వెబ్ దునియా
సిరియాలో ఫ్రాన్స్ వైమానిక దాడులు
ప్రజాశక్తి
పారిస్: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)ను బూచిగా చూపి అసద్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే ధ్యేయంగా ఫ్రాన్స్ మొదటి సారి సిరియాపై వైమానికి దాడులకు దిగింది. దాయెష్ (ఐఎస్ మిలిటెంట్ల)ను తుడిచి పెట్టేందుకు తాము కృతనిశ్చయంతో వున్నామని ఫ్రాన్స్ పునరుద్ఘాటంచింది. తమ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లిన ప్రతిసారీ దాడి చేస్తామని ఫ్రాన్స్ ...
ఐఎస్ తీవ్రవాదులపై ఫ్రాన్స్ వైమానిక దాడిNTVPOST
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరాలపై తొలిసారిగా ఫ్రాన్స్ వైమానిక దాడులువెబ్ దునియా
ఐఎస్ స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
పారిస్: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)ను బూచిగా చూపి అసద్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే ధ్యేయంగా ఫ్రాన్స్ మొదటి సారి సిరియాపై వైమానికి దాడులకు దిగింది. దాయెష్ (ఐఎస్ మిలిటెంట్ల)ను తుడిచి పెట్టేందుకు తాము కృతనిశ్చయంతో వున్నామని ఫ్రాన్స్ పునరుద్ఘాటంచింది. తమ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లిన ప్రతిసారీ దాడి చేస్తామని ఫ్రాన్స్ ...
ఐఎస్ తీవ్రవాదులపై ఫ్రాన్స్ వైమానిక దాడి
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరాలపై తొలిసారిగా ఫ్రాన్స్ వైమానిక దాడులు
ఐఎస్ స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడి
వెబ్ దునియా
బడి మానేసిన పిల్లలు టెక్నాలజీ వాడుతున్నారు: సత్య నాదెళ్ల
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్లో బడి మానేసిన పిల్లలు టెక్నాలజీ వాడుతున్నారని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. చిన్న వ్యాపారులకు క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుందని సత్య నాదెళ్ల చెప్పారు. డిజిటల్ ఇండియాకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఆదివారం సిలికాన్ వ్యాలీలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ప్రముఖ సంస్థల సీఈవోలు సమావేశమయ్యారు.
సోషల్ మీడియా వల్ల సామాజిక అడ్డుగోడలు తొలగిపోతున్నాయి: మోదీఆంధ్రజ్యోతి
స్కైప్ తో బోధన - సత్యనాదెళ్ళTelugu Times (పత్రికా ప్రకటన)
గ్రామాలలో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహించడం గొప్పవిషయం : సత్య నాదెళ్లప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్లో బడి మానేసిన పిల్లలు టెక్నాలజీ వాడుతున్నారని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. చిన్న వ్యాపారులకు క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుందని సత్య నాదెళ్ల చెప్పారు. డిజిటల్ ఇండియాకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఆదివారం సిలికాన్ వ్యాలీలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ప్రముఖ సంస్థల సీఈవోలు సమావేశమయ్యారు.
సోషల్ మీడియా వల్ల సామాజిక అడ్డుగోడలు తొలగిపోతున్నాయి: మోదీ
స్కైప్ తో బోధన - సత్యనాదెళ్ళ
గ్రామాలలో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహించడం గొప్పవిషయం : సత్య నాదెళ్ల
Oneindia Telugu
వివాదాస్పదమవుతున్న ప్రధాని మోడీ 'ఆటోగ్రాఫ్'
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వబోతున్న కానుకపై వివాదం చెలరేగుతోంది. భారత జాతీయ పతాకంపై మోడీ సంతకం చేసి దాన్ని ఒబామాకు బహుమతిగా ఇవ్వనున్నారు. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా చేతుల మీదుగా అమెరికా అధ్యక్షుడికి సోమవారం దాన్ని కానుకగా ఇవ్వనున్నారు. అమెరికా పర్యటలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ...
మోడీ సంతకం చేసింది మెమెంటోనే, జాతీయ జెండా కాదు: ప్రభుత్వ వివరణTelugupopular
ఈ నెల 28న ఒబామాతో మోడీ భేటీTelugu Times (పత్రికా ప్రకటన)
దుమారం సృష్టించిన ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్సాక్షి
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వబోతున్న కానుకపై వివాదం చెలరేగుతోంది. భారత జాతీయ పతాకంపై మోడీ సంతకం చేసి దాన్ని ఒబామాకు బహుమతిగా ఇవ్వనున్నారు. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా చేతుల మీదుగా అమెరికా అధ్యక్షుడికి సోమవారం దాన్ని కానుకగా ఇవ్వనున్నారు. అమెరికా పర్యటలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ...
