ఆంధ్రజ్యోతి
రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి హఠాన్మరణం
ఆంధ్రజ్యోతి
వంగూరు: మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(57) సోమ వారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. వంగూరు మండలంలోని ఆయన స్వ గ్రామం కొండారెడ్డిపల్లిలో సోమవారం ఉదయం స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన అనంతరం కృష్టారెడ్డికి ఆక స్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు అతడిని ...
రేవంత్ రెడ్డి సోదరుడు కన్నుమూత: చంద్రబాబు-లోకేష్ దిగ్భ్రాంతిOneindia Telugu
రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతితెలుగువన్
గుండెపోటుతో రేవంత్ రెడ్డి సోదరుడి మృతి.. కొండారెడ్డిపల్లిలో విషాదం!వెబ్ దునియా
Teluguwishesh
సాక్షి
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
వంగూరు: మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(57) సోమ వారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. వంగూరు మండలంలోని ఆయన స్వ గ్రామం కొండారెడ్డిపల్లిలో సోమవారం ఉదయం స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన అనంతరం కృష్టారెడ్డికి ఆక స్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు అతడిని ...
రేవంత్ రెడ్డి సోదరుడు కన్నుమూత: చంద్రబాబు-లోకేష్ దిగ్భ్రాంతి
రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతి
గుండెపోటుతో రేవంత్ రెడ్డి సోదరుడి మృతి.. కొండారెడ్డిపల్లిలో విషాదం!
శ్రీశైలం బ్యారేజీకి వరద ప్రవాహం
Andhrabhoomi
హైదరాబాద్ : వరద నీటితో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... సోమవారం ఉదయానికి 841.50 అడుగులకు చేరింది. బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో 8,395 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 1000 క్యూసెక్కులుగా ఉంది.
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
హైదరాబాద్ : వరద నీటితో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... సోమవారం ఉదయానికి 841.50 అడుగులకు చేరింది. బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో 8,395 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 1000 క్యూసెక్కులుగా ఉంది.
సాక్షి
రైలు నుంచి ప్రయాణికుడిని తోసేసిన హిజ్రాలు
సాక్షి
టెక్కలిరూరల్: డబ్బులివ్వలేదనే కారణంతో కదులుతున్న రైలు నుంచి హిజ్రాలు తోసేయడంతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడ సమీపంలో సోమవారం జరిగింది. తోటి ప్రయాణికుల కథనం ప్రకారం.. కేరళ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న వివేకానంద ఎక్స్ప్రెస్ రైలులో ఒడిశాలోని నయాగఢ్ జిల్లా చడమోల్ గ్రామానికి చెందిన ...
శ్రీకాకుళంలో దారుణం: ప్రయాణికుడ్ని కదులుతున్న రైల్లోంచి తోసేసిన హిజ్రాలుOneindia Telugu
డబ్బులు ఇవ్వలేదని ప్రయాణికుడిని కదులుతున్న రైల్లో నుంచి నెట్టేసిన హిజ్రాలు..వెబ్ దునియా
డబ్బులివ్వలేదని రైల్లోంచి తోసేశారు...ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
టెక్కలిరూరల్: డబ్బులివ్వలేదనే కారణంతో కదులుతున్న రైలు నుంచి హిజ్రాలు తోసేయడంతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడ సమీపంలో సోమవారం జరిగింది. తోటి ప్రయాణికుల కథనం ప్రకారం.. కేరళ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న వివేకానంద ఎక్స్ప్రెస్ రైలులో ఒడిశాలోని నయాగఢ్ జిల్లా చడమోల్ గ్రామానికి చెందిన ...
శ్రీకాకుళంలో దారుణం: ప్రయాణికుడ్ని కదులుతున్న రైల్లోంచి తోసేసిన హిజ్రాలు
డబ్బులు ఇవ్వలేదని ప్రయాణికుడిని కదులుతున్న రైల్లో నుంచి నెట్టేసిన హిజ్రాలు..
డబ్బులివ్వలేదని రైల్లోంచి తోసేశారు...
సాక్షి
ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీగా రిచర్డ్సన్
Namasthe Telangana
దుబాయ్: ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీల్లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్సన్కు చోటు లభించింది. గత వారం శ్రీలంకకు చెందిన రోషన్ మహానామ ఐసీసీ మ్యాచ్ రిఫరీ పదవి నుంచి వైదొలగడంతో ఏర్పడిన ఖాళీ స్థానంలో రిచర్డ్సన్ను ఎంపికచేస్తూ ఐసీసీ సోమవారం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం విండీస్ క్రికెట్ జట్టుకు టీమ్ మేనేజర్గా బాధ్యతలు ...
