2015年9月16日 星期三

2015-09-17 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
నేడు హెచ్‌ఐఎల్ వేలం   
సాక్షి
న్యూఢిల్లీ: రాబోయే రెండు ఎడిషన్ల కోసం హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) వేలం నేడు (గురువారం) జరగనుంది. భారత కెప్టెన్ సర్దార్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్‌పాల్ సింగ్ ఈ వేలానికి ప్రధాన ఆకర్షణకానున్నారు. 135 మంది భారత ఆటగాళ్లతో పాటు జేమీ డ్వేయర్, నికోలస్ జాకోబి, ఆండ్రూ హెవార్డ్, గోవెర్స్, లుకాస్ రేలాంటి 137 మంది విదేశీ ప్లేయర్లు ఈ వేలానికి ...

సర్దార్‌పైనే అందరి చూపు   Andhrabhoomi
వేలానికి వేళాయె!   ఆంధ్రజ్యోతి
నేడు హాకీ లీగ్‌కు ఆటగాళ్ల వేలం పాటలు   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
గురుకీరత్ ఆల్‌రౌండ్ 'షో'   
సాక్షి
బెంగళూరు: పంజాబ్ యువ క్రికెటర్ గురుకీరత్ సింగ్ (58 బంతుల్లో 65; 9 ఫోర్లు; 5/29) ఆల్‌రౌండ్ షో చూపెట్టడంతో బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 'ఎ' 96 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ 'ఎ'పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ...

గురుకీరత్ ఆల్‌రౌండ్ ప్రతిభ   Andhrabhoomi
ఏమి ఆల్‌రౌండ్ షో గురూ..   Namasthe Telangana
భారత్‌ ఏ విజయభేరి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రధానికి సైనా 'రాకెట్'   
సాక్షి
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. గురువారం ప్రధాని నరేంద్ర మోదిని కలిసింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిపెట్టిన రాకెట్‌ను ఈ సందర్భంగా ఆమె ప్రధానికి బహుకరించింది. అలాగే నేడు 65వ పడిలోకి అడుగుపెడుతున్న మోదికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. 'ప్రధానిని కలిసినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఓ రోజు ...

ప్రధానికి సైనా బర్త్‌డే గిఫ్ట్‌   ఆంధ్రజ్యోతి
మోదీకి సైనా బహుమతి   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
క్రికెటర్‌ ధోనీకి సుప్రీం కోర్టు ఊరట   
Vaartha
హైదరాబాద్‌ : ప్రముఖ క్రికెటర్‌ మహేంధ్ర సింగ్‌ ధోనికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మత విశ్వాసాలకు భంగం కలిగించేలాగా వ్యవహరించాడంటూ కర్ణాటకలో నమోదైన క్రిమినల్‌ కేసులో విచారణను సుప్రీం కోర్టు నిలిపివేసింది. దోనీకి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఒక నేషనల్‌ మేగజైన్‌ ఆయనను విష్ణుమూర్తి అవతారంలో కవర్‌ పేజీపై ముద్రించింది. అంతటితో ఆగితే వివాదం ...

ధోనీపై క్రిమినల్ కేసుల్లో విచారణ నిలిపివేయాలి: సుప్రీంకోర్టు   వెబ్ దునియా
సుప్రీంకోర్టులో ధోనీకి వూరట   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
జోకర్ జోరు!   
సాక్షి
న్యూయార్క్: దాదాపు దశాబ్దం కాలానికి పైగా అంతర్జాతీయ టెన్నిస్ లో రాజ్యమేలుతున్న స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కు మరోసారి చెక్ పెట్టాడు ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకొవిచ్. తాజాగా యూఎస్ ఓపెన్ పురుషల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్న నొవాక్ జొకొవిచ్ ప్రపంచ టెన్నిస్ ను మరోసారి ఆకర్షించడమే కాకుండా రాబోయే కాలం ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
బాక్సింగ్ విషాదం: ప్రత్యర్థి పంచ్‌తో ప్రాణం పోయింది   
Oneindia Telugu
సిడ్నీ: బాక్సింగ్ ఆట మరో క్రీడాకారుడిని బలితీసుకుంది. న్యూ సౌత్ వేల్స్‌లో జరిగిన రీజినల్ టైటిల్ పోరులో ఆస్ట్రేలియా బాక్సర్ డేవీ బ్రౌన్(28) బాక్సింగ్ చేస్తుండగా కుప్పకూలిపోయాడు. ప్రత్యర్థి డేవీకి బలమైన పంచ్ ఇచ్చాడు. దీంతో డేవీ ఒక్కసారిగా కోర్టులో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెదడుకు బలమైన గాయం ...