మోడీ సంతకం చేసింది మెమెంటోనే, జాతీయ జెండా కాదు: ప్రభుత్వ వివరణ
ఈ నెల 28న ఒబామాతో మోడీ భేటీ
దుమారం సృష్టించిన ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్
వెబ్ దునియా
లైంగిక దాడి: అమెరికాలో సౌదీ యువరాజు అరెస్టు
Oneindia Telugu
లాస్ ఏంజెలిస్: లైంగికదాడి కేసులో సౌదీ అరేబియా యువరాజును అమెరికాలోని లాస్ ఏంజెలిస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఆ యువరాజును పూచికత్తు పై విడుదల చేశారు. మజీద్ అబ్దులజీజ్ అల్ సౌద్ (28) అనే యువరాజు లాస్ ఏంజెలిస్ లో ఉన్న ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన బెవెర్లీ హిల్స్ ఎస్టేట్ ప్యాలెస్ ...
ఓరల్ సెక్స్ చేయాలని బలవంతం చేసి అడ్డంగా బుక్కైన సౌదీ యువరాజు!వెబ్ దునియా
లైంగిక నేరాల ఆరోపణలు.. యువరాజు అరెస్టు!సాక్షి
లైంగిక వేధింపుల కేసులో సౌదీ యువరాజు అరెస్టుNews Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
లాస్ ఏంజెలిస్: లైంగికదాడి కేసులో సౌదీ అరేబియా యువరాజును అమెరికాలోని లాస్ ఏంజెలిస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఆ యువరాజును పూచికత్తు పై విడుదల చేశారు. మజీద్ అబ్దులజీజ్ అల్ సౌద్ (28) అనే యువరాజు లాస్ ఏంజెలిస్ లో ఉన్న ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన బెవెర్లీ హిల్స్ ఎస్టేట్ ప్యాలెస్ ...
ఓరల్ సెక్స్ చేయాలని బలవంతం చేసి అడ్డంగా బుక్కైన సౌదీ యువరాజు!
లైంగిక నేరాల ఆరోపణలు.. యువరాజు అరెస్టు!
లైంగిక వేధింపుల కేసులో సౌదీ యువరాజు అరెస్టు
తొలి టీ-20 పాక్దే
ఆంధ్రజ్యోతి
హరారే: స్వదేశంలో పాకిస్థాన్తో తొలి టీ20లో ఆతిథ్య జింబాబ్వే పోరాడి ఓడింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి టీ-20లో పాక్ 13 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలిచి.. సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. షోయబ్ మాలిక్ (35), రిజ్వాన్ (33) రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసింది. చిబాబా 3 వికెట్లు తీశాడు. అనం తరం ...
పాక్ బోణీప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హరారే: స్వదేశంలో పాకిస్థాన్తో తొలి టీ20లో ఆతిథ్య జింబాబ్వే పోరాడి ఓడింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి టీ-20లో పాక్ 13 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలిచి.. సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. షోయబ్ మాలిక్ (35), రిజ్వాన్ (33) రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసింది. చిబాబా 3 వికెట్లు తీశాడు. అనం తరం ...
పాక్ బోణీ
ఐరాసలో మళ్లీ కశ్మీర్ ప్రస్తావన తెచ్చిన పాక్
సాక్షి
ఐక్యరాజ్యసమితి : పాకిస్థాన్ మళ్లీ తన బుద్ధి చూపించుకుంది. కశ్మీర్ అంశంలో మూడో పక్షం జోక్యం ఉండకూడదని భారత్ పదేపదే చెబుతున్నా, దొరికిన ప్రతి వేదికపైనా ఇదే అంశాన్ని లేవనెత్తుతోంది. తాజాగా జమ్ము కశ్మీర్ లో ప్లెబిసైట్ నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కోరారు. అలాగే ఐక్యరాజ్య ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ఐక్యరాజ్యసమితి : పాకిస్థాన్ మళ్లీ తన బుద్ధి చూపించుకుంది. కశ్మీర్ అంశంలో మూడో పక్షం జోక్యం ఉండకూడదని భారత్ పదేపదే చెబుతున్నా, దొరికిన ప్రతి వేదికపైనా ఇదే అంశాన్ని లేవనెత్తుతోంది. తాజాగా జమ్ము కశ్మీర్ లో ప్లెబిసైట్ నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కోరారు. అలాగే ఐక్యరాజ్య ...
Oneindia Telugu
వెయ్యి దాటిన 'హజ్' మృతుల సంఖ్య
సాక్షి
మినా: హజ్ యాత్ర సందర్భంగా గత గురువారం మినాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి సంఖ్య 1,090కి చేరిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతదేహాల ఫొటోలను సౌదీ అధికారులు విడుదల చేశారని ఆదివారం సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. సౌదీ అధికారులు మరో 13 మంది భారతీయుల మృతదేహాలను గుర్తించడంతో ఆ దుర్ఘటనలో చనిపోయిన భారతీయుల ...
