్‌తో జాగ్రత్త : సచిన్‌   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్స్ - బింద్రాకు స్వర్ణం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: భారత ఏస్ షూటర్, బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా ఆదివారం ఇక్కడ మొదలైన ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా 208.3 పాయింట్లు సంపాదించి టైటిల్ దక్కించుకోగా, కజకస్థాన్ షూటర్ యుర్కోవ్ యురీ 206.6 పాయింట్లతో రజత పతకాన్ని ...

బింద్రా పసిడి గురి   సాక్షి
బింద్రాకు స్వర్ణం   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జపాన్ గ్రాండ్ ప్రీ హామిల్టన్‌కు టైటిల్   
Andhrabhoomi
సుజుకా, సెప్టెంబర్ 27: జపాన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను మెర్సిడిజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతం చేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్ ప్రీ రేస్‌లను సాధించిన డ్రైవర్ల జాబితాలో అతను ఐర్టర్ సెన్నా సరసన స్థానం సంపాదించాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన జపాన్ రేస్‌లో మెర్సిడిజ్ జట్టులో తన సహచరుడు నికో రోజ్‌బర్గ్ నుంచి ఎదురైన తీవ్రమైన పోటీని ...

జపాన్‌ గ్రాండ్‌ ప్రీ విజేత లూయిస్‌   ఆంధ్రజ్యోతి
జపాన్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ధోనీ ది గ్రేట్‌   
ప్రజాశక్తి
బెంగళూరు : భారత వన్డే జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై టీమిండియా డైరెక్టర్‌ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటగాడిగా, నాయకుడిగా ధోనికి తిరుగులేదని రవిశ్రాస్తి అన్నాడు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేసాడు. మరికొద్ది రోజుల్లోనే దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. రెండు నెలలుగా ...

ధోనికి సాటిరారెవ్వరు!   సాక్షి
గ్రేట్ ప్లేయర్లలో ధోనీ ఒకడు.. ఆయన దరిదాపుల్లోకి ఎవ్వరూ రాలేరు: రవిశాస్త్రి   వెబ్ దునియా
'ప్రపంచ క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌లో ధోనీ ఒకడు'   thatsCricket Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


రాష్ట్ర విద్యుత్ డిస్కంలతో ల్యాంకో ఒప్పందం   
Namasthe Telangana
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ అనుబంధ సంస్థయైన ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను తెలంగాణ డిస్కంలకు విక్రయించేందుకుగాను ఒప్పందం కుదుర్చుకుంది. 1,108 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంస్థ గ్యాస్, బొగ్గు కొరత తీవ్రతరం కావడంతో ప్రస్తుతం దీంట్లో 50 శాతం మాత్రమే ...

ఇక గ్యాస్ వెలుగులు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
అద్వానీకి మరో ప్రపంచ టైటిల్   
సాక్షి
అడిలైడ్: భారత అగ్రశ్రేణి క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింగపూర్‌కు చెందిన పీటర్ గిల్‌క్రిస్ట్‌ను 1168 పాయింట్ల తేడాతో ఓడించిన అద్వానీ విజేతగా నిలిచాడు. 30 ఏళ్ల అద్వానీకి ఇది 14వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. గత వారం పాయింట్ ఫార్మాట్ ఫైనల్లో గిల్‌క్రిస్ట్ చేతిలోనే ...

బిలియర్డ్స్ విశ్వ విజేత అద్వానీ   Andhrabhoomi
ప్రపంచ విజేత అద్వాని   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కొలనుపాకను దత్తత తీసుకున్న దత్తాత్రేయ   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సన్‌సద్ ఆదర్శ గ్రామయోజన (ఎస్‌ఏఎస్‌జీవై)పథకం కింద నల్లగొండ జిల్లాలోని కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. గ్రామాన్ని శనివారం సందర్శించి, గ్రామ అవసరాలపై గ్రామస్థులతో చర్చించి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన వసతులను ...

'దత్త'న్న ఒడిలో మూడు గ్రామాలు   ఆంధ్రజ్యోతి
మరో గ్రామాన్ని దత్తత తీసుకున్న దత్తాత్రేయ   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్ట్   
ప్రజాశక్తి
హైదరాబాద్ : హసన్ భాయ్, నఫీస్ హుస్సేన్, అశోక్ కుమార్ అగర్వాల్ అనే ఎర్రచందనం స్మగ్లర్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 కోట్లు విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, జైపూర్, కాన్పూర్ లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ స్మగ్లర్లు చిక్కారు. వెంటనే వారిని కడప తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఢిల్లీ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言