ఐసీసీ మ్యాచ్ రెఫరీగా రిచర్డ్సన్ఆంధ్రజ్యోతి
ఐసీసీ ప్యానెల్ లో రిచర్డ్ సన్సాక్షి
ఐసీసీ ఇలైట్ ప్యానెల్లో రిచీ రిచర్డ్సన్ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
దుబాయ్: ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీల్లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్సన్కు చోటు లభించింది. గత వారం శ్రీలంకకు చెందిన రోషన్ మహానామ ఐసీసీ మ్యాచ్ రిఫరీ పదవి నుంచి వైదొలగడంతో ఏర్పడిన ఖాళీ స్థానంలో రిచర్డ్సన్ను ఎంపికచేస్తూ ఐసీసీ సోమవారం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం విండీస్ క్రికెట్ జట్టుకు టీమ్ మేనేజర్గా బాధ్యతలు ...
ఐసీసీ మ్యాచ్ రెఫరీగా రిచర్డ్సన్
ఐసీసీ ప్యానెల్ లో రిచర్డ్ సన్
ఐసీసీ ఇలైట్ ప్యానెల్లో రిచీ రిచర్డ్సన్
Namasthe Telangana
ఇందిరమ్మ ఇళ్లలో కుంభకోణం.. కాంగ్రెస్ పెద్దలకు సంకెళ్లు తథ్యం
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు చాలామంది కాంగ్రెస్ నాయకులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సచివాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్కుమార్రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ...
ఆ కలయికతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది..సాక్షి
ప్రతిపక్షాలవి చౌకబారు రాజకీయాలు: తలసానిNamasthe Telangana
ఓట్లు తొలగించడం అబద్ధం: తలసానిఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు చాలామంది కాంగ్రెస్ నాయకులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సచివాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్కుమార్రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ...
ఆ కలయికతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది..
ప్రతిపక్షాలవి చౌకబారు రాజకీయాలు: తలసాని
ఓట్లు తొలగించడం అబద్ధం: తలసాని
Oneindia Telugu
దాల్మియా మృతి: తదుపరి బీసీసీఐ బాస్ ఎవరు?
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆదివారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి గుండె సంబంధిత సమస్యతో కోల్కత్తాలోని కేఎం బిర్లా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐకి ఆర్థిక జవసత్వాలు అందించడమే కాక ఆ ...
'ఆట' మొదలైంది..!సాక్షి
పాక్ ఆప్త మిత్రుడు పీసీబీ చీఫ్ షహర్యార్Namasthe Telangana
దాల్మియాకు అశ్రునివాళిAndhrabhoomi
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 56 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆదివారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి గుండె సంబంధిత సమస్యతో కోల్కత్తాలోని కేఎం బిర్లా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐకి ఆర్థిక జవసత్వాలు అందించడమే కాక ఆ ...
'ఆట' మొదలైంది..!
పాక్ ఆప్త మిత్రుడు పీసీబీ చీఫ్ షహర్యార్
దాల్మియాకు అశ్రునివాళి
Oneindia Telugu
శాంతిభద్రతలపై సీఎస్ సమీక్ష
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఈ నెల 23నుంచి అసెంబ్లీ సమావేశాలు, 25న బక్రీద్, 27న వినాయక నిమజ్ఞనం ఏకకాలంలో ఉండటంతో తీసుకోవాల్సిన శాంతిభద్రత చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ పోలీసుశాఖ ఉన్నతాధికారులతో ఆదివారం సచివాలయంలో సమీక్షించారు. ముఖ్యంగా హైదరాబాద్లో చేపట్టాల్సిన బందోబస్తుపై చర్చించినట్లు సమాచారం.
రాష్ట్రానికి కేంద్ర బలగాలుసాక్షి
ఆంధ్రనుంచి బలగాలుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఈ నెల 23నుంచి అసెంబ్లీ సమావేశాలు, 25న బక్రీద్, 27న వినాయక నిమజ్ఞనం ఏకకాలంలో ఉండటంతో తీసుకోవాల్సిన శాంతిభద్రత చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ పోలీసుశాఖ ఉన్నతాధికారులతో ఆదివారం సచివాలయంలో సమీక్షించారు. ముఖ్యంగా హైదరాబాద్లో చేపట్టాల్సిన బందోబస్తుపై చర్చించినట్లు సమాచారం.