మక్కా విషాదం అప్ డేట్స్...NTVPOST
హజ్ తొక్కిసలాటకు యాత్రికులే కారణమన్న సౌదీ: ఇరాన్ ఫైర్వెబ్ దునియా
మక్కా మృతుల్లో మరో హైదరాబాదీఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 76 వార్తల కథనాలు »
సాక్షి
మినా: హజ్ యాత్ర సందర్భంగా గత గురువారం మినాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి సంఖ్య 1,090కి చేరిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతదేహాల ఫొటోలను సౌదీ అధికారులు విడుదల చేశారని ఆదివారం సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. సౌదీ అధికారులు మరో 13 మంది భారతీయుల మృతదేహాలను గుర్తించడంతో ఆ దుర్ఘటనలో చనిపోయిన భారతీయుల ...
మక్కా విషాదం అప్ డేట్స్...
హజ్ తొక్కిసలాటకు యాత్రికులే కారణమన్న సౌదీ: ఇరాన్ ఫైర్
మక్కా మృతుల్లో మరో హైదరాబాదీ
ఒడిశాలో స్వల్పంగా కంపించిన భూమి
ప్రజాశక్తి
హైదరాబాద్: ఒడిశాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 3.2గా నమోదైంది. దేన్కనాల్ జిల్లాలో 2 నుంచి 3సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. భూమికి 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ రోజు ఉదయం ఈశాన్య రాష్ట్రాల్లో పలు చోట్ల భూమి కంపించిన విషయం తెలిసిందే. Tweet ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
హైదరాబాద్: ఒడిశాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 3.2గా నమోదైంది. దేన్కనాల్ జిల్లాలో 2 నుంచి 3సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. భూమికి 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ రోజు ఉదయం ఈశాన్య రాష్ట్రాల్లో పలు చోట్ల భూమి కంపించిన విషయం తెలిసిందే. Tweet ...
వెబ్ దునియా
నేనొక శరణార్ధి కొడుకుని.. వారి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు : పోప్ ఫ్రాన్సిస్
వెబ్ దునియా
సిరియా, టర్కీ, ఇరాన్ శరణార్ధుల కష్టాలపై క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. శరణార్ధులను ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత అమెరికాపైనే ఎక్కువగా ఉందన్నారు. అంతేకాకుండా, ప్రపంచంలోని ప్రజల కష్టాలను తీర్చాలని అమెరికాకు ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా వలసదారులు, శరణార్థులను ఆదరించి అక్కున చేర్చుకోవాలని అమెరికన్లకు సూచించారు.
'అమ్మా నాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సిరియా, టర్కీ, ఇరాన్ శరణార్ధుల కష్టాలపై క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. శరణార్ధులను ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత అమెరికాపైనే ఎక్కువగా ఉందన్నారు. అంతేకాకుండా, ప్రపంచంలోని ప్రజల కష్టాలను తీర్చాలని అమెరికాకు ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా వలసదారులు, శరణార్థులను ఆదరించి అక్కున చేర్చుకోవాలని అమెరికన్లకు సూచించారు.
'అమ్మా నాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది'
Oneindia Telugu
ఇక లండన్లోని అంబేద్కర్ నివసించిన ఇల్లు మనదే
Oneindia Telugu
లండన్: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నివాసమున్న ఇంగ్లాండ్ రాజధాని లండన్లోని ఇల్లు భారత్ సొంతమైంది. దీన్ని మహారాష్ట్ర సర్కారు అక్కడి అధికారుల సమక్షంలో గురువారం కొనుగోలు చేసింది. 1920లో అంబేద్కర్ లండన్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు 10 కింగ్ హెన్రీ రోడ్డులోని ఓ ఇంట్లో నివసించేవారు. 2,050 చదరపు అడుగుల ...
అంబేద్కర్ హౌస్ భారత్ సొంతం...Telugu Times (పత్రికా ప్రకటన)
లండన్లో అంబేద్కర్ భవన్ భారత్ కొనుగోలుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నివాసమున్న ఇంగ్లాండ్ రాజధాని లండన్లోని ఇల్లు భారత్ సొంతమైంది. దీన్ని మహారాష్ట్ర సర్కారు అక్కడి అధికారుల సమక్షంలో గురువారం కొనుగోలు చేసింది. 1920లో అంబేద్కర్ లండన్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు 10 కింగ్ హెన్రీ రోడ్డులోని ఓ ఇంట్లో నివసించేవారు. 2,050 చదరపు అడుగుల ...
అంబేద్కర్ హౌస్ భారత్ సొంతం...
లండన్లో అంబేద్కర్ భవన్ భారత్ కొనుగోలు
沒有留言:
張貼留言