ప్రత్యర్థి పంచ్‌లకు ఆసీస్ బాక్సర్ మృతి   సాక్షి
బాక్సింగ్ చేస్తూ కుప్పకూలిన బాక్సర్   Andhrabhoomi
ప్రత్యర్థి పంచ్‌ తగిలి బాక్సర్ మృతి   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
సింధు సంచలనం   
సాక్షి
సియోల్: తనదైన రోజున మేటి క్రీడాకారిణులను ఓడించే సత్తా తనలో ఉందని భారత బ్యాడ్మింటన్ యువతార పీవీ సింధు మరోసారి నిరూపించింది. గత నెలలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ చాంపియన్, మాజీ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా)ను బోల్తా కొట్టించిన ఈ హైదరాబాద్ అమ్మాయి... తాజాగా కొరియా ఓపెన్‌లో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్, ప్రపంచ ...

సింధు శుభారంభం   ఆంధ్రజ్యోతి
మనోళ్లకు కఠిన పరీక్షే   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైనాపైనే అందరి దృష్టి   
సాక్షి
బెంగళూరు : కీలకమైన దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోరుకుంటున్న సురేశ్ రైనాకు మంచి అవకాశం వచ్చింది. మూడు వన్డేల్లో భాగంగా నేడు (బుధవారం) బంగ్లాదేశ్ 'ఎ'తో జరగనున్న తొలి వన్డేలో భారత్ 'ఎ' తలపడనుంది. దీంతో గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న రైనా... ఈ సిరీస్‌తో ఫామ్‌లోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.
అందరి కళ్లూ రైనా పైనే!   ఆంధ్రజ్యోతి
చూపులన్నీ రైనావైపే!   Andhrabhoomi
కళ్లన్నీ రైనాపైనే   Namasthe Telangana
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


బాక్సింగ్‌ ఇండియాపై వేటు   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: బాక్సింగ్‌ ఇండియా (బీఐ) సం ఘంపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్టు అంతర్జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య (ఏఐబీఏ) స్పష్టం చేసింది. బీఐని సస్పెండ్‌ చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయంలో మార్పు లేదని ఏఐబీఏ అడ్‌-హక్‌ కమి టీ చైర్మన్‌ కిషన్‌ నార్సీ భారత సంఘానికి ఈ-మెయిల్‌ పంపాడు. అక్టోబర్‌ 3న ఏజీఎం నిర్వహిస్తున్నట్టు బీఐ షెడ్యూల్‌ ప్రకటన ...

భారత బాక్సింగ్ సంఘంపై వేటేసిన ఏఐబిఏ   Oneindia Telugu
బాక్సింగ్ ఇండియాపై తాత్కాలిక సస్పెన్షన్   Namasthe Telangana
భారత బాక్సింగ్ సంఘంపై వేటు   సాక్షి
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
శ్రీవారి ఆశీస్సులతోనే పట్టిసీమ సాధ్యమైంది   
ఆంధ్రజ్యోతి
తిరుమల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆశీర్వాదంతోనే.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. బ్రహ్మోత్సవాల తొలి రోజున పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించి చరిత్ర సృష్టించామని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం రాత్రి తిరుమలలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాక రంగనాయకుల మండపంలో ఎస్వీబీసీతోను, ఆలయం వెలుపల మీడియాతోనూ సీఎం ...

వైభవంగా ధ్వజారోహణం   Andhrabhoomi
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం   సాక్షి
కమనీయం: బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ   Oneindia Telugu
ప్రజాశక్తి   
వెబ్ దునియా   
అన్ని 57 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言