రాష్ట్రానికి కేంద్ర బలగాలు
ఆంధ్రనుంచి బలగాలు
అంతర్జాతీయ ఉషు కప్లో భారత్కు 12 పతకాలు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: టెహ్రాన్లో జరిగిన అంతర్జాతీయ పార్స్ ఉషు కప్లో భారత్ ఒక స్వర్ణం సహా మొత్తం 12 పతకాలతో అదరగొట్టింది. 56 కిలోల విభాగంలో బుధాచంద్ర సింగ్ పసిడి పతకాన్ని సాధించాడు. ఫైనల్లో ఇరాన్ క్రీడాకారుడు మసూద్ అన్సారీపై బుధాచంద్ర విజయం సాధించాడు. కాగా ముకేష్ చౌదరి, రజనీ దొరైలు తుదిపోరులో ఓడి రజతంతో సంతృప్తిపడ్డారు. గత పోటీల (5 ...
భారత్ వుషు టీమ్కు 12 పతకాలుప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: టెహ్రాన్లో జరిగిన అంతర్జాతీయ పార్స్ ఉషు కప్లో భారత్ ఒక స్వర్ణం సహా మొత్తం 12 పతకాలతో అదరగొట్టింది. 56 కిలోల విభాగంలో బుధాచంద్ర సింగ్ పసిడి పతకాన్ని సాధించాడు. ఫైనల్లో ఇరాన్ క్రీడాకారుడు మసూద్ అన్సారీపై బుధాచంద్ర విజయం సాధించాడు. కాగా ముకేష్ చౌదరి, రజనీ దొరైలు తుదిపోరులో ఓడి రజతంతో సంతృప్తిపడ్డారు. గత పోటీల (5 ...
భారత్ వుషు టీమ్కు 12 పతకాలు
వెబ్ దునియా
గరుడోత్సవానికి పోటేత్తిన భక్తులు.. తిరుమాడ వీధులలో గరుడసేవ( వీడియో)
వెబ్ దునియా
ఒకవైపు జోరు వాన.. మరోవైపు దేదీప్యమానంగా వెలిగిపోతున్న గరుడసేవ... భక్తులు గరుడసేవ తిలకించడానికి కట్టుకదలలేదంటే వేంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తికి నిదర్శనమే గరుడ సేవ. ఆదివారం రాత్రి తిరుమల బ్రహ్మోత్సవాలలో ఇసుకవేస్తే రాలనంతగా వచ్చిన భక్తుల నడుమ గరుడ సేవ అంగరంగ వైభవంగా సాగింది. గరుడోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. మూలవిరాట్కు ...
భక్తులకు అడుగడుగునా అడ్డంకులేసాక్షి
వైభవంగా గరుడోత్సవంAndhrabhoomi
కనులపండువగా గరుడ సేవఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 49 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఒకవైపు జోరు వాన.. మరోవైపు దేదీప్యమానంగా వెలిగిపోతున్న గరుడసేవ... భక్తులు గరుడసేవ తిలకించడానికి కట్టుకదలలేదంటే వేంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తికి నిదర్శనమే గరుడ సేవ. ఆదివారం రాత్రి తిరుమల బ్రహ్మోత్సవాలలో ఇసుకవేస్తే రాలనంతగా వచ్చిన భక్తుల నడుమ గరుడ సేవ అంగరంగ వైభవంగా సాగింది. గరుడోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. మూలవిరాట్కు ...
భక్తులకు అడుగడుగునా అడ్డంకులే
వైభవంగా గరుడోత్సవం
కనులపండువగా గరుడ సేవ
వెబ్ దునియా
శ్రీవారి గర్బగుడిలో పిల్లి...! నైవేద్యం తినేయదా...?
వెబ్ దునియా
పొద్దుటే పిల్లి ఎదురొస్తే, నిందించుకుంటూ వెనక్కి మళ్ళుతాం. అపశకునమని భావిస్తాం. ఇది ఎప్పటి నుంచో మన పెద్దల నుంచి మనకు సంక్రమించిన సంప్రదాయం. కానీ తిరుమలేశుని తొలిగా దర్శనం చేసుకునే వారిలో పిల్లి ఉంటుందట. అంతే కాదు. నైవేద్యం అయిపోయే వరకూ ఆ పిల్లి అక్కడే తిష్ట వేస్తుందట. మరి నైవేద్యం తినేయదా..? అసలు పిల్లి అక్కడ ఏమి చేస్తుంది?
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
పొద్దుటే పిల్లి ఎదురొస్తే, నిందించుకుంటూ వెనక్కి మళ్ళుతాం. అపశకునమని భావిస్తాం. ఇది ఎప్పటి నుంచో మన పెద్దల నుంచి మనకు సంక్రమించిన సంప్రదాయం. కానీ తిరుమలేశుని తొలిగా దర్శనం చేసుకునే వారిలో పిల్లి ఉంటుందట. అంతే కాదు. నైవేద్యం అయిపోయే వరకూ ఆ పిల్లి అక్కడే తిష్ట వేస్తుందట. మరి నైవేద్యం తినేయదా..? అసలు పిల్లి అక్కడ ఏమి చేస్తుంది?
沒有留言:
張貼留言